Latest Post

Ntr Excellence Award for Sr Journalist Bagheeratha

 భగీరధకు ఎన్ టి ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్  అవార్డు 



భగీరధకు సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన "మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ " అన్న పుస్తకానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి ఆవిష్కరించారు . దుబాయ్ లోని   గ్రాండ్ ఎక్సల్సర్ హోటల్లో కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా మహానటుడు ఎన్ .టి రామారావు,  అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు త శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, కళ పత్రిక , కలయిక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  జరిగిన వేడుకల్లో పార్ధ సారథి, మహానటుడు ,ప్రజాయా నాయకుడు ఎన్ .టి .ఆర్  పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు , రెండవ కాపీని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు అందించారు . 

నందమూరి తారక రామారావు గారు ఘంటసాల వెంకటేశ్వర రావు ఇద్దరూ యుగ పురుషుల ని,  తెలుగు వారందరికీ వారు గర్వకారణం, దుబాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఎన్ .టి .రామారావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను  ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు  .ఈ సందర్భగా పుస్తక రచయిత భగీరథ ను ఆయన అభినందించారు . 

కళ , కలయిక ఫౌండేషన్ తరుపున పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ , నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ భగీరధకు ఎన్ .టి .ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్ లెన్స్  అవార్డు ను ప్రదానం చేశారు . 

ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ  మహానటుడు రామారావు శత జయంతి సందర్భంగా తాను రచించిన "మహానటుడు ,ప్రజానాయకుడు ఎన్ .టి .ఆర్ "  పుస్తకం తొలి ముద్రణను రామారావు గారి కుమార్తెలు లోకేశ్వరి ,పురందేశ్వరి హైదరాబాద్ లో ఆవిష్కరించారని , రెండవ ముద్రణను ఎన్నికల ముఖ్య అధికారి పార్ధ సారధి దుబాయ్ లో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు .  కళ పత్రిక సంపాదకుడు మహమ్మద్ రఫీ, కలయిక ఫౌండేషన్ వ్యవస్థాపకులు చేరాల నారాయణ కు భగీరథ కృతజ్ఞతలు తెలిపారు .

RichieGadiPelli Releasing on March 3rd

 గ్రాండ్ గా మార్చి 3 న ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా "రిచిగాడి పెళ్లి" 



కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్, ప్రవీణ్ రెడ్డి, నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “రిచి గాడి పెళ్లి ” ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ కు, టీజర్ కు, పాటలకు, ట్రైలర్ కు , ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా 



 *చిత్ర దర్శక, నిర్మాత కె యస్ హేమరాజ్ మాట్లాడుతూ..* "రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం.టీజర్ చూసిన కొంతమంది ఇది 12th మ్యాన్ ఆడాప్షన్ సినిమాలా ఉంది అంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య  ఫోన్ లోజరిగే గేమ్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఆ ఆట వల్ల వారి  జీవితాల్లో ఎలాంటి  మార్పులు వచ్చాయి , ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే ఈ కథాంశం. ఇది ఏ సినిమాను చూసి కాపీ కొట్టలేదు.ఇది మా స్ట్రెయిట్ తెలుగు మూవీ.. తాజాగా ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్  విడుదల చేసిన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తుంది. అందుకు వారికి మా ధన్యవాదాలు. మా ట్రైలర్ చూసిన తరువాత  చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి థియేటర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. మా ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” , శ్రీమణి, రాసిన నా నిన్నలలో కన్నులలో అనే పాటకు  ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.అలాగే మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్ మరియు ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. మార్చి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు



 *నటి నటులు* 

సత్య ఎస్ కె, ,నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, చందన రాజ్,

ప్రవీణ్ రెడ్డి, బన్ని వాక్స్, సతీష్ శెట్టి, కియారా నాయుడు, 

మాస్టర్ రాకేష్ తమోగ్న తదితరులు 



 *సాంకేతిక నిపుణులు* 

సినిమా పేరు: రిచి గాడి పెళ్లి

బ్యానర్: కెఎస్ ఫిల్మ్ వర్క్స్

నిర్మాత: కేఎస్ హేమరాజ్

స్క్రీన్ ప్లే & దర్శకత్వం: KS హేమరాజ్

సినిమాటోగ్రఫీ: విజయ్ ఉలగనాథ్

సంగీతం: సత్యన్

ఎడిటర్: అరుణ్ EM

కథ: రాజేంద్ర వైట్ల & నాగరాజు మదురి

సాహిత్యం: అనంత శ్రీరామ్ & శ్రీ మణి

పి ఆర్ ఓ : మధు వి ఆర్

I want to help As Much i can -Actor Ali

 నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు– ప్రముఖ నటుడు  అలీ 



ప్రముఖ నటుడు– ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ–‘‘ గతేడాది ఓ కార్యక్రమంకోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఒకేమాట మీద ఉంటూ ఎంతోమందికి సాయం చేయటం నా కళ్లారా చూశాను. ఆరోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి,  శశి కొలికొండను పిలిచి అడిగాను. మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడిగాను. శశిగారు, విష్ణు జగ్గిరెడ్డి గారు  రేపు కలుద్దాం అలీగారు అన్నారు. నేను ఇద్దరో ముగ్గురో వస్తారని అనుకున్నాను. దాదాపు 60మందికి  పైగా వచ్చి ఎలా సాయం చేయాలి అని అడిగారు. ఆరోజు నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటంతో అందరూ సరే అన్నారు. కట్‌ చేస్తే 9 నెలల తర్వాత ఆర్వేన్సిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఇవో శశిగారు ఆర్వేన్సిస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి  సంబంధించిన ఆస్ట్రేలియన్‌ బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ ( డైరెక్టర్‌– గవర్నర్‌ అండ్‌ కంప్లేయిన్స్‌) ఇండియాకు తీసుకుని వచ్చారు. ఆ కంపెనీవారు బాగా చదువుకుని టాలెంట్‌ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడే ఎంతోమందికి సాయం చేయటానికి ఇక్కడకి వచ్చారు. నన్ను నమ్మి అవసరంలో ఉన్న వారికి సాయం అందించే ఉద్ధేశ్యంతో ఇంతదూరం వీరంత ఇండియాకి వచ్చారు. నావల్ల ఒక పది కుటుంబాలకి మంచి జరిగిన ఫరవాలేదనిపించింది. అందుకే ఆర్వేన్సిస్‌ కంపెనీకి ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌లా పని చేయటానికి మీ ముందుకు వచ్చాను’’ అన్నారు. ఆర్వేన్సిస్‌ సీఈవో డైరెక్టర్‌ శశిధర్‌ కొలికొండ మాట్లాడుతూ– ‘‘ హైదరాబాద్‌ నుండి ఆస్ట్రేలియా సిటిజన్‌ అయ్యి అక్కడినుండి మా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తున్నాను. అలీ గారు కలసిన తర్వాత నా మైండ్‌సెట్‌ అంతా మారిపోయింది. అందుకే మేము ఆస్ట్రేలియాలో చేసే సేవలను ఇండియాలో చేయాలి అని నిర్ణయించుకుని చాలా పెద్ద ఎత్తున మనవాళ్లకు విద్య– వైద్య– టెక్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలని మా టీమంతా కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. అందుకే మా టీమంతా కలిసి వైజాగ్‌లో మార్చి 3–4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు  హాజరవుతున్నాం ’’ అన్నారు. బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ మాట్లాడుతూ–‘‘ అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో వేత కుటుంబాలకు మా సేవలను అందిస్తాం’’ అన్నారు. ఇండియాలో మా కంపెనీ సాయం కోరి వచ్చిన అర్హులకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్వేన్సిస్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ సుకన్య కంభంపాటి తెలిపారు.

Organic Mama Hybrid Alludu Pre Release Event Held Grandly

 సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్‌ మొదలౌతుంది

‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో సోహైల్‌





యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌`మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు. మార్చి 3న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర యూనిట్‌. ఇదే వేదికపై నిర్మాత సి. కల్యాణ్‌ కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా కేట్‌ కట్‌ చేశారు.


సందర్భంగా దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ...  

ఇప్పుడు ప్రదర్శించిన ట్రైలర్‌ చూసి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ చిత్రంలో విశేషాలు ఉన్నాయి. ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ప్రతి క్యారెక్టర్‌ రాసుకోవడం జరిగింది. తెరమీద పాత్రలు మిమ్మల్ని నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూడాలని నేను మార్చి 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను. మద్రాసులో ఉన్నప్పుడు నా సినిమాల ప్రివ్యూలకు వెళ్లి జనాన్ని గమనిస్తూ ఉండేవాళ్లం. ఏఏ సీన్‌లు ప్రజలను ఆకట్టుకున్నాయి.. ఎక్కడ జనాల మొహాల్లో రియాక్షన్స్‌ వస్తున్నాయి.. ఎన్ని సీన్‌లు పండాయి అని లెక్కలేసుకునే వాళ్లం. ఇది ఒక మేకర్‌కు చాలా అవసరం. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. రాబోయే రోజుల్లో మంచి సినిమాలు మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నిర్మాతలు ఒకటి.. ఈ సినిమా నిర్మాత కల్పన గారు ఒకటి. ఎందుకంటే.. ఇంతకు ముందు నేను నా నిర్మాతను ఏ ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ను అడిగితే వారిని తెచ్చేవారు. కానీ కల్పన గారు మాత్రం నేను అడిగిన రేంజ్‌ వారికన్నా తగ్గేలే అంటూ ఇంకా పై రేంజ్‌ ఉన్న వారిని తీసుకొచ్చారు అందుకే ఈవిడ స్పెషల్‌ అని చెప్పేది. ఈ సినిమా కోసం మేం పడ్డ తపనకు ఫలితం వచ్చే రోజు మార్చి 3న కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.


ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ...

ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో ఫ్యామిలీ బంధాలను తెలుపుతూనే.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్‌ చేసిన విధానం చాలా ఆకట్టుకుంది. అందరూ అంటుంటారు... ఆ తరం ఐపోయింది. ఈ తరం ఐపోయింది అని. కానీ నా దృష్టిలో తరాలు మారొచ్చు గానీ.. సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. సినిమా అనేది ఒక పరుగు లాంటిది. భావాన్ని బట్టి యాక్షన్‌, సన్నివేశాన్ని బట్టి సంగీతం ఇవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. ప్రస్తుతం వస్తున్న చాలా సినిమాల పాయింట్‌లు 20 సంవత్సరాల క్రితం వచ్చినవే. కాకపోతే కొత్త కొత్త హంగులు, ఆకర్షణలతో మళ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమాలో పిల్లల మీద ఉండే ప్రేమాభిమానాలు, కుటుంబంలో ఉండే ప్రేమానుబంధాలను అద్భుతంగా చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఇందుకు ఉదాహరణగా ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ను చెప్పాలి. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు ఖచ్చితంగా చెమర్చేలా ఈ ఎపిసోడ్‌ను ఆయన తెరకెక్కించారు. ఇందులో ఏడ్పులు, పెడబొబ్బలు ఏమీ ఉండవు.. కానీ భావం మన మనసును దృవింపజేస్తుంది. అంత ట్రెండీగా తీశారు కృష్ణారెడ్డి గారు. సన్నివేశాలు అయినా.. సంగీతం అయినా కృష్ణారెడ్డిగారి ముద్రలోంచి ఎక్కడా బయటకు రావు. ఏ సినిమా అయినా విడుదలైన తర్వాతే అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అని డిసైడ్‌ అయ్యేది. ఈ సినిమా కూడా రిలీజ్‌ తర్వాత పెద్ద విజయం సాధించి పెద్ద సినిమాగా మారుతుంది. ఖచ్చితంగా దీని తర్వాత కృష్ణారెడ్డి గారిని పెద్ద నిర్మాతలు డేట్స్‌ అడుగుతారు. నిర్మాతగా కల్పనకు డేర్‌ ఎక్కువ. ఈ విషయంలో నేను ఆమెతో తూగను. ఈ సినిమా మేకింగ్‌ కోసం ఆమె పెట్టిన ఖర్చు నాకు ఆశ్చర్యం వేసింది. ఆమెకు సినిమా మీద ఉన్న నమ్మకం అంది. సోహెల్‌కు ఈ చిత్రం తర్వాత మంచి మార్కెట్‌ వస్తుంది. దాన్ని అతను నిలబెట్టుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అజయ్‌ ఘోష్‌లో తెలివైన రావుగోపాలరావు, అతి తెలివైన ప్రకాష్‌రాజ్‌లు కనిపిస్తారు. అతను మంచి టైమింగ్‌ ఉన్న ఆర్టిస్ట్‌. మీనా సహకారం ఎప్పటికీ మరువలేం. నిర్మాతల ఆర్టిస్ట్‌ ఆమె. రాజేంద్రప్రసాద్‌ గారితో నేను 9 సినిమాలు చేశాను. చాలా కంఫర్టబుల్‌ ఆర్టిస్ట్‌. నా కుటుంబ సభ్యుడితో సమానం. అచ్చిరెడ్డి గారు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సురేష్‌ కొండేటి తదితరులు ఈ సినిమాను తమ స్వంత సినిమాగా భావించి  సపోర్ట్‌ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి లైఫ్‌ ఇస్తుంది అన్నారు. 


ఈ చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ... 

అందరం చాలా ఉత్సాహంగా, ఆతృతగా మార్చి 3వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా అద్భుతంగా రావటానికి ఏం చేయాలో అది ఎవరి పరిధిలో వారు ది బెస్ట్‌ అన్నట్టుగా చేశారు. తన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణారెడ్డి గారు సంపాదించిన గుడ్‌విల్‌ను మరింత పెంచే సినిమా ‘ఆర్గానిక్‌ మామ ` హైబ్రీడ్‌ అల్లుడు’. ఈ సినిమా ఇంత గొప్పగా రావటానికి రాజేంద్రప్రసాద్‌, మీనా, సొహైల్‌, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌తో పాటు, నిర్మాత కల్పన గారి రాజీపడని తత్వం ప్రధాన కారణం. ఈ సినిమా సంగీతం కూడా మంచి సక్సెస్‌ అయ్యింది. అలాగే ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లటానికి సురేష్‌ కొండేటి గారు తీసుకున్న కేర్‌ అభినందనీయం. ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ కృష్ణారెడ్డి గారు ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.


హీరో సోహైల్‌ మాట్లాడుతూ....

ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను అని చాలాసార్లు చెప్పాను. 90ల్లో కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. అన్ని రంగాల్లోకి టఫ్‌ రంగం సినిమా. అందరూ సక్సెస్‌ వస్తే లైఫ్‌ సెటిల్‌ అయిపోయింది అంటారు. కానీ సక్సెస్‌ వచ్చిన తర్వాతే అసలు లైఫ్‌ మొదలౌతుంది. ఎన్నో టెన్షన్స్‌తో థియటేర్స్‌కు వచ్చే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ... వారి కష్టాలను మర్చిపోయేలా చేయడమే ఆర్టిస్ట్‌ల బాధ్యత. ఈ సినిమాలో అ ఆబాధ్యతను 100 శాతం నెరవేర్చామని ఫీలవుతున్నా. నా ప్లేస్‌లో మరో హీరో ఎవరైనా ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది. కానీ నా టాలెంట్‌ను గుర్తించి నన్ను ఈ సినిమాలో హీరో పాత్రకు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా అందరూ థియేటర్‌కు వచ్చి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయిన మా ‘ఆర్గానిక్‌ మామ ` హైబ్రీడ్‌ అల్లుడు’ చూసి, మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా అన్నారు. 


విలక్షణ నటుడు అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ...

కృష్ణారెడ్డి గారి సినిమాలో నటించడం నా అదృష్టం. సి. కల్యాణ్‌ గారు నిర్మించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా వల్ల నేను ఈరోజు అన్నం తింటున్నాను. ఆయన భార్య కల్పన గారు నిర్మించిన ఈ చిత్రంలో నటించడం నాకు ఆనందంగా ఉంది. ప్రొడక్షన్‌ మీద ఆమె ప్రేమ, కమాండ్‌ చూసి ఆశ్చర్యపోయా. కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసినా, అందులో నటించినా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే దెబ్బకు ఎగిరి పోతాయి. అంత పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది ఆయన సినిమాల్లో. నా మనసును టచ్‌ చేసిన సినిమా ఇది. 


‘సంతోషం’ అధినేత, నిర్మాత సురేష్‌ కొండేటి మ ఆట్లాడుతూ...

కృష్ణారెడ్డి గారి సినిమాలకు నేను కూడా పెద్ద అభిమానిని. చాలా మంది నన్ను కృష్ణారెడ్డి గారు మళ్లీ సినిమాలు ఎప్పుడు చేస్తారు అని అడుగుతుంటారు. ఓ సందర్భంలో ఆయన ఈ సినిమా కథ నాకు చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. అందుకే సోహైల్‌కు ఈ సినిమా చేయమని చెప్పాను. పేరుకే చిన్న సినిమా అనిపించినా.. పెద్ద సినిమా రేంజ్‌లో ప్రొడక్షన్‌ ఉంటుంది. ఇప్పుడు చూసిన ట్రైలర్‌ సినిమా రేంజ్‌ ఏంటో చెప్పేస్తోంది. ఖచ్చింతా కృష్ణారెడ్డి గారు ఈజ్‌ బ్యాక్‌ అనిపించేలా ఈ ‘ఆర్గానిక్‌ మామ ` హైబ్రీడ్‌ అల్లుడు’ ఉంటుంది అన్నారు. 


తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ...

ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కృష్ణారెడ్డిగారి చిత్రాల్లోని అద్భుతాలు అన్నీ ఇందులో కూడా ఉంటాయి. కల్పన గారు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే.. కంటతడిపెట్టించే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరినీ ఆకట్టుకునే చక్కని చిత్రమిది.  


 సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి, సమర్పణ: కె. అచ్చిరెడ్డి, నిర్మాత: కోనేరు కల్పన, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

Sree Vishnu Samajavaragamana Glimpse Unveiled

Sree Vishnu, Ram Abbaraju, AK Entertainments, Hasya Movies, Razesh Danda- Samajavaragamana Glimpse Unveiled



Hero Sree Vishnu has been attempting different genres from the beginning, but comedy is his biggest forte. After a long time, he is doing a wholesome entertainer Samajavaragamana under the direction of Ram Abbaraju of Vivaha Bhojanambu fame. Razesh Danda is producing the movie under the banner of Hasya Movies, in association with AK Entertainments, while Anil Sunkara proudly presents it. Reba Monica John is the heroine opposite Sree Vishnu in the movie.


Wishing Sree Vishnu on his birthday, the makers of Samajavaragamana have unveiled a glimpse. The video begins with pleasant music and then Sree Vishnu who is willing to marry his girlfriend reveals the problem in their marriage. The glimpse guarantees that Samajavaragamana is a complete family entertainer with a unique concept. Sree Vishnu is too good and his comic timing is superb. The presence of several comedians pledges there will be enough entertainment in the movie. Ram Abbaraju has come up with another intriguing project, while Raam Reddy’s camera work is spotless, and Gopi Sundar’s background score elevates the fun part.


Bhanu Bogavarapu penned the story, while Nandu Savirigana has written the dialogues. Director Ram Abbaraju himself has written the screenplay of the movie. A team of talented technicians are handling different crafts of the movie. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director.


The film is in the last leg of shooting and it is slated to release in the summer, this year.


Cast: Sree Vishnu, Reba Monica John, Naresh, Sudarshan, Sreekanth Iyengar, Vennela Kishore, Raghu Babu, Rajeev Kanakala, Devi Prasad, Priya and others.


Technical Crew:

Anil Sunkara Proudly Presents

Screenplay & Direction - Ram Abbaraju

Producer - Razesh Danda

Co-Producer - Balaji Gutta

Banners- Ak Entertainments, Hasya Movies

Story - Bhanu Bogavarapu

Dialogues - Nandu Savirigana

Music Director - Gopi Sundhar

Cinematographer - Raam Reddy

Editor - Chota K Prasad

Art Director -Brahma Kadali

Costume Designer - Lakshmi Killari

PRO - Vamsi Shekar


Title and Concept Poster of 'RX 100' fame Ajay Bhupathi's Pan-South Indian movie 'Mangalavaaram' unveiled!

Title and Concept Poster of 'RX 100' fame Ajay Bhupathi's Pan-South Indian movie 'Mangalavaaram' unveiled!



Director Ajay Bhupathi heralded a new trend with the successful Telugu movie 'RX 100'. 'Mangalavaaram' is the title of his current movie. Swathi Gunupati and Suresh Varma M of Mudhra Media Works and Ajay Bhupathi of A Creative Works are jointly producing the movie. This is Ajay Bhupathi's first movie as a producer. It will be made in Telugu, Tamil, Kannada and Malayalam. Its title and concept poster was released today.


The Concept Poster is creative and intriguing at once! We see a butterfly-like attire worn by a young woman who is in a dancing posture.    


Speaking about the unconventional movie, the director-producer said that 'Mangalavaaram' is concept-based. "It belongs to a never-tried-before genre in Indian cinema. You will know the rationale behind the title when you watch the movie. There are 30 characters in all in the story. And every character has got a certain place in the larger scheme of the film. Each and every character is relevant and important," the passionate filmmaker said.


Producers Swathi Gunupati and Suresh Varma M said, "This is not a pan-Indian movie. It is a pakka South Indian movie. Ajay Bhupathi garu is going to surprise the audience the way he pulled off an unexpected surprise with 'RX 100'. The concept is exciting, and the content is shaping up amazingly well. 'Kantara' fame Ajaneesh Loknath has been roped in to compose music. We recently began the production works. The cast details will be made official soon."


Executive Producer: Saikumar Yadavilli; Art Director: Raghu Kulkarni; Sound Designer & Audiography: Raja Krishnan (National Award recipient); Cinematographer: Dasaradhi Sivendra; Music Director: 'Kantara' fame B Ajaneesh Loknath; Story, screenplay, direction: Ajay Bhupathi.

 

Actor Puri Akash launched Mr. Kalyan release date poster

 Actor Puri Akash launched Mr. Kalyan release date poster !!!



'Mr. Kalyan' is a family, love, and youthful entertainer made by Sri Dattathreya Creations. Smt. Usha Sri is its presenter. Starring Maanyam Krishna and Archana as the lead pair, its super-interesting trailer was released today. Directed by debutant Pandu, the film is produced by NV Subbareddy in a lavish manner.


The content of the trailer is a multi-genre one that showcases the film to be a crowd-puller. Comedians Saptagiri, Dhanraj, and Tagubothu Ramesh have got key roles. Shot in Vizag and Hyderabad, the film has a picturesque song shot in Ladakh.


Speaking on the occasion of poster launch Actor Puri Akash said, "The Posters and trailer is really good. The making values, the locations, and the dialogue are likeable. And the artists have done their best. I sincerely wish that director Pandu and producer Subbareddy score a win at the box-office, followed by many more in the coming years. I wish all artists and technicians the best. The film grand release in theaters on March 10th.


Cast:


Maanyam Krishna, Archana, Raaj Vara, Saptagiri, Tagubothu Ramesh, Dhanraj, and others.


Crew:


Director: Pandu

Producer: NV Subbareddy

Music Director: Sukku

Cinematographers: Nanaji P, MV Gopi

Editor: Vinod Advay

Fights: Shaovlan Mallesh

PRO: Sreedhar

Melodious first single "Dappukotti Cheppukona" sung by Anurag Kulkarni from Bhootaddham Bhaskar Narayana impresses

 Melodious first single "Dappukotti Cheppukona" sung by Anurag Kulkarni from Bhootaddham Bhaskar Narayana impresses



Introducing Purushottam Raj as a director, Bhootaddham Bhaskar Narayana is a film produced by Snehal Jangala, Shasidhar Kashi, and Karthik Mudumbai jointly under the banners of Million Dreams Creations and Vijay Saraga Productions without compromising on the production values.


From the first look of the film to the recently released teaser, the producers have inserted the concept of the film and presented it in a unique manner. Every promotional material related to this film impressed the audience. The makers have decided to release the film on March 31, 2023. Kickstarting the promotions, makers released the first single Dappukotti Cheppukona from the film.


It is a soothing number scored by Vijay Bulganin. Bhaskarbatla is the lyricist, and the sensational singer Anurag Kulkarni sung this beautiful melody. The song has an enchanting vibe that will take every listener in trance.  It is delight to both eyes and ears with the enchanting tune and magical chemistry of main lead.


Shiva Kandukuri and Rashi Singh both looks great together and this melody explains the beautiful love between them. Only a few songs imprint an emotion in us the first time you hear them and this is one such song. Bhootaddham Bhaskar Narayana, which releases worldwide in theatres on March 31, is expected to keep audiences on the edge of their seats.


Raj Purushottam is directing this film. Bhoothadham Bhaskar Narayana is a thrilling entertainment film. Presently the post-production is going on at a fast pace. Important characters include Arun, Devi Prasad, Varshini, Siva Kumar, Shafi, Shivanarayana, Kalpalatha, Roopa Lakshmi, and Ambati Sreenu.



Actors:

Shiva Kandukuri, Rashi Singh, Arun, Deviprasad, Varshini, Sivakumar, Shafi, Sivannarayana, Kalpalatha, Rupalakshmi, Ambati Srinu, Chaitanya, Venkatesh Kakumanu, Pranavi, Divija, Prabhakar, Kamal, Gururaj and others.


Technicians:

Written-Directed by: Purushottam Raj

Producers: Snehal Jangala, Shasidhar Kashi, Karthik Mudumbai

Music: Sricharan Pakala, Vijay Bulganin

Director of Photography: Gautham G

Editor: Gary BH

Production Designer: Roshan Kumar

Costume Designers: Ashwanth, Pratibha

Stunts: Anjibabu

PRO: Eluru Srinu, Meghashyam

Digital: Housefull Digital

Palli Palli Bellampalli Song From Kabza Launched by Siva Rajkumar

 ఇండియ‌న్ రియ‌ల్ సార్ట్ ఉపేంద్ర పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’ నుండి మూడో సాంగ్ ‘పల్లి పల్లి బెల్లంపల్లి’ రిలీజ్ చేసిన శాండిల్ వుడ్ కింగ్ శివ రాజ్‌కుమార్‌



ఇండియ‌న్ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. పునీత్ రాజ్‌కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా మార్చి 17న తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజ‌ర్ విడుద‌లై ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. ప్రేక్ష‌కులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ మూడో పాట‌గా ‘పల్లి పల్లి బెల్లం పల్లి..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.


తొలి పాటను హైదరాబాద్, రెండో పాటను చెన్నై గ్రాండ్ లెవల్లో విడుదల చేసిన మేకర్స్ మూడో పాటను దర్శకుడు, నిర్మాత ఆర్.చంద్రు త‌న హోం టౌన్ షిడ్ల గ‌ట్ట‌లో విడుద‌ల చేశారు. భారీ ఎత్తును ఈవెంట్‌ను నిర్వ‌హించి ఆడియెన్స్ స‌మ‌క్షంలోనే ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శాండిల్ వుడ్ కింగ్ శివ రాజ్‌కుమార్ చేతుల మీదుగా పాట విడుద‌లైంది. హెల్త్ మినిష్ట‌ర్ కె.సుధాక‌ర్, మాజీ మంత్రి హెచ్‌.ఎం.రెవ‌న్న‌, నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ఆనంద్ పండిట్‌,  కోప్రొడ్యూస‌ర్ అలంకార్ పాండియ‌న్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


‘ప‌ల్లి ప‌ల్లి బెల్లంప‌ల్లి’ అంటూ సాగే ఈ పాట ప‌క్కా మాస్ సాంగ్‌. ఉపేంద్ర, తాన్యా హోప్ ఈ  పాట‌లో న‌ర్తించారు. కె.జి.య‌ఫ్ ఫేమ్ ర‌విబ‌స్రూర్ సంగ‌తం అందించిన ఈ పాట‌ను తెలుగులో చంద్ర‌బోస్ రాయ‌గా హ‌రిణి ఇవ్వ‌టూరి, సంతోష్ వెంకీ పాడారు. ఆనంద్ ఆడియోకి సంబంధించిన యూట్యూబ్ చానెల్‌లో ఈ లిరిక‌ల్ సాంగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.


ఈ సంద‌ర్భంగా శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆర్.చంద్రు ఇది వ‌ర‌కే కొన్ని అద్భుత‌మైన చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నేను కూడా భాగం కావ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఈ మూవీ కూడా క‌చ్చితంగా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది’’ అన్నారు. స్టేజ్‌పై ఈ పాట‌కు ఆయ‌న త‌న స‌తీమ‌ణి గీతా శివ‌రాజ్‌కుమార్‌తో క‌లిసి స్టెప్పులేయ‌టం విశేషం.


హెల్త్ మినిష్ట‌ర్ కె.సుధాక‌ర్ మాట్లాడుతూ ‘‘గత ఏడాది నేను బెంగుళూరులో జ‌రిగిన రాజ‌మౌళిగారు డైరెక్ట్ చేసిన RRR సినిమా ఆడియోను విడుద‌ల చేశాను. అందులో పాట‌లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు క‌బ్జ పాట‌లు వాటి కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా అంతా క‌న్న‌డ సినిమాల‌ను చూస్తున్నాయి. క‌బ్జ మూవీ పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు, నిర్మాత ఆర్‌.చంద్రు మాట్లాడుతూ ‘‘ఈవెంట్‌కు హాజ‌రైన అతిథుల‌కు, ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు. కబ్జ సినిమాకు, పాటలకు వస్తోన్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్‌తో పాటు అభిమానులు కూడా క‌బ్జ సినిమా కోసం ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇండియా లెవ‌ల్లో 1800 థియేట‌ర్స్ లో విడుద‌ల చేయ‌బోతున్నాం’’ అన్నారు.


ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ రియ‌ల్ హీరో. మాస్, క్లాస్‌, మెలోడీల‌తో అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అలాగే ఆర్‌.చంద్రు ఈ సినిమాతో ఓ ఫెస్టివ‌ల్‌ను క్రియేట్ చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్రు ఎక్క‌డా క‌థ‌ను రివీల్ చేయ‌లేదు. అదే సినిమాకు మెయిన్ హైలైట్‌’’ అన్నారు.


శ్రియా శ‌ర‌న్.. ద‌ర్శ‌కుడు ఆర్.చంద్రుకి, టీమ్‌కి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసింది.


Power Star Pawan Kalyan Appreciated Virupaksha Trailer

 మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ టీజర్‌ను అప్రిషియేట్ చేసిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌



సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష‌’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది.  కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మవుతుంది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ టీజ‌ర్‌ను మార్చి 1న‌ విడుద‌ల చేస్తున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ గారు క‌ళ్యాణ్ ప్ర‌త్యేకంగా ఈ టీజ‌ర్‌ను వీక్షించారు. టీజ‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంద‌ని ఎంటైర్ యూనిట్‌ను ఆయ‌న అప్రిషియేట్ చేస్తూ.. సినిమా చాలా పెద్ద విజయం సాధించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా.. 


చిత్ర నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అత్తారింటికి దారేది హీరో మ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మా విరూపాక్ష ట్రైల‌ర్‌ను చూశారు. ఆయ‌నకెంతో న‌చ్చింది. విజువ‌ల్స్‌, బీజీఎం అన్నీ బావున్నాయని తేజ్ తో స‌హా ఎంటైర్ టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. ఈ టీజర్ ని మొట్టమొదటగా ఆయనకి చూపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న్నుంచి వ‌చ్చిన ప్ర‌శంస‌లు మాకెంతో ఎన‌ర్జీని ఇచ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తేజ్ చేసిన సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన మూవీ ఇది. సరికొత్తగా ఉంటుంది. ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.




న‌టీన‌టులు:


సాయిధ‌ర‌మ్ తేజ్‌, సంయుక్తా మీన‌న్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


బ్యాన‌ర్స్‌:  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్‌

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

ద‌ర్శ‌క‌త్వం:  కార్తీక్ దండు

సినిమాటోగ్రాఫ‌ర్ :  శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్:  బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌

ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  శ్రీ నాగేంద్ర తంగల‌

క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  స‌తీష్ బి.కె.ఆర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అశోక్ బండ్రెడ్డి

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా, మధు మాడూరి


"Suryapet Junction" Item Song Launched

RX 100 Fame Pooja "Suryapet Junction" released the item song matching Matching in CCC Cup winners Do reels on this song and win one lakh rupees.



Produced by Anil Kumar ,N. Srinivasa Rao under Yogalaxmi art creations which is directed by Rajesh where hero as Eswar and Naina Sarvaar as heroine ,item song  girl  Pooja (rx 100fame).Abhimanyu Singh was acted as villian in this.CCC winners has released the item song.CCC Bollywood team, Tollywood team and main  member of CCC Shakil ,hero eswar, heroine Naina ,item song girl Pooja ,artist Harish has participated in the event.on This occasion Hero Eswar says"I thank CCC head Shakil for providing opportunity for releasing our item song matching matching here.I thank both tollywood and bollywood teams for launching the song .The song will be released under Tips Telugu.Movie also going to be release soon.In the part of promotions Those who compose and make reels on matching matching song has to tag the account to YogalaxmiartCreations .before that they has to post our teaser in their social media account.


The  reel which gets top response  with good reach will be awarded one lakh rupees.

The first 10 best reels will be awarded 10k of each and Second 10best reels will be awarded 5k rupees.The contest reels must be sent within ten days."


Heroine Naina says "I thank everyone who launched our song.I hope media will give good support to us.Do reel for matching matching song and win one lakh rupees".


Pooja says"I thank Yogalaxmi creations team for giving me opportunity for matching matching song.i hope this will a plus factor to movie and my career also.Do reels and win lakh rupees."


RaajaLiveHT garnered immense love from the Audience

 "నిన్న కాదు నేడు కాదు ఎప్పుడూ నే రాజా" - మునుపెన్నడూ జరగనంత గ్రాండ్ గా ఇళయరాజా కాన్సర్ట్



మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో లైవ్ షో ప్రారంభమయి ఇళయరాజా పాడిన జననీ జననీ పాటతో మొదలైన మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తిక్ పాడిన ఓం శివోహం పాట ప్రేక్షకుల్లో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది.


ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా పాటలని ఇళయరాజా స్వయంగా ఆలపించి అలరించారు. ఈ లైవ్ షో లో దాదాపు 35 పాటలు అలపించగా రీటెకులు, అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షో ని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు.


మనో, ఎస్పీ చరణ్ .. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించగా కార్తిక్, శరత్ లు ఆకట్టుకున్నారు. చివర్లో సింగారాల పైరుల్లోన పాట స్టేడియంని సందడిగా చేసింది. ఫిమేల్ సింగర్స్ విభావరి, శ్వేత, సునీత, శీరిష, అనిత తమ గాన మాధుర్యం తో అలరించారు.


ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏళ్ళు గడుస్తున్నా అందులో వున్న ఫ్రెష్ నెస్ కొంచం కూడా తగ్గదు, ఎన్ని సార్లు విన్నా అదే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అందుకేనేమో ఆయన్ని మ్యూజికల్ గాడ్ అంటారు.


ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ వుంటుంది ? ఎంత సృజన అవసరమో .. ఓ ప్రియ ప్రియ.. పాటలో వచ్చే ఒక ఇంటర్ల్యుడ్ తో ప్రేక్షకులకు వివరించారు రాజా. ఎన్ని లేయర్లలో వర్క్ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వున్నారా ? అని ప్రశ్నించి.. ‘ఎవరు లేరు..నేను మాత్రమే ఇలా చెప్తాను’ అని ఇచ్చిన సమాధానంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి.


ఎనభై ఏళ్ల వయసులో మూడున్నర గంటల పాటలు ఒక్క సెకన్ కూడా కూర్చోకుండా ఆయన లైవ్ కండక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది.


ఇళయరాజా లైవ్ షో అంటే బాలు వుంటే ఆ సందడే వేరు. పాటలతో పాటు మంచి సరదా కబుర్లు వుంటాయి. ఇళయరాజాని.. ఏరా అని పిలిచే చనువు బాలుకుంది. రాజా మ్యూజిక్ లోని గ్రేట్ నెస్ బాలు చెబుతుంటే ఆ మ్యాజిక్ వేరుగా వుంటుంది. అదొక్కటే ఈ షో లో మిస్ అయ్యింది. పాటల వెనుక వున్న కబుర్లు చెప్పే మనిషే కనిపించలేదు.


దేవిశ్రీ ప్రసాద్ ఇళయరాజకి భక్తుడు. రాజా లైవ్ షో ఎక్కడున్న రెక్కలు కట్టుకొని వాలిపోవడం దేవిశ్రీకి అలవాటు. గచ్చిబౌలి స్టేడియంలో కూడా దేవిశ్రీ సందడి కనిపించిది. ప్రతి పాటకు పరవశించిపోయారు. జగడ జగడ జగడం పాటకైతే కూర్చున్న చోటే డ్యాన్స్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్లి ‘’మీ పాటకి మా మనసులు, ప్రాణాలు, జీవితాలే ఊగుతున్నాయి. రాజా గారికి దేశం భాషతో పని లేదు. ఆయన మన మనసులో నిండిపోయారు’’ అని తన ఆనందం పంచుకున్నారు.


టాలీవుడ్ నుంచి నాని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, మంచు లక్ష్మీ, ఇషా రెబ్బా, వర్ష బొల్లమ్మ..చాలా మంది ప్రముఖులు హజరయ్యారు.


లైవ్ షో లో కళాతపస్వి కె విశ్వనాథ్ కి అంజలి ఘటించారు ఇళయరాజా. సాగరసంగమం, స్వాతి ముత్యంలోని వేదం అణువణువున తకిట తధిమి తందాన, మౌనమేలనోయి, లాలి లాలి పాటలతో కె విశ్వనాథ్ కి నివాళి అర్పించారు.


తాజా లైవ్ షోలో ఎక్కువగా యువత కనిపించింది. స్టేడియంలోని అన్ని సెక్షన్ లు నిండిపోయాయి. షో పూర్తయ్యే వరకూ ఫుల్ క్రౌడ్ వుంది. తాము అభిమానించే పాటల స్వరకర్తని ప్రత్యేక్షంగా చూసి … ఇలాంటి పాటల రాత్రులు మళ్ళీ మళ్ళీ రావాలని మేస్ట్రో మ్యూజికల్ నైట్ ని ఎంజాయ్ చేశారు వీక్షకులు.


Vijay Antony’s Bichagadu 2 Gets Release Date

 Vijay Antony’s Bichagadu 2 Gets Release Date



After the blockbuster Bichagadu, Tamil star Vijay Antony is back with Bichagadu 2. The makers have announced the release date of the film a short while ago. 


The film is announced for theatrical debut on the 14th of April. The same is confirmed through an official poster. The film will enjoy summer season advantage, thanks to this well planned release date and the sequel hype. 


The film marks the directorial debut of Vijay Antony, who is handling editing and music as well. Kavya Thapar is playing the female lead opposite Vijay Antony.


Fatima Vijay Antony is producing Bichagadu 2 for the banner of Vijay Antony Film Corporation. The theme song of the film was unveiled today and it has a good ring to it.


In particular, his magnum opus ‘Bichagadu’ that recently celebrated its 6th anniversary became a raging hit in not just Tamil, but a 144-day blockbuster in the Telugu version as well.

The Vijay Deverakonda Creates Lifetime Memory For 100 People Through DeveraSanta

 The Vijay Deverakonda Creates Lifetime Memory For 100 People Through DeveraSanta



Tollywood heartthrob Vijay Deverakonda is known for his innovative philanthropic works.


This year, Vijay came up with an interesting plan as he decided to send 100 people on a fully paid trip to Manali. This is a part of the DeveraSanta program that he works on every year.


In a related video that was released by Vijay, he reveals the first time he went on a trip was when he was 21-22 and how it made a memory for him. His friend paid for the trip as Vijay didn’t have much money then. Now he wanted to do the same to 100 people.


In the video, we see 100 people having the time of their lives as they enjoy the trip to Manali. Vijay himself interacts with them virtually and asks them to enjoy to the fullest.


Towards the end of the trip, these 100 people have a lifetime memory as they got to interact with Vijay who personally flew to Manali to surprise them.


There’s an emotional track as well. A lady reveals how she was all depressed in life before the trip and how the trip changed her life for good. There are many such stories. Watch the video for more.


Link: https://youtu.be/62RHrD7jQhQ


Custody Team Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, meets Legendary Maestro Ilaiyaraaja

 Custody Team Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, meets Isaignani and Legendary Maestro Ilaiyaraaja



Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu recently wrapped up its shoot. And the team is currently busy with post production works.


Meanwhile, the legendary composer, Isaignani and our Maestro Ilaiyaraaja is in Hyderabad for the "Raaja Live in Concert." And the team Custody met the legend Ilaiyaraaja ahead of the concert and congratulated him.


Naga Chaitanya shared a fan boy moment with him. Posting the pictures, he wrote "Such a big smile on my face meeting the Maestro Ilaiyaraaja sir , his compositions took me through so many journeys in life .. so many times have I played out a scene in my head , pictured a script with his reference .. to now rajasir composing for #custody . Truly grateful."


The film stars Krithi Shetty as the female lead. Arvind Swami is playing the antagonist role while Priyamani will be seen in a powerful role. The film also stars  Sarathkumar, Sampath Raj, Premji, Vennela Kishore, Premi Vishwanath, among others.


Custody is one of the most expensive films in the career of Akkineni hero. Srinivasaa Chitturi is producing the film in a prestigious manner under Srinivasaa Silver Screen banner. The film is being made with high production values and technical standards. Pavan Kumar is presenting this ambitious project. Abburi Ravi penned the dialogues while SR Kathir is handling the cinematography.


Custody will have its theatrical release worldwide on May 12, 2023.


Cast: Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sharat Kumar, Sampath Raj, Premgi Amaren, Vennela Kishore, Premi Vishwanath and many other notable actors.


Technical Crew:


Story, Screenplay, Direction: Venkat Prabhu

Producer: Srinivasaa Chitturi

Banner: Srinivasaa Silver Screen

Presents: Pavan Kumar

Music: Maestro Ilaiyaraaja, Little Maestro Yuvan Shankar Raja

Cinematographer: SR Kathir

Editor: Venkat Raajen

Dialogues: Abburi Ravi

Production Designer: Rajeevan

Action: Stun Siva, Mahesh Mathew

Art Director: DY Satyanarayana

PRO: Vamsi Shekar, Suresh Chandra, Rekha DOne

Marketing: Vishnu Thej Putta

Grandhalayam Trailer Going Viral

 డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో గ్రంథాలయం ట్రైలర్ వైరల్



వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో ఎస్‌. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ "గ్రంథాలయం". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా  చిత్రం ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో రీసెంట్ గా విడుదల చేశారు.


ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆద్యంతం వరకు సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్ ను కట్ చేసారు.

"మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునే కథ కాదు నాది" లాంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఫైట్స్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉండబోతుంది అని ట్రైలర్ లో అర్ధమవుతుంది.


ప్రస్తుతం గ్రంథాలయం చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ ట్రైలర్ డిస్టుబ్యూటర్స్ వాట్సాప్ లలో వైరల్ గా మారింది. ట్రేడు వర్గాల్లో కూడా ఈ సినిమాకి మంచి బిజినెస్ జరుగుతుంది.అన్ని పనులని పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చ్ 3న రిలీజ్ కి సిద్దమవుతుంది.


నటీనటులుః

విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు


సాంకేతిక నిపుణులు

బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప,

రచన దర్శకత్వం : సాశివన్‌జంపాన.

సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,

సంగీతం : వర్ధన్‌,

ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా,

ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,

పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్


Balagam Trailer Launched by Vijay Deverakonda

 ప్రేమ, విధేయత కలిసినప్పుడు

కుటుంబమే అన్నిటికంటే పెద్ద బలగం 



దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని  ‘యు’ స‌ర్టిఫికేట్ పొందిది. ఇప్పుడు మేక‌ర్స్ బ‌ల‌గం సినిమాను మార్చి 3న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోమవారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ చేతులు మీదుగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.


ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా ఊరి వాతావరణం, కల్మషం లేని మనస్తత్వాలను చూపించారు. ఇక ఊరి మనషులకు ఉండే పంతాలు, పట్టింపులను చక్కగా చూపించారు. హీరో హీరోయిన్ల ప్రేమ కథ కూడా కొత్తగా కనిపిస్తోంది. ఊర్లోని ఓ ఇంట్లో అశుభం జరిగితే.. ఊరంతా ఎలా స్పందిస్తుంది.. బంధుగణం ఎలా ప్రవర్తిస్తుంది.. అంటూ ఈ ట్రైలర్‌లో ఎంతో చక్కగా చూపించారు. 'మీరేమైనా మనుషులేనారా.. ఇజ్జత్ పోతాంది కదరా.. ఎవ్వని స్వార్థం వాడే చూసుకుంటాండ్రా' అంటూ ట్రైలర్ చివర్లో చూపించిన డైలాగ్‌ కథ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది.


ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ట్రైలర్ బాగుంది. సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్. తెలంగాణ నేపథ్యాన్ని ఎంతో సహజంగా చూపించారు' అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్‌ను స్థాపించాం. బలగం సినిమా అందరినీ కదిలిస్తుంది. కొత్తగా అనిపిస్తుంది' అని అన్నారు.


వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు.


BhuvanaVijayam First Look Launched

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్, నూతన దర్శకుడు యలమంద చరణ్, హిమాలయ స్టూడియో మాన్షన్స్, మిర్త్ మీడియా కామెడీ డ్రామా ‘భువన విజయమ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ వేణు ఉడుగుల



సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న కామెడీ డ్రామా ‘భువన విజయమ్’.


వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్ లో ప్రధాన తారాగణం సునీల్ , శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్‌బాస్ వాసంతి థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ మిగతా నటులు సీరియస్ లుక్ లో కనిపించడం క్యూరీయాసిటీని పెంచింది.


శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.


శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

 

 తారాగణం: సునీల్ ,శ్రీనివాస్ రెడ్డి,  వెన్నెల కిషోర్ , వైవా హర్ష , బిగ్‌బాస్ వాసంతి, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ధనరాజ్ , గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ ,సోనియా చౌదరి, స్నేహల్ కామత్ , షేకింగ్ శేషు, సత్తిపండు తదితరులు


టెక్నికల్ టీం :

రచన, దర్శకత్వం: యలమంద చరణ్

బ్యానర్స్ : హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా

నిర్మాతలు: కిరణ్, విఎస్కే

సమర్పణ: శ్రీమతి  లక్ష్మి

సంగీతం: శేఖర్ చంద్ర

డీవోపీ: సాయి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

పీఆర్వో : తేజస్వి సజ్జ 

Dilwala Talkie Completed

వీరభద్రమ్ చౌదరి - నరేష్ అగస్త్య- డెక్కన్ డ్రీమ్ వర్క్స్- దిల్ వాలా టాకీ పూర్తి – ఏప్రిల్ లో విడుదల



పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వైజాగ్ లో కంటిన్యూస్ గా 20 రోజుల షూటింగ్ తో టాకీ పార్ట్  పూర్తి చేసుకుంది.


వైజాగ్ షెడ్యుల్ లో నరేష్ అగస్త్య,  రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, సెకండ్ హీరోయిన్ ప్రగ్యా నైనా, అలీ రెజాల పై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుంది. ఈ రెండు పాటలని బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  


ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు. వైజాగ్ లో రుషికొండ, తొట్లకొండ బీచ్, యారాడ బీచ్ , అరకు లాంటి అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. అవుట్ డోర్ షూటింగ్ కి వైజాగ్ అన్ని విధాల అనుకూలంగా వుంది’’ అని అన్నారు.

   

ప్రముఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి.  అనూప్ రూబెన్స్ బ్యూటీఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేశారు.  ఈ చిత్రానికి  కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.


తారాగణం:

హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి,  ప్రగ్యా నైనా , రాజేంద్ర ప్రసాద్, అలీ రెజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష, రాజా రవీంద్ర, గిరిధర్, అవినాష్, జబర్దస్త్ చంటి, ఎంవివి సత్యనారాయణ, శ్రీదేవి, విహారిక తదితరులు.



టెక్నికల్ టీమ్ :

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్ చౌదరి  

నిర్మాతలు: నబీషేక్, తూము నర్సింహా పటేల్

బ్యానర్స్ :   డెక్కన్ డ్రీమ్ వర్క్స్

సంగీతం: అనూప్ రూబెన్స్

మాటలు: శంకర్

కెమరా : అనిత్

ఆర్ట్ డైరెక్టర్ : ఉపేంద్ర

ఎడిటర్ : చోటా కె ప్రసాద్

కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు

పీఆర్వో : వంశీ- శేఖర్ 

Tribute To Ilayaraaja event gets rousing response

 Tribute To Ilayaraaja event gets rousing response



The much anticipated Tribute To Ilayaraaja event was held in Gachibowli Stadium, Hyderabad and it was a gala affair. It went on from 6:30 PM to 10 PM. 


Ilayaraaja’s chartbuster classics were crooned live on stage by talented singers and it was an enjoyable experience to everyone. 


Kodandarami Reddy, Ashwini Dutt, Mani Sharma, RP Patnaik, Ramajogaiah Sastry, C Kalyan, Mrunal Thakur, and others felicitated Ilayaraaja at the event. 


With Ilayaraaja turning 80 soon, a logo of the same was unveiled. His legendary body of work was cherished at the event.