Latest Post

You are My Hero Movie First Look Poster Released

 సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ "యువర్ మై హీరో" చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల



ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌, సంహిత విన్య,ఐశ్వర్య,మిలింద్ గునాజీ,మేకా రామకృష్ణ,అనంత్  నటీనటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న సస్పెన్స్,హార్రర్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ చిత్రం "యువర్ మై హీరో "వైజాగ్ పరిధిలోని నర్సీ పట్నం పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా నర్సీపట్నం కౌన్సిలర్స్ మాతిరెడ్డి బుల్లిదొర,వర్రి శ్రీనివాస్, ప్రెసిడెంట్ దేవుడు వీరి చేతుల మీదుగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా..


 నర్సీ పట్నం కౌన్సిలర్స్ మాతిరెడ్డి బుల్లిదొర,వర్రి శ్రీనివాస్, ప్రెసిడెంట్ దేవుడు లు మాట్లాడుతూ ..సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ వంటి "యువర్ మై హీరో" చిత్రం మా పరిసర ప్రాంతాల్లో షూట్ చేసి మా చేత ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయించడం చాలా సంతోషంగా ఉంది.త్వరలో ఈ చిత్రం విడుదలై గొప్ప విజయం సాధించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.


 చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ.. మా "యువర్ మై హీరో " చిత్రాన్ని గోవాలో మండ్రమ్, సోలిమ్, అంబోలి వంటి అందమైన లొకేషన్స్ లలో మరియు హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఇలా అనేక ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేయ్యడం జరిగింది. ఇందులో ఉన్న మూడు పాటలు మూడు ఫైట్లు ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా మూవీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాము.  ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా తీసిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ప్రేక్షకు లందరూ మా "యువర్ మై హీరో " చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.


 చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న సినిమా. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. ఇక్కడున్న పెద్ద మాఫియాను అంతం చేసే క్రమంలో హీరో, హీరోయిన్లు చంపబడతారు. ఇక్కడి నుండే అసలు కథ ప్రారంభ మవుతుంది. చనిపోయిన తరువాత వారు గోస్ట్ గా మారి తమను చంపిన వారిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనే ఆసక్తికరమైన కథాంశంపై ఈ సినిమా నడుస్తుంది. చక్కటి కథతో తీస్తున్న ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నాము.సస్పెన్స్,థ్రిల్లర్, హర్రర్ యాక్షన్ & రొమాంటిక్  ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి నిర్మాతల సహకారం వల్లే ఈ చిత్రం ఇంతబాగా వచ్చింది.ప్రతి ఒక్క ఆడియన్స్ కు మా "యువర్ మై హీరో" చిత్రం తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.



 నటీనటులు

ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌,సంహిత విన్య, ఐశ్వర్య,మిలింద్ గునాజీ,మేకా రామకృష్ణ,అనంత్ తదితరులు


 సాంకేతిక నిపుణులు

నిర్మాత: మిన్ని,

లైన్ ప్రొడ్యూసర్: టీనా మార్టిన్

సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & దర్శకత్వం: షేర్

సహాయ దర్శకుడు: నాగు, భవాని, లోవ రాజు, వెంకీ, సుదర్శన్,

సహ దర్శకుడు: రామ్ బాబు, పురం కృష్ణ, అబిద్

అసోసియేట్ డైరెక్టర్: బాలాజీ, డి వెంకట ప్రభు, బొండ్ల రవితేజ.

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కావేటి,

ఎడిటర్: డి వెంకట ప్రభు,

d.i: బాలాజీ,

కొరియోగ్రఫీ: సాయి రాజ్,

గీత రచయిత: బాష్య శ్రీ,

పోరాటాలు: మల్లేష్,

vfx :రవి, ప్రవీణ్ కొమరి,

ప్రొడక్షన్ మేనేజర్: అప్పారావు,

స్టిల్స్: శ్రీనివాస్

కళా దర్శకుడు: ముత్తు

పి.ఆర్.ఓ. : ఆర్.కె.చౌదరి

aha to premiere Raj Tarun's mass entertainer Anubhavinchu Raja on December 17

 aha to premiere Raj Tarun's mass entertainer Anubhavinchu Raja on December 17



100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment, will premiere Raj Tarun and Kashish Khan's rural entertainer, Anubhavinchu Raja, on December 17. The film, written and directed by Sreenu Gavireddy, is produced by Supriya Yarlagadda under Annapurna Studios. Besides the lead actors, the film features Sudharshan, Aadukalam Naren, Ajay, Posani Krishna Murali and others in key roles. In addition to an entertaining mix of rural politics, action and humour, Anubhavinchu Raja also has an energetic, spirited music score by Gopi Sunder. 


Anubhavinchu Raja revolves around Bangarraju a.k.a Bangaram, a Bheemvaram native, who loses his family to a terrible accident at a young age. His grandfather, on his deathbed, advises him to focus on leading a complete life and not merely focus on wealth accumulation. He grows up to be a wayward yet good-at-heart youngster who drowns his wealth for trivial pleasures. Sometime later, Bangaram lands up at a jail and takes up a job as a security guard at a software firm. He gradually falls in love with a corporate employee Shruti, who has no clue of his past. What's Bangaram hiding from her?


The film has Raj Tarun entertaining audiences in two contrasting avatars - as a happy-go-lucky youngster Bangaram in a village backdrop and as a security guard Raju at a software firm in the city, who goes by his job sans any complaint. Anubhavinchu Raja captures the breathtaking pace of city life while also not missing out on the innocence, charm and issues specific to villages across Telugu states. 


Kashish Khan's confident performance in her debut film besides assured acts by Sudharshan, Aadukalam Naren, Ajay, add depth and flavour to the entertainer. Cinematographer Nagesh Banell's eye for visual detailing across different backdrops is the cherry on the cake. Sit back and enjoy Anubhavinchu Raja with your loved ones on December 17, only on aha. 


aha is also home to some of the biggest Telugu releases in 2021, including Love Story, Unstoppable with NBK, 3 Roses, One, Manchi Rojuloachaie, Romantic, Most Eligible Bachelor, Sarkaar, Chef Mantra, The Baker and The Beauty, Krack, Alludu Garu, 11th Hour, Zombie Reddy, , Chaavu Kaburu Challaga, Naandhi, , Super Deluxe, Tharagathi Gadhi Daati, Maha Ganesha, Parinayam, and Ichata Vahanamulu Nilupa Radu.

Sridevi's niece, legendary actor's grandson sizzle in music video 'Yadhalo Mounam'

 Sridevi's niece, legendary actor's grandson sizzle in music video 'Yadhalo Mounam' 



Sometimes, some music videos can outshine mainstream songs by miles. 'Yadhalo Mounam' is an example of an independent song making waves. The aesthetically shot and exquisitely composed song is part of a raw film titled 'When The Music Changes' (streaming on iTunes and Aditya Music). 


Directed by Lakshmi Devy, who has won laurels as a talented filmmaker, the music video has come out in Telugu and Tamil. What is striking is that the song features Shirisha, who is Sridevi's niece, and Darshan Ganesan (better known as the grandson of the legendary Tamil thespian Sivaji Ganesan). Vignesh Shivasubramaniam and Vesta Chen also have a part. 


Talented composer Achu Rajamani, who comes with years of experience as a music director in mainstream cinema, has set the song to tune. Varun Menon, a newcomer, joined him. Rendered soulfully by Achu Rajamani himself, the song has been shot by Abinandhan Ramanujam, who has previously worked for Suriya's 'Bandobast', among others. Anthony Gonsalvez, who has learned the craft by working for the movies of the likes of Shankar and Gautam Vasudev Menon, has edited the video. 


Talking about the film of which the music video is a part, the makers said, "Our film has been garnering exceptional Hollywood reviews and is now officially competing for an Oscar in the Live-Action Short category."


Pushpa Producers Interview

 పుష్ప మా సంస్థ ప్రతిష్టను మరింత పెంచుతుంది: పుష్ప నిర్మాతలు 



పపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో పుష్ప  సినిమాను ఈ నెల 17న విడుదలచేయబోతున్నాం.  అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా పుష్ప చిత్రం వుంటుంది అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పుష్ప నిర్మాతలు నవీన్  యెర్నేని, వై.రవిశంకర్‌లు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలతో పాటు మైత్రీ మూవీమేకర్స్ సీఇవో చిరంజీవి చెర్రీ మీడియాతో మాట్లాడుతూ  పాన్ ఇండియన్ సినిమా చేయాలనే మా కల ఈ సినిమాతో తీరనుంది. దర్శకుడు సుకుమార్ చెప్పిన పుష్ప కథ వినగానే అన్ని భాషల వారికి చేరువ అయ్యే యూనివర్శల్ కథ అవుతుందనిపించింది..ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడువేల థియేటర్స్‌లో సినిమాను విడుదలచేయబోతున్నాం.. అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఎర్రచందనం అక్రమరవాణాతో పాటు మానవీయ విలువలు, భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది. రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా.. ఆసక్తికరంగా  సాగుతుంది. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా వుంటుంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతం.. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. మాస్ కథకు  క్లాస్ హంగులను మేళవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు. ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలు సూపర్‌హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.  క్లిష్టమైన పరిస్థితుల్లో  ఇప్పటివరకు ఎవరూ వెళ్లని అరుదైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం.ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం.   ట్రైలర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ఆఖండ విజయం మాలోనూ ఉత్సాహాన్ని  నింపింది. ఆ విజయపరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకముంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కొత్త పంథాలో అల్లు అర్జున్ కనిపిస్తారు. చిత్తూరు యాసలో ఆయన చెప్పిన సంభాషణలు  మెప్పిస్తాయి. బన్నీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమా కోసం ఏడాది మొత్తం పుష్పరాజ్ పాత్రలోనే ఉండిపోయారు.  ఆయన మేనరిజమ్స్ విభిన్నంగా ఉంటాయి. పుష్పరాజ్ పాత్రకు సంబంధించి ఆయన మేకప్‌కోసమే ప్రతిరోజు రెండు గంటలు సమయం పట్టేది. ఫహాద్‌ఫాజిల్ మా అందరి ఊహలకు మించి అద్భుతంగా నటించాడు.  రష్మిక మందన్న, సునీల్, అనసూయతో పాటు ప్రతి క్యారెక్టర్ సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ నవ్యరీతిలో సాగుతాయి. ప్రతీ భాషలోనూ చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌నే చూపించాం.  పుష్ప సెకండ్‌పార్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరిలో మొదలుపెడతాం.  ప్రస్తుతం మా సంస్థలో మహేష్‌బాబు సర్కారువారి పాట, నానితో అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాం.  చిరంజీవి సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. బాలకృష్ణతో చేయబోతున్న చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్‌పైకి తీసుకొస్తా. కల్యాణ్‌రామ్‌తో అమిగోస్ అనే చిత్రం  చేయబోతున్నాం.


Varun Sandesh Induvadana Censor Completed Releasing on January 1st

 వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ సెన్సార్ పూర్తి.. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల.. 



శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR (ఎం శ్రీనివాసరాజు) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్, పాటలకు అనూహ్యమైన స్పందన వస్తుంది. కంటెంట్ అంతా కళాత్మకంగా ఉంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్. విడుదలైన క్షణం నుంచే కంటెంట్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా టీజర్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ వచ్చింది. జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఇందువదన. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.


నటీనటులు: 

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: ఎం శ్రీనివాస రాజు 

బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్

నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి

కో ప్రొడ్యూసర్: గిరిధర్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి 

సంగీతం: శివ కాకాని

కో డైరెక్టర్: ఉదయ్ రాజ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: వై నాగు

లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన

లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాలా, వర్మ

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Akhanda Success Meet Held Grandly

మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు.. అఖండ విజయోత్సవ జాతర వేడుకలో నందమూరి బాలకృష్ణ



నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. అఖండ సినిమా సక్సెస్ లో భాగంగా అఖండ విజయోత్సవ జాతర కార్యక్రమాన్ని గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో హాజ‌రై విజ‌య‌వంతం చేశారు.


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. నా మొదటి సినిమా కూడా ఇక్కడే షూట్ చేశాను. ఈ సక్సెస్ మీట్ ఇక్కడ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. బోయపాటి గారితో సరైనోడు, అఖండ సినిమాలు చేశాను. బాలయ్య గారితో శ్రీరామరాజ్యంలోనూ చేశాను. వరదరాజులు పాత్ర ఇలా ఉంటుందని, వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకంటే ఎక్కువగా నా మీద ఆయనకే నమ్మకం ఉంది. బాలయ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే ఎనర్జీ ఉంటుంది. ఆయన్ను తలుచుకుంటే మాకు ఎనర్జీ వస్తుంటుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు ఉదయం నుంచి పడుకోలేదు. అమెరికా నుంచి ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జై బాలయ్య అనే నినాదాలే వినిపించాయి. వరదరాజులు పాత్రను కూడా ప్రేమించినందుకు థ్యాంక్స్. విలన్‌గా చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ ఈ సినిమాతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. కెమెరామెన్ రామ్ ప్రసాద్‌తో నేను హీరోగా ఐదు సినిమాలు చేశాను. ఇప్పుడు విలన్‌గానూ అద్భుతంగా శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టుంది. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఏదో ఉంది. కమర్షియలే గానీ దేవుడు ఇంక్లూట్ అయిన సినిమా. సినిమా కాబట్టి అలా చేశాను పూర్ణ గారు సారీ. ప్రగ్యా గారు ఎంతో అద్భుతంగా నటించారు. ఇలాంటి సమయంలో సినిమాను రిలీజ్ చేయాలంటే నిర్మాతకు ధైర్యం కావాలి.  ఈ సినిమా ఆడాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నారు. అందుకే అందరి గుండెల్లో ఈ సినిమా నిలిచిపోయింది. సినిమా ఇండస్ట్రీ బతకాలి.. అన్ని సినిమాలను చూడండి’ అని అన్నారు.


పూర్ణ మాట్లాడుతూ.. ‘అఖండ విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరి అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. ఇలాంటి మంచి పాత్రను ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. ఇలాంటి పెద్ద సక్సెస్‌ను నా పదహారేళ్ల కెరీర్‌లో చూడలేదు. శ్రీకాంత్ గారు నన్ను  భయపెట్టినా కూడా మీ అందం ముందు ఆ భయం తెలియలేదు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమా, అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు’ అని అన్నారు.


స్టన్ శివ మాట్లాడుతూ.. ‘మీరేం చేస్తారో నాకు తెలీదు. ది బెస్ట్ ఉండాలి. హిట్ అవ్వాలని అన్నారు. ఈ సినిమా హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. సినిమాలో ఫైట్ ఎలా ఉండాలి.. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో చెప్పే దర్శకుడే బోయపాటి శ్రీను. బాలయ్య గారు సెట్ మీదకు వచ్చాక.. వందశాతం కాదు వెయ్యి శాతం యాక్షన్ చేశారు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది. ఈ ఫైట్స్‌కు తమన్ సంగీతం ఎంతో ముఖ్యం’ అని అన్నారు.


ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శరణ్య పాత్రపై ప్రేమను కురిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి థ్యాంక్స్. బాలకృష్ణ సర్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంది. ఆయనతో ఉన్నన్ని రోజులు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్ని రోజులు సినిమాను ఆపినందుకు నిర్మాతకు థ్యాంక్స్’ అని అన్నారు.


నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు ఇచ్చిన ఈ సక్సెస్‌ను గుండెల్లో భద్రంగా దాచుకుంటాం. మున్ముందు ఇసుమింత కూడా లోపం లేకుండా తీసేందుకు ప్రయత్నిస్తాం. ఆ తరువాత పైన ఆ పరమ శివుడు. కింద మీరు (ఆడియెన్స్). మీరు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా స్వీకరిస్తాం. ఇప్పటికీ థియేటర్లో జాతర నడుస్తోంది. ఇంకా ముందు కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమాను చూసి ఎంతో మంది ప్రేరణ పొందుతున్నారు. బాలయ్య గారిని చాలా దగ్గరి నుంచి చూశాను. దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ జీవితాంతం అభిమానిగానే మారుతారు. ఎదుటి వాళ్ల మెప్పు పొందాలని బాలయ్య గారు ప్రయత్నించరు. నేను కూడా అలానే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆయన విల్ పవర్ గురించి మాటల్లో చెప్పలేని. సినిమాల్లో హీరోలకు బిరుదులుంటాయి. నా తరుపున మా డైరెక్టర్ బోయపాటి గారికి మాస్ కా బాప్ అనే టైటిల్ ఇవ్వాలని అనుకుంటాను. కమర్షియల్ సినిమాను హిట్ అందరూ చేస్తారు. కానీ సక్సెస్ కంటే ఎక్కువగా రెవిన్యూ తీసుకొచ్చే దర్శకుల్లో బోయపాటి ఒకరు. ఒక్క టీజర్‌తోనే సినిమా మీద అంచనాలు పెంచే సత్తా ఉన్న దర్శకుడు తమన్. మనసు పెట్టి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండ.. అఖండమైన విజయం సాధించింది. మున్ముందు రాబోయే పెద్ద సినిమాలను కూడా ఆదరించి విజయవంతం చేయాలి. పెద్ద సినిమాలు పెద్ద స్క్రీన్ నుంచి దూరమయ్యే పరిస్థితి ఉంది. మీరు సినిమాలను ఆదరించాలి.’ అని అన్నారు.


బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘సినిమాను గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. వైజాగ్‌లో ఓ సక్సెస్ మీట్ చేయాలని ఇక్కడకు వచ్చాం. మంచి జరిగితే లోపల దేవుడికి కృతజ్ఞతలు చెబుతాం. కానీ మీలాంటి ప్రేక్షకులకు ఇక్కడకు వచ్చి చెప్పుకోవాలి. సినిమాలు సక్సెస్ అవ్వడం, వేదికల మీదకు రావడం కామన్. కానీ ఈ రోజు ఈ సక్సెస్ మీట్ చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రేక్షకులకు థియేటర్లకు బంధం తెగిపోయింది. హారతలు, కోలహాలం ఉంటుందా? లేదా? అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఓ మంచి సినిమాను తీస్తే పెద్ద హిట్ చేస్తామని ప్రేక్షకులు నిరూపించారు.  సినిమా ఆడితే డబ్బు రావడం వేరు. కానీ ఈ సినిమాను హిట్ చేసి ఇండస్ట్రీకి ధైర్యాన్ని ఇచ్చారు. మీరు హిట్ చేసింది సినిమాను కాదు. ఇండస్ట్రీని. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాను. ఎవరైనా ఓ కారెక్టర్  చేస్తుంటే ఎగ్జైట్ అవుతుంటారు. కానీ బాలయ్య ఓ పాత్రను వేస్తే ఆ పాత్రే ఎగ్జైట్ అవుతుంది. మాస్ అంటే అరిచి చెప్పేది కాదు. మంచి చెప్పి అరిచేలా చేసేదే మాస్. అలానే ఈ సినిమాలో మంచి చెప్పినా, దేవుడి గురించి చెప్పినా , ధర్మం చెప్పినా, వాక్ శుద్ది, ఆత్మ శుద్ది ఉన్నవాళ్లే చెబితేనే జనాల్లోకి వెళ్తుంది. అవన్నీ ఉన్న వారే బాలయ్య. అందుకే ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ అయింది. హీరో శంఖం పూరిస్తే విలన్‌కు వినిపిస్తుంది. కానీ అఖండ శంఖం పూరిస్తే ప్రపంచమంతా వినిపించింది. విడుదలైన ప్రతీ చోటా నీరాజనాలు పట్టారు. జై బాలయ్య, జై అఖండ, జై బోయపాటి అన్నారు. అలాంటి వ్యక్తితో ఒక్క సినిమా చేయడమే అదృష్టం. అలాంటిది నేను మూడు సినిమాలు చేశాను. సింహను హిట్ చేశారు.. లెజెండ్‌ను నెత్తి మీద పెట్టుకున్నారు.. ఇప్పుడు గుండెల్లో పెట్టుకున్నారు. ఇది పూర్వ జన్మ సుకృతం. ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అదేంటని తరువాత ఓపెన్ చేస్తాను. బాలయ్య ఇంత బాగా కనిపించడం కోసం ఎంతో మంది కష్టపడ్డారు. సినిమాలో చేస్తావా? అని ప్రగ్యాను అడిగాను. వెంటనే ఓకే చెప్పింది. ఈ సినిమాను మొదటి చూసింది తమన్. అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు.  ఈ సినిమాలో ప్రకృతి, పసిబిడ్డ, పరమాత్మను గౌరవిస్తే భావితరాలన్నీ బాగుంటాయ్ అని చెప్పాం. అది మన హైందర ధర్మం. దాన్ని చెప్పాం. సక్సెస్ కొట్టాం. శివుడే ఈ సినిమాను మీరూపంలో హిట్ ఇచ్చాడు. మేం తీసుకున్నాం. భగవంతుడు ఇచ్చిన హిట్. పరిశ్రమకు ఊపిరిలాంటి హిట్. సినిమాను గెలిపించారు.. పరిశ్రమను గెలిపించారు. మంచి సినిమాలు మీ ముందుకు వస్తే మీరు గెలిపిస్తారు. గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది’ అని అన్నారు.


నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అఖండ టైటిల్ ఎలా ఉందని బోయపాటి గారు అడిగారు. చాలా బాగుంది.. దీంతోనే ముందుకు వెళ్దామని అన్నాను. సింహ, లెజెండ్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి కాస్త భయం ఉంటుంది. కానీ ఒక సినిమా అయిన తరువాత మళ్లీ వాటి గురించి ఆలోచించను. మా ఇద్దరి మధ్య మాకు విశ్వాసం ఉంటుంది. నానుంచి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆయన నా నుంచి ఏం ఆశిస్తుంటారో నాకు తెలుసు. బోయపాటి గారు నాకు ఇంత వరకు ఏ సినిమా కథ కూడా పూర్తిగా చెప్పలేదు. ఆయనకు నా మీద అంత విశ్వాసం ఉంది. అభిమానులు నా నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించరు. వెలకట్టలేనిది అభిమానం. విజయాల్లో అందరూ పాలుపంచుకుంటారు. కానీ అపజయాల్లో నా వెంటే ఉన్నారు. మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదిరిస్తూనే వస్తున్నారు. తిరణాళ్లకు వెళ్లినట్టు సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాను ఆదరించారు. మంచి సినిమాలను ఆదరిస్తారని మళ్లీ నిరూపించారు. ఇది మా విజయమే కాదు. చలనచిత్ర విజయం.  శ్రీకాంత్, జగపతి బాబు, నితిన్ మెహతా ఇలా అందరూ ఎంతో బాగా నటించారు. ప్రగ్యా జైస్వాల్‌కు టాలెంట్‌తో పాటు అందం కూడా ఉంది. అభిమానులను ఎలా రెచ్చగొట్టాలో.. థియేటర్లో రచ్చ రచ్చ చేయించాలో బోయపాటికి, నాకు తెలుసు. స్టన్ శివ మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆయన చెప్పినట్టుగా.. దర్శకుడు కూడా ఓ ఫైట్ మాస్టర్. మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూశారో.. మేం కూడా ఎదురుచూశాం. మా నిర్మాతలు కూడా ఎదురుచూశారు. కానీ మా నిర్మాత ఎప్పుడూ భయపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సినిమాను విడుదల చేసినందుకు నా కృతజ్ఞతలు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించినందుకు నా తరుపున, నా అభిమానుల తరుపున కృతజ్ఞతలు. ఇలాంటి వేడుకలు మనం ఇంకా జరుపుకోవాలి. మనం అంటే పరిశ్రమను. మంచి సినిమాలను ఆదరించాలి. అఖండ సినిమాను ఘన విజయం చేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అని అన్నారు.

Sony Pictures Entertainment India To Release ‘Spider-Man: No Way Home’ In English, Hindi, Tamil and Telugu Languages

 Sony Pictures Entertainment India To Release ‘Spider-Man: No Way Home’ In English, Hindi, Tamil and Telugu Languages



With just a few days until the release of Marvel’s Spider-Man: No Way Home, the hype around the movie is on an all-time high. The film is Spider-Man/Peter Parker's third solo adventure.


Spider-Man: No Way Home will release on December 16 in India and the next day across the world. Sony Pictures Entertainment India will release the film in English, Hindi, Tamil and Telugu languages.


Directed by Jon Watts, the film also stars Zendaya, Benedict Cumberbatch, Jacob Batalon, Jon Favreau, Marisa Tomei, J. B. Smoove, Benedict Wong, Jamie Foxx, Alfred Molina, Willem Dafoe, Thomas Haden Church, and Rhys Ifans.


Upon ticket sales began for Spider-Man: No Way Home, multiple theatre websites across the globe have crashed due to high demand for tickets.


Many fans used social media sites to express dismay and anger.


One tweeted: Another fan was more elaborate: “I had to choose my #SpiderMan seats at AMC, then they said I would be billed for both tickets and also asked if they were A-list reservations or not. Withdrawn, chosen other seats and then not even given me the A-list option. I waited in line again and now Lmao has crashed.


Another fan wrote: " “WHY CAN’T I BUY MY SPIDERMAN TICKETS NO WAY HOME @RegalMovies #SpiderMan”.

Royal Event Of Nani’s Shyam Singha Roy In Warangal On December 14th

 Royal Event Of Nani’s Shyam Singha Roy In Warangal On December 14th



Natural Star Nani and makers of his highly anticipated film Shyam Singha Roy are leaving no stone unturned to increase excitement on the project. Being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments, the film is scheduled for theatrical release in a grand manner worldwide on December 24th.


Starting from first look launch, they are hiking curiosity with intriguing promotional content. While teaser got overwhelming response from all the corners, songs of the movie scored by Mickey J Meyer too have topped the music charts. The film is already making huge noise and the makers are planning massive promotional campaign in coming days. They have announced the date to celebrate Royal Event of Shyam Singha Roy.


The Event will be held in a royal manner at Rangaleela Maidan in Warangal on December 14th. Nani and the entire team of the movie will be gracing the occasion to make it a massive hit.


Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are the heroines in the film that has original story by Satyadev Janga. Naveen Nooli is the editor, while National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


Shyam Singha Roy will release in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar

Prabhas Crowned Top Global Asian Celebrity For 2021

 నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ మరో అరుదైన ఘనత..



బాహుబలి, సాహో లాంటి చిత్రాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ ఇప్పటికే అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్ బడా హీరోలను కూడా తన మార్కెట్ తో సవాల్ చేస్తున్నారు రెబల్ స్టార్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించారు ప్రభాస్. తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సాధించారు. సౌత్ లో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత ఇది. నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ఈయన ఎంపికయ్యారు. UK దేశపు ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు. 

మీడియాతో పాటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ప్రముఖులను వాళ్ళు ఎంపిక చేశారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన దరిదాపుల్లోకి కూడా మరో హీరో రాలేకపోయారు. సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ.. మార్కెట్ పరంగా తనకు తిరుగు లేదు అనే స్థాయికి ఎదుగుతున్నారు ప్రభాస్. ఒక్కో సినిమాతో తన స్థాయి పెంచుకుంటున్నారు. ఈయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటున్నాయి. 

రొటీన్ కాకుండా సినిమా సినిమాకు విభిన్నంగా ఉండేలా కథలు ఎంచుకుంటూ వరస సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాధే శ్యామ్ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్.. ఓం రౌత్ ఆదిపురుష్.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈయన సాధించిన ఘనతతో సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కురుస్తోంది.

Famous Lyricist Chandra Bose Interview About Pushpa

 ‘పుష్ప’ పాటలు నా కెరీర్‌కే చాలెంజ్‌ విసిరాయి* ..*గీత రచయిత చంద్రబోస్‌



 ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ` క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ సినిమా పుష్ప. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఇందులో మొదటి భాగం ‘పుష్ప’ (ది రైజ్‌) క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్‌, మరో నిర్మాణ సంస్ధ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో సంచలనం రేపింది. ఈ చిత్రంలోని దాక్కో దాక్కో మేక,  శ్రీవల్లి, సామి సామి,  ‘ఏయ్‌ బిడ్డా ఇది నా అడ్డా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దుమ్ము రేపుతున్న ఈ పాటల వెనుక సుకుమార్‌`చంద్రబోస్‌`దేవిశ్రీల సూపర్‌ కాంబో ఉందనేది మనకు తెలిసిందే. ‘పుష్ప’లోని సాంగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులనీ మెస్మరైజ్‌ చేస్తున్న సందర్భంగా గీత రచయిత చంద్రబోస్‌ మీడియా వారితో ముచ్చటించారు.* 


 *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ* ..‘‘సుకుమార్‌ గారితో ‘ఆర్య’ నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. మిగిలిన దర్శకులతో పనిచేయడం వేరు.. సుకుమార్‌ గారితో పనిచేయడం వేరు. ఎందుకంటే సుకుమార్‌ గారే ఓ సాహిత్య గని. ఆయన్ని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదు. మనం ఏం రాయాలి అనే దాని మీద ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్‌ చేసుకుని మనకు ఒకదాని వెనుక ఒకటి చెపుతూ వెళ్లిపోతుంటారు. చివరగా మనం ఆయన్ను మెప్పించేలా ఏదో ఒకటి చెప్పి ఆయన ప్రవాహాన్ని అడ్డుకోవాలి.


 సుకుమార్‌ గారి గత చిత్రాల్లో కూడా నేను పాటలు రాసినప్పటికీ.. ఈ సినిమాకు రాయటం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా స్లాంగ్‌లో నడుస్తుంది. అందుకే పాటల్లో కూడా ఆ ప్రాంత స్లాంగ్‌ను, పదాలను వాడాల్సి వచ్చింది. ముందు ఒకింత ఆలోచనలో పడ్డాను. అయితే సుకుమార్‌ గారు, అల్లు అర్జున్‌ గారు చిత్తూరు స్లాంగ్‌ను కష్టపడి ఒంట బట్టించుకుని, అందులో లీనం అయిపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నేను కూడా ఆ స్లాంగ్‌, ఆ ప్రాంత నేటివిటీకి సంబంధించిన పదాలను పట్టుకోవటంలో తీవ్రంగా కృషి చేశాను. దాని ఫలితమే ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న పాటలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్‌ విసిరాయి.


ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే ‘రంగస్థలం’ కోసం నేను పాటలు రాయలేదు. కేవలం ఆ సందర్భాలు మాటలను పలికాయి. అవే పాటలైపోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్‌ షీట్‌ విడుదల చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే పేపర్‌మీద పాటల రూపాన్ని పెట్టడం జరిగింది. నా 27 సంవత్సరాల గీత రచయిత జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. 


సుకుమార్‌గారు, దేవిశ్రీప్రసాద్‌ గారు, నా కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉంటుంది. ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. రంగస్థలం పాటల విషయంలో కూడా నేటివిటీ బేస్‌ ఎక్కువగానే ఉంటుంది. అయితే అందులోని రాంబాబు.. ఇందులోని పుష్పరాజ్‌ వ్యక్తిత్వాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలను బలపరుస్తూనే పాటల రచన సాగింది. 


అమెరికా నుంచి కొందరు పరిచయం యువత ఫోన్‌లు చేసి ‘పుష్ప’ పాటలలోని పల్లవులు, చరణాలు పాడి వినిపిస్తుంటే ఈ కాలం యువత కూడా ఈ పాటల్లోని సాహిత్యాన్ని ఇంతలా ఓన్‌ చేసుకున్నారా అని చెప్పలేని సంతోషం కలిగింది. నేను గతంలో పనిచేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా నేపథ్యమే చాలా కొత్తది. అందుకే చాలా చర్చోపచర్చలు తప్పలేదు. చివరకు అవుట్‌పుట్‌ ఎంత బాగా వచ్చిందనేది ముఖ్యం అన్న పాయింట్‌ మీదే అందరం ఫిక్స్‌ అయ్యాం. ఇందులోని పుష్పరాజ్‌ పాత్ర యొక్క కోణంలో.. అతని పార్శ్వంలో.. అతని కవితాత్మక హృదయంతో చెప్పాల్సి రావటం నాకు నిజమైన ఛాలెంజ్‌ అనిపించింది. అందుకే *‘‘వెలుగును తింటది ఆకు.. ఆకును తింటది మేక.. మేకను తింటది పులి.. పులిని తింటది చావు’’* పాటలో ఒక ఆహార గొలుసును తీసుకుని, దానికి జీవిత సత్యాన్ని జోడిరచి చెప్పాను. ఈ ఎత్తుగడే చాలా కొత్తగా అనిపిస్తోందని నాతో చాలా మంది అన్నారు. మా ముగ్గురిలో (సుకుమార్‌, దేవిశ్రీ, చంద్రబోస్‌) ఒకే సంగీతాత్మ ఉన్నప్పటికీ ‘రంగస్థలం’ అంత తేలిగ్గా ఈ పాటలు రాలేదని ఖచ్చితంగా చెప్పాలి. 


మేం ఆమ్‌స్టర్‌డ్యాం వెళ్లినప్పుడు భోజనాలు చేసి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఓ బ్రిడ్జి ఎక్కుతుంటే వచ్చిన ఆలోచనే ‘‘చూపే బంగారమాయనా’’ పాట. 15 రోజుల మధనం తర్వాత తిరుపతి హోటల్‌ రూంలో పుట్టింది ‘‘వెలుగును తింటది ఆకు’’ పాట.. ఇలా ప్రతి పాటకూ ఎంతో మేధోమథనం జరిగింది. మొత్తానికి మా ‘పుష్ప’లోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంప గుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటూ ముగించారు చంద్రబోస్‌.


 *టెక్నికల్‌ టీం:* 

దర్శకుడు: సుకుమార్‌

నిర్మాతలు: నవీన్‌ ఏర్నేని, వై రవిశంకర్‌

కో ప్రొడ్యూసర్స్‌: ముత్తంశెట్టి మీడియా

సినిమాటోగ్రఫర్‌: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌

ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎస్‌. రామకృష్ణ`మోనిక నిగొత్రే

సౌండ్‌ డిజైన్‌: రసూల్‌ పూకుట్టి

ఎడిటర్‌: కార్తిక శ్రీనివాస్‌ ఆర్‌.

ఫైట్స్‌: రామ్‌ లక్ష్మణ్‌, పీటర్‌ హెయిన్‌

లిరిసిస్ట్‌: చంద్రబోస్‌

క్యాస్ట్యూమ్‌ డిజైన్‌: దీపాలీ నూర్‌

మేకప్‌: నాని భారతి

సీఈఓ: చెర్రీ

కో డైరెక్టర్‌: విష్ణు

లైన్‌ ప్రొడ్యూసర్‌: కె.వి.వి. బాల సుబ్రమణ్యం

బ్యానర్స్‌: మైత్రి మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ ముత్తంశెట్టి మీడియా

పీఆర్వో: ఏలూరు శ్రీను, మడూరి మధు.

Grand Launch of Mugdha Art Studio at Sampath Vinayaka Road, Vizag

Grand Launch of Mugdha Art Studio at Sampath Vinayaka  Road, Vizag



Inauguration by Beautiful Actresses ileana & Rashi Khanna


 


 


Vizag 8th Dec 2021: The people of Vizag and the city has been very close to our heart. We have many close friends and clients in this beautiful city. Over the years many customers from our beloved Andhra Pradesh have been travelling daily to our stores in Hyderabad. With this thought we have strived heard and decided to bring the unique & wonderful experience of Mugdha in this beautiful city of Vizag. It is a very emotional journey for us and this start is a much awaiting launch for us www.mugdha.co 


Our Little Baby is growing up. Today we feel like a mother who is cautiously watching her daughter stepping out.


We are proud to announce the Launch of One of the Biggest Luxury Retail Store of Mugdha at Sampath Vinayaka Road, Vizag.  We have always strived in giving an unique experience to our customers, our Store reminds you of a beautiful temple with the Chettinad Interiors, as soon as anyone enters the store they get the sacred vibes. The Store is spread across 20000 sq ft. With the Lord Venkateshwara Swami Blessing us at the store front, it gives a beautiful experience of shopping inside a temple.


This store is a special tribute to our rich heritage and the great handlooms of our country.  We are delighted to be a part of this great art form. Weaved by the finest artisans across India, from Kanjeevarams to Benerasi Sarees, From Ikkatas to Gadwals, From Paithanis to Uppadas our Vizag Store boasts of one of the largest Handloom collection in the city. Customers can also find a great and exclusive collection of fancy and designer sarees. This time we are also coming up with Readymades and Bridal wear Lehengas on popular demand. The bridal wear has been inspired keeping in mind the modern women, the colors are very elegant and which suit the season.


We are also introducing Menswear by Mugdha with some amazing Sherwanis, Kurtas and indo westerns.


All in all a One stop Wedding Shopping Destination at the most affordable prices. We have kept all our sarees exclusively at weaver’s prices only for our dearest customers.


We are graced by the Beautiful Actresses ileana & Rashi Khanna on this auspicious occasion as our beautiful Muses


About The Brand – Mugdha Art Studio


Mugdha Art Studio was born in a single room in the year 2012. Sashi Vangapalli, the founder and chief designer of the Brand, envisioned it to be a portrayal of the rich cultural heritage and traditions of India. The brand has come a long way through it evolution over these years.


 


With customers from all over the globe, Mugdha Stands out with its uniqueness and amazing customer service.



With a wide range of collection, the store serves across the demographics and has suitable garments for every occasion. The biggest delight for Hyderabad customers is that Ms Sashi Vangapalli, the designer herself is available and she interacts with brides personally for their custom made designs.


 


The New Kanchi Pattu Sarees Collection has very vibrant colors, unique designs and is custom designed to suit the modern Indian Brides. The motifs, the details, the borders – everything is designed and weaved keeping in mind our new age Indian Bride – who is modern yet filled her heart with deep rooted Indian Traditions.


 


About the Designer


Even though being an IT Engineer, Sashi Vangapalli followed her passion and decided to kick start dream in the year 2012 with the Label “Mugdha Art Studio”. Soon she found popularity through the Social Media. She found many high profile and South Indian NRI Customers, who really loved her designs. Soon she ended becoming one of the most sought after Designers from Hyderabad. Known for her Bridal Couture, she creates vibrant colors for the new age Indian Brides. She draws her inspiration from people, places and nature. She has enhanced the look of many gorgeous celebrities like Sushmitha Sen, Rashmika, Rakul Preet Singh, Tapsee Pannu, Kajal Aggarwal, Neha Dhupia and many more.


The uniqueness of the Label is in the detailing of the embroidery and the custom made fit. Her focus has always been to understand the person, their body proportions and create designs which makes them comfortable, which brings out the best out of their personality.


 


Her Brand belief “We are about you” speaks leaps and bounds about her. She believes Mugdha is not about clothes but an effort to help women understand better, to help bring out their true beauty.


 


With the addition of Handloom and Silk Sarees, Sashi Vangapalli is trying to create an impact and save the weavers of India. She intends to promote Handlooms in an extensive way and with her new collection she is trying to ensure that the beautiful artwork and culture of Indian – “The Handlooms” reach the right audience and gets the response what it deserves.


 


We thank you for your continuous support and love. Together, let’s create beautiful designs and make memories that last forever.

Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st

 Rana Daggubati, Sathyasiva, CK Entertainments Pvt Ltd 1945 To Release On December 31st



Handsome Hunk Rana Daggubati signed several multi-lingual films, post Baahubali and one amongst them is 1945. The period drama directed by Sathyasiva is now all set for theatrical release. C Kalyan has produced this high budget entertainer under his CK Entertainments Pvt Ltd.


As announced by the makers, 1945 will arrive in theatres on December 31st, this year. The announcement poster sees Rana with Union Jack (the National Flag of British) in fire. He is playing the role of a freedom fighter in the movie.


The film’s story is set in the backdrop of pre-partition India. Regina Cassandra has played the female lead in the movie that also stars Sathyaraj, Nasser and RJ Balaji in vital roles.


Coming to the technical crew of the film, Yuvan Shankar Raja has scored music, while Sathya handled cinematography and Gopi Krishna is the editor.

Lakshya Producers Interview

 ల‌క్ష్య లో ఆట‌తో పాటు అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయి - నిర్మాత‌లు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్‌మోహ‌న్



స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్‌మోహ‌న్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


లవ్ స్టోరీ సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్‌గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకు ఒక‌ మంచి సినిమాను ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం లక్ష్యం సినిమా రాబోతోంది. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది.


మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాను. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగ శౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్ స్టార్‌ ఎంటర్టైన్మెంట్స్‌ శరత్ మరార్‌తో కలిసి నిర్మించాం.


రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్‌లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం.


అఖండ సినిమా పెద్ద సక్సెస్ అయింది. అది మాకు సంతోషంగా అనిపించింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేరా? అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. రెండేళ్ల క్రితమే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశాం. ఫిల్మ్ బాగుంటే జనాలు వస్తారు అని తెలిసింది. ఇప్పుడు మేం థియేటర్ రెవిన్యూ మీద ఆధారపడ్డాం.


సినిమాలు చిన్నవి పెద్దవి అని కాదు. పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే ఎవ్వరూ చూడటం లేదు. అదే జాతి రత్నాలు లాంటి చిన్న సినిమా బాగుంది. యాభై కోట్లు కలెక్ట్ చేసింది.


ఆన్ లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే టికెట్ రేట్లు ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా. కచ్చితంగా రేట్లు పెంచాల్సింది. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశం ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో థియేటర్లను నిర్మించాం. ప్రేక్షకులు కూడా అలాంటి థియేటర్లోనే సినిమాలను చూడాలని అనుకుంటారు.


మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని నా అభిప్రాయం. మరీ ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది.


శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్‌లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్ విజయ్ సేతుపతి సందీప్ కిషన్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా.. నాగార్జునతో ఓ సినిమాను చేస్తున్నాం. ఈ సినిమాకు ముందుగా కాజల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్‌ను చూస్తున్నాం.


లక్ష్య సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అద్బుతంగా వచ్చింది. ఆల్రెడీ లక్ష్యం అనే వచ్చిందనే ఉద్దేశ్యంతో లక్ష్య అనే టైటిల్‌ను పెట్టాం.

Producer Kalyan Interview About Godse

`గాడ్సే` వంటి మంచి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది -  ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్‌



ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని అన్నారు ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న నిర్మాణంలో స‌త్య‌దేవ్ హీరోగా గోపీ గణేష్‌ ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబ‌రు 9 సి. క‌ళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించారు.


టికెట్ రేట్లను తగ్గించడం వల్ల ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం అనుకోవచ్చు. కానీ నా వస్తువు నేను తయారు చేసుకుని, నా వస్తువు రేటు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఆ వస్తువును కొనాలా? వద్దా? సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం. కానీ మరీ ఇంతగా తగ్గించడం మాత్రం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.


ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్.


ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం మేం అడిగాం. కానీ  మీడియా మాత్రం వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం.


శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. ఆ త‌ర్వాత హిట్ అయింది.  సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి.


చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం.


ప్రస్తుతం సినీ పరిశ్రమకి  ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు.


పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు.


ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది.  ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్.


గాడ్సే సినిమా ఈ రోజు షూటింగ్ పూర్త‌య్యింది. అలాగే మా బ్యాన‌ర్‌లో రానా న‌టిస్తున్న 1945 సినిమాకి సంభందించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.    


రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి.


ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. శంకరాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయనకు కూడా చేయాలనుకుంటున్నారు. మేం ఆయన్ను అలా చూడాలని అనుకుంటున్నాం. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను.


గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. ఇక మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్ద‌రికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్త‌గా ఉంటుంది.


తమిళ నాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతోన్నాడో చూపిస్తాను.

Muddy Trailer is Interesting Dil Raju

 మ‌డ్డి టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి - దిల్‌రాజు



భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`.  ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..


దిల్‌రాజు మాట్లాడుతూ - ``మ‌డ్డి సినిమా మేకింగ్ వీడియోలు మ‌రియు టీజ‌ర్, ట్రైల‌ర్ చూడగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. ప్యాన్ ఇండియా మూవీగా విడుద‌ల‌వుతున్న మ‌డ్డి అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.


ద‌ర్శ‌కుడు డా. ప్ర‌గ‌భ‌ల్  మాట్లాడుతూ -  ``ఒక యూనిక్ మూవీని ప్రేక్ష‌కులకు అందించాల‌ని మా టీమ్ అంద‌రం ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ మూవీని తెర‌కెక్కించాం. ఆఫ్ రోడ్ మ‌డ్ రేస్ అనేది భార‌త‌దేశంలో కొత్త కానెప్ట్ కాబ‌ట్టి ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఈ క‌థ‌కి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇవ్వ‌డం జ‌రిగింది.   కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. త‌ప్ప‌కుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధిస్తుంది`` అన్నారు


యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.


Sohel, Ananya Nagalla, Sree Koneti, Lucky Media, Global Films Boot Cut Balaraju Launched

 Sohel, Ananya Nagalla, Sree Koneti, Lucky Media, Global Films Boot Cut Balaraju Launched



Sohel is well-known for Telugu audience for his stint in Bigg Boss season 4. He is turning a hero with a film to be produced by Bekkem Venugopal. First timer Sree Koneti will be directing the movie tipped to be a wholesome family entertainer. Lucky Media will produce the movie in association with Global Films. Ananya Nagalla who’s last seen in Power Star Pawan Kalyan’s Vakeel Saab is the heroine opposite Sohel in the film titled interestingly as Boot Cut Balaraju.


Boot Cut Balaraju’s launching event took place today in Hyderabad with a pooja ceremony. Dil Raju has sounded the clapboard for the muhurtham shot, while Miryala Ravinder Reddy switched on the camera. Anil Ravipudi directed the first shot.


Coming to technical team, Bheems Ceciroleo renders soundtracks and Gokul Bharath cranks the camera. Prawin Pudi is the editor and Vithal Kosanam is the art director. Bekkem Babita is the co-producer and Nagarjun Vadde (Arjun) is the executive producer.


Phani Krishna is the co-writer, while additional dialogues were penned by Rakesh and Peddinti Ashok Kumar.


Yesteryear actress Indraja plays an important role, while Vennela Kishore, Brahmaji, Anand Chakrapani, Jhansi, ‘Jabardast’ Rohini and ‘Master’ Ram Tejas are the other prominent cast.


Boot Cut Balaraju will go on floors from 15th of this month.


Cast: Sohel, Ananya Nagalla, Indraja, Vennela Kishore, Brahmaji, Anand Chakrapani, Jhansi, ‘Jabardast’ Rohini and ‘Master’ Ram Tejas and others.


Technical Crew:

Director: Sree Koneti

Producer: Bekkem Venu Gopal

Banners: Lucky Media, Global Films

Co-Producer: Bekkem Babita

Executive Producer: Nagarjuna Vadde (Arjun)

Co-Writer: Phani Krishna

Additional Dialogues: Rakesh and Peddinti Ashok Kumar

Music Director: Bheems Ceciroleo

Cinematography: Gokul Bharath

Editor: Prawin Pudi

Art Director: Vithal Kosanam

PRO: Vamsi-Shekar

Terrific Response for RadheShyam Sochliya Song



SOCH LIYA from RadheShyam is out!

RadheShyam's second Hindi song Soch Liya is out now!

After releasing the teaser of the most romantic song of 2021 Soch Liya, the makers of RadheShyam have finally released the full song. With some breathtaking picturesque visuals, the video of the song shows us the lead pair Prabhas and Pooja's character go through a tough phase in their relationship. The actors are seen spending time separately and alone but they both are just thinking about the fun and sweet time spent together.

The music given by Mithoon with Arijit's voice is something that makes the song even more soulful and emotional. The lyrics of the song are written by ace lyricist Manoj Muntashir.

Recently, the makers released the first song ‘Aashiqui Aa Gayi’ which went on to become the most viewed song on YouTube and was trending in India on Number One position.

In the long list of assets, this song is another glimpse for the fans wanting more from Prabhas and Pooja. After revealing several interesting contents, the makers have released the second Hindi song and it’s surely worth the wait.

‘RadheShyam’ will hit the screens on January 14, 2022. It’s a multi-lingual film, helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju Garu and GopiKrishna Movies. It is produced by UV Creations.

The film is produced by Vamsi, Pramod and Praseedha.


BadmashGallakiBumperOffer song launched by Producer DilRaju

 "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఎవడు చెప్పిండ్రా' లాంఛ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు



ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్". సస్పెన్స్ కామెడీ డ్రామా కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాతలు అతీంద్ర అవినాష్ మరియు అలవలపాటి శేఖర్ నిర్మిస్తున్నారు. "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్" చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. తాజాగా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ 'ఎవడు చెప్పిండ్రా'ని నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. మూవీ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా 


*దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ*..."బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా పస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసిన దిల్ రాజు గారికి థాంక్స్. సస్పెన్స్ కామెడీ డ్రామా మూవీగా తెరకెక్కిన మా చిత్రం ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఇస్తూ సాగుతుంది. ఈ థ్రిల్లర్ కథలో ఇమిడిపోయేలా పాటలు ఉంటాయి. "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" యాక్షన్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. త్వరలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


*చిత్ర సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ*....మా "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు తుది దశకు వచ్చాయి. త్వరలోనే ఫస్ట్ కాపీ చేతికి వస్తుంది. మంచి డేట్ చూసి సినిమాను విడుదల చేస్తాం. మంచి టెక్నికల్ టీమ్ "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్" సినిమాకు పనిచేశారు. సరికొత్త కామెడీ డ్రామా మూవీగా మా సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు


సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దుర్గాప్రసాద్ శెట్టి , నిర్మాతలు - అతీంద్ర అవినాష్, శేఖర్ అలవలపాటి సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి

Nayeem Dairies Director Daamu Balaji Interview

 వ్యవస్థ తయారు చేసిన నేరస్తుడు నయీం - "నయీం డైరీస్" సినిమా దర్శకుడు దాము బాలాజీ




గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘నయీం డైరీస్‌’. ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు  దర్శకుడు దాము బాలాజీ. ఈ నెల 10న నయీం డైరీస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారు దర్శకుడు దాము బాలాజీ. 



దర్శకుడు దాము బాలాజీ మాట్లాడుతూ... నయీం జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని అనుకుని కథ రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా చేయలేదు. చాలా  రీసెర్చ్ చేసిన ఈ కథ తయారు చేసినప్పుడు ఎగ్జైట్ అయ్యి, ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అనిపించింది. నా మిత్రుడైన వరదరాజు నిర్మాణంలో నయీం డైరీస్ సినిమా అలా ప్రారంభించాము. నయీం క్యారెక్టర్ లో నటించే వ్యక్తి అతని వ్యక్తిత్వాన్ని చూపించాలి గానీ ఇమిటేట్ చేయకూడదు అని అలోచించి వశిష్ట సింహాను సెలెక్ట్ చేసుకున్నాం.  వశిష్ట లీడ్ రోల్ లో చక్కగా నటించాడు. నయీం మంచి వాడని ఈ సినిమాలో ఎక్కడా చూపించడం లేదు. పోలీసులు, నక్సలైట్ లు, రాజకీయ నాయకులు చేసిన తప్పులతో నయీం నేరస్తుడిగా మారాల్సి వచ్చింది. ఈ మూడు వ్యవస్థల మధ్య నయీం పొరపాట్లు చేసి దుర్మార్గుడిలా తయారయ్యాడు. నయీం డైరీస్ ను మూడు పార్టులుగా చేద్దామని కొందరు సూచించారు. అలా అయితే ఎప్పటికీ తేలే వ్యవహారం కాదని ఒకే చిత్రంగా చేశాం. ఎందుకంటే నయీం జీవితాన్ని కరెక్ట్ గా తీస్తే వెయ్యి సీన్స్ చేయొచ్చు. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య భీకరమైన పోరు జరుగుతున్న టైమ్ లో పోలీసులు నయీంను ఇన్ ఫార్మర్ గా వాడుకున్నారు. తాను ప్రేమించిన సోదరికి జరిగిన అన్యాయంతో నయీం రాక్షసుడిగా మారాడు. నయీం ఎన్ కౌంటర్ లో పోలీసులు చెప్పిన వెర్షన్ మాత్రమే మీడియా ప్రజలకు చూపించింది. కానీ అసలు జరిగింది వేరు. నేను నయీం డైరీస్ ద్వారా ఆ తెలియని చాలా విషయాలు చూపించబోతున్నాను. ఇప్పటికే నాకు ఈ సినిమా విషయంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నయీం డైరీస్ తర్వాత మరికొన్ని నక్సలైట్ కథలు తెరకెక్కించాలని అనుకుంటున్నాను. అన్నారు.

Bullet Satyam Trailer Launched Movie Grand Release on December 10th

 "బుల్లెట్ సత్యం'' ట్రైలర్ ను విడుదల చేసిన సీనియర్ నటుడు వినోద్ కుమార్..డిసెంబర్ 10 న గ్రాండ్ రిలీజ్



 లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్ సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్ సత్యం’.ఈ చిత్రం లోని  రామసక్కని సీలక పాటతో పాటు ఇందులో ఉన్న మూడు పాటలకు యూట్యూబ్ లో చాలా మంచి వ్యూస్ తో పాటు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఆవుతుంది. ఈ సందర్భంగా "బుల్లెట్ సత్యం" చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు ప్రసాద్ వర్మ ,యస్ ఆర్. కళ్యాణ మండపం బ్యానర్ శంకర్,దర్శకుడు అభిలాష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేయగా. సీనియర్ నటుడు వినోద్ కుమార్ "బుల్లెట్ సత్యం" ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో* 


 *ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ..* ట్రైలర్ చాలా బాగుంది.దేవరాజ్ చాలా బాగా నటించాడు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. 


 *రాధాకృష్ణ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ* .. ఈ సినిమాకు టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేశారు.ట్రైలర్ బాగుంది.ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. 


 *సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ* .. ఈ బుల్లెట్ సత్యం సినిమాను అందరూ డెడికేటెడ్ తో ఒక టీం వర్క్ పని చేశారు.దేవరాజ్ కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా చేస్తూ నిర్మాతగా ఈ సినిమా ఎలా తీయాలని చక్కగా ప్లాన్ చేసుకొని తీశాడు..విల్లేజ్ నేటివిటీ లో వస్తున్న ఈ చిత్రంలో  నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను. దర్శకుడు చక్కని సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు ఇందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్,థ్రిల్లర్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న డీఫ్రెంట్ సినిమా ఇది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. డర్శకుడు నిజామాబాద్ ను రాజమండ్రి లో ఆట్మాస్ఫియర్ లా చూపించాడు.ఈ నెల 10 న విడుదల అవుతున్న మా సినిమా బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి పెద్ద హిట్ అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు



 *హీరో, నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ* ...వినోద్ కుమార్ గారి సీతారత్నం గారి అబ్బాయి,మామగారు వంటి సినిమాలు ఇప్పటికీ ఫెవరేట్ గా నిలిచాయి.తను ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్.ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.ఇందులో ఉన్న అన్ని పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.రాంబాబు మంచి పాటలు రాశారు..యాజమాన్య మంచి సంగీతం ఆదించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు..రియాలిస్టిక్ గా ఉంటుంది. మొదటిసారిగా నేను హీరో గా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా కేంతో సపోర్టు చేశారు. ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా  సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీం ను ఆశీర్వదించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.



 *చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ* ..ఇది పూర్తి విల్లేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది.ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక విలేజ్ లో ఉండే ఎంపీటీసీ ఆలోచనలు ఎలా ఉంటాయి. అక్కడ ఎంపిటిసి పోస్ట్ కోసం వారు ఎలా పరితపిస్తారు.ఆ  ఎంపిటిసి అవ్వడం కోసం తను లైఫ్ లో ఏం కోల్పోయాడు. ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే కథ. దేవరాజ్ గారు కరోనా టైం లో కూడా మా అందరికీ అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు.తను వైజాగ్ లోని సత్య మాస్టారు దగ్గర శిక్షణ తీసుకున్నాడు.నేను అనుకున్న దానికంటే చాలా బాగా నటించాడు. ఫ్యూచర్ లో మంచి యాక్టర్ అవుతాడు. రాంబాబు గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు.. టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది అందరూ ఈ టైటిల్ బాగుందని అప్రిసియేట్ చేస్తున్నారు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దేవరాజ్ గారికి ధన్య వాదాలు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా  సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.



 *కమెడియన్ చలాకీ చంటి మాట్లాడుతూ* ..ఈ సినిమా కోసం అందరం ఏంతో కష్టపడ్డారు.బుల్లెట్ సత్యం టైటిల్ కూడా చాలా బాగుంది..ఇందులో నేను హీరో కు ఫ్రెండ్ గా నటించాను.ఇందులో నేను ఒక పాట కూడా పాడడం జరిగింది.ప్రస్తుతం చిన్న మూవీ అయినా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఈ మూవీ కు మంచి విజయం దక్కాలని” అన్నారు.



 *కమెడియన్ ధనరాజ్ మాట్లాడుతూ* .. హీరో గారు బిజినెస్ చూసుకుంటూ సినిమాలో హీరోగా, నిర్మాతగా చెయ్యడం జరిగింది.దర్శకుడు ఫ్రెండ్లీ గా మా అందరి చేత చాలా చక్కని నటనను కనబరిచారు..ఇలాంటి మంచి సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన దేవరాజ్ గారికి ధన్యవాదాలు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.



 *హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ* ..నా పేరు సోనాక్షి వర్మ నేను ఇండస్ట్రీ కు వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. నేను యాడ్ లు, షాట్ ఫిలిమ్స్ లో నటించాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ,దర్శక,నిర్మాత లకు నా కృతజ్ఞతలు.



 *లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ.* ఇందులో ఉన్న మూడు పాటలు నేనే రాశాను. ఇందులో ఉన్న రామసక్కని సిలక కు మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజమాన్య గారు మంచి సంగీతం,ఆర్.ఆర్ ఆదించారు. “ఇలా అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు. దేవరాజ్ గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి.తన మొదటి సినిమాతోనే హీరోగా, నిర్మాతగా రెండు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు.ఈ సినిమా తనకు పెద్ద విజయం సాధించి ఎన్నో అవ కాశాలు రావాలి. దర్శకుడు మధు గారు చక్కని కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.అఖండ తో ప్రేక్షకులందరూ థియేటర్ కు వస్తున్నారు.ఇప్పుడు వస్తున్న మా సినిమాకు కూడా ప్రేక్షకులు వచ్చి ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.



ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 10 విడుదల అవుతున్న మా బుల్లెట్ సత్యం గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుతున్నామని అన్నారు. 


 *నటీ నటులు..* 

దేవరాజ్, సోనాక్షి వర్మ,వినోద్ కుమార్,మోనా తాకుర్, సంజయ్ రెడ్డి,చలాకి చంటి,ధన్ రాజ్,అప్పారావు,శివ లీల,సత్తెన్న,వాసు,రాకేష్,చేతన్.. 


 *టెక్నీషియన్స్* …

డైరెక్టర్..మదు గోపు,

నిర్మాత.. పోతూరి పవిత్ర,

మ్యూజిక్.. వినోద్ యాజమాన్య,

డి ఓ పి..G. L. బాబు

ఎడిటర్..S. B. ఉద్ధవ్

కొరియోగ్రఫీ..చంద్ర కిరణ్

లిరిక్స్..రాంబాబు గోషాల

ఆర్ట్ డైరెక్టర్.. రామకృష్ణ

రచన-సహకారం..సంజయ్ బంగారపు