శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి,
Powerstar Pawan Kalyan Best wishes to Darsakendra K Raghavendra Rao
శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి,
Sodaala Sridevi Look Launched from Sridevi Soda Center
లైటింగ్ సూరిబాబుకి జోడిగా సోడాల శ్రీదేవి - సుదీర్ బాబు, 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్, కరుణకుమార్ - శ్రీదేవి సోడాసెంటర్ లో హీరోయిన్ గా ఆనంది
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సుధీర్ బాబు కి ప్రత్యేకత వుంది. ప్రేమకథాచిత్రమ్ లాంటి హర్రర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండస్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భలేమంచి రోజు లాంటి విభిన్నమైన కథనం తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. నన్నుదోచుకుందువటే, సమ్మొహనం చిత్రాల తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నారు. కథల విషయంలో కంగారు లేకుండా ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్బాబు తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్టయ్యింది. విడుదలయ్యిన మెదటి లుక్ కి, ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ కి, తాజాగా విడుదల చేసిన మందులోడా పాటకి విపరీతమైన క్రేజ్ రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీదేవిసోడాసెంటర్ లో సుదీర్ బాబుకి జోడిగా తెలుగమ్మాయి ఆనంది నటిస్తుందనే విషయాన్ని ప్రకటిస్తూనే ఆనంది ఈ సినిమాలో పోషించిన సోడాల శ్రీదేవి పాత్రకి సంబంధించిన వీడియో గ్లిమ్స్ విడుదల చేశారు దర్శకనిర్మాతలు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఆనంది మరో వైవిధ్యమైన పాత్రతో శ్రీదేవిసోడా సెంటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుందనే విషయం ఈ వీడియో గ్లిమ్స్ తెలియజేస్తోంది. ఆనంది అభినయం, కరుణకుమార్ డైరెక్షన్ స్కిల్స్, పంచ్ డైలాగ్స్, 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ వెరసి సోడాల శ్రీదేవి క్యారెక్టర్ వీడియో గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భలేమంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి బ్లాక్బస్టర్ హ్యట్రిక్ చిత్రాలు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 పలాస చిత్రం ద్వారా బ్లాక్బస్టర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది.
బ్యానర్ – 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు – విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
దర్శకత్వం – కరుణకుమార్
సంగీతం – మణిశర్మ
సినిమాటోగ్రఫి – శ్యాందత్ సైనుద్డీన్
ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – రామకృష్ణ, మౌనిక
కథ – నాగేంద్ర కాశీ
కొరియోగ్రఫి – ప్రేమ్ రక్షిత్, విజయ్ ప్రకాష్, యశ్వంత్
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్, బొబ్బిలి రాజా(నిఖిల్), రియల్ సతీష్
లిరిక్స్ – సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కళ్యాణ చక్రవర్తి, కాసర్ల శ్యామ్
సౌండ్ డిసైనర్ – సింక్ సినిమా
ఆడియోగ్రఫి – కన్నన్ గన్పత్
పబ్లిసిటీ డిసైనర్ – అనంత్ (పద్మశ్రీ ఆర్ట్స్)
పిఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
Radhe Shyam Releasing on January 14th
జనవరి 14న విడుదల కానున్న రెబెల్ స్టార్ ప్రభాస్, యూవి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, రాధా కృష్ణ చిత్రం రాధేశ్యామ్
ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న ఏకకాలంలో అయిదు భాషల్లో విడుదల అవుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్
రెబల్ స్టార్ ప్రభాస్, గాడ్జియస్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్లీ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. పాన్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అన్ని భాషలలో కూడా రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్, ఫస్ట్ గిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. గతంలో రాధేశ్యామ్ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి, అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుత పరిస్థితుల రీత్య ఈ భారీ లవ్లీ విజువల్ వండర్ ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నట్లుగా అధికారిక ప్రకటణ విడుదలైంది. టిప్ టాప్ సూట్ లో ఫుల్ క్లాసీ లుక్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ స్టిల్ తో ఉన్న పోస్టర్ ద్వారా రాధేశ్యామ్ కొత్త విడుదల తేది ప్రకటించడం జరిగింది. రెబల్ స్టార్ డా.యూ.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీధలు ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళ, మళయాలీ వెర్షన్స్ కు సంగీతాన్ని అందిస్తున్నారు. హిందీ వెర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న ఏకకాలంలో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో రాధేశ్యామ్ భారీ రేంజ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే..
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
డిఓపి - మనోజ్ పరమహంస
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
డైరెక్టర్ ఆఫ్ కొరియోగ్రఫి - వైభవి మర్చెంట్
యాక్షన్ కొరియోగ్రఫి - నిక్ పో వెల్
సౌండ్ ఇంజనీర్ - రసూల్ పూకుట్టి
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
Tera Kosam Veshalu In OTT
ఓటిటిలో తెరకోసం వేషాలు సినిమా విడుదల"
పెద్ద సినిమాల బాటలోనే ఓటిటి లో తెర కోసం వేషాలు సినిమా విడుదల.
"తెర కోసం వేశాలు " చిత్రం జూలై 28న ఓటిటి లో విడుదలైనది. ఈ సినిమా గురించి చిత్ర కథా రచయిత జీవన్ మాట్లాడుతూ ,ప్రేక్షక దేవుళ్ళకు ఒక కొత్త అనుభూతి కలగాలని కొత్తగా ఈ యొక్క మూఖీ చిత్రం తీయడం జరిగింది. సింహ భాగం మూఖీగా చిత్రం నడుస్తుంది . ఒక రియాల్టీ షోని చిత్రంగా మార్చి ,నటీనటులతో ఎంతో ఇష్టపడి,కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మా దర్శకనిర్మాతలు అని రచయిత చెప్పుకొచ్చారు.
చిత్ర నిర్మాత అయిన శ్రీనుసునీల్ మాట్లాడుతూ ఒక చిన్న స్టోరీలైన్నీ అద్భుతంగ, రియాల్టీ షోగా మలిచి ,వెబ్ సిరీస్ అని మొదటగా ప్లాన్ చేసాం , కానీ ఈ యొక్క చిత్రం ప్రతి ప్రేక్షకుడికి త్వరగా చేరాలని ,సినిమాగ మార్చడం జరిగింది.
ఈ చిత్రంలో కరోనా వ్యాధికి సంబంధించి ఒక చక్కటి మెసేజ్ కూడా చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాలు తర్వతా ఒక మూఖీ మన ముందుకి సినిమా రాబోతుంది, ప్రతి ప్రేక్షకుడు ఒక చక్కటి అనుభూతిని పొందుతాడిని మనస్ఫూర్తిగా మా టీం అందరం నమ్ముతున్నాం. మొదటి ప్రయత్నం ,కాస్త ఇబ్బందులు పడ్డాం,అయినా బాగానే చేశాం అని అనుకుంటున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని అశ్విరదించాలని పేరు పేరున కోరుకుంటున్నాము. MX player app ద్వారా ఓటిటి
లో ఈ చిత్రాన్ని ఉచితంగా వీక్షించవచ్చు . అని చిత్ర నిర్మాత చెప్పారు .
ఛాయాగ్రహణం : క్రాంతి నీల
ఎడిటింగ్ : సత్య
సంగీతం : VRA ప్రదీప్
నిర్మాత : శ్రీనుసునీల్
డైరెక్షన్ : దివ్య మనోజ్ శంబు .
ZEE5's free vaccination drive Sankalpam receives a great response
ZEE5's free vaccination drive Sankalpam receives a great response
Unveils 'Any Time Manoranjanam' campaign with Hero Satyadev and Television stars Meghana Lokesh and Deepthi Manne
Hyderabad, July 30, 2021: ZEE5, the pre-eminent OTT platform, has been delivering entertaining content to crores of Indians. Original films, web series, direct-to-digital releases have been its main strengths. ZEE5 has now launched a campaign named 'Any Time Manoranjanam (ATM)' in Hyderabad. Satyadev, who has acted in the ZEE5 original web series 'Gods Of Dharmapuri' and original movie '47 Days', unveiled ATM's teaser today. 'Kalyana Vaibhogam' serial's Meghana Lokesh and 'Radhamma Koothuru' serial's Deepthi Manne also participated in the event. 'ATM' will bring to its patrons the facility to view their favourite serials, movies and news at their convenience. ZEE5 today kickstarted the campaign to entertain the Telugu audience ever more than before. On the occasion, the guests also spoke about ZEE5's free vaccination drive, Sankalpam.
ZEE5 seeks to not only entertain the audience but also desires to see them in good health. In keeping with its social outlook, it has come up with Sankalpam to help the people of Hyderabad tide over the pandemic. The free vaccination drive is a 10-day affair that began today (July 30). And the first day saw a huge response. The drive will conclude on August 8.
Satyadev said, "I entered the OTT world with 'Gods Of Dharmapuri'. It turned out to be a trending show on ZEE5. My film '47 Days', too, was released on ZEE5. It's a great thing that they have taken up the Sankalpam drive. We are all waiting for cinema halls to run like before. If people have to overcome the fear of the pandemic, they have to get vaccinated. ZEE5 is rightly giving them access to vaccines for free. 'Thimmarusu', my film, is receiving a great response in theatres. Theatres will function fully once the vaccination percolates. Coming to ATM, the name is quite appealing. ZEE5 is full of rich content."
ZEE5 Chief Business Officer Manish Kalra said, "Besides giving the best content in different languages as per the viewers' tastes, we are also socially conscious. We have undertaken this free vaccination drive and it's getting a great response. As a responsible organization, we have taken up this drive. ZEE5 is a popular brand in Telugu. With the ATM campaign, we hope to reach out to our new patrons. Those who can't watch TV can download the ZEE5 app and watch their favourite content."
Megha Lokesh said, "I am proud to be associated with ZEE5 Sankalpam. It's a fantastic initiative. The ATM campaign will make my serial 'Kalyana Vaibhogam' all the more accessible to the viewers. Thanks to ZEE5, the serials and shows can be watched any time."
Deepthi Manne said, "A lot of people have died because they couldn't receive the vaccination. Sankalpam is a huge initiative. And I am happy to be a part of it. ZEE5 has previously taken up a lot of drives before, like by giving clothes and essentials to the needy. And ZEE5 is now ready to dish out entertainment in other countries as well. ATM is a good step in that direction. I am a fan of ZEE5. I request the people to download the ZEE5 app."
Registration details:
All that you have to do is register yourself on https://atm.zee5.com from 17th July to 26th July. The vaccination drive will be from 30th July to 8th August from 10am to 6pm.
Registered individuals will receive venue details in due course of time.
For people taking 1st Dose: Covishield
For people taking 2nd Dose Covishield, Covaxin (as the case may be)
As per the Covid guidelines, only those above the age of 18 years are eligible to register themselves using the URL. People can choose the date and time slot on the link at their convenience. The slots will be put forth on the site as per the availability of the vaccines.
Maha Samudram Character Revealing Motion Poster Out
Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Character Revealing Motion Poster Out
Maha Samudram is one of the most awaited films of this year. Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working together as a team for this biggest action extravaganza.
Every character in the film has its own importance and character revealing posters of all the artists evidenced the same. The first look posters of Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh and Garuda Ram got outstanding response from all the corners.
The film has wrapped up its shoot recently and post-production works are underway. Maha Samudram is getting ready for its theatrical release. In the meantime, there will be many more exciting updates rolling soon.
A character-revealing motion poster released by the team shows the intense characters of all the prominent cast. “Be ready to witness their intense and stunning characterisations. Kick starting Maha Samudram promotions- emotions. Exciting updates rolling soon,” announced the makers.
Ferocious looks of Sharwanand and Siddharth can be seen in last two posters and both are simply outstanding. While Sid can be seen holding a gun, Sharwa walks fiercely. Chaitan Bharadwaj gives great elevations to the lead characters with his terrific background score. The theme music indeed indicates that both are gearing up for a big war.
Tipped to be an intense love and action drama, Sunkara Ramabrahmam bankrolls the film under AK Entertainments banner.
Aditi Rao Hydari and Anu Emmanuel are the female leads in the film.
Raj Thota cranks the camera, while Chaitan Bharadwaj renders the soundtracks and Praveen KL is the editor. Kolla Avinash is the production designer.
The makers will be coming up with back-to-back exciting updates in coming days, as they opt for aggressive promotions.
Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel
Technical Crew:
Writer, Director: Ajay Bhupathi
Producer: Sunkara Ramabrahmam
Co-Producer: Ajay Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music Director: Chaitan Bharadwaj
Cinematography: Raj Thota
Production Designer: Kolla Avinash
Editor: Praveen KL
Action: Venkat
PRO: Vamsi Shekar
Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Second Song Idhi Chala Baagundhile Lyrical Out
Venu Thottempudi In Mass Maharaja Ravi Teja On Duty
Venu Thottempudi In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty
Mass Maharaja Ravi Teja and director Sarath Mandava’s upcoming film Ramarao On Duty is in initial stages of production. However, the film is carrying enormous buzz already, thanks to the aggressive promotions from the very beginning itself.
Firstly, the mass-appealing title and highly impressive first look posters have garnered exceptional response from fans and movie goers. The film will feature two beautiful heroines Rajisha Vijayan and Divyasha Kaushik opposite Ravi Teja.
Here comes another surprising announcement. Senior actor Venu Thottempudi who took long break from films comes on board to play an important role in Ramarao On Duty. Known for his hilarious timing and energy, Venu will be seen in a never-seen-before character in the movie.
Directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks, Ramarao On Duty is billed to be a unique thriller with story inspired from true incidents. The film also stars some surprising cast and top-notch craftsmen are associated with it.
Music for the flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.
Cast: Ravi Teja, Rajisha Vijayan, Divyasha Kaushik, Nasser, Sr Naresh, Pavitra Lokesh, Rahul Rama Krishna, Eerojullo Sree, Chaitanya Krishna, Madhu Sudan Rao, Surekha Vani and more
Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava
Producer: Sudhakar Cherukuri
Banner: SLV Cinemas LLP, RT Teamworks
Music Director: Sam CS
DOP: Sathyan Sooryan ISC
Editor: Praveen KL
Art Director: Sahi Suresh
PRO: Vamsi-Shekar
Hero Satya Dev Interview About Timmarusu
నా కంఫర్ట్ జోనర్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా నేను చేసిన సినిమా `తిమ్మరుసు` - హీరో సత్యదేవ్
సత్యదేవ్... ప్రతి సినిమా ఓ డిఫరెంట్గా చేస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న కథానాయకుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి తరం అతి కొద్ది మంది నటుల్లో సత్యదేవ్ ఒకరు. బ్లఫ్ మాస్టర్లో మోసాలు చేసేవాడిగా, ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్యలో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు అన్యాయాలను ప్రశ్నించే లాయర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ...
- `ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య` సినిమా అనేది న్యూ ఏజ్ మూవీ కోరుకునే ప్రేక్షకులు చూసేలా చేశాం. ఆ సినిమా తర్వాత నేను నా కంఫర్ట్ జోన్ నుంచి(అంటే సాధారణంగా నేను ఫైట్స్లాంటివి చేయను) బయటకు వచ్చి, చిన్న మేకోవర్తో ఓ సినిమా చేయాలనుకున్నాను. నాకు కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా అని అనిపించింది. అదే సమయంలో నిర్మాతల్లో ఒకరైన సృజన్ ఎరబోలు టచ్లోకి వచ్చాడు. తర్వాత శరణ్ కొప్పిశెట్టి, నేను.. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ కోసం మహేశ్ కోనేరు కూడా యాడ్ కావడం.. ఇలా అందరం కలిసి ఓ టీమ్ ఏర్పాటైంది. కోవిడ్ టైమ్లో శరణ్ 39 రోజుల్లో పూర్తి చేశారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి నటీనటులు, ఇతర టీమ్, శరణ్ అండ్ టీమ్ ఎంత కష్టపడిందో, అంతే కష్టాన్ని ప్రొడక్షన్ టీమ్ కూడా ఫేస్ చేసింది. ఇంత తక్కువ టైమ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసిన మహేశ్ కోనేరు, సృజన్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలా ఓ చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- సాధారణంగా థ్రిల్లర్ యాక్షన్ సినిమా అంటే పోలీస్ బ్యాక్డ్రాప్తో ఎక్కువగా ఉంటాయి. లాయర్ కోణం నుంచి సాగే థ్రిల్లరే ఈ చిత్రం. ఉన్న డబ్బుని కూడా ఖర్చు పెట్టి న్యాయం వైపు నిలబడే లాయర్ సినిమా ఇది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో వకీల్సాబ్, నాంది వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడాయి.. కాబట్టి మేం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం.
- నా పాత్ర `అభిలాష`లో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ కథకు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరిశిక్ష రద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావజ్జీవ కారాశిక్ష అనే పాయింట్పై ఫైట్ చేస్తుంది. న్యాయం కోసం ఎందాకైనా పోరాడే ఓ లాయర్ ఓ కేసులో చివరి వరకు ఎలా నిలబడ్డాడు. దానిలో ట్విస్టులు, టర్న్స్ ఏంటి? అనేదే తిమ్మరుసు సినిమా. సినిమా ఎంటర్టైన్మెంట్తో టేకాఫ్ అవుతుంది. క్రమంగా సీరియస్ మోడ్లోకి కథ రన్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.
- ఓ పర్టికులర్ కోర్ట్ సెక్షన్ వల్ల సామాన్యుడు అందులో ఇరుక్కుంటాడు. సామాన్యుడికి న్యాయం జరగాలనుకునే ఓ లాయర్ దాన్ని టేకప్ చేసి దాన్నెలా పరిష్కరించాడు. ఆ క్రమంలో తనెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే సినిమా.
- ఈ పాండమిక్ టైమ్లో ఓ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, మరో సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతున్న హీరో నేను. అయితే పరిస్థితులను ముందుగా ఊహించింది మాత్రం కాదు. ఓటీటీల హవా 2023, థియేటర్స్తో పాటు స్టార్ట్ అవుతుందని అనుకున్నాను. అయితే కోవిడ్ వల్ల ఓటీటీ వేల్యూ పెరిగిపోయింది. నిర్మాతలు నా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సహా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకట్రెండు రోజులు సినిమా థియేటర్స్లో విడుదల కాలేదనే బాధ ఉండింది. అయితే దాని వల్ల నిర్మాతలు లాభపడ్డారు. వాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే, కోవిడ్ ప్రభావం తగ్గింది. తొలి వేవ్ తర్వాత థియేటర్స్లో వచ్చిన తెలుగు సినిమాలన్నీ పెద్ద హిట్స్ సాధించాయి. ప్రపంచంలో మరో సినీ పరిశ్రమలో ఇది జరగలేదు. అదే కాన్ఫిడెన్స్తో, మన తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో వెయిట్ చేసి సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నాం.
- కోవిడ్ సమయంలో మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఐదు సినిమాలను కంప్లీట్ చేశాను. అంటే రెండు వందల రోజులు పని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో యాక్ట్ చేయాలా వద్దా.. అనే ఆప్షన్ నాకే ఉంది కదా. నేను చేయగలిగాను. థియేటర్స్ కూడా అంతే. నాని అన్న చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గానే ఉంటాయి. అయితే థియేటర్స్కు రావాలా, వద్దా? అనే ఆప్షన్ను ఆడియెన్కు వదిలేద్దాం. పెద్ద సినిమాలు థియేటర్స్ విడుదలకు వెయిట్ చేస్తుంటే మేం ఎందుకు ముందుకొస్తున్నామని అడిగితే లాజిక్స్ లేవు. ఇప్పుడు మాకు స్పేస్ దొరికింది. మా బడ్జెట్ లెక్కల్లో ఇది వర్కవుట్ అయిపోతుంది. కొందరికీ ఇంకా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉండొచ్చు.
- ఈ జర్నీని చూసుకుంటే బాగానే ఉంది. సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. అది నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను. ఎక్కడా మ్యాప్ వేసుకుని రాలేదు. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయ్యింది. గుర్తుందా శీతాకాలం కంప్లీట్ లవ్స్టోరి, స్కైలాబ్ మూవీ ఓ పీరియడ్ మూవీ. గాడ్స్..మరో డిఫరెంట్ మూవీ. బాలీవుడ్లో చేస్తున్న రామ్సేతు, కృష్ణగారు, కొరటాలగారు నిర్మిస్తోన్న మరో సినిమా రా మూవీ.. ఇలా ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎక్కడా క్లాష్ లేదు.
- రీమేక్స్ సినిమాలు చేయాలనేం ప్లాన్ చేసుకోలేదు. కథలు బావున్నాయని చేసుకుంటూ వచ్చాను. అయితే, అలా కంటిన్యూగా కుదిరాయి. అయితే మధ్యలో స్కైలాబ్, గాడ్స్, కొరటాలగారి సినిమాలున్నాయి. ఇప్పుడు రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నాను.
- డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి, సింపుల్గా ఉంటాను. ఆలోచనను క్లారిటీతో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రియాంక జవాల్కర్ మంచి కోస్టార్. అలాగే బ్రహ్మాజీగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా పాజిటివ్ పర్సన్. ఆయనతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశాం.
- బాలీవుడ్ మూవీ రామ్సేతు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమా గురించి ఇప్పుడే చెప్పలేను.
'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13
'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13
Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in 'Vision Cinemaas' banner as 'Production No:3'. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Heroine Poorna is playing the role of a powerful police officer while Dasari Arunkumar and Dev Gill will be seen in crucial roles. The title 'Kirathaka' and First Look Posters have garnered tremendous response from all quarters. Pre Production works has been completed and regular shoot of the film will kick-start from August 13th. On this occasion..
Producer Dr. Nagam Tirupathi Reddy said, " We are Producing 'Kirathaka' in our Vision Cinemas banner as Production No:3. We are making this film in the Hit combination of our Hero Aadi and Director Veerabhadram garu as a perfect crime thriller with an uncompromised approach in making with high technical standards. Regular shoot will commence from August 13. We firmly believe that 'Kirathaka' will score a big commercial success. "
Director M. Veerabhadram said, " Pre Production works have been completed. 'Kirathaka' Title and Aadi Saikumar - Payal Rajput's combination received superb response. The chemistry between them will be highly impressive. Along with Poorna, Dasari Arunkumar and Dev Gill many famous actors are doing roles in this film. We will announce their details very soon."
Casting involves Aadi Sai Kumar & Payal Rajput as lead pair along with Poorna, Dasari Arunkumar, Dev Gill, Aravind, Mahesh, ArunBabu, Govardhan, Tarzan in other roles.
Cinematographer: Raam Reddy
Music: Suresh Bobbili
Executive Producer: Thirmal Reddy Yalla
Producer: Dr. Nagam Tirupathi Reddy
Story, Screenplay, Direction: M. Veerabhadram
2nd song "Bagundi Ee Kaalame" from ''Dear Megha'' is released
''డియర్ మేఘ'' చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్
సాంగ్ రిలీజ్
మ్యూజికల్ హిట్ దిశగా ''డియర్ మేఘ'' అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని
పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల
'ఆమని ఉంటే పక్కన' పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా...తాజాగా
సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్ సాంగ్ ను రిలీజ్
చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా
సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే
మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. 'బాగుంది ఈ
కాలమే' పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.
ఊరికే ఇంత కాలం ఉంటున్నా...ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద
వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా...ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే
పోయెనా, వేదనే తీరెనా...బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్
లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను
రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.
''డియర్ మేఘ'' చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో
హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ సినిమాను
రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్'
పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ''డియర్ మేఘ'' చిత్రం అతి త్వరలో
థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ -
ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ - నాగ
మధు, పీఆర్వో - జీఎస్కే మీడియా. నిర్మాత - అర్జున్ దాస్యన్, రచన,
దర్శకత్వం : సుశాంత్ రెడ్డి
Bhagath Singh Nagar Teaser Launched by Prakash Raj
*ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా విడుదలైన*
*"భగత్ సింగ్ నగర్" టీజర్*
*తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు "భగత్ సింగ్ నగర్" చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన... నటుడు ప్రకాష్ రాజ్*
*గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో,దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్ , దర్శకుడు బాబ్జి ,నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ ,యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.*
*ముఖ్య అతిధిగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..* .నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులు తో పని చేశాను.వీరంతా నాలోని నటనను చెక్కి దిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను . వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి లో బావుంది. కానీ నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను.అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరుతున్నానను. నాకు భగతసింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని . ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి మనిసయ్యేవారు.చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన.దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో వస్తున్న ఇలాంటి యువకుల ఆలోచనలను,ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి కనుక మనమంతా సపోర్ట్ గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు.
*దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ* .. ఇది క్రాంతి కల కాదు ఇది వారి తండ్రి మునిచంద్ర కల, ఒక తండ్రి కల,ఒక తల్లి కలను తనయులు తీరుస్తున్నారు.ఇది ఈ సినిమా గొప్పతనం మనమందరికీ పండుగలు తెలుసు ఏదైనా పండుగ వస్తే వారు భక్తికి కోసం ఉపవాసాలు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు బాగవ్వాలని ఉపవాసాలు ఉంటారు కొందరు. కానీ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా వంగి సలాంలు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. తను చనిపోయిన మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది.ఇంత గొప్ప దేశభక్తి ఉన్న గ్రేట్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఈ కుటుంబం నుండి "భగత్ సింగ్" ఆలోచనలతో వచ్చిన దర్శకుడే క్రాంతి. మా ముందు పెరిగిన క్రాంతి ఇలాంటి మంచి ప్రయత్నం తో ఈ సినిమా తీశాడు అంటే మా కెంతో గర్వంగా ఉంది.మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్నాడు. ఇందులో హీరోగా వారి తమ్ముడు విదార్థ్ హీరోగా నటిస్తున్నాడు, వారి తల్లి,తండ్రులు ఈ సినిమాకు నిర్మాతలు.ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న తను ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసుకొంటూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఏ రోజు కైనా సినిమాలలోకి వెళ్ళాలి, సినీ పరిశ్రమలో తన జెండా ఎగరవేయాలని కల గనే మునిచంద్ర గారు కలను , నెరవేర్చుకోవడం కోసం తన తనయులుతో పాటు వారి కుటుంబమంతా కలసి చేస్తున్న సినిమానే "భగత్ సింగ్ నగర్".ఒక తండ్రికి ఇంతకంటే ఇంకేమి కావాలి.వారు చేసిన ఈ ప్రయత్నాన్ని చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఇలాంటి మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్న దర్శక, నిర్మాతలకు మనమంతా సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నానని అన్నారు.
*భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ..* ..ఈ రోజు నేను లెజండరీ ప్రకాష్ రాజ్ గారితో స్టేజ్ షేర్ చేసుకొంటానాని ఊహించలేదు.బెనర్జీ గారి హెల్ప్ తో ప్రకాష్ రాజ్ సర్ ను కలసి మా ఫంక్షన్ ఇన్వైట్ చేయడం జరిగింది. మా చిత్రం టీజర్ ను ప్రకాష్ రాజ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకులను ఇబ్బంది పెట్టకుండా సీనియర్ ఆర్టిస్ట్స్ సపోర్ట్ చేయాలని మనవి చేసుకొను చున్నాను.ఎందుకంటే మా నాన్న వెంట, నావెంట పడి సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని వెంటపడితే నేను సినిమాలో ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని పాత్ర ఇస్తే నాకు నరకం చూయించాడు.నువ్వు చెపితే నేను వినేది ఏమని నేను చెపితే నువ్వు వినమని. క్యారెక్టర్ గా షూటింగ్ చేసే సమయంలో వన్ మోర్ అంటే చేయకుండా నాకు చుక్కలు చూపించాడు. ఇండస్ట్రీ కు వచ్చే మా లాంటి కొత్త దర్శకులను సపోర్ట్ చెయ్యాలని సినీ పెద్దలను వేడుకొంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన బెనర్జీ కు ధన్యవాదాలు,అలాగే మా టీజర్ ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అని అన్నారు. .
*సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ* ... ప్రకాశ్ రాజ్ గారి చేతుల మీదుగా నా పాటలు విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.నా టీం సపోర్ట్ తో నేను మంచి పాటలు అందించారు.నాకే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
*హీరో విదార్ధ్ మాట్లాడుతూ* ....మా నాన్న గారి సపోర్ట్ చేయడం వలనే నేను ఈరోజు నేనీ స్టేజ్ మీదున్నాను. దర్శకుడు మా అన్న క్రాంతి మంచి కంటెంట్ తో కొత్త కాన్సెప్ట్ ను రెడి చేసుకొని తీసిన ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.
*హీరోయిన్ దృవీక మాట్లాడుతూ...* మలయాళం లో నేను నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం.నాకీ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దర్శక,నిర్మాతలు చేసే గొప్ప ప్రయయత్నాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి సినిమా గొప్ప విజయం సాధించేలా చేయాలని అన్నారు
*నటీనటులు* :
విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.
*సాంకేతిక నిపుణులు :*
ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,
ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,
స్టిల్స్ : మునిచంద్ర,
నృత్యం : ప్రేమ్-గోపి,
నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,
ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,
కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.
పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.
Mehaboob Dilse’s Guntur Mirchi Trailer Promises A Mass Feast
The teaser of Guntur Mirchi, a web series starring Megaboob Dilse was unveiled a little while ago and it promises that the series will offer a mass feast.
The lead characters in the series are compared to the iconic characters in Ramayan and Maha Bharatha. The characterisations look very authentic.
Guntur Mirchi could very well be the first and also the only out-and-out massy web series in Telugu web space and it has a great potential to attract large section of the audiences.
Mehaboob looks sharp in the trailer and so do the other lead and support cast. The series is directed by Anil Viswanath and produced by Infinitum Network Solution. Shravan Bharadwaj composes the music and Dinesh Paruchuri cranks the cinematography.
Prasadz Multiplex readied with a modern look
Prasadz Multiplex has been one of the major attractions for Hyderabadis. The residents of the beloved city have made watching movies at the Multiplex, followed by revelry at the Tank Bund and the Necklace Road, a part of their culture. Every weekend, this is what they have done for years. No wonder that Prasadz Multiplex has emerged as one of the major tourist attractions as well. And now, the Multiplex has heralded a new chapter in its existence. It has been revamped with a modern look. Right from July 30, its patrons will be treated to a whole new experience. After the second wave-induced lockdown, this Friday will be the first day when Prasadz Multiplex will be opened to the audience.
Speaking on the occasion, Prasadz Multiplex's Head Ramesh Prasad said, "The renovation works at our multiplex have been completed. Starting this Friday, the audience will enjoy movies on new screens and an enhanced theatrical experience. We have always strived to give the best sort of experience and ambience. Because of the pandemic, the film industry and the public at large have faced a lot of hardships. We, therefore, have kept the health of our patrons in mind while carrying out the renovation. Right from the time we set up the multiplex, a number of changes and improvements have been effected. Prasadz Multiplex has always been at the forefront of embracing new technology. The latest renovation has meant a huge amount of expenditure, but we took it up because we want to give a new experience to the audience. We are going to bring the IMAX feature, too, soon. My father, LV Prasad garu, had made cinema his life. And he emerged as one of the biggest producers in the country. As his sons, we will continue to serve the film industry to the best of our abilities. I am very proud to be a part of the Indian film industry."
Paka -River of Blood from Mallesham Makers
The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound
designer for Mallesham.
Produced by Anurag Kashyap and Raj Rachakonda, PAKA is a tale of a river that swells with the blood of two feuding families and a young couple that tries to overcome this hatred with their love.
The film set in Wayanad of North Kerala, features an ensemble cast including, Basil Paulose (Johnny), Vinitha Koshy (Anna), Jose Kizhakkan (Kochappan), Athul John (Paachi), Nithin George (Joey), Joseph Manickal (Varkey) and is shot by Srikanth Kabothu, edited by Arunima Shankar, music by Faizal Ahamed and Venkat Siddareddy is the Creative Producer of the film
The film won the best WIP project in the Work-in-Progress Lab of NFDC Film Bazaar 2020 and is produced by Studio 99 Films in association with Alif Talkies Productions.
This film is Nithin Lukose's debut feature as a director and is to have its World Premiere at the 46th edition of the Toronto International Film Festival (TIFF), held from September 9-18 2021.
The film is selected to be in the Discovery section, which showcases the first or second feature films of directors worldwide. TIFF will be held in a hybrid way, with both in-person and digital screenings.
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st
Superstar Mahesh Babu is the first hero to join Sankranthi 2022 race with his latest flick Sarkaru Vaari Paata being directed by Parasuram Petla and produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film’s shooting is currently underway in Hyderabad.
The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention. The makers of the film have now decided to surprise movie buffs with an update. Witness Mahesh Babu in never seen before avatar, as the film’s First Notice will be out on July 31st, much to the delight of fans.
The poster sees Mahesh Babu walking and holding a bag in his hand. We can also see several cars, bikes and few goons on the ground. Apparently, this poster is from an action sequence.
Star heroine Keerthy Suresh is roped in to play Mahesh Babu’s love interest in the film being produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta.
Thaman SS who delivered innumerable chartbuster albums in last couple of years is tuning music for the film that has cinematography handled by R Madhi. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.
Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.
Technical Crew:
Written and directed by: Parasuram Petla
Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta
Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus
Music Director: Thaman SS
Cinematography: R Madhi
Editor: Marthand K Venkatesh
Art Director: AS Prakash
Fights: Ram - Laxman
Line Producer: Raj Kumar
Co-Director: Vijaya Ram Prasad
CEO: Cherry
Sharat Marar To launch Ksheera Sagara Madhanam Trailer
స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్
విడుదల చేయనున్న
*క్షీరసాగర మథనం* ట్రైలర్
ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా "క్షీర సాగర మథనం" ట్రైలర్ రిలీజ్ అవుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!
Alludu Bangaram Shooting Started
ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం
శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న నేను, పృథ్వీ గారు రీల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ గా నటిస్తున్నాము. ఒక విలేజ్లో ఉంటున్న వారి మెంటాలిటీ, ఆట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో.. యూత్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమే ‘అల్లుడు బంగారం’. దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు. మంచి ఫ్యాషన్తో వర్క్ చేస్తున్న ఈ టీంను ప్రేక్షకులు ఆశీర్వదిస్తే ఇంకా ఈ ప్రొడక్షన్ లో అనేక సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.
దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ... ‘‘గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తిగారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్గా పని చేశాను. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్ గారికి చెప్పడం జరిగింది. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. మంచి టీంను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు నేనీ కథ చెప్పడం జరిగింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నాను. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నేను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు నా కృతజ్ఞతలు..’’ అన్నారు.
నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మూవీలో ఫాదర్ - డాటర్ సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..’’ అన్నారు.
హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ... మాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
అజయ్ కుమార్, శ్రీలక్ష్మి, సుమన్, పృథ్వీరాజ్, గౌతంరాజ్, విజయరంగరాజ్, జబర్ధస్త్ షేకింగ్ శేషు, జబర్థస్త్ అప్పారావు, ఫిష్ వెంకట్, శ్రీనివాస్, కోట శంకరరావు, సుధ, సతీష్ చౌదరి, గబ్బర్సింగ్ బ్యాచ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: పిఆర్ చందర్రావు,
పాటలు: కాసర్ల శ్యామ్,
సంగీతం: షారుక్ షేక్,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: లావణ్య చంద్రశేఖర్
కథ-స్ర్కీన్ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకటనరహింహ రాజ్.
Raja Raja Chora Lyrical Song Released
శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే లిరికల్ సాంగ్ విడుదల.
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్టైనర్ మూవీ ‘రాజ రాజ చోర’. ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్రెష్ కంటెంట్తో హిలేరియస్గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్,
హిట్ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది.
ఈ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.
దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు..రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్ కెమెరామ్యాన్గా బాధ్యతలు స్వీకరించారు.
తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్ ఘోష్
సాంకేతిక విభాగం
రైటర్, డైరెక్టర్: హసిత్ గోలి
ప్రొడ్యూసర్స్: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తీ చౌదరి
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: కృష్ణకుమార్ మన్నే
స్టైలింగ్: శ్రుతి కొర్రపాటి
Good Response for True
"ట్రు" లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకువస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. దర్శకుడు శ్యామ్ మండల
*గుణశేఖర్, సురేందర్ రెడ్డి , వై వి ఎస్ చౌదరి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ గారు నిర్మించిన చిత్రం ‘ట్రు` .
థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారు .
ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్, డి ఎస్ రావ్, మహేంద్రనాథ్ HM,బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొని "అమెజాన్ ప్రైమ్ " లో టాప్ place లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్యామ్ మండల చిత్రం గురించి మాట్లాడుతూ....*
తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేసిన నాకు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం చిన్నదైనా దాన్ని సద్వినియోగం చేసుకుని "ట్రు " అనే సినిమాని తెరకెక్కించాను. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ లొనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చాను .
నటీనటుల, చిత్ర యూనిట్ సహకారంతో కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చేయగలిగాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నిర్మాత కె.ఆర్ గారు నాకు ఒక అవకాశం కల్పించారు.ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నిర్మాతని పరిచయం చేసిన ఎడిటర్ జానకిరామారావు గారికి మరియు కెమరామెన్ శివారెడ్డి లకు నా ప్రత్యేక ధన్యవాదాలు.
హీరో, హీరోయిన్స్ ఇందులో చాలా చక్కగా నటించారు.
ఈ సినిమా తరువాత వారికి మరిన్ని అవకాశాలు తప్పక వస్తాయి.
ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకుని ఓ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో ఒక్క క్షణం కూడా మైండ్ ని డైవర్ట్ అవనివ్వకుండా చేసి ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా " ట్రు " సినిమాని తెరకెక్కించాను.
ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ లో చాలామంది పెద్దలు " డైరెక్టర్ శ్యామ్ మండల " కు పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి నూతన క్రియేటివ్ దర్శకులని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా డిఫరెంట్ చిత్రలొస్తాయనేది మాత్రం వాస్తవం"అని వాళ్లన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.
వాళ్ళు చేప్పినట్లే నాకు మరిన్ని అవకాశాలు వస్తే ఈ సినిమాలాగే డీఫ్రెంట్ కథలను ప్రేక్షకులకు అందిస్తాను.
త్వరలో నేను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయాలు తెలియజేస్తాను.
కేవలం మౌత్ పబ్లిసిటీ తో అమెజాన్ ప్రైమ్ (Amazon prime) లో స్ట్రీమ్ అవుతూ 11 వ ప్లేస్ నుండి టాప్ పొజిషన్ కి చేరి ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షక దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..
మంచి సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్: mgk ప్రవీణ్, ఎడిటింగ్ : JP, DOP : శివా రెడ్డి శవనం, ఫైట్స్ : శంకర్, డాన్స్: కపిల్, ఆర్ట్ : pv రాజు, VFX : చందు, SFX : వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు, ప్రొడ్యూసర్ : KR, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల.