Latest Post

Good Response For Ikshu Promo

 



ఐదు భాషల్లో విడుదల చేస్తున్న   "ఇక్షు"  ప్రోమోకు మంచి స్పందన వచ్చింది.


పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు అండ్ డాక్టర్ గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.మేము విడుదల చేసిన "ఇక్షు" ప్రోమోకు సినీ పెద్దలనుండి, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్న సందర్భంగా...


 చిత్ర నిర్మాతలు హనుమంత నాయుడు మాట్లాడుతూ...   గతంలో మేము యన్ టి.ఆర్ గారి జయంతి రోజున విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఎన్టీఆర్ డైలాగ్ ను ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే మేము ఐదు భాషల్లో విడుదల చేసిన ప్రోమోకు  అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది చాలా చోట్ల నుండి ఫోన్స్ వస్తున్నాయి. కొంతమంది సినీ పెద్దలకు మా సినిమా ప్రోమోను చూయించడం జరిగింది. ఫస్ట్ టైం మా బ్యానర్ లో వస్తున్న  సినిమా ప్రోమో చూసిన పెద్దలందరూ కూడా ప్రోమో బాగుందని ప్రశంసించారు. ఫస్ట్ టైం హీరోగా  రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీ కి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా  ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ పోస్టర్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది .రాజీవ్ కనకాల గారు మేము అడిగిన వెంటనే ఒప్పుకొని మాకు ఎంతో సహకరించారు.మిగిలిన నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు.  స్టోరీ స్క్రీన్ప్, డైరెక్షన్  చేసిన ఋషిక  అనుకున్న దానికంటే సినిమాను చాలా చక్కగా తీశారు . పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీస్ లో నిర్మించిన "ఇక్షు" సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇదే బ్యానర్ లో మరిన్ని సినిమాలు నిర్మించ బోతున్నాము.సినిమాల మీద మక్కువతో మేము తీస్తున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్  "ఇక్షు" సినిమాను   ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు..


 దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ..  లేడీ డైరెక్టర్ అని చూడకుండా చాలా మంది హెల్ప్ చేశారు.  హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా చక్కగా నటించాడు. మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.నాకీ అవకాశమిచ్చి  నిర్మాతలకు ధన్యవాదాలు..


 నటీనటులు :

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు


 సాంకేతిక. నిపుణులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,

మూల కథ: సిద్ధం మనోహర్

కెమెరా: నవీన్ తొడిగి

పాటలు:-కాసర్ల శ్యామ్

మ్యూజిక్: వికాస్ బాడిస

ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్

ఆర్ట్స్: రాజు

మాటలు: మున్నా ప్రవీణ్

కొరియోగ్రఫీ: భాను

పి.ఆర్.ఓ: మధు వి ఆర్

Suhas New Movie First Look Launched

 


క‌ల‌ర్ ఫోటో ఫేం సుహ‌స్ హీరోగా ఫ్యామిలి డ్రామా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌


మ‌జిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాల్లో త‌న మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని క‌ల‌ర్‌ఫోటో లాంటి గ్రేట్ ల‌వ్ స్టోరి లో త‌న న‌ట‌న‌తో న‌వ్వించి కంట త‌డి పెట్టించిన సుహాస్ హీరోగా మెహె‌ర్ తేజ్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతూ తేజా కాస‌ర‌పు తో క‌లిసి నిర్మిస్తున్న చిత్రం ఫ్యామ‌లి డ్రామా.. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్లు నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ క్రైమ్ డ్రామా గా తెర‌కెక్కుతున్న ఈ  సినిమాకి స్టోరి, స్క్రీన్ ‌ప్లే ని మెహె‌ర్ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్ లు అందిస్తున్నారు. కంచె, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణ లాంటి చిత్రాల‌కి ఎడిట‌ర్ గా ప‌నిచేసిన రామ‌కృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజ‌య్ అండ్ సంజ‌య్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ లుక్ లో సుహ‌స్ కంచె వెనుక వుండ‌టం, వీల్ ఛైర్ పై ఒక‌రు ఎదురుగా ఒక‌రు టైటిల్ కి అటు ఇటు గా వుండేలా ఒక డిఫ‌రెంట్ ఫ్యామిలి డ్రామా ని తెర‌కెక్కించార‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. అలాగే టైటిల్ కూడా ఒక బ్లేడ్ తో క‌టింగ్ వ‌చ్చేలా డిజైన్ చేయ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఫ్యామిలి డ్రామా అనే టైటిల్ కి భిన్నంగా ఈ పోస్టర్ ఉండటంతో ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచ‌డంతో పాటు సోష‌ల్ మీడియా ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.


కుటుంబ స‌బ్యులు..

.

సుహ‌స్ (క‌ల‌ర్‌ఫోటో ఫేం)

తేజ కాస‌ర‌పు (నూత‌న ప‌రిచ‌యం)

పూజా కిర‌ణ్ (నూత‌న ప‌రిచ‌యం)

అనుషా నూతుల (నూత‌న ప‌రిచ‌యం)

శృతి మెహ‌ర్ (నూత‌న ప‌రిచ‌యం)

సంజ‌య్ రథా (నూత‌న ప‌రిచ‌యం)


స‌మ‌ర్ప‌ణ ‌.. మ్యాంగో మాస్ మీడియా

ద‌ర్శ‌కుడు.. మెహె‌ర్ తేజ్‌

స్టోరి, స్క్రీన్ ప్లే ..   మెహె‌ర్‌ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్

నిర్మాత‌లు .. మెహె‌ర్ తేజ్‌, తేజా కాస‌ర‌పు

సంగీతం .. అజ‌య్ అండ్ సంజ‌య్‌

బ్యాన‌ర్.. ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి

కెమెరా.. వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ ‌.. ఎల్ల‌య్య. ఎస్‌

పిఆర్ఓ .. ఏలూరు శ్రీను, సునిల్ కొడూరి


Manchi Rojulu Vachayi First Look Launched

 


స్టార్ డైరెక్ట‌ర్ మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వి సెల్యులాయిడ్, SKN నిర్మాతగా ‘మంచి రోజులు వచ్చాయి’ ఫస్ట్ లుక్ విడుదల, అనూహ్య స్పంద‌న‌


యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఏక్ మినీ కథ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ హీరో సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ సంస్ధ‌, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా రాబోతుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్ తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.


నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా


టెక్నికల్ టీం:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి

నిర్మాత: వి సెల్యూలాయిడ్, SKN

బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: అనూప్ రూబెన్స్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Bazaar Rowdy is Releasing in August

 


అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అగ‌ష్టు లో ధియెట‌ర్స్ లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా  విడుద‌ల కి సిద్ద‌మ‌వుతున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు బ‌జార్ రౌడి


హ్రుద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి  కామెడి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న అభిమానులుగా మార్చుకున్న బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా,  కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమా  ని సీనియ‌ర్  ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వం లో  తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ట్రేడ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని  సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం లో సంపూర్ణేష్ బాబు కి జోడిగా మ‌హేశ్వ‌రి వ‌ద్ది న‌టిస్తున్నారు. ప‌క్కాక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో సంపూ మార్క్ తో ఈ చిత్రం ఆద్యంతం న‌వ్వుల‌తో వుండేలా ద‌ర్శ‌కుడు డి.వ‌సంత నాగేశ్వారావు స్క్రీన్ మీద త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ని చూపించారు, ఈ చిత్రానికి . సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు.  ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ  చిత్రాన్ని చాలా బాగా కుదించారు.  SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


ఈ సంద‌ర్బంగా నిర్మాత సంధిరెడ్డి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ఈ చిత్ర క‌థ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ద‌ర్శ‌కుడు నాగేశ్వ‌రావు త‌నకున్న అనుభ‌వాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడు. షియాజి షిండే, పృథ్వి, నాగినీడు,ష‌ఫి, స‌మీర్ లాంటి పెద్ద న‌టీన‌టుల‌తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించాము. జాషువా మాస్ట‌ర్ ఫైట్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటాయి, అలాగే ఇప్ప‌టిదాకా విడుద‌ల చేసిన సాంగ్స్‌, టీజ‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్ కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు లో విడుద‌ల చేయ‌నున్నాము. అని అన్నారు


ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వ‌రావు మాట్లాడుతూ.. ఈ చిత్ర అవ‌కాశాన్ని నాకిచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు కి, నిర్మాత శ్రీన‌వాస‌రావు గారికి ప్ర‌త్యేఖ ద‌న్య‌వాధాలు. బ‌ర్నింగ్ స్టార్ గా ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో వున్న సంపూ ని ఇలాంటి ప‌క్కా క‌మ‌ర్షియల్ క‌థ‌లోని ఆయ‌న స్టైల్ ని యాడ్ చేసి తెర‌కెక్కించాము. ప్రేక్ష‌కుల కి న‌వ్వులు, పాట‌లు, ఫైట్స్ కిక్కిచ్చే అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని అంద‌రి స‌హ‌యస‌హ‌కారాలతొ ఈ చిత్రాన్ని పూర్తిచేసాము. ఇటీవలే మా మోద‌టి కాపి చూసిన నిర్మాత చాలా ఆనందంగా వున్నారు. సంపూర్ణేష్ బాబు చిత్రాల్లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకి తీసుకువ‌స్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు.



ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి మాట్లాడుతూ.. బ‌జార్ రౌడి చిత్రాన్ని ఎక్క‌డా ఎవ‌రికి ఇబ్బందిలేకుండా క‌థ విష‌యం లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాము. పెద్ద చిత్రాల‌కి ధీటుగా ఈ చిత్రాన్ని ఈ అగ‌ష్టు లో ప్రేక్ష‌కుల‌కి అందించ‌నున్నాము. నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి లాంటి పెద్ద కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు లో విడుద‌ల‌కానుంది. అని అన్నారు


న‌టీ న‌టులు..

బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు

నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు

మాట‌లు: మ‌రుధూరి రాజా

సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌

సంగీతం: సాయి కార్తిక్‌

ఎడిటర్: గౌతం రాజు

ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా

కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌

మేక‌ప్‌: శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి

కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌

Jacqueline Fernandez enters the world of Kichcha Sudeepa-starrer Vikrant Rona

 Jacqueline Fernandez enters the world of  Kichcha Sudeepa-starrer Vikrant Rona  



Every revelation about the upcoming Kichcha Sudeepa-starrer Vikrant Rona has been grand. Continuing the spree of making it big, the makers of the film announce that Bollywood star, Jacqueline Fernandez now sets foot into the world of their production. The stunning actress will be seen essaying an interesting role with a special surprise for the fans.



A few months ago, Baadshah Kichcha Sudeepa brought in the celebrations for having completed 25 years in cinema with the film's title logo reveal and a 180-seconder sneak-peek of the multilingual pan-India film and both were superimposed on the world's tallest building, Burj Khalifa. 


Director Anup Bhandari says, "Having Jacqueline aboard adds another pivotal dimension to the story of Vikrant Rona, the world's new hero. We welcome her to the team. She has an interesting role in the film. It was our producer Jack Manjunath who suggested we get her on-board. We're creating a big visual extravaganza for the audience and we're excited to have stars on our side." 



Jacqueline says, "Vikrant Rona is an ambitious film that intends to tell an Indian story that will stand out across the globe. I'm glad to have been signed on for an action-adventure that is being envisaged on such a humongous scale. I'm truly excited and I hope it's the film that revives the spirit of theatres." 


Kichcha Sudeepa on twitter said, 'Rarely do we end a film with the same vibe we would have started with. Everything and everyone around were so positive. Thanks to each member of Vikrant Rona for the warmth and love. Thanks Jacqueline for bringing in so much energy into the song and the film. Your dance did make me deliver a step or two too. Spread the warmth the way you always do.


The lavish sequence has been shot on humongous sets. More than 6 crores have been spent on the sequence with over 300 dancers also being a part of it. Choreographed by Jani master the song sequence is touted to be the biggest dance number of the year. Jaqueline is even expected to dub for her role in telugu. 


Vikrant Rona is a multilingual action adventure that will see a 3-D release in 14 languages and 55 countries. Directed by Anup Bhandari, produced by Jack Manjunath and Shalini Manjunath (Shalini Artss), co-produced by Alankar Pandian (Invenio Films), music by B Ajaneesh Loknath, the film features sets designed by Shivkumar of the KGF fame, and William David as the DOP. It stars Kichcha Sudeepa, Nirup Bhandari, Neetha Ashok and Jacqueline Fernandez.

ZEE5 ANNOUNCES SANKALPAM, A FREE VACCINATION DRIVE IN HYDERABAD

 ZEE5 ANNOUNCES SANKALPAM, A FREE VACCINATION DRIVE IN HYDERABAD


 



Hyderabad, 20th July 2021: India’s largest home-grown OTT platform, ZEE5 has consistently presented content across genres and languages, thus keeping the entire nation entertained. The audience has always been at the centre of everything ZEE5 does and keeping in line with this, the video streaming platform has announced a free vaccination drive – ZEE5 Sankalpam in Hyderabad from 30th July to 8th August 2021.


 




Manish Kalra, Chief Business Officer, ZEE5 India said, “At ZEE5, our main aim is to present our viewers with the best entertainment possible across genres and languages, while doing the same, we also want to take care of them during the challenging times that we are currently living in. We hope that through the ZEE5 Sankalpam initiative, we can help as many people as we can through a free vaccination drive. As a responsible brand, it is our endeavour to drive awareness on the vaccination drive with this initiative.”


 


This initiative is in line with creating awareness about the importance and need to vaccinate. ZEE5 urges the people of Hyderabad to come forward and register themselves on https://atm.zee5.com from 20th July – 26th July to reserve their slot. Once registered, the individual will be notified about all the relevant details. The vaccination drive is scheduled to take place from 30th July to 8th August from 11am to 5pm. The platform has associated with a reputed medical facility through which people can avail the Covishield vaccine (1st dose) and Covishield or Covaxin (as the case may be) for the 2nd dose.


 


As per Covid guidelines, only those above the age of 18 years are eligible to register themselves on https://atm.zee5.com People can choose the date and time slot on the link at their convenience. The slots will be available on the website as per the availability of the vaccines.


 


Since inception, ZEE5 has presented great content across languages, including Telugu. Across Originals, movies and TV shows, the platform has been quite popular with the Telugu audience.  


JETTI Movie Jip Jil Lyrical Video Released

 


శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా "జెట్టి" సినిమాలోని 'జిల్ జిల్..' లిరికల్ సాంగ్ విడుదల


నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన "జెట్టి" సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.


సోమవారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ "జెట్టి" సినిమా నుంచి 'జిల్ జిల్..' అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే.....ఎటైనాదే, మీకేటైనాదే... వాటం జూస్తే యమ ఘాటున్నాదే..జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు బాబులు జిల్ జిల్ జిల్ జిల్..ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలాలు యేస్తరు ఘల్ ఘల్ ఘల్ ఘల్ అని సాగుతుంది. ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించారు. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ ఆకట్టుకుంది. ఒక సెలబ్రేషన్స్ మూడ్ లో సాగే ఈ స్పెషల్ సాంగ్  ని హుషారెత్తించే కొరియోగ్రఫీతో మరింత ఉత్సాహంగా మలిచాడు అనీష్.   శేఖర్ మాస్టర్ శిష్యుడు అనీష్ జిల్ జిల్ పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయించారు.  రీసెంట్ గా రిలీజ్ అయినా మౌనం కరిగినా అనే పాట యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. సిద్ శ్రీరాం పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని మనసులు గెలుచుకుంది. 


ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమా తెరకెక్కుతోంది. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. 



బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్

మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌

డిఓపి:  వీర‌మ‌ణి

ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి

ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌

స్టంట్స్: దేవరాజ్ నునె

కోరియోగ్రాఫర్ : అనీష్

పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్

డైలాగ్స్ ః శ‌శిధ‌ర్

పిఆర్ ఓ : జియస్ కె మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు

నిర్మాత ః వేణు మాధ‌వ్

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక


నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్

చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు

Gully Rowdy Changure Item Song Rey Promo Launched

 


గ‌ల్లీరౌడీ’ చిత్రంనుండి `ఛాంగురే ఐటెం సాంగురే...`సాంగ్ ప్రోమో విడుద‌ల‌.

విభిన్న క‌థా చిత్రాల్లో హీరోగా న‌టిస్తూ త‌న‌కంటూ  ఓ ప్ర‌త్యేక‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా ..బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట్‌ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. 


కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌.


ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల రిలీజైన `పుట్టెనే ప్రేమ` పాట‌కు మంచి స్పంద‌న ల‌భించింది. కాగా ఈ చిత్రం నుండి ఐటెం సాంగ్  `ఛాంగురే ఐటెం సాంగురే...`ను గురువారం సాయంత్రం 4గంట‌లకు హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ విడుద‌ల‌చేయ‌నుంది. ఈ పాట‌కు సంభందించిన ప్రోమోను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. 


యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తిక్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల యూత్ అభిరుచికి త‌గ్గ‌ట్లుగా సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తిక్‌, ద‌త్తు ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఆల‌పించారు. ప్రేమ్ ర‌క్షిత్ హుశారైన స్టైప్పులు కుర్ర‌కారుని హీటెక్కిస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రోమో సాంగ్ ఫుల్ సాంగ్‌మీద ఆస‌క్తిని మ‌రింత పెంచింది.  


న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు


బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా

స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి

నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌

స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌

క‌థ‌: భాను

ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌

స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌

పి.ఆర్‌.ఒ: వంశీ కాక‌

Rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty

 Rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty




Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is titled as Ramarao On Duty. The title and first look of the film where Ravi Teja appeared as Government officer was revealed recently to tremendous response.


Though Ramarao On Duty is directed by a debutant, every announcement regarding the same is increasing curiosity. Moreover, every character in the film will have its own significance.


Ramarao On Duty will feature two heroines and Divyasha Kaushik was already finalized as one of the leading ladies. The makers have now roped in Malayalam actress Rajisha Vijayan for the other female lead role. She is making her Tollywood debut and her role is very crucial in this movie.


Rajisha Vijayan has joined the team for the shoot which is happening in Hyderabad for last few days. Ravi Teja and Divyasha Kaushik too are participating in the shoot.


Billed to be a unique thriller with story inspired from true incidents, Ramarao On Duty will star some surprising cast and top-notch craftsmen are associated with it.


Music for the flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.


Cast: Ravi Teja, Rajisha Vijayan, Divyasha Kaushik, Nasser, Sr Naresh, Pavitra Lokesh, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar


SS Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar's movie with Dil Raju -Shirish duo

SS Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar's movie with Dil Raju -Shirish duo 



Music director SS Thaman has been enlisted for the majestic mega-budgeted pan-Indian project that is coming in the combination of Mega Power Star Ram Charan, acclaimed director Shankar and successful producers Dil Raju-Shirish duo. Sri Venkateswara Creations has roped in the most-happening composer, rising expectations for this big-ticket project. 

This is Thaman's first collaboration with Director Shankar. Thaman first began his career as an actor in Shankar's 'Boys' and the talented music director is extremely delighted about the collaboration with the master showman. He is looking forward to delivering a fabulous set of scores. Thaman made his debut as a music director in a Shankar-produced movie. "My first film was his production 'Eeram’ (Telugu – Vaishali). The first tune that I had composed for this movie received an instant approval from Shankar Garu. It feels special to team up with such a fantastic director after all these years." Thaman says.  


The star composer embarked on Ram Charan's introduction song recording work on July 14 & 15 in Hyderabad. As many as 135 various instrument players from different places have been roped in for this song. Director Shankar came to Hyderabad to record this huge musical spectacle. Ram Charan also came over to witness this and was excited with what he saw and thoroughly enjoyed the experience.


Producers Dil Raju and Shirish are producing this movie as SVC's 50th outing and the project will hit floors soon. Harshith Reddy will be co-producing the film.

Subaskaran-produced big-scale visual wonder 'Ponniyin Selvan-I' to release in 2022

 Subaskaran-produced big-scale visual wonder 'Ponniyin Selvan-I' to release in 2022



Lyca Productions, which is synonymous with big-budgeted movies, has always made films with the highest standards. Producer Subaskaran has made a name for himself as someone who produces movies with world-class standards. '2.0', starring Superstar Rajinikanth and Akshay Kumar, is an example. Tamil movies 'Nawab' 'Darbar' and 'Kaththi' (remade as 'Khaidi No. 150' in Telugu) were prestigious ventures, too. And now, the producer is bankrolling 'Ponniyin Selvan', which is a two-part feature film franchise.


Mani Ratnam, whom the Telugu audience has loved for decades, is its director. Madras Talkies, his production house, has collaborated with Lyca Productions for this magnificent two-part movie. 'Ponniyin Selvan' is based on a novel by the same name written by novelist Kalki. 


The first part 'Ponniyin Selvan-I' will be out in theatres in 2022. The names of the cast have not been made official as yet. Sources close to Lyca Productions say that some of the biggest names in the Indian film industry are associated with the movie. The production works are currently on at a fast pace. The visual wonder will be released worldwide on a big scale.


The film has a screenplay by Jeyamohan, while the music is by AR Rahman. The cinematography is by S Ravi Varman. Thota Tharani is its art director. Akkineni Sreekar Prasad is its editor. Produced by Lyca Productions and Madras Talkies, it is presented by Subaskaran. 

CharithaKaamakshi First Look on July 21

 



రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా రాబోతున్న ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చ‌ర్స్ వారి చ‌రిత కామాక్షి


ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్లు పై న‌వీన్ బేతిగంటి, దివ్య దృష్టి స‌మ‌ర్ప‌కులుగా ర‌జ‌నీ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు స్ర్రీ లంక చందు సాయి తెర‌కెక్కిస్తున్న చిత్రం చ‌రిత కామాక్షి. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సింహా భాగం నూత‌న తారాగ‌ణంతో తెర‌కెక్కింది. అతి త్వ‌ర‌లో తారాగ‌ణం త‌దిత‌ర విషయాలు అధికారికంగా విడుదల అవ్వ‌నున్నాయి. చ‌రిత కామాక్షి అనే టైటిల్ తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డంతో పాటు రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా రాబోతుంద‌ని ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచింది. ప్ర‌స్తుతం చ‌రిత కామాక్షి అనే టైటిల్ లుక్ పోస్టర్ వివిధ సోష‌ల్ మీడియాలో వేదిక‌ల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని సంపూర్ణంగా ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కించార‌ని నిర్మాత ర‌జ‌నీరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కానున్నాయి


బ్యాన‌ర్లు - ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌ణ - న‌వీన్ బేతిగంటి, దివ్య దృష్టి

నిర్మాత - ర‌జనీ రెడ్డి

ద‌ర్శ‌కుడు - స్ట్రీ లంక చందు సాయి

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస్ - శివ ఎమ్ ఎస్ కే

డిఓపి - రాకీ వ‌న‌మాలీ

ఎడిటిర్ - కొడ‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్

మ్యూజిక్ డైరెక్టర్ - అబు

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్


Hero Srikanth Unveiled The First Look Poster Of '6 Teens' Hero Rohith's Latest Action Entertainer ‘Kalaakaar’

 Hero Srikanth Unveiled The First Look Poster Of '6 Teens' Hero Rohith's Latest Action Entertainer ‘Kalaakaar’



Hero Rohith got fame with the films like 6 Teens, Janaki Weds Sriram, Nenu Seetamalakshmi, ShankarDada MBBS, Nava Vasantham. Now, Rohith is coming with an action Entertainer ‘Kalaakaar’ in Srinu Bandela direction. Producer Venkat Reddy Jajapuram is producing this action entertainer under AG & AG Entertainments banner. Sayaj Shinde, Prudhvi Raj, Rajeev Kanakala, Shiva Shankar, Ravi Kale, Gagan, Karate Kalyani, Jayalalitha, Ashok Kumar are playing important roles in this film. Hero Srikanth unveiled the first look poster. On this occasion...



Hero Srikanth Said, " ‘Kalaakaar’ is a very good title. Rohith’s looks dashing as a police officer. This is the first time I see Rohith in a police getup and he is looking very fit. In Venkat Reddy's Production and Srinu Bandela’s direction, I am sure this film will score very good success. Me and Rohit travelling in film industry since many years. I am very happy to release the first look poster of this film. All the best to Rohith and Team."


Hero Rohith Said, " I am  very happy that Hero Srikanth garu Released the first look poster of our ‘Kalaakaar’. I have very good relationship with Srikanth since many years. This is the first time in my career that I am doing action and suspense film. It’s a powerful police officer character. Output of the film came very well. I hope everyone will like the film."


Producer Venkat Reddy Jajapuram said, " ‘Kalaakaar’ is the second film in our AG & AG Entertainments banner. On behalf of our film unit, Thanks to Hero Srikanth for releasing the first look poster of our film. This is the perfect re-entry subject for hero Rohith. With good story, screenplay and huge casting, Director Srinu executed the film perfectly. Post production work is in final stages. We Will announce the release date soon."


Director Srinu Bandela Said, " Hero Rohith will be seen in a different look. Producer Venkat Reddy Garu produced this film without any compromise. Output of the film came out well. Audience will be thrilled with the suspense and action elements in this film."


Cast : Rohith, Sayaji Shinde, Prudhvi Raj, Rajeev Kanakala, Shiva Shankar, Ravi Kaale, Gagan Vihari, Nalinee Kanth, Karate Kalyani, Jayalalitha, Ashok Kumar, Ramesh Varma, Bus Stop Koteswara Rao, Gharahana Srinivas, Arun, Nagi Reddy, Manoj Kumar, Jayavani, Surya, Chakri, Aiswarya (Child Artist)


Crew :

Cinematographer : Amar G

Editor : Kotagiri Venkateswara Rao

Background Score : Chinna

Music : Kanishk

Fights : Dragon Prakash & Devaraj

Singers : Baba Sehgal, Javed Ali, Uma Neha, Rahul Sipliganj

Lyrics : JB Lakshmana Ganga

DI : Annapurna Studios

Dolby Atmos : Ramanaidu Studios

Dubbing, Editing : Prasad Lab

VFX : Shiva Kumar

SFX : Raju

Executive Producer: Siva Reddy Jajapuram

Producer : Venkat Reddy Jajapuram

Story, Screenplay, Direction : Srinu Bandela


Pakka Commercial Shooting Going in Brisk Pace

 


శ‌ర‌వేగంగా మ్యాచో హీరో గోపీచంద్, స్టార్ డైరెక్ట‌ర్ మారుతి, జీఏ2పిక్చ‌ర్స్ - UV క్రియేష‌న్స్ కాంబినేష‌న్ లో ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’


ప్ర‌తి రోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌ణ‌ల‌ను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సింహ భాగం పూర్తయింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలతో పాటు, అల్లు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోల్లో ప్ర‌స్తుతం ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ షూటింగ్ జ‌రుగుతుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుటికే విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది.

ఆగ‌స్ట్ 3, 2021తో తెలుగు చిత్ర సీమకు అడుగుపెట్టి రెండు ద‌శాబ‌ద్ధాలు పూర్తి చేసుకోబోతున్న గోపీచంద్

తారాగణం

గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్

టెక్నికల్ టీం:

స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్
బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్
నిర్మాత‌ - బ‌న్నీ వాస్
ద‌ర్శ‌కుడు - మారుతి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్
మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్
ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Aham Brahmasmi Trailer Launched

 


నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా ‘అహం బ్రహ్మస్మి’ట్రైలర్ విడుదల

వెబ్ దునియాలో వైవిధ్యమైన కథలతో ఆకట్టుకున్నారు కుర్రకారు. అయితే తెలుగులో ఇప్పటి వరకూ అద్భుతం అనిపించే వెబ్ సిరీస్ రాలేదనే చెప్పాలి. ఆ లోటును భర్తీ చేసేందుకే మేమొస్తున్నాం అంటూ ‘అహం బ్రహ్మస్మి’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. 11భాగాలుగా రాబోతోన్న ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ గా రూపొందింది. లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సిరీస్ కు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకుడు. నేటి ట్రెండ్ కు అనుగుణంగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అందించబోతోందీ సిరీస్. 

సింపుల్ గా చెబితే ఇదో వెబ్ గేమింగ్ నేపథ్యంలో రూపొందిన సిరీస్. ఆడిన ప్రతి ఒక్కరూ ఆ గేమ్ లో విన్ అవ్వాలి. గెలిచిన వారికి భారీ అమౌంట్ వస్తుంది. ఒక వేళ లాస్ అయితే వారికి బాగా నచ్చినవారి ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. మరి ఇంత డేంజరస్ గా ఉన్న ఈ గేమ్ ను ఆపేందుకు లోకల్ డిటెక్టివ్స్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాలూ ఏంటనేది అనూహ్యమైన మలుపులతో.. ఆద్యంతం అద్భుతమనిపించే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించిన సిరీసే ఈ అహం బ్రహ్మస్మి. 

అహం బ్రహ్మస్మి ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన వై రవికుమార్ గారు చేతుల మీదుగా విడుదలైంది. ఇక ట్రైలర్ ను సీనియర్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏసియన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ నారాయణదాస్ నారంగ్ చేతుల మీదుగా విడుదల చేశారు. 

టీజర్, ట్రైలర్ తో భారీగా అంచనాలను పెంచిన అహం బ్రహ్మస్మి వెబ్ సిరీస్ ఈ నెల 18నుంచి అమెజాన్ ప్రైమ్(యూ.ఎస్), అమెజాన్ ప్రైమ్(యూ. కే), ఎమ్.ఎక్స్ ప్లేయర్, హంగామా, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్, విఐ వంటి పలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. 


ఇక ఈ వెబ్ సిరీస్ లో రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతగంటి, చాందినీరావు, సాయి కేతన్ రావు, కృష్ణతేజ తదితరులు నటించారు. 


టెక్నికల్ గానూ బ్రిలియంట్ అనిపించుకునే ఈ సిరీస్ క్రూ వివరాలు చూస్తే 


దర్శకుడు : సిద్ధార్థ్ పెనుగొండ

నిర్మాతలు : పెనుగొండ పద్మావతి, పెనుగొండ హర్షవర్ధన్, సామి వెంకట సంపత్ కుమార్, శ్రీకాకులం సూర్య.

సినిమాటోగ్రఫీ : నరేష్ రామదురై

సంగీతం :  డెన్నిస్ జాక్

ఎడిటర్ : అశ్వత్ శివకుమార్

ఆర్ట్ డైరెక్షన్ : ధన్విగ్నేష్ ఆమూరి

సౌండ్ : ఎమ్. జ్యోతి స్వరూప్

డిఐ : అన్నపూర్ణ స్టూడియోస్

విఎఫ్ఎక్స్ : శాశ్వత్ కౌరవ్

వార్డ్ రోబ్ : లక్ష్మి సోలంకి 

డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ : ఒన్ మీడియా

పిఆర్వో : దుద్ది శ్రీను

Aditya 369 Completes 30 Years



 భారతీయ సినిమా చరిత్రలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా 'ఆదిత్య 369'కు 30 ఏళ్లు


నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. నేటికి (ఆదివారం - జూలై 18) 'ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. తరాల తారతమ్యం లేకుండా 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న చిత్రమిది. శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హీరో, దర్శక-నిర్మాతలు తమ అనుభవాలు - అభిప్రాయాలను పంచుకున్నారు.


వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగెటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేసిన మొదట్టమొదటి సినిమా 'ఆదిత్య 369' - హీరో బాలకృష్ణ 


బాలకృష్ణ మాట్లాడుతూ "ఆదిత్య 369' విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం, అజరామరం. అప్పుడు మేం చేసిన ప్రయత్నాన్ని ఆదరించి, ఇప్పటికీ చూస్తున్నారు. ఎప్పటికీ చూస్తుంటారు. ఆ సినిమా ఒక శ్రవణానందం, నయనానందం. కొన్నిటి గురించి ఎక్కువ మాట్లాడితే సూర్యుడిని వేలెత్తి చూపించినట్టు అవుతుంది. అటువంటిదే 'ఆదిత్య 369'. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అవి ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీలలో ఉండిపోయే సినిమాలు, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే 'ఆదిత్య 369'. ఒక 'పాతాళ భైరవి', 'మల్లీశ్వరి', 'దేవదాసు', 'సీతారామ కళ్యాణం', 'శ్రీకృష్ణ పాండవీయం', 'బొబ్బిలి పులి', 'కొండవీటి సింహం', 'సర్దార్ పాపారాయుడు', 'సింహా', 'లెజెండ్', 'మంగమ్మగారి మనవడు' - ఈ జాబితాలో నిలిచిపోయే సినిమా 'ఆదిత్య 369'. ఇవాళ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయ్యిందంటే చాలా సంతోషంగా ఉంది. 'అప్పుడే 30 ఏళ్లు అయ్యిందా?' అనిపిస్తుంది. మా నిర్మాత కృష్ణప్రసాద్ గారు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారు, సినిమాకు పనిచేసిన మిగతావాళ్ళు అదే హుషారుతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఈ సినిమా రూపొందడంలో ఆయనదే ప్రధాన పాత్ర. ఆయనే మా సంధానకర్త. మమ్మల్ని అందర్నీ కలిపింది ఆయనే. మొదట ఆయన, కృష్ణప్రసాద్ గారు, సింగీతం శ్రీనివాసరావుగారు వచ్చి నన్ను కలిశారు. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. ఆ పాత్రలే మమ్మల్ని ఎంచుకున్నాయి. చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలను అందరూ అనుకరించడం జరిగింది. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. కానీ, ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అందుకే, ఈ సినిమా గురించి మేమింత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కృష్ణప్రసాద్ గారు అప్పటికి యువ నిర్మాత. ఇటువంటి సినిమాను తీయడానికి ఆయన పూనుకోవడం ధైర్యసాహసాలతో కూడిన విషయం. నాకు నిర్మాత శ్రేయస్సు ముఖ్యం. అందుకని, కొత్త కథానాయికను తీసుకుంటానంటే అంగీకరించా. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారి మీద మాకు నమ్మకం ఉంది. సినిమా, సినిమాకు పోలీకలు లేకుండా ఎన్నో సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. అన్ని తరాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎంతో అద్భుతంగా 'ఆదిత్య 369' తీశారు. అప్పట్లో ఈ సినిమా చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. 'ఆదిత్య 369' టైటిల్ ఏంటి? సినిమాలో ఏం జరుగుతుంది? అని చర్చించుకున్నారు. ఏం జరుగుతుందో జనం ముందే ఊహిస్తే సినిమా ఎందుకు అవుతుంది? చాలా సినిమాలు ఆ విధంగా ఉంటున్నా... ఇదొక డిఫరెంట్ జానర్ ఫాంటసీ సినిమా. నాన్నగారు 'దేవాంతకుడు' చేశారు. అందులో కథ వేరే విధంగా వెళుతుంది. ఇందులో మరో విధంగా వెళుతుంది. ఈ సినిమాకు గుండెకాయ శ్రీకృష్ణదేవరాయలు పాత్ర. అంతకు ముందు 'తెనాలి రామకృష్ణ', 'మహామంత్రి తిమ్మరుసు' సినిమాల్లో  నాన్నగారు ఆ పాత్ర చేశారు. మళ్లీ ఆ పాత్రను అద్భుతంగా సృష్టించారు. ఆ యాంబియన్స్ బాగా క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఇప్పుడు డిజిటల్ కెమెరాలు వచ్చాయి. అప్పుడు లేవు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో, చలచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగెటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలాగే, నా సరసన కొత్త కథానాయిక మోహిని గారిని పెట్టి తీయడం ఎంతో ధైర్యసాహసాలతో కూడిన విషయం. జంధ్యాలగారి సంభాషణలు, ఇళయరాజాగారి సంగీతం అద్భుతం. సందర్భానుసారంగా తన శైలికి భిన్నంగా, ప్రత్యేకమైన బాణీలు అందించారు. ఈ సినిమాకు కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. తెనాలి రామకృష్ణగా చంద్రమోహన్ గారు చేశారు. అంతకు ముందు 'తెనాలి రామకృష్ణ'లో అక్కినేని నాగేశ్వరరావుగారు చేసిన పాత్ర అది. అలాగే, మహామంత్రి తిమ్మరుసుగా సోమయాజులుగారు చేశారు. జిక్కీగారు పాడిన 'జాణవులే...' పెద్ద హిట్. ఆ పాటలో ఆస్థాన నర్తకిగా సిల్క్ స్మితగారు చేశారు. సేనాధిపతిగా చలపతిరావుగారు నటించారు. డైలాగ్ లేని ఆర్టిస్టు కూడా అలా కనపడితే చాలు... క్యారెక్టర్ ఎలివేట్ అయ్యింది. ఉదాహరణకు, శ్రీకృష్ణదేవరాయలు భార్య పాత్రలో కిన్నెరగారు నటించారు. కత్తిసాము నేపథ్యంలో పోరాటాలను 'విక్రమ్' ధర్మగారు అద్భుతంగా రూపొందించారు. ఇప్పుడు ఆయన మనమధ్య లేరు. సుందరం మాస్టర్, ప్రభుదేవా, రాజు సుందరం అద్భుతంగా డాన్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమా కోసం ఆయన కత్తిసాము నేర్చుకుని మరీ చేశారు. ఏది ఎంత వరకూ సమపాళ్లలో ఉండాలో అంతే ఉంది. సింగీతం శ్రీనివాసరావు గారు అద్భుతమైన స్క్రీన్ ప్లే రాశారు.  కెప్టెన్ ఆఫ్ ది షిప్... అందరి నుంచి అద్భుతమైన నటన రాబట్టుకున్నారు. ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమిది. ఇటువంటి సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారికి, నిర్మాత కృష్ణప్రసాద్ గారికి, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ, ప్రేక్షకదేవుళ్ళకు నా కృతజ్ఞతలు. కృష్ణప్రసాద్ నైతిక విలువలు ఉన్న నిర్మాత. వ్యాపారాత్మకంగా కాకుండా, తన కోసం కాకుండా సినిమా ఇండస్ట్రీ కోసం సినిమాలు తీశారు. 'ఆదిత్య 369' తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. నాతో 'వంశానికొక్కడు', 'భలేవాడివి బాసు', 'మిత్రుడు' తీశారు. అటువంటి నిర్మాత ఉండటం ఇండస్ట్రీ అదృష్టం.  ఇండస్ట్రీకి చాలా అవసరం. ముందు ముందు 'ఆదిత్య 369'కి సీక్వెల్స్ చేయాలని నిర్ణయించుకున్నా" అని అన్నారు. 


అదే 'ఆదిత్య 369' ప్రత్యేకత - దర్శకులు సింగీతం శ్రీనివాసరావు


చిత్రదర్శకులు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఇవాళ 'ఆదిత్య 369' సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వారిలో మొదటి వ్యక్తి... ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఒకరోజు ఆయనను ఫ్లైట్‌లో కలిసినప్పుడు ట్రావెలింగ్ టైమ్‌లో కథ చెప్పా. ఎంతో ఎగ్జైట్ అయ్యి, ఆయన కృష్ణప్రసాద్ గారికి చెప్పారు. తర్వాత మేం బాలకృష్ణగారికి చెప్పడం, ప్రాజెక్ట్ ఓకే కావడం జరిగాయి. ఎస్పీబీగారిని ఆ రోజు నేను కలవకపోతే... ఈ సినిమా ఉండేదో? కాదో? అనేది నాకు సందేహమే. ఆయన్ను కలవడం వల్ల సినిమా మొదలైంది. అదొక దైవఘటన. రెండో వ్యక్తి... బాలకృష్ణగారు. కథ అనుకున్న తర్వాత 'శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణగారు నటిస్తేనే ఈ సినిమా, లేకపోతే లేదు' అని కృష్ణప్రసాద్ గారు పట్టుబట్టారు. అద్భుతమైన ఆలోచన అని మేమంతా బాలకృష్ణగారి దగ్గరకు వెళ్లాం. నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ఆయన 30 సెకన్లలో ఓకే చేసేశారు. 'నాన్నగారు కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకు కూడా చాలా రోజులుగా చేయాలని ఉంది' అని బాలకృష్ణగారు చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన లేకపోతే సినిమా ఈరకంగా రాదు. మూడో వ్యక్తి... శివలెంక కృష్ణప్రసాద్. నిర్మాత లేకపోతే ఏ సినిమా ఉండదు. నేను ఎప్పుడూ ఈ మాట చెబుతా. 'ఆదిత్య 369'కి వస్తే... ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా. టైమ్  మెషీన్ సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్న సినిమాను నిర్మించడానికి కృష్ణప్రసాద్ ముందుకు వచ్చారు. ఆయనకు హ్యాట్సాఫ్. ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కృష్ణప్రసాద్ గారిని నా జోహార్లు. కొత్తమ్మాయి మోహిని, ప్రొఫెసర్ గా టినో ఆనంద్, అమ్రిష్ పురి గారు, ఇవాళ హీరోగా ఉన్న అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్, అన్నపూర్ణమ్మగారు... చాలామంది ప్రతిభావంతులైన నటీనటులు సినిమాలో నటించారు. తెరవెనుక జంధ్యాలగారు మాటలు సమకూర్చగా, ఇళయరాజాగారు అందమైన సంగీతం అందించారు. ఎస్పీబీగారు, జానకిగారు పాడారు. అయితే, ముఖ్యంగా చెప్పవలసినది జిక్కీగారు పాడిన 'జాణవులే...' పాట గురించి. అద్భుతంగా ఉంటుంది. వేటూరి, వెన్నెలకంటి, సిరివెన్నెల పాటలు రాశారు. టెక్నికల్ విషయాలకు వస్తే... పీసీ శ్రీరామ్, వీఎస్సార్ స్వామి, కబీర్ లాల్ - ముగ్గురు ఛాయాగ్రాహకులు పని చేశారు పేకేటి రంగాగారు ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం వేసిన సెట్స్ చాలా ఇంపార్టెంట్ గా నిలిచాయని చెప్పాలి. గౌతమ్ రాజుగారు షార్ప్ కట్స్ తో ఎడిటింగ్ చేశారు. ఫ్యూచర్ నేపథ్యంలో చేసినటువంటి పాటకు శివ సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. రోబోటిక్ మూమెంట్స్ చేయాలనే ఐడియా ఆయనకు ఎలా వచ్చిందో గాని హ్యాట్సాఫ్. ప్రతి సినిమా పునఃపుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, 'ఆదిత్య 369' ప్రత్యేకత ఏంటంటే... రిలవెన్స్. కాంటెంపరరీ రిలవెన్స్. అదెలా అంటే? ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగింది. మేం ఇండియాలో ఉన్నాం. పెళ్లిని లైవ్ లో చూశాం. వెంటనే నాకు అందరూ ఫోనులు. పెళ్లి, శుభాకాంక్షలు పక్కనపెడితే... 'సార్, మీరు ఆ రోజు ఆదిత్య 369లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది' అని. సినిమాలో పోలీస్ స్టేషన్ ను ఫైవ్ స్టార్ హోటల్ లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. ముఖ్యంగా చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే... నాకు తెలిసిన అబ్బాయి పాణిని అని ఉన్నాడు. నాసాలో పని చేస్తున్నాడు. అతను ఆస్ట్రో ఫిజిసిస్ట్. గొప్ప శాస్త్రవేత్త. ఇద్దరు కొలీగ్స్ తో కలిసి ఇంతవరకు ప్రపంచంలో వచ్చిన టైమ్  మెషీన్ కథలన్నీ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేశారు. స్పీల్ బర్గ్ 'బ్యాక్ టు ఫ్యూచర్'తో సహా అన్ని కథలు తీసుకున్నారు. లైట్, క్వాంటమ్ థియరీ వాటి ప్రకారం చూసి, 'ఆదిత్య 369' టైమ్ మెషీన్ అనేటటువంటిది బెస్ట్ అని నిర్ణయించారు. ఎందుకు? అంటే వాళ్ళు చెప్పింది ఏమిటంటే... "స్పీల్ బర్గ్ సినిమాలో కార్లు అలా స్పేస్ లో వెళ్లిపోయి మాయమవుతాయి. టైమ్ మెషీన్ టైమ్ లో ట్రావెల్ చేస్తుంది గానీ స్పేస్ లో కాదు. 'ఆదిత్య 369'ల టైమ్ మెషీన్ వర్టికల్ యాక్సెస్ లో అలా తిరిగి తిరిగి మాయమవుతుంది' అని. ఈ విధంగా ఇవాళ్టికీ ఎంతో రిలవెన్స్ ఉన్న సినిమా ఇది. నేనూ ఎన్నో సినిమాలు చేశాను. అవన్నీ ప్రతి ఏడాది పుట్టినరోజులు చేసుకుంటాయి. అయితే, అవి ఆ రోజుల్లో చాలా బావుంటాయని అనుకుంటాం. ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క 'ఆదిత్య 369'ను మాత్రం అన్వయించుకోవచ్చు. అటువంటి ప్రత్యేకతను సినిమా సంతరించుకుంది. అందుకని, 'ఆదిత్య 369' 30 ఏళ్లు పూర్తి చేసుకుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా సినిమాకు పని చేసిన వాళ్లందరికీ, సినిమాను చూసి ఇష్టపడి మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్లందరికీ ధన్యవాదాలు" అని చెప్పారు.

 

నా జీవితంలో 'ఆదిత్య 369' ఒక బెంచ్ మార్క్... ఈ సినిమా అంటే నాకు బాలు అంకుల్ గుర్తొస్తారు - నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్


చిత్రనిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "మా 'ఆదిత్య 369' సినిమా జూలై 19, 1991 విడుదలైంది. నా శ్రీమతి అనితాకృష్ణ నిర్మాతగా  అక్టోబర్ 2, 1987న శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థను స్థాపించాను. మేం నిర్మించిన తొలి సినిమా 'చిన్నోడు పెద్దోడు'. ఏప్రిల్ 1, 1988న విడుదలైంది. చంద్రమోహన్ గారు, రాజేంద్రప్రసాద్ గారు హీరోలుగా రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించిన ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. తొలి సినిమా విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు అంకుల్ 'కృష్ణా, ఓ మంచి పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను' అన్నారు. 'థాంక్యూ అంకుల్. అంతకంటే కావాల్సింది ఏముంటుంది?' అన్నాను. మా మధ్య ఈ సంభాషణ జరిగిన ఐదారు నెలల తర్వాత ఒకసారి బాలుగారి నుంచి ఫోన్ వచ్చింది. 'అర్జంటుగా విజయా గార్డెన్స్ కు రా' అన్నారు. నేను వెళ్లాను. 'రాత్రి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు పక్క సీటులో సింగీతం శ్రీనివాసరావుగారు ఉన్నారు. మంచి కథ చెప్పారు. ఒక్కసారి వారిని కలిసిరా' అని చెప్పారు. వెంటనే సింగీతంగారి దగ్గరకు వెళ్లాను. ఆయన 'కొత్త పాయింట్ తో కథ రెడీ చేశా. ఎప్పట్నుంచో నా మనసులో ఉన్నది' అని 'ఆదిత్య 369' కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ కథ. చాలా కొత్తగా అనిపించింది. 'ఇదేంటి? టైమ్ లో ట్రావెల్ అవుతారా?' అని అడిగా. 'ఇది ఫిక్షనల్ కథ. ఫాంటసీ' అని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి, ఆ తర్వాత భవిష్యత్తుకు హీరో హీరోయిన్లు ట్రావెల్ చేస్తారని, మీకు కావాలంటే రిఫరెన్స్ ఇస్తానని ఆయన రెండు మూడు వీడియో క్యాసెట్లు ఇచ్చారు. స్పీల్ బర్గ్ తీసిన 'బ్యాక్ టు ఫ్యూచర్' పార్ట్ 1,2తో పాటు 'టైమ్ ఆఫ్టర్ టైమ్' అని మరొకటి. అవన్నీ చూశా. నాకు చాలా కొత్తగా అనిపించాయి. అదే విషయం సింగీతంగారితో చెప్పాను. 'చాలా బావున్నాయి. కానీ, తీయడం సాధ్యమా?' అనే ఆశ్చర్యంలో ఉన్నాను. భారతీయ తెరపై రానటువంటి కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో చెప్పాను. ఆ తర్వాత బాలు అంకుల్ తో డిస్కస్ చేశా. 'కృష్ణా... భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా మాత్రం ఒక ల్యాండ్ మార్క్ లా నిలబడుతుంది. ముఖ్యంగా నీ సంస్థకు ఒక మైలురాయి అవుతుంది' అని మహానుభావుడు ఎస్పీబీ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో వెంటనే సింగీతం శ్రీనివాసరావుగారి దగ్గరకు వెళ్లి 'సార్. నేను ఈ సినిమా చేస్తా' అని చెప్పాను. 'కృష్ణదేవరాయలు అంటే నందమూరి బాలకృష్ణగారు చేస్తే చాలా బావుంటుంది' అని బాలు అంకుల్ తో అన్నాను. ఆయన కూడా 'బాలకృష్ణగారు అయితే బావుంటుంది. ఆయనతో నేను మాట్లాడతాను' అని అన్నారు. మేం కాంటాక్ట్ చేయగా, బాలకృష్ణగారు అప్పాయింట్మెంట్ ఇచ్చారు. అరగంట, 45 నిమిషాల పాటు శ్రీనివాసరావుగారు నేరేషన్ ఇచ్చారు. హీరోగారు వెంటనే ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్ హిట్. బాలకృష్ణగారు మొదటి నుంచి కమర్షియల్ హీరో. కానీ, అప్పుడు 'ముద్దుల మావయ్య', 'భలే దొంగ' సినిమాలు చేశారు. 'నారి నారి నడుమ మురారి' షూటింగ్ జరుగుతోంది. 'లారీ డ్రైవర్' జస్ట్ స్టార్ట్ అయ్యింది. అటువంటి సమయంలో ఒక కొత్తదనం ఉన్న సినిమా 'ఆదిత్య 369'. ఒక క్లాసిక్ ఫిల్మ్. దీనిని చేయాలని అనుకోవడం నా అదృష్టమని అనుకోవాలి. ఇవాళ నేను ఈ సినిమా గురించి మాట్లాడుకున్నానంటే... నందమూరి బాలకృష్ణగారు, సింగీతం శ్రీనివాసరావుగారు, 'ఈ సినిమా చెయ్. నీకు మంచి పేరు వస్తుంది. చరిత్రలో మంచి సినిమాగా నిలబడుతుంది' అని చెప్పిన బాలు అంకుల్ కారకులు. ఈ ముగ్గురికీ నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఇళయరాజా సంగీత దర్శకులుగా, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకులుగా, జంధ్యాలగారు మాటల రచయితగా జూన్, 1990లో సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. నాలుగైదు నెలల పాటు సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేశాం. అందులో శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి సన్నివేశాలు తీయాలని అనుకున్నాం. అప్పుడు 'మీరు ఇబ్బంది పడవద్దు కృష్ణ. వీఎస్సార్ స్వామిగారు చేస్తే చాలా బావుంటుంది. కమాండ్ ఉన్న కెమెరామేన్. ఆయనతో నేను మాట్లాడతాను. శ్రీకృష్ణదేవరాయలు కాలంనాటి పీరియడ్ వర్క్ పూర్తయిన తర్వాత నేను మళ్ళీ జాయిన్ అవుతా' పీసీ శ్రీరామ్ గారు చెప్పారు. సరేనని అన్నాను. వీఎస్సార్ స్వామిగారు వచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేలా పేకేటి రంగాగారు భారీ సెట్స్ వేశారు. పీరియాడిక్ వర్క్ పూర్తయిన తర్వాత ఫ్యూచర్ ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాం. పీసీ శ్రీరామ్ గారిని మణిరత్నంగారు 'అంజలి' సినిమాకు తీసుకువెళ్లారు. అప్పుడు మేం కబీర్ లాల్ గారిని తీసుకున్నాం. అలా... వర్తమానకాలంలో నడిచే సన్నివేశాలకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సన్నివేశాలకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ముగ్గురు మహానుభావులతో పని చేశా. ఈ సినిమా చేయడం ఎప్పటికీ మరువలేని ఓ మంచి అనుభూతి. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు సెట్స్ చూడటానికి వచ్చేవారు. అందరూ చెప్పుకోనేవారు. అలా అందరూ రావడం నాకు బలాన్ని ఇచ్చింది. బాలకృష్ణగారు ఎనర్జీతో షూటింగ్ చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గెటప్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. డ్రస్సులు, ఆభరణాలు, మేకప్, డైలాగ్ డిక్షన్ విషయంలో... ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే? రేయింబవళ్లు ఆలోచించేవారు. పక్కన ఇతర సినిమా షూటింగులు చేస్తూ, ఈ సినిమా ఎంతో ప్రత్యేకమని శ్రద్ధ వహించేవారు. సినిమా విడుదలై ఇప్పటికి 30 ఏళ్లు అయినప్పటికీ... శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణగారి ఆహార్యం, భాష, ఉచ్ఛారణను మర్చిపోలేదంటే దాని వెనుక ఎంతో కృషి ఉంది. ప్రజలంతా సినిమాను ఎంతో అభినందించారు. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని అనిపించింది. అలాగే, ఫ్యూచర్... అప్పట్లో సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ వంటివి ఏమీ లేవు. కొంచెం కష్టమైనా చేయగలని దర్శకుడు సింగీతంగారికి కాన్ఫిడెన్స్, క్లారిటీ ఉన్నాయి. టైమ్ మెషీన్ ను మాన్యువల్ గా రెడీ చేసి... అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతికత, కెమెరాల సహాయంతో అద్భుతంగా చేశాం. భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది ఊహాజనితం కాబట్టి వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నించాం. సినిమాలో బ్రహ్మానందంగారితో ఆయన శ్రీమతి 'ఏవండీ. ఈ రోజు మన అమ్మాయి పెళ్లి. అందరినీ టీవీలో చూడమని చెప్పండి' అంటారు. ఇవాళ కరోనా మహమ్మారి వల్ల మనమంతా పెళ్లిలు, శుభకార్యాలకు వెళ్లలేక... వీడియోలు, యూట్యూబ్ లో చూసుకోవాల్సి వస్తోంది. దీనిని 30 ఏళ్ల క్రితం చెప్పడం అనేది మాకే ఆశ్చర్యకరమైన విషయం. ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. ఇది నాకు, నా సంస్థకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. దీని తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ 'మీరు ఆదిత్య 369 నిర్మాత కదా' అనేవారు. నాకు అంత గుర్తింపు, గొప్ప గౌరవాన్ని ఇచ్చిన చిత్రమిది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల దగ్గరకు మేం ఒక టూర్ వేశాం. ప్రతి థియేటర్ కార్లతో నిండిపోయేది. క్లాస్ పీపుల్ ఎంతోమంది వచ్చేవారు. 'ఎంత బావుందండీ' అంటూ మా దగ్గరకు వచ్చి ప్రశంసించేవారు. ముఖ్యంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్టును చాలా థ్రిల్ గా ఫీలయ్యారు. ఇటువంటి సినిమాను నాకు ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావుగారికి, దీనిని నమ్మి చేసిన నందమూరి బాలకృష్ణగారికి, ఈ సినిమా ప్రారంభానికి మూలపురుషుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని మళ్లీ చెబుతున్నా. అలాగే, మాస్ట్రో ఇళయరాజాగారి గురించి మనం మాట్లాడుకోవాలి. అద్భుతమైన పాటలు ఇచ్చారు. 'రాజ నర్తకి' పాటకు వస్తే... ట్యూన్ అంతా సెట్ అయిన తర్వాత జిక్కిగారి చేత పాడిస్తే, ఆ ఓల్డ్ ఫీల్ వస్తుందని ఆయన అన్నారు. సింగీతంగారు ఎగ్జైట్ అయ్యారు. చాలా బావుంటుందని అన్నారు. నిర్మాతగా నేను కొంత భయపడ్డా. 'ఇవాళ మనకు జానకిగారు, చిత్రాగారు... వీళ్లంతా ఉన్నారు. జిక్కిగారు పాడి ఎన్నో ఏళ్లయింది.  ఆవిడతో పాడిస్తే ప్రయోగం అవుతుందా?' అని నాలో భయాన్ని, సంకోచాన్ని సింగీతంగారితో చెప్పాను. 'సార్, నిర్భయంగా ఉండండి. చాలా బావుంటుంది. మీరు చూడండి' అన్నారు. నిజంగా వారు చెప్పింది నిజమైంది. 'జాణవులే... నేర జాణవులే' పాట గురించి అందరూ మాట్లాడుకున్నారు. సినిమాలో పాటలు అన్నిటికీ నృత్య దర్శకుడిగా సుందరం మాస్టర్ పేరు వేశాం. అయితే, ఆయన కుమారులు ప్రభుదేవా, రాజు సుందరం కూడా ఈ సినిమాకు పని చేశారు. దర్బార్ లో ఉండే కాంపిటీషన్ సాంగ్ 'సురమొహం'ను రాజు సుందరం చేశారు. అతను చేసిన తొలి పాట అదే. అతడిని మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాం. కళా దర్శకుడు పేకేటి రంగాగారికి ఈ సినిమా నంది అవార్డును తెచ్చింది. రేయింబవళ్లు ఆయన చేసిన కృషికి పురస్కారం దక్కింది. డ్రస్సుల దగ్గర నుంచి సెట్స్ వరకూ ఎన్నో స్కెచ్ లు వేశారు. మన సినిమా తర్వాత కబీర్ లాల్ హిందీకి వెళ్లారు. పెద్ద పెద్ద సినిమాలు చేశారు. ఎడిటర్ గౌతమ్ రాజు గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఫ్యూచర్ షాట్స్ మేం అనుకున్న క్వాలిటీలో రాకపోయినా... దర్శకుడితో ట్రావెల్ అయ్యి ఎంతో బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా వండర్స్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబశివరావుగారికి నంది అవార్డు వచ్చింది. సినిమాలో ప్రతి ఆర్టిస్టు చాలా బాగా చేశారు. తరుణ్ కూడా ఎంత బాగా చేశాడో. చిన్న వయసులో మంచి పెర్ఫార్మన్స్ చేశాడు. కథానాయిక విషయానికి వస్తే... ముందు మేం అప్పటికి అగ్రస్థాయిలో ఉన్నవాళ్లను అనుకున్నాం. కానీ, మాకు వర్కవుట్ కాలేదు. విజయశాంతిగారు సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అప్పటికి బాలయ్యబాబుతో కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నారు. అందుకని, మేం డీవియేట్ అయ్యాం. అప్పుడు 'ఈరమను రోజా' అని ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో అమ్మాయి బావుంటుందేమో చూడమని పీసీ శ్రీరామ్ చెప్పారు. ఆమెను చూడటం, తీసుకోవడం జరిగింది. అలా మోహిని మా సినిమాలోకి వచ్చారు. బడ్జెట్ పరంగా సినిమాకు ముందు అనుకున్నదాని కంటే కొంత పెరిగింది. అయితే, బయ్యర్లు సినిమా చూసిన తర్వాత 'బాగా ఖర్చుపెట్టి తీశారు' అని అందరూ కోపరేట్ చేశారు. ఈ సినిమాకు బాలసుబ్రహ్మణంగారు అన్ని రకాలుగా నాకు వెన్నుముకలా నిలబడ్డారు. ఇవాళ ఆయన మనమధ్య లేకయినా... సినిమా గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు బాలు అంకుల్ గుర్తుకు వస్తారు. ఆ సినిమాకు మాత్రమే కాదు, ఆయన ఉన్నన్ని రోజులూ నైతికంగా నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. నాకు అండగా ఉన్నారు. నన్ను ప్రోత్సహించారు. 'ఆదిత్య 369' తర్వాత నేను ఎన్ని సినిమాలు చేసినా... నా జీవితంలో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ అయ్యింది. ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, పరిశ్రమలోనూ ఎంతో పేరు తీసుకొచ్చింది. 'ఆ రోజుల్లో మీరు అంతలా చేశారు' అంటుంటే... నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సినిమా వల్ల నాకు వచ్చిన గౌరవం 30 ఏళ్లు తర్వాతే కాదు... 50 ఏళ్లయినా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేరు. టాప్ 100 సినిమాల్లో 'ఆదిత్య 369' ఒకటి కావడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం" అని అన్నారు.

Lyca Group Chairman Subaskaran presents "Atharvaa Murali" starrer A Sarkurnam directorial family entertainer launched

 Lyca Group Chairman Subaskaran presents "Atharvaa Murali" starrer A Sarkurnam directorial family entertainer launched




Actor Atharvaa Murali and director A. Sarkunam are teaming up for an untitled family entertainer production no22, produced by Subaskaran Lyca Group Chairman. The movie was launched this morning (July 16, 2021) with a simple ritual ceremony with the participants strictly following the health and hygiene protocols.


Atharvaa Murali plays the lead and heroine is yet to be finalized, the others in the star cast comprise Raj Kiran, Radhika Sarathkumar, JP, R.K. Suresh, Singam Puli, Kannada actor Ravi Khale, Sathru of Kadaikutty Singam fame, Bala Saravanan, Raj Ayyappa, G.M. Kumar, and few more prominent actors. The movie boasts of a strong technical crew that includes a musical score by Ghibran. Lokanathan, the man behind the magical visuals of Malayalam movies Ustad Hotel, Parole fame is handling cinematography, Raja Muhammad takes care of editing, artworks are by J.K. Antony,Executive Producer Subbu Narayanan,Costumes are designed by Natraj. K.P. Sasikumar (Makeup), Moorthy Mouli (Stills), Vivega & Mani Amuthavan (Lyrics), Silva (Stunts), Bobby Antony (Choreographer), M. Kaanthan (Production Supervisor), Suresh Chandra, Rekha D'One (PRO)are the others in the crew. G.K.M. Tamil Kumaran, Head of Lyca  Productions is designing the project.


The movie will be shot across the exquisitely elegant backdrops of River Cauvery; Green capped Betel mangroves and many more splendiferous locales in and around Thiruvaiyaru. The entire shoot will be completed in a single stretch schedule. The story premise will be more on the lines of beautiful family entertainers

Ippudu Kaka Inkeppudu Releasing on July 30

 


జులై 30న విడుద‌లవుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`


ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా  రూపొందుతోన్న చిత్రం  `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా  చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.


తారాగ‌ణం: హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ,త‌నికెళ్ల భ‌ర‌ణి


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: వై.యుగంధర్

నిర్మాత‌: చింతా గోపాలకృష్ణ (గోపి)

స‌మ‌ర్ఫ‌ణ‌: చింతా రాజశేఖర్ రెడ్డి

బ్యాన‌ర్‌:  శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్

Sai Sushanth Sports Movie Feeler Video Launched

 


తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో సాయి సుశాంత్‌ హీరోగా స్పోర్ట్స్‌ ఫిల్మ్ `ఫీలర్‌ వీడియో` విడుదల


‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌ రూపొందుతుంది. సాయిసుశాంత్‌ రెడ్డి ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్‌ పాత్రలో కనిపించ‌నున్నారు సాయి సుశాంత్‌. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రమోద్‌ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ‘ఫీలర్‌ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డిఫరెంట్‌ లొకేషన్స్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్‌ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది.


హీరో: సాయిసుశాంత్‌ రెడ్డి


సాంకేతిక విభాగం

దర్శకత్వం: రోహిత్‌ తంజావూర్‌

నిర్మాతలు: ప్రమోద్‌కుమార్, రాజు

బ్యానర్‌: ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌

డీఓపీ: కె. సిద్దార్థ రెడ్డి

పీఆర్‌వో: వంశీ– శేఖర్‌

Good Response for Boys Teaser

 


సెన్సేష‌న‌ల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుదల చేసిన‌ 'బాయ్స్' చిత్రం టీజర్ కు అనూహ్య స్పంద‌న‌


శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. ఈ నేప‌థ్యంలో తాజాగా  సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుద‌ల చేసిన బాయ్స్ టీజ‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. బాయ్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌యానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ ల‌వ్ స్టోరీగా రెడీ చేశార‌నే విష‌యం ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. డైన‌మిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.


నటీనటులు:

గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: దయానంద్

బ్యానర్: శ్రీ పిక్చర్స్

నిర్మాత: మిత్రా శర్మ

సహ నిర్మాత: పడవల బాలచంద్ర

సంగీత దర్శకుడు: స్మరన్

గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్

లిరిక్స్: శ్రీమణి

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

కొరియోగ్రఫీ: జావేద్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి

ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు