Latest Post

Ishq Success Meet

 ‘ఇష్క్’ వంటి ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీని ఆద‌రిస్తోన్న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు:  నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి




యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన‌ చిత్రం `ఇష్క్‌`. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. డిఫ‌రెంట్ అటెంప్ట్‌తో  హిట్ టాక్ తెచ్చుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...


నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ ‘‘ఇష్క్’ సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ. ముందుగా పాండమిక్ ప‌రిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ.. మా సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌య్యాయి. అందువ‌ల్ల ఇష్క్ సినిమాను కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని వెయిట్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చాం. మా న‌మ్మ‌కం నిజ‌మైంది. ప్రేక్ష‌కులు సినిమాను చ‌క్క‌గా ఆద‌రించారు. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నిర్మాత‌లుగా మేం హ్యాపీ. మా డైరెక్ట‌ర్ రాజుగారికి, హీరో తేజా స‌జ్జా, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌కి, టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు.


హీరో తేజా స‌జ్జా మాట్లాడుతూ ‘‘సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే భ‌య‌ప‌డ్డాను. అస‌లు థియేట‌ర్స్ ఓపెన్ అవుతున్నాయో లేవోన‌నే సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు తెలుసో తెలియ‌దోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాను. కానీ ప్రేక్ష‌కులు మా టెన్ష‌న్‌ను దూరం చేశారు. అన్ని షోస్‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భించింది. నా పెర్ఫామెన్స్‌కు మంచి అప్లాజ్ ద‌క్కింది. ఇంత‌కు ముందు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఇంత బ‌రువైన పాత్ర‌, హీరో క్యారెక్ట‌ర్ మీద‌నే సినిమా న‌డిచే పాత్ర చేయ‌లేదు. ఇదే ఫ‌స్ట్ టైమ్‌. చాలా సంతోషంగా ఉంది. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ. రొటీన్‌కు భిన్న‌మైన సినిమా అని ముందు నుంచి చెబుతున్నాం. ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌’’ అన్నారు.


ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ రాజు, నిర్మాత వాకాడ అంజ‌న్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


Timmarusu Success Meet

 నాని అన్న చెప్పిన‌ట్లు సినిమాపై ప్రేమ‌తో థియేట‌ర్స్‌కు వ‌చ్చి  ‘తిమ్మ‌రుసు’ను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  హీరో స‌త్య‌దేవ్‌



స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘తిమ్మ‌రుసు’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలు  ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ సినిమా విడుద‌లైన సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా శనివారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. 


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి స‌క్సెస్‌ఫుల్ సినిమా స‌క్సెస్ మీట్‌. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత ‘తిమ్మ‌రుసు’  థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే చిన్న టెన్ష‌న్ ఉండింది. అయితే ఆ టెన్ష‌న్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించి త‌గ్గించారు. సినిమా విడుద‌ల‌కు ముందు ఎంత ఎమోష‌న్ అయ్యానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్‌కు థాంక్స్‌. పూరిగారు, కొర‌టాల‌గారు కూడా మాట్లాడారు. వారితో ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాను. ఓ సినిమాను డైరెక్ట‌ర్ అండ్ టీమ్ 39 రోజుల్లో.. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయ‌డంలో ఎంత క‌ష్టుముంటుందో, అన్ని వ‌స‌తుల‌ను స‌మ‌కూర్చిన నిర్మాత కూడా అంతే క‌ష్ట‌ప‌డ‌తాడు. ఈ సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డ నిర్మాత‌లు మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలుగారికి థాంక్స్‌. కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చేసిన సినిమా. శ్రీచ‌ర‌ణ్ అద్భుత‌మైన నేప‌థ్య సంగీతాన్ని అందించాడు. అంకిత్‌, ఝాన్సీగారు, అజ‌య్‌గారు ఇలా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ అందించారు. ఇక ఈ సినిమాలో బ్ర‌హ్మాజీగారి రోల్‌కు చాలా మంచి అప్లాజ్ వ‌స్తుంది. ఈ సినిమాకు ఆయ‌నే బిగ్గెస్ట్ ఎసెట్‌గా నిలిచారు. సినిమాలో లుక్ ప‌రంగా నన్ను కొత్త‌గా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ అప్పూ ప్ర‌భాక‌ర్‌కి థాంక్స్‌. అలాగే సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లే క్ర‌మంలో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి స‌పోర్ట్ చేసిన తార‌క‌న్న‌కి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చి స‌పోర్ట్ చేసిన నాని అన్న‌కు స్పెషల్ థాంక్స్‌. నాని అన్న చెప్పినట్లు .. థియేట‌ర్‌కు వ‌చ్చిన తిమ్మ‌రుసు సినిమాను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. 

ఈ సినిమా ఇచ్చిన న‌మ్మ‌కంతో ఇంకా మంచి సినిమాలు చేయాల‌ని బ‌లంగా అనిపించింది. సినిమా స‌క్సెస్‌లో భాగ‌మైన అందరికీ థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ ‘‘సినిమాను స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కులంద‌రికీ, సినిమా స‌క్సెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్‌. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి మా సినిమాను విడుద‌ల చేస్తుంటే రిస్క్ చేస్తున్నార‌ని చాలా మంది భ‌య‌పెట్టారు. అయితే ప్రేక్ష‌కులు మా భ‌యాన్ని పోగొట్టి సినిమాను పెద్ద స‌క్సెస్ చేశారు. మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన తిమ్మ‌రుసు, మాస్ట‌ర్‌, విజిల్‌, 118 చిత్రాలు మంచి హిట్‌ను సాధించ‌డం అనేది మాకు నిర్మాత‌లుగా ఎంతో సంతోషానిచ్చే విషయం’’ అన్నారు. 


బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ‘‘‘తిమ్మ‌రుసు’సినిమా విడుదలవుతుందని, అందరినీ సపోర్ట్ చేయమని సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను. ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ చాలా బాగా స‌పోర్ట్ చేశారు.ఇక సినిమాను థియేట‌ర్స్‌కు వ‌చ్చి చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. నాపై న‌మ్మ‌కంతో మంచి రోల్ ఇచ్చిన డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్ కొప్పిశెట్టికి, నిర్మాత‌లు.. మ‌హేశ్ కోనేరు, సృజ‌న్‌గారికి థాంక్స్‌. హీరో స‌త్య‌దేవ్ నటుడిగా ఎంతో ఇష్టం. త‌న‌తో క‌లిసి ఓ మంచి సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. అలాగే హీరోయిన్ ప్రియాంక‌ జ‌వాల్క‌ర్‌, అంకిత్ అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు’’ అన్నారు. 


ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘మా సినిమాను థియేటర్స్‌లో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయ‌డం అంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత సుల‌భ‌మైన విష‌య‌మైతే కాదు, కానీ ఎంటైర్ యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. మా కష్టాన్ని ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించారు. వారిచ్చిన ఈ న‌మ్మ‌కంతో మ‌రింత ముందుకు వెళ‌దాం’’ అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రిచరన్ పాకాల, అంకిత్ త‌దిత‌రులు పాల్గొన్నారు

Rama Krishna And Monica On Board For Nandamuri Kalyan Ram Most anticipated periodic Film- Devil- The British Secret Agent

 Rama Krishna And Monica On Board For Nandamuri Kalyan Ram Most anticipated periodic Film- Devil- The British Secret Agent



Rama Krishna and Mounica who worked for films like Pushpa , Rangasthalam, Uppena, Thalaivi, Antariksham 9000 kmph etc. which had prominence for art work come on board as production designer and art director for this periodic venture.


Nandamuri Kalyan Ram will be working with yet another young director Naveen Medaram and the unique story set in British Era bowled him to give his nod for the project Devil to be produced by Abhishek Nama under Abhishek Pictures banner. The film comes with the tagline- The British Secret Agent.


Set in Madras presidency Of British India in 1945, Devil is the story of a British secret agent who takes up the job of solving a dark mystery. This mystery is deeper than he could fathom and this leads him into a web of love, deceit and betrayal. His success and failure, both have serious repercussions and this mystery has the potential to change the course of history.


Well-known actors and top-notch technicians will be working for this magnum opus. Srikanth Vissa, the writer of Pushpa, has provided story for the film that will have music by Harshavardhan Rameshwar.


Devil’s first look was released for Kalyan Ram’s birthday and it got overwhelming response. Kalyan Ram appeared in a never-seen-before avatar as a secret British agent.


Films of these kinds require huge sets depicting culture and milieu during pre-independence and it’s a tough task to made audience to believe the story actually happens during the period.


Currently working for high-budget entertainers such as Ram Charan-Shankar’s untitled flick and Allu Arjun-Sukumar’s Pushpa, Rama Krishna and Monica accept the challenge to take us back to pre-independence time.


Devansh Nama is presenting the film which will disclose an unwritten chapter in history.


Devil will be made as a Pan India project on lavish budget with high technical standards in Telugu, Hindi, Tamil and Kannada languages.


In coming days, there are few other surprising announcements coming from the makers.


Cast: Nandamuri Kalyan Ram


Technical Crew: 


Screenplay & Direction: Naveen Medaram

Producer: Abhishek Nama

Banner: Abhishek Pictures 

Presents: Devansh Nama

Story: Srikanth Vissa

Music: Harshavardhan Rameshawar

Production Designer & Art Director: Rama Krishna & Monica

Pro: Vamsi-Shekar, Vamsi Kaka

Naarappa Success Meet

 నార‌ప్ప` స‌క్సెస్ మీట్...



విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన  చిత్రం `నార‌ప్ప‌`. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌వీడియోలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..


న‌టుడు కార్తిక్‌ ర‌త్నం మాట్లాడుతూ - ``ముందుగా న‌న్ను ప్రొత్స‌హించి, నాకు ధైర్యం ఇచ్చి మునిక‌న్నా క్యారెక్ట‌ర్ చేయించిన సురేష్‌బాబుగారికి ధ‌న్య‌వాదాలు. మునిక‌న్నా పాత్ర‌ని ఓన్ చేసుకున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు.``అన్నారు.


ప్ర‌ముఖ నిర్మాత సురేష్‌బాబు మాట్లాడుతూ  -  ``మా టీమ్ అంద‌రూ 52రోజులు చాలా క‌ష్ట‌ప‌డి ఈ సినిమా తీశారు. ఆ స‌మ‌యంలోనే క‌రోనా ఫ‌స్ట్‌వేవ్ మొద‌లైంది. ఒక నిర్మాత‌గా మా టీమ్ అంద‌రిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల్సిన బాధ్య‌త నా మీద ఉంది కాబ‌ట్టి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని ఈ చిత్రాన్ని పూర్తిచేశాం. మా టీమ్ కూడా బాగా స‌పోర్ట్ చేసింది. మామూలుగా నేను ఎప్పుడు యాక్ట‌ర్స్ బాగా చేశారు అని పొగ‌డ‌ను ఎందుకంటే వాళ్లు బాగా చేస్తార‌నే నా సినిమాలో పెట్టుకుంటాను. శ్రీ‌కాంత్ ఈ సినిమా ర‌ష్ చూపించిన‌ప్పుడే బాగా న‌చ్చింది. అమేజాన్ ప్రైమ్ కి ఇండియావైడ్‌గా 4400 గ్రామాల్లో స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారంట‌..అందులో 4100 గ్రామాల్లో ఈ సినిమా చూశార‌ని వారు చెప్పారు. అలాగే 240 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తే 180కి పైగా దేశాల్లో ఈ సినిమా చూశారు. అమేజాన్ వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాని ఇంత బాగా ప్ర‌మోట్ చేసిన మీడియా వారికి థ్యాంక్స్‌.


హీరోయిన్ ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ  -  ``నేను ఎప్ప‌టినుంచో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో వ‌ర్క్ చేయాలి అనుకున్నారు. ఆ అవ‌కాశం ఇచ్చిన సురేష్‌బాబు గారికి, డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్‌గారికి థ్యాంక్స్‌. వెంకీసార్ నార‌ప్ప పాత్ర‌లో ఒదిగిపొయారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. కార్తిక్ రత్నం, రాకీ, బుజ్జ‌మ్మ ఇలా అంద‌రూ  చాలా బాగా చేశారు`` అన్నారు.


ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల మాట్లాడుతూ - ``మా టీమ్ అంద‌రి క‌ష్టం, ఆ దేవుని అనుగ్ర‌హం వ‌ల్ల చాలా గొప్ప‌విజ‌యం ల‌భించింది. ఓటీటీలో రిలీజైన‌ప్ప‌టికీ మారుమూల గ్రామాల ప్ర‌జ‌లు కూడా చూసిన త‌ర్వాత చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ అంద‌రి స‌మిష్టికృషి `నార‌ప్ప‌`. ఆర్టిస్టులు అంద‌రూ త‌మ పాత్ర‌ల‌లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు. వెంక‌టేష్ గారితో వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాలు తెలుస్తాయి. ఈ సినిమాకి క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను`` అన్నారు.


దర్శకుడు అనిల్‌రావిపూడి మాట్లాడుతూ – ‘‘‘ఎఫ్‌ 3’ సినిమా షూటింగ్‌ సమయంలో వెంకటేశ్‌గారు ‘నారప్ప’ సినిమా రీమేక్‌ గురించి చెప్పారు. ఆయన్ను ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జ‌యిట్‌ అయ్యాను. ‘నారప్ప’ చిత్రంలో వెంకటేశ్‌గారి ఇంటెన్స్‌ యాక్టింగ్‌ చూశాను. వెంకటేష్‌గారు ప్రతి సినిమాతో సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తుంటారు. వరుస యాక్షన్‌ సినిమాలు చేస్తూ, సడన్‌గా ‘చంటి’లాంటి ఓ సినిమా చేస్తారు. ‘అబ్బాయిగారు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేసి ఆ వెంటనే ‘గణేశ్‌’లాంటి మాస్‌ యాక్షన్‌ మేసేజ్‌ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ చేస్తారు. ప్రతి సినిమాకు ఆర్టిస్టుగా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఆర్టిస్టుగా వెంకటేశ్‌గారు చేయని పాత్ర లేదు. ఈ సినిమాలోని క్లోజప్‌ షాట్స్‌ను వెంకటేష్‌గారిని గమనించాను. అద్భుతంగా చేశారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో వెంకటేశ్‌గారు క్లాస్‌ యాక్టర్‌. ఆయనతో కలిసి వర్క్‌ చేస్తున్నట్లు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ‘నారప్ప’ సినిమాలో వెంకటేష్‌ గారు, ప్రియమణిగారు, కార్తీక్‌రామ్‌ యాక్ట్‌ చేసినట్లు అనిపించలేదు. వారు వారి పాత్రల్లో జీవించినట్లు అనిపించింది. ప్రియమణి గొప్ప నటి. ప్రియమణిగారు తన నటనకు తగ్గ పాత్రలు చేసిన ప్రతిసారి ఆ సినిమా హిట్టే. ఈ సినిమాలో నాకు నటీనటులు, సాంకేతికనిపుణులు బాగా కష్టపడ్డారు. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు వస్తే అప్రిషియేషన్‌ కిక్‌ వేరు. నారప్ప లాంటి సినిమానుల ఎగ్జిక్యూట్‌ చేయాలంటే డి.సురేష్‌బాబుగారే చేయాలి. దర్శకులు శ్రీకాంత్‌ అడ్డాల గారు ‘నారప్ప’ సినిమాను ఎలా డైరెక్ట్‌ చేస్తారా? అనిపించింది. ఎందుకంటే ఆయన ఇది వరకు చేసిన సినిమాలు వేరు. శ్రీకాంత్‌ అడ్డాల గారిలో అద్భుతమైన కమర్షియల్‌ యాంగిల్‌ ఉందని తెలిసింది. శ్రీకాంత్‌ అడ్డాల గారికి కంగ్రాట్స్‌.  ‘ఎఫ్‌ 3’ సినిమా రైట్‌ ప్లేస్‌లో రైట్‌ టైమ్‌లో వస్తుంది. ఎఫ్‌ 3లో ఎఫ్‌ 2కు మించిన వినోదం ఉంది.


హీరో విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ– ‘‘ ‘నారప్ప’ సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు థ్యాంక్స్‌. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. మరెన్నో ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేశాను. కానీ ‘అసురన్‌’ చిత్రం నాకు డిఫరెంట్‌గా అనిపించి, ‘నారప్ప’ చేయాలని వెంటనే ఒప్పుకున్నాను. ‘అసురన్‌’లాంటి ఓ సినిమాను ఇచ్చిన దర్శకుడు వెట్రీమారన్, యాక్టర్‌ ధనుష్, నిర్మాత థానుగారికి థ్యాంక్స్‌. ‘అసురన్‌’ లేకపోతే నారప్ప ఉండేది కాదు. తెలుగు ఆడియన్స్‌కు నారప్ప కొత్తగా అనిపిస్తుంది. నారప్ప క్యారెక్టర్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాను. ఈ చాలెంజ్‌లో నేను సక్సెస్‌ కావడానికి మా టీమ్‌ నాలో నింపిన ఎనర్జీ కూడా కారణం. షూటింగ్‌ సమయంలో ‘నారప్ప’ క్యారెక్టర్‌లో చాలా కాలం ఉండిపోయాను. ‘నారప్ప’ మంచి ఎక్స్‌పీ రియన్స్‌. నారప్ప సినిమాలోని ‘రా..నరకరా’ పాట లిరిక్‌ను అనంతశ్రీరామ్‌ బాగా రాశారు. ఈ లిరిక్‌ వినప్పుడు షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తామా? అనిపించింది. ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు చెబుతున్నాను. నారప్ప ఓటీటీలో వచ్చిన వారు ఆదరించారు. ఫ్యామిలీస్‌తో కలిసి నారప్ప సినిమా చూస్తున్నారు. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. వారికి థ్యాంక్స్‌. మళ్లీ ‘ఎఫ్‌ 3’వస్తుంది. సంక్రాంతికి వస్తుంది. మళ్లీ ప్రేక్షకులను నవ్విస్తుంది`` అన్నారు.

Kiara Advani in Shankar -Ramcharan RC15

 



Kiara Advani joins the stellar team of Director Shankar, Ram Charan, and producer Dil Raju for the next big ticket film!


On the ocassion of Kiara Advani's birthday, Team RC 15 made a special announcement of their Pan India film. The gorgeous actress joins the cast as the leading lady.


Kiara who is excited about this collaboration says, "It's definitely one of the best birthday presents I have gotten so far. I am excited as well as nervous to work with renowned and experienced names of our film fraternity. I am eagerly waiting to begin the shoot and hoping that this incredible opportunity is translated wonderfully on screen!"


RC 15 will release in 3 languages – Telugu, Tamil, Hindi.


Directed by Shankar, the film is jointly produced by Dil Raju and Shirish Garu under the banner of Sri Venkateswara Creations for a PAN India release.


Jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona

 Jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona 



In line with the grand revelations that have been announced about the upcoming Kichcha Sudeepa-starrer Vikrant Rona. After announcing that the film will be made in 3D, its makers now unveil the first look of Jacqueline Fernandez, who will be seen essaying an interesting role in it. Displayed on billboards across Mumbai, and other cities of the country. The first glimpse reveals the Bollywood star's character Raquel D’Costa Aka Gadang Rakkamma in the pan-Indian 3D film and her look as well. 




Her look in the film will have a fusion of multiple ethnicities. She plays ‘Gadang Rakkamma’ who runs a tavern in a fictional place. She will be seen matching wits with Vikrant Rona, essayed by Baadshah Kichcha Sudeep 




Jacqueline inspired headlines as the word about her stepping aboard the Vikrant Rona universe spread like fire. Not only will the stunning actress be seen portraying a pivotal character, she will also be seen shaking a leg with Sudeepa in the film. 




Producer Jack Manjunath says, "The story of the world's new hero gets all the more exciting with the entry of Jacqueline. We're happy to share a glimpse of what she brings to the movie. We're on our way to creating an extravagant piece of cinema that will be remembered by generations to come and we're thrilled about the growing anticipation surrounding it." 




Director Anup Bhandari says, “It feels amazing to be able to bring an element of surprise with each announcement. Jacqueline's poster reveal was planned to convey the scale of the film yet again and how invested we are in fulfilling the promise of offering the audience a movie that will make their time in theatres worth it."




Jacqueline says, "The team of the film has been very welcoming and every moment that's going into its making has been exciting for me. I thank the producers for such a grand poster reveal from the bottom of my heart. This film is going to be super special and memorable for me."




Vikrant Rona is a multilingual action adventure that will see a 3-D release in 14 languages and 55 countries. Directed by Anup Bhandari, produced by Jack Manjunath and Shalini Manjunath, co-produced by Alankar Pandian, music by B Ajaneesh Loknath, the film features sets designed by DOPs William David and Award winning art director Shivkumar. It stars Kichcha Sudeepa, Nirup Bhandari and Jacqueline Fernandez.


Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th



The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paatabeing directed by the Parasuram directorial have come up with rejoicing updates. While they have released First Notice poster, Superstar’s Birthday Blaster is announced to be out on August 9th.


The First Notice looks kick-ass and different from regular first look posters. Mahesh Babu appears at stylish best and he is seen coming out of a luxury red-colour car. Sports a tiny round earring, long hair and a one-rupee coin tattoo behind ear, Mahesh Babu is super cool here in trendy outfit.


We can also see three men leaving the place on bikes. This all hints at Mahesh Babu going to take on them. The poster is striking and sets bar high for Superstar’s Birthday Blaster to be out in another nine days.


The poster also shows January 13th as the film’s release date. It’s an ideal date, as the next day will be Bhogi, followed by Sankranthi and Kanuma. The extended weekend will favour the film to rake in record collections.


On the other hand, Sankranthi is a lucky season for Mahesh Babu who enjoyed several hits for the festival. Particularly, his last movie Sarkaru Vaari Paata ended up as highest grosser for the actor.


Sarkaru Vaari Paata is produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. Star heroine Keerthy Suresh is essaying Mahesh Babu’s love interest in the film being produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta.


Music sensation Thaman SS is providing music for the film, while R Madhi is the cinematographer. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.


Sarkaru Vaari Paata’s shooting is currently progressing in Hyderabad.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

VFX Supervisor – Yugandhar

Kadambari Kiran Manam Saitham Contribution For Education

 


చదువుల తల్లికి అండగా నిలిచిన 'మనం సైతం' కాదంబరి కిరణ్

పేదలను ఆదుకోవడంలో అలుపు లేక శ్రమిస్తున్నారు 'మనం సైతం' కాదంబరి కిరణ్. సాటివారికి సాయం చేయడంలో యోధుడై పోరాటం సాగిస్తున్నారు. ఈ సాయం కొన్నిసార్లు తన శక్తికి మించినా వెనకడగు వేయక అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. వేలాది మందికి ప్రత్యక్షంగా మరెన్నో రెట్ల పేదలకు పరోక్షంగా సాయం అందించిన కాదంబరి కిరణ్ తాజాగా ఓ చదువుల తల్లి ఉన్నత విద్య కోసం అండగా నిలబడ్డారు.


తేజస్వి తల్వ అమెరికా లోని అలబామాలో సైబర్ సెక్యూరిటీ లో ఎంఎస్ చేద్దామని ఆశపడింది. కానీ ఆర్ధిక బలం లేదు, తండ్రి చనిపోయాడు, దిక్కుతోచని స్థితిలో 'మనం సైతం' ని ఆశ్రయించింది. ఆ పాపను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని దృఢ సంకల్పం తీసుకున్న కాదంబరి కిరణ్...తన మిత్రుల సహకారాన్ని కోరారు. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు, బోయినపల్లి రమేష్ రూ. 10 వేలు, బోయినపల్లి సతీష్ రూ. 10 వేలు, వేముల రామ్మోహన్ రూ. 10 వేలు, వద్ది వెంకటేశ్వరరావు రూ. 10 వేలు ఆర్థిక సహాయం చేశారు. మనం సైతం కుటుంబంతో కలసి మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించారు.


ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.....'మనం సైతం' ద్వారా ఇవాళ మరో పెద్ద సాయం చేయగలిగాను. చదువులో అద్భుత ప్రతిభ గల తేజస్వి తల్వ తండ్రి చనిపోయి ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యను చదువుకోలేకపోతోంది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం వచ్చినా డబ్బులు లేక అక్కడికి వెళ్లలేకపోతోంది. 'మనం సైతం' దగ్గరకు ఆ బిడ్డ వచ్చిన వెంటనే ఆమెకు సహాయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అమెరికాలోని అట్లాంటలో ఉండే డాక్టర్ ఈశ్వర్ గౌడ్ కమలాపురం సాయిశశాంక్ కమలాపురం 1 లక్షా 60 వేల రూపాయలు అందించారు. ఇతర మిత్రులు కూడా వీలైనంత సాయం చేశారు. మొత్తం రూ.2 లక్షల 19 వేల రూపాయలను దర్శకులు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా అందించాను. ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉంది. ఆ దేవుడి దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా 'మనం సైతం' ముందుంటుంది. అన్నారు.


తేజస్వి తల్వ మాట్లాడుతూ...నేను ఇంజినీరింగ్ పూర్తయ్యాక మాస్టర్స్ చేయాలన్నది నా కల. మా నాన్నగారు అకస్మాత్తుగా చనిపోవడంతో నా కలలన్నీ చెదిరిపోయాయి. ఆర్థికంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఇక నేను మాస్టర్స్ చేద్దామనే కలను వదిలేసుకున్నాను. ఇలాంటి టైమ్ లో అమెరికా అలబామాలోని యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ కు అడ్మిషన్ ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. ఎన్నో ఛారిటీ సంస్థలను సంప్రదించాం, మా బంధువులను అడిగాం. ఎవరూ సాయం చేయలేదు. ఈ చదువు ఆపేద్దాం అనుకునే సమయంలో చివరి ప్రయత్నంగా మనం సైతం కాదంబరి కిరణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయన ఎంతో ధైర్యం చెప్పి నా చదువుకు సాయం చేశారు. తండ్రి లేని లోటు తీర్చారు. మా అమ్మ నాకు ఇన్నాళ్లూ తోడుగా ఉంది. ఇప్పుడు తల్లిలాంటి 'మనం సైతం' అండ దొరికింది. కిరణ్ గారికి మా నేను, మా కుటుంబం రుణపడి ఉంటాం. ఒక మనిషి కోసం మరో మనిషి నిలబడగలడు అనే నమ్మకం కిరణ్ గారిని చూశాక ఏర్పడింది. అన్నారు.


Heroine Priyanka Jawalkar Interview

 "తిమ్మరుసు" హిట్ తో జోరు మీదున్న ప్రియాంక జవాల్కర్




లేటెస్ట్ ఫిల్మ్ "తిమ్మరుసు" హిట్ తో మరో విజయాన్ని ఖాతాలో  వేసుకుంది

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్

చేసిన లాయర్ అను క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. "తిమ్మరుసు"

లో ప్రియాంక అందంగా కనిపిస్తూనే, కంప్లీట్ పర్మార్మెన్స్ ఇచ్చిందని

ఆడియెన్స్ అంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక కాంట్రిబ్యూషన్ ను అటు ఫిల్మ్

యూనిట్ కూడా ప్రశంసిస్తోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్

చేసుకున్న ప్రియాంక.. "తిమ్మరుసు" హిట్ తో టాలీవుడ్ లో మరింత జోరు

పెరిగేలా కనిపిస్తోంది. ఆగస్టు 6న ప్రియాంక జవాల్కర్ నటించిన మరో కొత్త

సినిమా "ఎస్ఆర్ కళ్యాణమండపం" విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ష్యూర్

హిట్ అనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దీంతో బ్యాక్ టు

బ్యాక్ హిట్స్ ఈ సుందరి దక్కించుకున్నట్లే.


"టాక్సీవాలా" మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ తెలుగు నాయిక...తొలి

చిత్రంతోనే తన గ్లామర్, పర్మార్మెన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.

టాలెంటెడ్ యాక్ట్రెస్ గా యంగ్ హీరోలకు, దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్ లతో ఆడియెన్స్ ముందుకు

వస్తోంది. ఈ మధ్య సన్నబడిన ప్రియాంక జవాల్కర్ మరింత అందంగా, అట్రాక్టివ్

గా కనిపిస్తూ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. ఆమె నటించిన మరో కొత్త సినిమా

"గమనం" కూడా విడుదలకు సిద్ధమవుతోంది.


యాక్టింగ్ కు స్కోప్ ఉంటూ క్రేజీ ఫిల్మ్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది

ప్రియాంక జవాల్కర్. నాని, శర్వానంద్ లాంటి నెక్ట్ లెవెల్ హీరోలతో తను

మూవీస్ చేస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉందీ బ్యూటీ. అందంగా ఉండి హార్డ్

వర్కింగ్ చేసే టాలెంటెడ్ హీరోయిన్స్ ఎంతోమంది టాలీవుడ్ లో సక్సెస్

అయ్యారు. అలా చూస్తే ప్రియాంక జవాల్కర్ కు త్వరలోనే మరింత స్టార్ డమ్

వచ్చే అవకాశం ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కాబట్టి మన ప్రేక్షకులకు ఈ

హీరోయిన్ ఎప్పుడూ స్పెషలే.


"MAD" movie Director Lakshman Meneni Interview

 



"మ్యాడ్" యువతకు బాగా నచ్చే సినిమా అవుతుంది - దర్శకుడు లక్ష్మణ్ మేనేని


ప్రేమ, పెళ్లి, స్నేహం..ఇలా ఏ బంధానికైనా కొంత టైమ్ ఇవ్వాలి అంటున్నారు

దర్శకుడు లక్ష్మణ్ మేనేని. ఎదుటివారిపై త్వరగా అభిప్రాయానికి వచ్చి

విడిపోవడం ఇవాళ్టి యువతలో ఎక్కువగా జరుగుతోందని ఆయన చెబుతున్నారు. ప్రేమ,

పెళ్లి, సహజీవనం వంటి అంశాల నేపథ్యంతో దర్శకుడు లక్ష్మణ్ మేనేని "మ్యాడ్"

అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి,

రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. మోదెల టాకీస్

బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు ఈ

చిత్రాన్ని నిర్మించారు. "మ్యాడ్" మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల

అయ్యేందుకు రెడీ అవుతోంది.


ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ...నేనొక ఇంజినీరింగ్

గ్రాడ్యుయేట్ ను. 2002 నుంచి ఓ కంపెనీ నడుపుతుంటాను. సినిమాకు దర్శకత్వం

వహించాలనేది నా కోరిక. అందుకే ఈ రంగలోకి వచ్చాను. నేటి యువత రిలేషన్స్ కు

టైమ్ ఇవ్వడం లేదు. త్వరగా ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు

ఏర్పర్చుకుంటున్నారు. చెట్టు మీద కాయ పండు కావడానికి కూడా ఒక టైమ్

ఉంటుంది. అలాగే ఏ బంధానికైనా కొంత సమయం ఇవ్వాలి. నేను గత కొంతకాలంగా

పెళ్లిళ్లు జరుగుతున్న తీరును గమనిస్తున్నా. ఏడాది గడిచేలోపు ఆ జంటలు

విడిపోయి, మరొకరితో వివాహం జరుపుకుంటున్నారు. ముందు తరం చూస్తే చాలా

జంటలు పెళ్లయ్యాక జీవితాంతం కలిసే ఉండేవారు. ఇప్పుడంత ఓపిక యువ జంటలకు

ఉండటం లేదు. ఆ అంశాలే మ్యాడ్ సినిమా రూపొందించేందుకు కారణం అయ్యాయి.

ఘనంగా జరిగే పెళ్లిళ్లలో కొత్త జంట ఆ హడావుడిని ఎంజాయ్ చేస్తున్నారు గానీ

వాళ్ల మధ్య ఒక అనుబంధం ఏర్పడటం లేదు. ఫిజికల్ గా కలిసి మాట్లాడుకునే

స్నేహాలు ఇవాళ తగ్గిపోయాయి, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. మనలో చాలా

మందికి ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రెండ్స్ పేర్లు కూడా సరిగా తెలిసి ఉండవు.

ప్రేమ, పెళ్లిలో కూడా అటెన్షన్ గ్రాబింగ్ ఎక్కువయ్యింది. వాస్తవమైన

ప్రేమలు తగ్గిపోయాయి. పెళ్లి చేసుకుంటే మీ భాగస్వామికి ఏడాది టైమ్

ఇవ్వండి, ఆ ఏడాదిలో మంచి ఉంటుంది, చెడూ ఉంటుంది. కూర్చొని మాట్లాడుకుని

పరిష్కారం చేసుకోండి గానీ ఇవాళ గొడవైతే రేపు విడిపోవడం కరెక్ట్ కాదు అని

మా మూవీలో చెబుతున్నాం. డివోర్స్ కు రెడీ అయిన ఒక జంట, లివ్ ఇన్ రిలేషన్

లో ఉన్న మరో జంట..ఇలా రెండు జంటల ద్వారా ఈ కథను చూపించాను. ఈ కథలో

హీరోలకు జీవితంలో ఏ లక్ష్యం ఉండదు. హీరోయిన్స్ మాత్రం ఒకరు ఆర్టిటెక్చర్

ఉద్యోగిగా, మరొక హీరోయిన్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. ఇలా భిన్న

ధృవాల్లాంటి అమ్మాయిలు, అబ్బాయిలు కలిస్తే వాళ్ల రిలేషన్స్ లో ఎలాంటి

మార్పులు వస్తాయి అనేది ఆసక్తికరంగా రూపొందించాము. నేను స్వతహాగా

మ్యూజిక్ లవర్ ను. మ్యాడ్ మూవీలో లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో పాటు మంచి

మ్యూజిక్ ఉంటుంది. కైలాష్ ఖేర్, హేమచంద్ర, ఉన్నికృష్ణన్ లాంటి సింగర్స్

పాటలు పాడారు. మోహిత్ రెహ్మానియాక్ కంపోజ్ చేసిన ఆరు పాటలు హిట్ అయ్యాయి.

మంచి కంటెంట్ ఉన్న సినిమా మ్యాడ్. ప్రేక్షకులు ఆదరిస్తారని

కోరుకుంటున్నా. యువతకు బాగా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.


Darsakendra K Raghavendra Rao As Vasista in PelliSandaD

 ‘పెళ్లి సంద‌D’లో వ‌శిష్ట‌గా వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న‌ ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు



ద‌ర్శ‌కేంద్రుడు, శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు సినిమాను క‌మ‌ర్షియ‌ల్ పంథాను మ‌రో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లేడీ సూప‌ర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, ట‌బు, తాప్సీ వంటి ఎంద‌రో స్టార్స్‌ను వెండితెర‌కు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో ప‌రిచ‌యం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌నదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘ‌వేంద్ర‌రావు, తొలిసారి వెండితెర‌పై న‌టుడిగా మెప్పించ‌నున్నారు. 


రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ద‌ర్శ‌కేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పెళ్లి సంద‌D’. ఈ చిత్రంలో రాఘవేంద్ర‌రావు తొలిసారి న‌టిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు వ‌శిష్ఠ అనే పాత్ర‌లో న‌టించారు. వ‌శిష్ఠ పాత్ర‌కు సంబంధించిన స్పెష‌ల్ ప్రోమోను శుక్ర‌వారం రోజున రాఘవేంద్ర‌రావు శిష్యుడు.. పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ‘వంద సినిమాలను డైరెక్ట్ చేసిన తర్వాత మా మౌన ముని కెమెరా ముందుకు వస్తున్నారు.‘పెళ్లి సంద‌D’లో వశిష్ఠ పాత్రధారిగా రాఘవేంద్రరావుగారి ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం’’ అంటూ  త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. 


ఈ స్పెషల్ ప్రోమోలో కె.రాఘవేంద్రరావు సరికొత్త లుక్, ఎన‌ర్జీతో క‌నిపిస్తున్నారు. పిల్ల‌ల‌తో ఆట‌లాడ‌టం, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, శ్రీనివాస్ రెడ్డి పాత్ర‌ల‌తో మాట్లాడేలా ఉండ‌టం, చివ‌ర‌ల్లో రోష‌న్‌తో క‌లిసి న‌డిచే సీన్ ఇలాంటి వాటిని ప్రోమోలో  చూడొచ్చు. మ‌రి వ‌శిష్ఠ‌గా రాఘ‌వేంద్ర‌రావు ఎలా మెప్పించారో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు డైరెక్ట‌ర్ గౌరి రోణంకి. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ‘పెళ్లి సంద‌D’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.  


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.


Naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out

 

Naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out



Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’, India’s first movie based on ancient archery, is being directed by Dheerendra Santhossh Jagarlapudi. The sports drama promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.


Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.


Promotions of the movie kick-start, as the makers recently announced to come up with a fresh update every week on Friday. They will unveil updates using the hashtag #LAKSHYASFRIDAY


Today, they have come up with a Friday special update and it is a romantic poster of the lead pair. Ketika Sharma kisses Naga Shaurya on his forehead and this picture states the kind of chemistry both shared in the film.


The film's shooting is nearing completion and post-production works are also progressing simultaneously.


Cast: Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu, Sachin Khedekar etc.


Technical Crew:

Story, Screenplay, Direction: Dheerendra Santhossh Jagarlapudi

Producers: Narang Das K Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Cinematographer: Raam Reddy

Music Director: Kaala Bhairava

Editor: Junaid

PRO: Vamsi-Shekar, BA Raju

Powerstar Pawan Kalyan Best wishes to Darsakendra K Raghavendra Rao






 శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి, 
నమస్సులు 
తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు.
కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్... కెమెరా... యాక్షన్...’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో... ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు ఉత్సాహం చూపుతారు.
ఈ ప్రస్థానంలోనూ మీదైన ముద్రను వేయగలరు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా ఘన విజయాలను సొంతం చేసుకున్న మీరు నటుడిగానూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. 
విష్ యూ ఆల్ ద బెస్ట్ 

Sodaala Sridevi Look Launched from Sridevi Soda Center

 లైటింగ్ సూరిబాబుకి జోడిగా సోడాల శ్రీదేవి - సుదీర్ బాబు, 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్, క‌రుణ‌కుమార్ - శ్రీదేవి సోడాసెంటర్ లో హీరోయిన్ గా ఆనంది



వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో సుధీర్ బాబు కి ప్ర‌త్యేక‌త వుంది. ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ లాంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భ‌లేమంచి రోజు లాంటి విభిన్న‌మైన క‌థ‌నం తో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. న‌న్నుదోచుకుందువ‌టే, స‌మ్మొహ‌నం చిత్రాల‌ తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ కూడా ఆక‌ట్టుకున్నారు. క‌థ‌ల విష‌యంలో కంగారు లేకుండా ప్రేక్ష‌కుల అభిరుచి కి త‌గ్గ‌ట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంట‌ర్‌.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్ట‌య్యింది. విడుద‌లయ్యిన మెద‌టి లుక్ కి, ఆ త‌రువాత విడుద‌లైన గ్లిమ్స్ కి, తాజాగా విడుద‌ల చేసిన మందులోడా పాట‌కి విప‌రీత‌మైన క్రేజ్ రావ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే శ్రీదేవిసోడాసెంట‌ర్ లో సుదీర్ బాబుకి జోడిగా తెలుగ‌మ్మాయి ఆనంది న‌టిస్తుంద‌నే విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూనే ఆనంది ఈ సినిమాలో పోషించిన సోడాల శ్రీదేవి పాత్ర‌కి సంబంధించిన వీడియో గ్లిమ్స్ విడుద‌ల చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. తెలుగుతో పాటు త‌మిళంలో కూడా ప్ర‌ముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఆనంది మ‌రో వైవిధ్య‌మైన పాత్రతో శ్రీదేవిసోడా సెంట‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంద‌నే విష‌యం ఈ వీడియో గ్లిమ్స్ తెలియ‌జేస్తోంది. ఆనంది అభిన‌యం, క‌రుణ‌కుమార్ డైరెక్ష‌న్ స్కిల్స్, పంచ్ డైలాగ్స్, 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ వారి ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ వెర‌సి సోడాల శ్రీదేవి క్యారెక్ట‌ర్ వీడియో గ్లిమ్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది‌. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భ‌లేమంచిరోజు, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హ్య‌ట్రిక్ చిత్రాలు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 ప‌లాస చిత్రం ద్వారా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుద‌లైంది.


బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్

నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

దర్శకత్వం – కరుణకుమార్

సంగీతం – మణిశర్మ

సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్ – రామకృష్ణ, మౌనిక

కథ – నాగేంద్ర కాశీ

కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్

యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, బొబ్బిలి రాజా(నిఖిల్), రియల్ సతీష్

లిరిక్స్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్

సౌండ్ డిసైనర్ – సింక్ సినిమా

ఆడియోగ్రఫి – కన్నన్ గన్పత్

పబ్లిసిటీ డిసైనర్ – అనంత్ (పద్మశ్రీ ఆర్ట్స్)

పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

Radhe Shyam Releasing on January 14th

 జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న‌ రెబెల్ స్టార్ ప్రభాస్, యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, రాధా కృష్ణ చిత్రం రాధేశ్యామ్



ప్రపంచ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి 14‌న ఏక‌కాలంలో అయిదు భాష‌ల్లో విడుద‌ల అవుతున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ రాధేశ్యామ్


రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్, ఫ‌స్ట్ గిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. గ‌తంలో రాధేశ్యామ్ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రిగాయి, అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్య ఈ భారీ ల‌వ్లీ విజువ‌ల్ వండ‌ర్ ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువస్తున్నట్లుగా అధికారిక ప్ర‌క‌ట‌ణ విడుద‌లైంది. టిప్ టాప్ సూట్ లో ఫుల్ క్లాసీ లుక్ లో ఉన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స్టిల్ తో ఉన్న పోస్ట‌ర్ ద్వారా రాధేశ్యామ్ కొత్త విడుద‌ల తేది ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. రెబ‌ల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ‌లు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌లు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ళ‌యాలీ వెర్ష‌న్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 14న‌ ఏక‌కాలంలో హిందీ, త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం భాష‌ల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.



నటీనటులు:

ప్రభాస్, పూజా హెగ్డే..


టెక్నికల్ టీమ్:


దర్శకుడు: రాధాకృష్ణ కుమార్

నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్

డిఓపి - మ‌నోజ్ పర‌మ‌హంస‌

ఎడిట‌ర్ - కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

డైరెక్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫి - వైభ‌వి మ‌ర్చెంట్

యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి - నిక్ పో వెల్

సౌండ్ ఇంజ‌నీర్ - ర‌సూల్ పూకుట్టి

పీఆర్ఓ - ఏలూరు శ్రీను


Tera Kosam Veshalu In OTT

 ఓటిటిలో తెరకోసం వేషాలు సినిమా  విడుదల"



పెద్ద సినిమాల బాటలోనే ఓటిటి లో తెర కోసం వేషాలు సినిమా విడుదల.



 "తెర కోసం వేశాలు " చిత్రం జూలై 28న ఓటిటి లో విడుదలైనది.  ఈ సినిమా గురించి చిత్ర కథా  రచయిత జీవన్ మాట్లాడుతూ ,ప్రేక్షక దేవుళ్ళకు ఒక కొత్త అనుభూతి కలగాలని కొత్తగా  ఈ యొక్క మూఖీ చిత్రం తీయడం జరిగింది. సింహ భాగం మూఖీగా చిత్రం నడుస్తుంది . ఒక రియాల్టీ షోని చిత్రంగా మార్చి ,నటీనటులతో ఎంతో ఇష్టపడి,కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మా దర్శకనిర్మాతలు అని రచయిత చెప్పుకొచ్చారు.



   చిత్ర నిర్మాత అయిన శ్రీనుసునీల్ మాట్లాడుతూ ఒక చిన్న స్టోరీలైన్నీ  అద్భుతంగ, రియాల్టీ షోగా మలిచి ,వెబ్ సిరీస్  అని మొదటగా ప్లాన్ చేసాం , కానీ ఈ యొక్క చిత్రం ప్రతి ప్రేక్షకుడికి త్వరగా చేరాలని ,సినిమాగ మార్చడం జరిగింది.



ఈ చిత్రంలో కరోనా వ్యాధికి సంబంధించి ఒక చక్కటి   మెసేజ్  కూడా చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలు  తర్వతా ఒక మూఖీ మన ముందుకి  సినిమా రాబోతుంది, ప్రతి ప్రేక్షకుడు ఒక చక్కటి అనుభూతిని పొందుతాడిని మనస్ఫూర్తిగా మా టీం అందరం నమ్ముతున్నాం. మొదటి  ప్రయత్నం ,కాస్త ఇబ్బందులు పడ్డాం,అయినా బాగానే చేశాం అని  అనుకుంటున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని అశ్విరదించాలని పేరు పేరున కోరుకుంటున్నాము. MX player app ద్వారా ఓటిటి

 లో ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించవచ్చు . అని చిత్ర నిర్మాత చెప్పారు .


ఛాయాగ్రహణం : క్రాంతి నీల

ఎడిటింగ్ : సత్య

సంగీతం : VRA ప్రదీప్

నిర్మాత :  శ్రీనుసునీల్

డైరెక్షన్ : దివ్య మనోజ్ శంబు .

ZEE5's free vaccination drive Sankalpam receives a great response

 ZEE5's free vaccination drive Sankalpam receives a great response



Unveils 'Any Time Manoranjanam' campaign with Hero Satyadev and Television stars Meghana Lokesh and Deepthi Manne


Hyderabad, July 30, 2021: ZEE5, the pre-eminent OTT platform, has been delivering entertaining content to crores of Indians. Original films, web series, direct-to-digital releases have been its main strengths. ZEE5 has now launched a campaign named 'Any Time Manoranjanam (ATM)' in Hyderabad. Satyadev, who has acted in the ZEE5 original web series 'Gods Of Dharmapuri' and original movie '47 Days', unveiled ATM's teaser today. 'Kalyana Vaibhogam' serial's Meghana Lokesh and 'Radhamma Koothuru' serial's Deepthi Manne also participated in the event. 'ATM' will bring to its patrons the facility to view their favourite serials, movies and news at their convenience. ZEE5 today kickstarted the campaign to entertain the Telugu audience ever more than before. On the occasion, the guests also spoke about ZEE5's free vaccination drive, Sankalpam.


ZEE5 seeks to not only entertain the audience but also desires to see them in good health. In keeping with its social outlook, it has come up with Sankalpam to help the people of Hyderabad tide over the pandemic. The free vaccination drive is a 10-day affair that began today (July 30). And the first day saw a huge response. The drive will conclude on August 8.


Satyadev said, "I entered the OTT world with 'Gods Of Dharmapuri'. It turned out to be a trending show on ZEE5. My film '47 Days', too, was released on ZEE5. It's a great thing that they have taken up the Sankalpam drive. We are all waiting for cinema halls to run like before. If people have to overcome the fear of the pandemic, they have to get vaccinated. ZEE5 is rightly giving them access to vaccines for free. 'Thimmarusu', my film, is receiving a great response in theatres. Theatres will function fully once the vaccination percolates. Coming to ATM, the name is quite appealing. ZEE5 is full of rich content."


ZEE5 Chief Business Officer Manish Kalra said, "Besides giving the best content in different languages as per the viewers' tastes, we are also socially conscious. We have undertaken this free vaccination drive and it's getting a great response. As a responsible organization, we have taken up this drive. ZEE5 is a popular brand in Telugu. With the ATM campaign, we hope to reach out to our new patrons. Those who can't watch TV can download the ZEE5 app and watch their favourite content."


Megha Lokesh said, "I am proud to be associated with ZEE5 Sankalpam. It's a fantastic initiative. The ATM campaign will make my serial 'Kalyana Vaibhogam' all the more accessible to the viewers. Thanks to ZEE5, the serials and shows can be watched any time."


Deepthi Manne said, "A lot of people have died because they couldn't receive the vaccination. Sankalpam is a huge initiative. And I am happy to be a part of it. ZEE5 has previously taken up a lot of drives before, like by giving clothes and essentials to the needy. And ZEE5 is now ready to dish out entertainment in other countries as well. ATM is a good step in that direction. I am a fan of ZEE5. I request the people to download the ZEE5 app."


Registration details:


All that you have to do is register yourself on https://atm.zee5.com from 17th July to 26th July. The vaccination drive will be from 30th July to 8th August from 10am to 6pm.


Registered individuals will receive venue details in due course of time.


For people taking 1st Dose: Covishield

For people taking 2nd Dose  Covishield, Covaxin (as the case may be)

 

As per the Covid guidelines, only those above the age of 18 years are eligible to register themselves using the URL. People can choose the date and time slot on the link at their convenience. The slots will be put forth on the site as per the availability of the vaccines.


Maha Samudram Character Revealing Motion Poster Out

 Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Character Revealing Motion Poster Out





Maha Samudram is one of the most awaited films of this year. Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working together as a team for this biggest action extravaganza.


Every character in the film has its own importance and character revealing posters of all the artists evidenced the same. The first look posters of Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh and Garuda Ram got outstanding response from all the corners.


The film has wrapped up its shoot recently and post-production works are underway. Maha Samudram is getting ready for its theatrical release. In the meantime, there will be many more exciting updates rolling soon.


A character-revealing motion poster released by the team shows the intense characters of all the prominent cast. “Be ready to witness their intense and stunning characterisations. Kick starting Maha Samudram promotions- emotions. Exciting updates rolling soon,” announced the makers.


Ferocious looks of Sharwanand and Siddharth can be seen in last two posters and both are simply outstanding. While Sid can be seen holding a gun, Sharwa walks fiercely. Chaitan Bharadwaj gives great elevations to the lead characters with his terrific background score. The theme music indeed indicates that both are gearing up for a big war.


Tipped to be an intense love and action drama, Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner.


Aditi Rao Hydari and Anu Emmanuel are the female leads in the film.


Raj Thota cranks the camera, while Chaitan Bharadwaj renders the soundtracks and Praveen KL is the editor. Kolla Avinash is the production designer.


The makers will be coming up with back-to-back exciting updates in coming days, as they opt for aggressive promotions.


Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel

Technical Crew:

Writer, Director: Ajay Bhupathi

Producer: Sunkara Ramabrahmam

Co-Producer: Ajay Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music Director: Chaitan Bharadwaj

Cinematography: Raj Thota

Production Designer: Kolla Avinash

Editor: Praveen KL

Action: Venkat

PRO: Vamsi Shekar

Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Second Song Idhi Chala Baagundhile Lyrical Out



Harsh Kanumilli and Simran Choudary starrer upcoming film Sehari is carrying optimistic reports, given the teaser and also title song got good response from all the corners.

Today, the makers have released lyrical video of second song of the film. The song- Idhi Chala Baagundhile scored by music director Prashanth R Vihari has a special charm to it.

While the title track was a youthful number with foot tapping beats, the second song is a soulful melody. Sid Sriram repeats the magic yet another time with his wonderful singing. Lyrics are by Kittu Vissapragada, the song actually unveils Harsh’s romantic feelings on Simran. Both look good together on screen. Harsh impresses with his elegant moves, while Simran looks pretty.

Gnanasagar Dwaraka has made Sehari as a crazy rom-com laced with youthful elements. Advaya Jishnu Reddy in partnership with Shilpa Chowdary is producing the production No 1 of Virgo Pictures which is in post-production stages.

Music director Koti plays a key role in the movie.

Cast: Harsh Kanumilli, Simran Choudary, Abhinav Gomatam, Praneeth Reddy, Anisha Alla, Akshitha Harish, Koti, Balakrishna and others.

Technical Crew:
Director: Gnanasagar Dwaraka
Producer: Advaya Jishnu Reddy, Shilpa Chowdary
D.O.P: Aravind Vishwanath
Music Director: Prashanth R Vihari
Editor: Raviteja Girijala
Art Director: Sahi Suresh

Venu Thottempudi In Mass Maharaja Ravi Teja On Duty

 Venu Thottempudi In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty



Mass Maharaja Ravi Teja and director Sarath Mandava’s upcoming film Ramarao On Duty is in initial stages of production. However, the film is carrying enormous buzz already, thanks to the aggressive promotions from the very beginning itself.


Firstly, the mass-appealing title and highly impressive first look posters have garnered exceptional response from fans and movie goers. The film will feature two beautiful heroines Rajisha Vijayan and Divyasha Kaushik opposite Ravi Teja.


Here comes another surprising announcement. Senior actor Venu Thottempudi who took long break from films comes on board to play an important role in Ramarao On Duty. Known for his hilarious timing and energy, Venu will be seen in a never-seen-before character in the movie.


Directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks, Ramarao On Duty is billed to be a unique thriller with story inspired from true incidents. The film also stars some surprising cast and top-notch craftsmen are associated with it.


Music for the flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.


Cast: Ravi Teja, Rajisha Vijayan, Divyasha Kaushik, Nasser, Sr Naresh, Pavitra Lokesh, Rahul Rama Krishna, Eerojullo Sree, Chaitanya Krishna, Madhu Sudan Rao, Surekha Vani and more


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar


Hero Satya Dev Interview About Timmarusu

 నా కంఫర్ట్ జోన‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి డిఫ‌రెంట్‌గా నేను చేసిన సినిమా `తిమ్మ‌రుసు` - హీరో స‌త్య‌దేవ్‌




స‌త్య‌దేవ్‌... ప్ర‌తి సినిమా ఓ డిఫ‌రెంట్‌గా చేస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న క‌థానాయ‌కుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి త‌రం అతి కొద్ది మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లో మోసాలు చేసేవాడిగా, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌లో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన స‌త్య‌దేవ్ ఇప్పుడు అన్యాయాల‌ను ప్ర‌శ్నించే లాయ‌ర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ ...



- `ఉమామహేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌` సినిమా అనేది న్యూ ఏజ్ మూవీ కోరుకునే ప్రేక్ష‌కులు చూసేలా చేశాం. ఆ  సినిమా త‌ర్వాత నేను నా కంఫ‌ర్ట్ జోన్ నుంచి(అంటే సాధార‌ణంగా నేను ఫైట్స్‌లాంటివి చేయ‌ను) బ‌య‌ట‌కు వ‌చ్చి, చిన్న మేకోవ‌ర్‌తో ఓ సినిమా చేయాల‌నుకున్నాను. నాకు కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది క‌దా అని అనిపించింది. అదే స‌మ‌యంలో నిర్మాత‌ల్లో ఒక‌రైన సృజ‌న్ ఎర‌బోలు ట‌చ్‌లోకి వ‌చ్చాడు. త‌ర్వాత శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, నేను.. ప్రాప‌ర్ ఎగ్జిక్యూష‌న్ కోసం మ‌హేశ్ కోనేరు కూడా యాడ్ కావ‌డం.. ఇలా అంద‌రం క‌లిసి ఓ టీమ్ ఏర్పాటైంది. కోవిడ్ టైమ్‌లో శ‌ర‌ణ్ 39 రోజుల్లో పూర్తి చేశారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయ‌డానికి న‌టీన‌టులు, ఇత‌ర టీమ్‌, శ‌రణ్ అండ్ టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డిందో, అంతే క‌ష్టాన్ని ప్రొడ‌క్ష‌న్ టీమ్ కూడా ఫేస్ చేసింది. ఇంత త‌క్కువ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాను పూర్తి చేసిన మ‌హేశ్ కోనేరు, సృజ‌న్‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలా ఓ చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన ఈ సినిమా జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


- సాధార‌ణంగా థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ సినిమా అంటే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఎక్కువ‌గా ఉంటాయి. లాయ‌ర్ కోణం నుంచి సాగే థ్రిల్ల‌రే ఈ చిత్రం. ఉన్న డ‌బ్బుని కూడా ఖ‌ర్చు పెట్టి న్యాయం వైపు నిల‌బ‌డే లాయ‌ర్ సినిమా ఇది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు యాక్ష‌న్ పార్ట్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌కీల్‌సాబ్‌, నాంది వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడాయి.. కాబ‌ట్టి మేం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 


- నా పాత్ర `అభిలాష‌`లో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ క‌థ‌కు దీనికి చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది. అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరిశిక్ష ర‌ద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావ‌జ్జీవ కారాశిక్ష అనే పాయింట్‌పై ఫైట్ చేస్తుంది. న్యాయం కోసం ఎందాకైనా పోరాడే ఓ లాయ‌ర్ ఓ కేసులో చివ‌రి వ‌ర‌కు ఎలా నిల‌బ‌డ్డాడు. దానిలో ట్విస్టులు, ట‌ర్న్స్ ఏంటి? అనేదే తిమ్మ‌రుసు సినిమా. సినిమా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో టేకాఫ్ అవుతుంది. క్ర‌మంగా సీరియ‌స్ మోడ్‌లోకి క‌థ ర‌న్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్  సినిమాలో ఉంటాయి. 


- ఓ ప‌ర్టికుల‌ర్ కోర్ట్ సెక్ష‌న్ వ‌ల్ల సామాన్యుడు అందులో ఇరుక్కుంటాడు. సామాన్యుడికి న్యాయం జ‌ర‌గాల‌నుకునే ఓ లాయ‌ర్ దాన్ని టేక‌ప్ చేసి దాన్నెలా ప‌రిష్క‌రించాడు. ఆ క్ర‌మంలో త‌నెలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నేదే సినిమా. 


-  ఈ పాండమిక్ టైమ్‌లో ఓ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌, మ‌రో సినిమా థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతున్న హీరో నేను. అయితే ప‌రిస్థితుల‌ను ముందుగా ఊహించింది మాత్రం కాదు. ఓటీటీల హ‌వా 2023, థియేట‌ర్స్‌తో పాటు స్టార్ట్ అవుతుంద‌ని అనుకున్నాను. అయితే కోవిడ్ వ‌ల్ల ఓటీటీ వేల్యూ పెరిగిపోయింది. నిర్మాత‌లు నా ఉమామ‌హేశ్వ‌ర ఉగ్రరూప‌స్య స‌హా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. ఒక‌ట్రెండు రోజులు సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కాలేద‌నే బాధ ఉండింది. అయితే దాని వ‌ల్ల నిర్మాత‌లు లాభ‌ప‌డ్డారు. వాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తే, కోవిడ్ ప్ర‌భావం త‌గ్గింది. తొలి వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాల‌న్నీ పెద్ద హిట్స్ సాధించాయి. ప్ర‌పంచంలో మ‌రో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇది జ‌ర‌గ‌లేదు. అదే కాన్ఫిడెన్స్‌తో, మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎంక‌రేజ్ చేస్తార‌నే ఉద్దేశంతో వెయిట్ చేసి సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. 


- కోవిడ్ స‌మ‌యంలో మాస్కులు పెట్టుకోవ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఐదు సినిమాల‌ను కంప్లీట్ చేశాను. అంటే రెండు వంద‌ల రోజులు ప‌ని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో యాక్ట్ చేయాలా వ‌ద్దా.. అనే ఆప్ష‌న్ నాకే ఉంది క‌దా. నేను చేయ‌గ‌లిగాను. థియేట‌ర్స్ కూడా అంతే. నాని అన్న చెప్పిన‌ట్లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే సేఫ్‌గానే ఉంటాయి. అయితే థియేట‌ర్స్‌కు రావాలా, వ‌ద్దా? అనే ఆప్ష‌న్‌ను ఆడియెన్‌కు వ‌దిలేద్దాం. పెద్ద సినిమాలు థియేట‌ర్స్ విడుద‌ల‌కు వెయిట్ చేస్తుంటే మేం ఎందుకు ముందుకొస్తున్నామ‌ని అడిగితే లాజిక్స్ లేవు. ఇప్పుడు మాకు స్పేస్ దొరికింది. మా బ‌డ్జెట్ లెక్క‌ల్లో ఇది వ‌ర్క‌వుట్ అయిపోతుంది. కొందరికీ ఇంకా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉండొచ్చు. 


- ఈ జ‌ర్నీని చూసుకుంటే బాగానే ఉంది. సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమ ఎప్పుడూ త‌గ్గ‌లేదు. అది నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను. ఎక్కడా మ్యాప్ వేసుకుని రాలేదు. ఇప్పుడే జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. గుర్తుందా శీతాకాలం కంప్లీట్ ల‌వ్‌స్టోరి, స్కైలాబ్ మూవీ ఓ పీరియ‌డ్ మూవీ. గాడ్స్‌..మ‌రో డిఫ‌రెంట్ మూవీ. బాలీవుడ్‌లో చేస్తున్న‌ రామ్‌సేతు, కృష్ణ‌గారు, కొర‌టాలగారు నిర్మిస్తోన్న మ‌రో సినిమా రా మూవీ.. ఇలా ప్ర‌తిదీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా క్లాష్ లేదు. 


- రీమేక్స్ సినిమాలు చేయాల‌నేం ప్లాన్ చేసుకోలేదు. క‌థ‌లు బావున్నాయ‌ని చేసుకుంటూ వ‌చ్చాను. అయితే, అలా కంటిన్యూగా కుదిరాయి. అయితే మ‌ధ్య‌లో స్కైలాబ్‌, గాడ్స్‌, కొర‌టాల‌గారి సినిమాలున్నాయి. ఇప్పుడు రీమేక్స్ చేయకూడ‌ద‌ని అనుకుంటున్నాను.   


- డైరెక్ట‌ర్‌ శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, సింపుల్‌గా ఉంటాను. ఆలోచ‌న‌ను క్లారిటీతో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రియాంక జ‌వాల్క‌ర్ మంచి కోస్టార్‌. అలాగే బ్ర‌హ్మాజీగారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా పాజిటివ్ ప‌ర్సన్‌. ఆయ‌న‌తో క‌లిసి సినిమాను ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశాం. 


- బాలీవుడ్ మూవీ రామ్‌సేతు సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆ సినిమా గురించి ఇప్పుడే చెప్ప‌లేను.

'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13

 



'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13


Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in 'Vision Cinemaas' banner as 'Production No:3'. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Heroine Poorna is playing the role of a powerful police officer while Dasari Arunkumar and Dev Gill will be seen in crucial roles. The title 'Kirathaka' and First Look Posters have garnered tremendous response from all quarters. Pre Production works has been completed and regular shoot of the film will kick-start from August 13th. On this occasion..

Producer Dr. Nagam Tirupathi Reddy said, " We are Producing 'Kirathaka' in our Vision Cinemas banner as Production No:3. We are making this film in the Hit combination of our Hero Aadi and Director Veerabhadram garu as a perfect crime thriller with an uncompromised approach in making with high technical standards. Regular shoot will commence from August 13. We firmly believe that 'Kirathaka' will score a big commercial success. "

Director M. Veerabhadram said, " Pre Production works have been completed. 'Kirathaka' Title and Aadi Saikumar - Payal Rajput's combination received superb response. The chemistry between them will be highly impressive.  Along with Poorna, Dasari Arunkumar and Dev Gill many famous actors are doing roles in this film. We will announce their details very soon."

Casting involves Aadi Sai Kumar & Payal Rajput as lead pair along with Poorna, Dasari Arunkumar, Dev Gill, Aravind, Mahesh, ArunBabu, Govardhan, Tarzan in other roles.

Cinematographer: Raam Reddy
Music: Suresh Bobbili
Executive Producer: Thirmal Reddy Yalla
Producer: Dr. Nagam Tirupathi Reddy
Story, Screenplay, Direction: M. Veerabhadram

2nd song "Bagundi Ee Kaalame" from ''Dear Megha'' is released

 ''డియర్ మేఘ'' చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్

సాంగ్ రిలీజ్




మ్యూజికల్ హిట్ దిశగా ''డియర్ మేఘ'' అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని

పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల

'ఆమని ఉంటే పక్కన' పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా...తాజాగా

సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్ సాంగ్ ను రిలీజ్

చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా

సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే

మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. 'బాగుంది ఈ

కాలమే' పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.


ఊరికే ఇంత కాలం ఉంటున్నా...ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద

వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా...ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే

పోయెనా, వేదనే తీరెనా...బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్

లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను

రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.


''డియర్ మేఘ'' చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో

హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ  సినిమాను

రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్'

పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ''డియర్ మేఘ'' చిత్రం అతి త్వరలో

థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ -

ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ - నాగ

మధు, పీఆర్వో - జీఎస్కే మీడియా. నిర్మాత - అర్జున్ దాస్యన్, రచన,

దర్శకత్వం : సుశాంత్ రెడ్డి


Bhagath Singh Nagar Teaser Launched by Prakash Raj

 


*ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా  విడుదలైన* 

 *"భగత్ సింగ్ నగర్" టీజర్* 

 *తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు "భగత్ సింగ్ నగర్" చిత్ర  దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన... నటుడు ప్రకాష్ రాజ్* 


 *గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై  విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో,దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్ , దర్శకుడు బాబ్జి ,నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ ,యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్,  చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* 


 *ముఖ్య అతిధిగా వచ్చిన  నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..* .నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులు తో పని చేశాను.వీరంతా  నాలోని నటనను చెక్కి దిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను . వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి లో బావుంది. కానీ  నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను.అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరుతున్నానను.  నాకు భగతసింగ్ అంటే  నాకు ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని . ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి మనిసయ్యేవారు.చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే  ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన.దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి  మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో  వస్తున్న ఇలాంటి  యువకుల ఆలోచనలను,ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి కనుక మనమంతా సపోర్ట్ గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు. 


 *దర్శకుడు బాబ్జి  మాట్లాడుతూ* .. ఇది క్రాంతి కల కాదు ఇది వారి తండ్రి మునిచంద్ర కల, ఒక తండ్రి కల,ఒక తల్లి కలను తనయులు తీరుస్తున్నారు.ఇది ఈ సినిమా గొప్పతనం మనమందరికీ పండుగలు తెలుసు ఏదైనా పండుగ వస్తే వారు భక్తికి కోసం ఉపవాసాలు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు బాగవ్వాలని ఉపవాసాలు ఉంటారు కొందరు. కానీ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా  వంగి సలాంలు కొట్టుకుంటూ  ఈ దేశంలో అడుగుపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న  బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. తను చనిపోయిన మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది.ఇంత గొప్ప దేశభక్తి ఉన్న గ్రేట్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఈ కుటుంబం నుండి "భగత్ సింగ్" ఆలోచనలతో వచ్చిన దర్శకుడే క్రాంతి. మా ముందు పెరిగిన క్రాంతి ఇలాంటి మంచి ప్రయత్నం తో ఈ సినిమా తీశాడు అంటే మా కెంతో గర్వంగా ఉంది.మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్నాడు. ఇందులో హీరోగా వారి తమ్ముడు విదార్థ్ హీరోగా నటిస్తున్నాడు, వారి తల్లి,తండ్రులు ఈ సినిమాకు నిర్మాతలు.ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న తను ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసుకొంటూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఏ రోజు కైనా  సినిమాలలోకి వెళ్ళాలి, సినీ పరిశ్రమలో తన జెండా ఎగరవేయాలని కల గనే మునిచంద్ర గారు కలను ,   నెరవేర్చుకోవడం కోసం తన తనయులుతో పాటు వారి కుటుంబమంతా కలసి చేస్తున్న సినిమానే "భగత్ సింగ్ నగర్".ఒక తండ్రికి ఇంతకంటే ఇంకేమి కావాలి.వారు చేసిన ఈ ప్రయత్నాన్ని చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఇలాంటి మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్న దర్శక, నిర్మాతలకు మనమంతా సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నానని అన్నారు.



 *భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ..* ..ఈ రోజు నేను లెజండరీ ప్రకాష్ రాజ్ గారితో స్టేజ్ షేర్ చేసుకొంటానాని ఊహించలేదు.బెనర్జీ గారి హెల్ప్ తో ప్రకాష్ రాజ్ సర్ ను కలసి మా ఫంక్షన్ ఇన్వైట్ చేయడం జరిగింది. మా చిత్రం టీజర్ ను ప్రకాష్ రాజ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.  "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకులను ఇబ్బంది పెట్టకుండా సీనియర్ ఆర్టిస్ట్స్ సపోర్ట్ చేయాలని మనవి చేసుకొను చున్నాను.ఎందుకంటే మా నాన్న వెంట, నావెంట పడి సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని వెంటపడితే నేను సినిమాలో ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని  పాత్ర ఇస్తే నాకు నరకం చూయించాడు.నువ్వు చెపితే నేను వినేది ఏమని నేను చెపితే నువ్వు వినమని. క్యారెక్టర్ గా షూటింగ్ చేసే సమయంలో వన్ మోర్ అంటే చేయకుండా నాకు చుక్కలు చూపించాడు. ఇండస్ట్రీ కు వచ్చే మా లాంటి కొత్త దర్శకులను సపోర్ట్ చెయ్యాలని సినీ పెద్దలను వేడుకొంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన బెనర్జీ కు ధన్యవాదాలు,అలాగే మా టీజర్ ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అని అన్నారు. .


 *సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ* ... ప్రకాశ్ రాజ్ గారి చేతుల మీదుగా నా పాటలు విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.నా టీం సపోర్ట్ తో నేను మంచి పాటలు అందించారు.నాకే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


 *హీరో విదార్ధ్ మాట్లాడుతూ* ....మా నాన్న గారి సపోర్ట్ చేయడం వలనే నేను ఈరోజు నేనీ స్టేజ్ మీదున్నాను. దర్శకుడు మా అన్న క్రాంతి మంచి కంటెంట్ తో కొత్త కాన్సెప్ట్ ను రెడి చేసుకొని తీసిన ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.


 *హీరోయిన్ దృవీక మాట్లాడుతూ...* మలయాళం లో నేను నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం.నాకీ సినిమాలో  మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దర్శక,నిర్మాతలు చేసే గొప్ప ప్రయయత్నాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి సినిమా గొప్ప విజయం సాధించేలా చేయాలని అన్నారు


 *నటీనటులు* : 

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


 *సాంకేతిక నిపుణులు :* 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, 

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 

స్టిల్స్ : మునిచంద్ర, 

నృత్యం : ప్రేమ్-గోపి, 

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, 

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

Mehaboob Dilse’s Guntur Mirchi Trailer Promises A Mass Feast

 


The teaser of Guntur Mirchi, a web series starring Megaboob Dilse was unveiled a little while ago and it promises that the series will offer a mass feast.


The lead characters in the series are compared to the iconic characters in Ramayan and Maha Bharatha. The characterisations look very authentic.


Guntur Mirchi could very well be the first and also the only out-and-out massy web series in Telugu web space and it has a great potential to attract large section of the audiences.


Mehaboob looks sharp in the trailer and so do the other lead and support cast. The series is directed by Anil Viswanath and produced by Infinitum Network Solution. Shravan Bharadwaj composes the music and Dinesh Paruchuri cranks the cinematography.


Prasadz Multiplex readied with a modern look

 


Prasadz Multiplex has been one of the major attractions for Hyderabadis. The residents of the beloved city have made watching movies at the Multiplex, followed by revelry at the Tank Bund and the Necklace Road, a part of their culture. Every weekend, this is what they have done for years. No wonder that Prasadz Multiplex has emerged as one of the major tourist attractions as well. And now, the Multiplex has heralded a new chapter in its existence. It has been revamped with a modern look. Right from July 30, its patrons will be treated to a whole new experience. After the second wave-induced lockdown, this Friday will be the first day when Prasadz Multiplex will be opened to the audience.



Speaking on the occasion, Prasadz Multiplex's Head Ramesh Prasad said, "The renovation works at our multiplex have been completed. Starting this Friday, the audience will enjoy movies on new screens and an enhanced theatrical experience. We have always strived to give the best sort of experience and ambience. Because of the pandemic, the film industry and the public at large have faced a lot of hardships. We, therefore, have kept the health of our patrons in mind while carrying out the renovation. Right from the time we set up the multiplex, a number of changes and improvements have been effected. Prasadz Multiplex has always been at the forefront of embracing new technology. The latest renovation has meant a huge amount of expenditure, but we took it up because we want to give a new experience to the audience. We are going to bring the IMAX feature, too, soon. My father, LV Prasad garu, had made cinema his life. And he emerged as one of the biggest producers in the country. As his sons, we will continue to serve the film industry to the best of our abilities. I am very proud to be a part of the Indian film industry." 


Paka -River of Blood from Mallesham Makers

The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound


designer for Mallesham.

Produced by Anurag Kashyap and Raj Rachakonda, PAKA is a tale of a river that swells with the blood of two feuding families and a young couple that tries to overcome this hatred with their love.

The film set in Wayanad of North Kerala, features an ensemble cast including, Basil Paulose (Johnny), Vinitha Koshy (Anna), Jose Kizhakkan (Kochappan), Athul John (Paachi), Nithin George (Joey), Joseph Manickal (Varkey) and is shot by Srikanth Kabothu, edited by Arunima Shankar, music by Faizal Ahamed and Venkat Siddareddy is the Creative Producer of the film

The film won the best WIP project in the Work-in-Progress Lab of  NFDC Film Bazaar 2020 and is produced by Studio 99 Films in association with Alif Talkies Productions.

This film is Nithin Lukose's debut feature as a director and is to have its World Premiere at the 46th edition of the Toronto International Film Festival (TIFF), held from September 9-18 2021.

The film is selected to be in the Discovery section, which showcases the first or second feature films of directors worldwide. TIFF will be held in a hybrid way, with both in-person and digital screenings.

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st



Superstar Mahesh Babu is the first hero to join Sankranthi 2022 race with his latest flick Sarkaru Vaari Paata being directed by Parasuram Petla and produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film’s shooting is currently underway in Hyderabad.


The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention. The makers of the film have now decided to surprise movie buffs with an update. Witness Mahesh Babu in never seen before avatar, as the film’s First Notice will be out on July 31st, much to the delight of fans.


The poster sees Mahesh Babu walking and holding a bag in his hand. We can also see several cars, bikes and few goons on the ground. Apparently, this poster is from an action sequence.


Star heroine Keerthy Suresh is roped in to play Mahesh Babu’s love interest in the film being produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta.


Thaman SS who delivered innumerable chartbuster albums in last couple of years is tuning music for the film that has cinematography handled by R Madhi. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

Sharat Marar To launch Ksheera Sagara Madhanam Trailer

 


స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్

విడుదల చేయనున్న

 *క్షీరసాగర మథనం* ట్రైలర్

ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల


    ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 

     ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

    చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా "క్షీర సాగర మథనం" ట్రైలర్ రిలీజ్ అవుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Alludu Bangaram Shooting Started

 


ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.


పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న నేను, పృథ్వీ గారు రీల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ గా నటిస్తున్నాము. ఒక విలేజ్‌లో ఉంటున్న వారి మెంటాలిటీ, ఆట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో.. యూత్ & ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమే ‘అల్లుడు బంగారం’. దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు. మంచి ఫ్యాషన్‌తో వర్క్ చేస్తున్న ఈ టీంను ప్రేక్షకులు ఆశీర్వదిస్తే ఇంకా ఈ ప్రొడక్షన్ లో అనేక సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు.


నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.


దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ... ‘‘గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తిగారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్ గారికి చెప్పడం జరిగింది. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. మంచి టీంను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు నేనీ కథ చెప్పడం జరిగింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నాను. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నేను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు నా కృతజ్ఞతలు..’’ అన్నారు.


నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మూవీలో ఫాదర్ - డాటర్ సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..’’ అన్నారు.


హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ... మాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


అజయ్ కుమార్, శ్రీలక్ష్మి, సుమన్, పృథ్వీరాజ్, గౌతంరాజ్, విజయరంగరాజ్, జబర్ధస్త్ షేకింగ్ శేషు, జబర్థస్త్ అప్పారావు, ఫిష్ వెంకట్, శ్రీనివాస్, కోట శంకరరావు, సుధ, సతీష్ చౌదరి, గబ్బర్‌సింగ్ బ్యాచ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కెమెరా: పిఆర్ చందర్‌రావు,

పాటలు: కాసర్ల శ్యామ్,

సంగీతం: షారుక్ షేక్,

పీఆర్వో: బి. వీరబాబు,

నిర్మాత: లావణ్య చంద్రశేఖర్

కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకటనరహింహ రాజ్.

Raja Raja Chora Lyrical Song Released

 


శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే లిరికల్ సాంగ్ విడుదల.


యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్‌టైనర్‌ మూవీ ‘రాజ రాజ చోర’. ఇప్పటికే విడుదలైన టీజర్  ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో  ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్,

హిట్‌ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్‌ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది.

ఈ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు..రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.


పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్‌ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు.


తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌


సాంకేతిక విభాగం

రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి

ప్రొడ్యూసర్స్‌: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి

కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల

మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ: వేదరామన్‌

ఎడిటింగ్‌: విప్లవ్‌

ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే

స్టైలింగ్‌: శ్రుతి కొర్రపాటి

Good Response for True





  "ట్రు" లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకువస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. దర్శకుడు శ్యామ్ మండల




 *గుణశేఖర్, సురేందర్ రెడ్డి , వై వి ఎస్ చౌదరి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ గారు నిర్మించిన చిత్రం  ‘ట్రు` .



 థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారు .








ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, మహేంద్రనాథ్ HM,బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం విడుద‌లై విమర్శకుల ప్రశంసలు అందుకొని "అమెజాన్ ప్రైమ్ " లో టాప్ place లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్యామ్ మండల చిత్రం గురించి మాట్లాడుతూ....* 






తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేసిన నాకు   ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం చిన్నదైనా దాన్ని సద్వినియోగం చేసుకుని "ట్రు " అనే సినిమాని తెరకెక్కించాను. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ లొనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చాను .


నటీనటుల, చిత్ర యూనిట్ సహకారంతో  కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చేయగలిగాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నిర్మాత కె.ఆర్  గారు నాకు ఒక అవకాశం  కల్పించారు.ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నిర్మాతని పరిచయం చేసిన ఎడిటర్  జానకిరామారావు గారికి మరియు కెమరామెన్ శివారెడ్డి లకు  నా ప్రత్యేక ధన్యవాదాలు.


హీరో, హీరోయిన్స్ ఇందులో చాలా చక్కగా నటించారు.


ఈ సినిమా తరువాత వారికి మరిన్ని అవకాశాలు తప్పక వస్తాయి.


ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకుని ఓ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో ఒక్క క్షణం కూడా మైండ్ ని డైవర్ట్ అవనివ్వకుండా చేసి ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా " ట్రు " సినిమాని తెరకెక్కించాను.


ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ లో చాలామంది పెద్దలు " డైరెక్టర్ శ్యామ్ మండల " కు పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి నూతన క్రియేటివ్ దర్శకులని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా డిఫరెంట్ చిత్రలొస్తాయనేది మాత్రం వాస్తవం"అని వాళ్లన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.


వాళ్ళు చేప్పినట్లే నాకు మరిన్ని అవకాశాలు వస్తే ఈ సినిమాలాగే డీఫ్రెంట్ కథలను ప్రేక్షకులకు అందిస్తాను.


త్వరలో నేను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయాలు తెలియజేస్తాను.


కేవలం మౌత్ పబ్లిసిటీ తో అమెజాన్ ప్రైమ్ (Amazon prime) లో స్ట్రీమ్  అవుతూ 11 వ ప్లేస్ నుండి టాప్ పొజిషన్ కి చేరి ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.


మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షక దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..




మంచి సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్: mgk ప్రవీణ్, ఎడిటింగ్ : JP, DOP : శివా రెడ్డి శవనం,  ఫైట్స్ : శంకర్,  డాన్స్: కపిల్, ఆర్ట్ : pv రాజు, VFX : చందు, SFX : వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు, ప్రొడ్యూసర్ : KR,  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల.