Latest Post

Gokulam lo Govindhudu Starts in February

 ప్రభాకర్ శివాల దర్శకత్వంలో

పి.ఎన్.రెడ్డి విభిన్న కథాచిత్రం

"గోకులంలో గోవిందుడు"

# ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి!!



    ఇంతకుముందు తమిళ హీరో అపరిచితుడు విక్రమ్ తో "ఊహ", వడ్డే నవీన్ హీరోగా శ్రీమతి కల్యాణం" చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రతిభాశాలి ప్రభాకర్ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

     "గోకులంలో గోవిందుడు" పేరుతో ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై  వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న "గోకులంలో గోవిందుడు" ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

     ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, స్టిల్స్: రమణ, సినిమాటోగ్రఫీ: రాజేష్ కె.కతూరి, నిర్మాత: పి.ఎన్.రెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రభాకర్ శివాల!!

Vikram Goud Teaser Launched

ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘విక్రమ్ గౌడ్’ టీజర్



శ్రీమతి కణిదరపు వెంకాయమ్మ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరోహీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతోన్న బైలింగ్వెల్ ఫిల్మ్ ‘విక్రమ్ గౌడ్’. పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని పాశం నరసింహారావు దర్శకత్వంలో సుహాసిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హైదరాబాద్ డిఎస్‌కె స్క్రీన్ స్టూడియోస్‌లో తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మన్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్.. ప్రముఖ నిర్మాత, నటుడు డి.ఎస్. రావ్ విడుదల చేశారు. నేటి ప్రపంచానికి అద్దం పట్టేలా ఉన్న ఈ టీజర్‌ అద్భుతంగా ఉందని, 2022 ప్రథమార్థంలో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలబడుతుందని తెలుపుతూ ప్రతాని, డిఎస్ రావ్ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


టీజర్ విషయానికి వస్తే.. ‘రెండు తెలుగు రాష్ట్రాలలో 30 ఎంపీ సీట్లు వచ్చినా.. కేంద్రంలో చక్రం తిప్పలేకపోతున్నాం..’ అనే పోసాని కృష్ణమురళీ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్.. నేటి రాజకీయ పరిస్థితులను తెలియజేస్తుంటే.. ‘మళ్లీ తెలుగు రాష్ట్రం అంతా ఒకటే కావాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని’ చెప్పడం సరికొత్త ఆలోచనలని రేకెత్తిస్తోంది. డేటింగ్‌కి ఒకరు, చాటింగ్‌కి మరొకరు, నిశ్చితార్థానికి ఇంకొకరు.. అని హీరో కిరణ్ రాజ్ చెప్పే డైలాగ్ నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేస్తుంది. హీరోహీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ.. హీరో చెప్పే లెంగ్తీ డైలాగ్స్ ఈ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ‘‘ముఖేష్ అంబానీ వజ్రపు బియ్యం, రామోజీరావు బంగారు బియ్యం తిన్నా.. తినేది మాత్రం గుప్పెడు బియ్యమే కదా..’’ అనే డైలాగ్ ఈ టీజర్‌కే హైలెట్. అలాగే ‘‘26 అక్షరాలతో తయారైన పరాయి భాషలోనే అన్ని బూతులుంటే.. 56 అక్షరాలతో తయారైన రాజభాష‌లో ఇంకెన్ని ఉంటాయో.. ’’ అని హీరో విరోచితంగా చెప్పే డైలాగ్ తెలుగు భాష‌ని తక్కువ చేసే వారికి చెంపపెట్టులా ఉంది. ఓవరాల్‌గా పవర్ ఫుల్ డైలాగ్స్‌, యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది. అలాగే హీరో కిరణ్ రాజ్‌కి ఇది తొలి చిత్రం అంటే ఎవరూ నమ్మరు. ఒక స్టార్ హీరోలా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.


టీజర్ విడుదల అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. కొత్తవాళ్లు ఈ సినిమా చేసినట్లు అనిపించలేదు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. హీరో చాలా బాగున్నాడు. మంచి భవిష్యత్ ఉంటుంది. విక్రమ్ అనే టైటిల్‌లోనే విజయం ఉంది. యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఈ చిత్రానికి ఎటువంటి సహకారం అయినా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న సినిమాలకు పెద్ద సపోర్ట్ చేసే వ్యక్తులలో నేనూ ఒకరిని. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు.


డి.ఎస్. రావు మాట్లాడుతూ.. ‘‘ విక్రమ్ గౌడ్ మంచి సౌండ్‌తో వస్తున్న సినిమా. ప్రతానిగారితో కలిసి ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్‌ చూస్తుంటే.. పొలిటికల్ టచ్‌తో మంచి ఎమోషన్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది. ‘మంత్ర’తో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ చాలా బాగుంది. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి ప్రేక్షకాదరణ పొంది చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ ‘మంత్ర’ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ మా చిత్రం ‘విక్రమ్ గౌడ్’ టీజర్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్, డి.ఎస్. రావ్ గారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా చాలా బాగుంటుంది. పొలిటికల్, ఎమోషనల్‌గా అనిపించినా.. మంచి లవ్ స్టోరి ఇందులో ఉంది. మేము కూడా చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా వేచి చూస్తున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకి వర్క్ చేయడం నిజంగా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. ప్లాన్‌డ్‌గా ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ సినిమాని అందరూ ఆదరించి, దర్శకులు నరసింహారావుగారిని, మా టీమ్‌ మొత్తాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు.


దర్శకుడు పాశం నరసింహారావు మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి, ఆశీస్సులు అందించిన పెద్దలు ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి, డిఎస్ రావ్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘విక్రమ్ గౌడ్’ సినిమాలో మీరు ఊహించిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా లవ్, సెకండాఫ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నడుస్తుంది. చివరి 25 నిమిషాలు అయితే ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు చేరి ఎగ్జయిట్ అవుతారు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ప్రస్తుతం 5 సాంగ్స్ చిత్రీకరణ అయిపోయింది. ఇంకో సాంగ్ చిత్రీకరించాలి. 2022లో ఇది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. అందులో డౌటే లేదు. కథ, నటీనటుల నటన అన్నీ అద్భుతంగా ఉంటాయి. హీరో కిరణ్ రాజ్ చాలా కసిగా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే ఆయన పరిచయం అవుతున్నారు. ఎడిటర్ జానకి రామ్ గారు ఈ సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలబడి సహకరించారు. ఆనంద్‌గారు మంచి పాటలు ఇచ్చారు. మేము అడిగిన ప్రతీది సమకూర్చి.. నిర్మాత ఎంతో సహకారాన్ని అందించారు. 2022 ఫస్ట్ క్వార్టర్‌‌లో ఈ సినిమా మంచి హిట్ సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. సినిమా చూసి, ఎంజాయ్ చేసి.. మమ్మల్ని ఆశీర్వదించండి..’’ అని అన్నారు. 


కిరణ్ రాజ్, దీపికా సింగ్, పోసాని కృష్ణమురళీ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సంగీతం: ‘మంత్ర’ ఆనంద్

ఎడిటర్: జానకిరామ్

సినిమాటోగ్రఫీ: రాఘవేంద్ర. బి. కోలార్

పి.ఆర్.ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

నిర్మాత: సుహాసిని

కథ-మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: పాశం నరసింహారావు


https://youtu.be/iJ8MQzjYV2s


T Harish Rao Appriciated Katari Krishna Team

 కఠారి కృష్ణ  మూవీ టీంను  అభినందించిన తేలంగాణ రాష్ట్రా  మంత్రివర్యులు మంత్రి  T. హరీష్  రావు గారు ..



మన  తెలంగాణ బిడ్డ  కొడంగల్ నియోజకవర్గం  మెట్లకుంట గ్రామానికి  చెందిన,  software వ్యాపారవేత్త అయినటువంటి    ఆలమయ్య  నాయుడు  నిర్మాత గా  మారి  " కఠారి  కృష్ణా " అనే  సినిమాను   P.A. నాయుడు  అనే  స్క్రీన్ పేరుతొ  నిర్మించడం జరిగింది . మన  ప్రాంతానికి  చెందిన  వ్యక్తి  చాల రోజులగా  వివిధ  ప్రజా  సేవ కార్యక్రమాలు చేస్తు ఇప్పుడు  సినిమా రంగం  లో ప్రవేశించి సందేశహత్మక  చిత్రాలు  నిర్మించాలి  అని  సంకల్పించటం  అభినందనీయం


P.A. నాయుడు గారు   మొదటి ప్రయత్నంగా  సినిమా  రంగంలో   ప్రవేశించి  "కఠారి కృష్ణ " సినిమాను  ప్రముఖ  కామెడీయాన్   గౌతమ్ రాజు  గారి  అబ్భాయి  కృష్ణ  హీరోగా పెట్టి  నిర్మిమించడం మనందరికీ  చాల సంతోషం . అలాగే  చాణక్య ,రేఖా నిరోషా, పోసాని కృష్ణ మురళి, TNR, మిర్చి మాధవి లాంటి తారాగణం  తో వస్తున్నా  ఈ సినిమా  డిసెంబర్ 10 వ   తేదీన  రెండు తెలుగు  రాష్ట్రాలతో పాటు  ప్రపంచవ్యాప్తంగా  ఇతర  దేశాలలో  కూడా  రిలీజ్ అవుతుంది . ఈ  సినిమా  దిగ్విజయం   అయ్యి  P.A. నాయుడు గారు   భవిష్యతోలో  ఇంకా  ఎన్నో  సినిమాలు   చెయ్యాలని  ఆశిస్తూ  శుభాకాంక్షలు  తెలియచేస్తున్నాను.  సినిమా   డైరెక్టర్  ప్రకాష్ తిరుమల శెట్టి   మరియు  సినిమా  యూనిట్  ను  సన్మానంతో  అభినందనాలు  చెప్పారు.


అలగే   కొడంగల్  MLA నరేందర్ రెడ్డి గారు, జాతీయ  BC  నాయకులు    R కృష్ణయ్య  గారు,  కాంగ్రెస్ సీనియర్ నాయకులూ   V. హనుమంతు  రావు  గారు, అలాగే OU విద్యార్థి  నాయకులు  మరియు  ఇతర  రాష్ట్ర నాయకులూ  "  కఠారి కృష్ణ"  మూవీ టీంను అభినందిస్తూ  శుభాకాంక్షలు  తెలిపారు


Vikrant Rona Releasing on February 24th

 కిచ్చా సుదీప్ 3 డీ మూవీ ‘విక్రాంత్ రోణ‌’.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌



క‌న్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ‌. పోస్ట‌ర్స్‌, గ్లింప్స్‌తో అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చిన  ఈ త్రీ డీ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర‌స్ జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ తెలియ‌జేశారు. కిచ్చా సుదీప్‌తో, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో కిచ్చా సుదీప్.. ఫాంటమ్ అనే స్టైలిష్ బైక్‌తో క‌నిపిస్తున్నారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇస్తూ అంచ‌నాల‌ను పెంచుతూ వ‌చ్చారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. 


నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా 3 డీ టెక్నాలజీలో రూపొందించిన ‘విక్రాంత్ రోణ‌’ను ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నాం అని తెలియ‌చేయ‌డానికి సంతోషిస్తున్నాం. మ‌న ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌వాళ్లు. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఎంక‌రేజ్ చేస్తారు. వారిపై న‌మ్మ‌కంతో త్రీ డీ మూవీగా విక్రాంత్ రోణ‌ను రూపొందించాం’’ అన్నారు. 


ద‌ర్శ‌కుడు అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘థియేటర్స్ సినిమాను ఎంజాయ్ చేసే ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి విక్రాంత్ రోణ చిత్రాన్ని రూపొందించాం.  త్రీ డీ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఈ ప్ర‌పంచానికి స‌రికొత్త సూప‌ర్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాం. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు విజువ‌ల్ ట్రీట్‌గా సినిమా అల‌రిస్తుంది. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు మేం కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు. 


జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన విక్రాంత్‌ రోణా మల్టిలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో విడుదల చేస్తున్నారు ఈ సినిమాను. అనూప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్‌ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌ నిర్మాతలు. అలంకార్‌ పాండ్యన్‌ సహ నిర్మాత. బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్‌ ఆర్ట్ డైరక్టర్‌ మెస్మరైజ్‌ చేసే సెట్స్ వేశారు. విలియమ్‌ డేవిడ్‌ కెమెరాపనితనం విజువల్‌ ఫీస్ట్ గ్యారంటీ అనే ఫీలర్స్ ఇస్తోంది. కిచ్చా సుదీప్‌, నిరుప్‌ భండారి, నీతా అశోక్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Shriya Saran Interview About Gamanam

 గమనం  కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి -  శ్రియ స‌ర‌న్‌



గమనం సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు


ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్‌ఈఎల్‌లో పని చేసేవారు. ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇంకొన్ని వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుక ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఇరవై ఏళ్లు నటిస్తూ ఇలానే ఉండాలని ఉంది.


కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. ఏఎన్నార్ గారు మనం సినిమా టైంలో చివరి క్షణం వరకు నటించారు. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఒకవేళ నేను చనిపోతే.. ఈ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను.


సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసినా గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.


ఇది వరకు నేను మహిళ దర్శకురాళ్లతో పని చేశాను. మిడ్ నైట్ స్టోరీస్ అని ఓ సినిమా చేశాను. కన్నడలో కూడా ఓ చిత్రం చేశాను. తెలుగులో మాత్రం ఇలా మహిళా దర్శకురాలితో చేయడం మొదటిసారి. మహిళా దర్శకురాళ్లతో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా కూడా ఎంతో ఓపెన్‌గా చెప్పొచ్చు. ఇంతకు ముందు మహిళలు కెమెరా వెనకాల ఉండేవారు. కానీ ఇప్పుడు కెమెరా ముందు కూడా కనిపిస్తున్నారు.


ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు. కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను.


మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథ గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి ఓ భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను. అంతా సాఫీగానే సాగింది. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం.


నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.


గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైంలో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఇది ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు.


ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్‌తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం.


సాయి మాధవ్ బుర్రా గారు ఎంతో ఎమోషనల్‌గా డైలాగ్స్ రాస్తారు. మూలాల్లోంచి ఆయన డైలాగ్స్ రాస్తారు. చిన్న డైలాగ్స్ రాసినా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. నాకు కెమెరామెన్ బాబా గారిపై ఎంతో నమ్మకం ఉంది. ఆయన ఓకే చెప్పారంటే అది అద్భుతంగా వచ్చినట్టే. ఇళయరాజా గారితో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.


ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది.


ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది.


నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేను. హిందీలో అయితే డబ్బింగ్ చెప్పుకోగలను. కానీ అంత డేర్ మాత్రం దర్శక నిర్మాతలు చేయరేమో (నవ్వులు).


పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.

Sirivennela Seetharama Sastry’s Last Song In Nani’s Shyam Singha Roy Out

 Sirivennela Seetharama Sastry’s Last Song In Nani’s Shyam Singha Roy Out



Legendary lyricist Sirivennela Seetharama Sastry’s last song was for Natural Star Nani’s highly anticipated flick Shyam Singha Roy being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments. The song Sirivennela was recorded on the day the lyricist’s last rites were performed. The makers have already announced to be dedicating the movie to Sirivennela. Today, they have unveiled the last song of Sirivennela.


Mickey J Meyer has come up with a soulful melody that portrays the amiable love story of Nani and Sai Pallavi. They meet only in the nights and Sai Pallavi enjoys every moment of Nani’s company. They go to cinema hall and other places and the love story looks epic. Nani and Sai Pallavi’s class romance prettifies the song. The music adds a good essence to the aesthetic visuals. Sirivennela’s lyrics have depth meaning and cosmic love is radiated through his lines. Anurag Kulkarni has sung the song fascinatingly.


Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are the heroines in the film that has original story by Satyadev Janga. Naveen Nooli is the editor, while National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


Shyam Singha Roy will release in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam on December 24th.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar

Bro Movie Grand Success Celebrations

 ప్రతి అన్న,చెల్లెలు తప్పక చూడవలసిన చిత్రం #BRO.. #BRO మూవీ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్



 *JJR ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర ,అవికా గోర్, సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదిని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ , నటీనటులు గా కార్తిక్ తుపురాని దర్శకత్వంలో JJR రవిచంద్ నిర్మించిన చిత్రం  "#BRO". సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం స‌క్సెస్ ఫుల్ టాక్ తో ప్రేక్షాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత చడవలవాడ శ్రీనివాసరావుగారు,టి.యఫ్.పి.సి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమక్షంలో  చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపు కున్నారు.ఈ సందర్భంగా* 




 *ప్రముఖ నిర్మాత చడవలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ* .. సొసైటీ కు గుర్తుండే మంచి సినిమా తీశారు.అన్న, చెలెల్ల అనుబంధం గురుంచి చక్కటి మూవీ తీశారు.. వీరిద్దరూ చాలా చక్కగా నటించారు.హీరో నిర్మాతల హీరో, అవికాగిర్ కూడా నిర్మాత లకు కల్ప వృచ్చం లాంటిది. ఈ చిత్రంలో వీరిద్దరూ అన్న, చెల్లెలు గా నటించారు.త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక రొమాంటిక్ లవ్ ఫిల్మ్ తీస్తాను.ఈ చిత్రం సినిమా ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా ఫ్యామిలి ఆడియ‌న్స్ ని ఆక‌ట్ట‌కుంటుంది. స‌క్సెస్ ఫుల్ టాక్ తో సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఇంకా గొప్ప విజయం సాధించాలని అన్నారు.



 *టి.యఫ్.పి.సి కార్యదర్శి  ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..* చదలవాడ శ్రీనివాస్ గారు బిచ్చగాడు సినిమాను మదర్, సన్ సెంటిమెంట్ తో సినిమా తీసి గొప్ప విజయం సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ బ్రేక్ చేసింది. యన్.టి.ఆర్ నటించిన రక్త సంబంధం,ఆ తరువాత మాతృ దేవోభవ, గోరింటాకు వంటి ఎన్నో సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి.ఇప్పుడు వచ్చిన #Bro కూడా అంతే బిగ్ హిట్ అయ్యింది.సోనీ లివ్ లో వస్తున్న ఈ సినిమాను ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.



 *చిత్ర నిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ..* చాలా రోజుల తరువాత ఒక మంచి మూవీ తీశాను. నేను చేస్తున్న ఈ సినిమాకు  అన్ని విధాలు సపోర్ట్ గా నిలిచిన చడవలవాడ శ్రీనివాస్ అన్న గారికి నా ధన్యవాదాలు.ఈ సినిమాను అరకు ,వైజాగ్  ఏరియా లో షూట్ చేశాము. అన్నా చెల్లెళ్ళ మ‌ద్య ఒక ఢిఫ‌రెంట్ క‌థ‌నాన్ని ద‌ర్శ‌కుడు తీస‌కుని చాలా చక్కగా తీశాడు. ఇందులో నవీన్ కు చెల్లెలు గా న‌టించిన‌ అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వడమే గాక అన్న‌య్యే త‌న‌కి అన్ని అని బ్ర‌తికే చెల్లెలు పాత్ర లో అంద‌ర్ని అల‌రించింది. చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి గుర్తిండిపోతుంది.అజీమ్ గారి సినిమాటోగ్రఫీ, భాస్కర పట్ల లిరిక్స్.శేఖర్ చంద్ర మ్యూజిక్  ఇలా ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా కుదిరారు.ఈనెల 26న సోని లివ్ ఒటిటి లో స్ట్రీమ్ అవుతున్న మా #BRO సినిమా ప్రేక్షకుల హ్రుద‌యాల్ని ఆక‌ట్టుకుంటున్న మా సినిమాను ఇంకా పెద్ద హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.



 *చిత్ర దర్శకుడు కార్తిక్ తుపురాని మాట్లాడుతూ* .. కె.విశ్వనాథ్ గారు తీసిన స్వాతి ముత్యం సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. మరాఠీ లో వచ్చిన హ్యాపీ బ్రదర్ సినిమాకు సచిన్ కుందాల్కర్ అందించిన క‌థ చాలా కొత్త‌గా ఎమెష‌న‌ల్ గా వుంది.ఆ కథను యధావిధిగా డబ్ చేయకుండా అందులో ఉన్న ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చుకోని రాసుకోవడం జరిగింది. నేను చెప్పిన కథ నచ్చడంతో నిర్మాత రవిచంద్ గారు ఈ మూవీ చెయ్యడానికి ముందుకు వచ్చారు.. ఈ సినిమాకు నవీన్ చంద్ర, అవికా గోర్ నటన అలాగే శేఖర్ చంద్ర సంగీతం అర్ద‌వంతంగా సిట్యూవేష‌న్ ని బ‌ల‌ప‌రిచేలా వుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ క‌ళ్ళ కి ఆహ్లాదాన్నిస్తుంది.  భాస్కర పట్ల లిరిక్స్ ఇలా  వీరంతా నన్ను నా కథను నమ్మి ఫుల్ సపోర్ట్ చెయ్యడంతో సినిమా చాలా చక్కగా వచ్చింది. సోనీ లివ్ లో విడుదలైన మా #Bro చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.అలాగే మా చిత్రానికి బ్యాక్ బోన్ గా వుంటూ మాకు సపోర్ట్ గా నిలిచిన చడవలవాడ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.ఇంకా మా సినిమాను చూడని వారెవరైనా వుంటే  చూసి మమ్మల్ని మా టీం ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.



 *లిరిసిస్ట్ భాస్కర పట్ల మాట్లాడుతూ* .. శేఖర్ చంద్ర తో నాకు చాలా హిట్ సినిమాలు ఉన్నాయి.అన్నయ్య చెల్లి కోసం, చెల్లి అన్న కోశం పాడిన పాటలు చాలా బాగా కుదిరాయి. మంచి సినిమాకు చేశాను అనే ఫీల్ కలిగింది.ఇలాంటి మంచి మూవీ కు నేను వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 


 *హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ..* దర్శకుడు కార్తీక్ చాలా బాగా తీశాడు.ఇప్పటి వరకు నేను చాలా సినిమాలు చేశాను.కానీ సిస్టర్ గా నటించిన అవికా తో ఫస్ట్ సీన్ కె కనెక్ట్ అయ్యాను.శేఖర్ చంద్ర అందరికీ మంచి ఫీల్ వచ్చేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. భాస్కర్ పట్ల గారి లిరిక్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. మంచి సినిమా చేశాము.ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అందరికీ గుర్తుంది పోతాయి. ఇకముందు ఇలాంటి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


 *నటి అవికాగోర్ మాట్లాడుతూ* ..ఈ క్యారెక్టర్ ను నేను ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను.నవీన్ చంద్ర ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు.తనతో నేను ఎంతో నేర్చుకున్నాను. దర్శకుడు చాలా చక్కటి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలలో ఇది బెస్ట్ మూవీ అవుతుంది.ఈ సినిమా చూసిన వారందరికీ ఇందులో ఉన్న ఎమోషన్స్  ప్రతి ఒక్కరికీ  కనెక్ట్ అవుతాయి..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. 


 *నటుడు సాయి రోనక్ మాట్లాడుతూ..* ఈ సినిమా చూసిన వారందరూ నా క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిసెషన్స్ వస్తున్నాయి.ఈ చిత్రంలో నటించినందుకు నాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఇలా  అవకాశాలు రావడానికి కారణమైన దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు. 


 *నటుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ* ..అన్నా చెల్లెలు కథను చాలా డీఫ్రెంట్ గా తీశారు.భాస్కర పట్ల లిరిక్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, అజీమ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి.నవీన్ చంద్ర, అవికా గోర్ లతో నటిస్తుంటే వారిని , కథను నేను ఓన్ చేసుకొని చెయ్యడం జరిగింది.ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వారి మనసుతో ఈ సినిమా మాట్లాడుతుంది అన్నారు. 


 *నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ..* ఈ మధ్య అన్న చెల్లెల్లు సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు.ఇలాంటి మంచి సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.



 *నటి ప్రమోదీని మాట్లాడుతూ..* మంచి ఫీల్ గుడ్ మూవీ..ఈ సినిమా చూసిన వారందరికీ చెల్లికి అన్న, అన్నకు చెల్లి గుర్తుకు వస్తారు.ఇలాంటి సినిమాలో నేను నటించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. 


 *నటీనటులు* :

నవీన్ చంద్ర, అవికా గోర్,సాయి రోనక్, దేవి ప్రసాద్, ప్రమోదీని, శ్రీ లక్ష్మీ, శ్రీనివాస్ తదితరులు 


 *టెక్నికల్ టీమ్:* 

దర్శకుడు: కార్తిక్ తుపురాని

నిర్మాత: జేజేఆర్ రవిచంద్

బ్యానర్: జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్

సంగీతం: శేఖర్ చంద్ర

లిరిసిస్ట్: భాస్కర భట్ల

సినిమాటోగ్రఫీ: అజీమ్ మహమ్మద్

ఎడిటర్: విప్లవ్ నైషధం

పిఆర్ఓ: మధు.వి ఆర్

Rebel Star Prabhas Donated 1crore to Apcm Relief Fund

 ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ కోటి రూపాయల భారీ విరాళం.. 



సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటారు ప్రభాస్. గతంలో ఎన్నోసార్లు సాయం చేసారు ప్రభాస్. తాజాగా మరోసారి ఇదే చేసారు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు, ప్రభుత్వం. వాళ్లను ఆదుకోడానికి ఏపీ గవర్నమెంట్ కూడా తమదైన సాయం చేస్తున్నారు. మరోవైపు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ కూడా అనౌన్స్ చేసారు. ఈయన కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ఈయన భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు రెబల్ స్టార్. ఈయన పెద్ద మనసుకు అభిమానులతో పాటు అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Allu Sirish Dulquer Salmaan Vijay Deverakonda’s Style Statements Are Your Guide To Slay This Wedding Season

 Allu Sirish, Dulquer Salmaan & Vijay Deverakonda’s Style Statements Are Your Guide To Slay This Wedding Season



With the much anticipated wedding season upon us, the boys from South Indian cinema are dishing out some serious fashion inspiration as Allu Sirish, Vijay Deverkonda and Dulquer Salmaan have dished out some seriously eye-catching looks in the perfect attires and fans would surely want to dress up like them and be the spark of the function.


Allu Sirish 


Allu Sirish's white Sherwani with white Chudidar and white dupatta look by is the dream like look for any wedding. Detailed with golden cuffs and collars and paired with brown shoes, Allu Sirish's sublime wedding look steals the spotlight.


Dulquer Salman


Maroon Sherwani and White Chudidar look with golden buttons is the Dulquer Salmaan way of rocking a wedding. Decorated with a neat kerchief and golden buttons the attire grabs all the eyeballs and makes one stand out of the crowd this wedding season


Vijay Deverkonda 


Pink Sherwani and white kurta with white Churidar look by Vijay Deverkonda is the ultimate game-changer. Opting to go with an open Sherwani surely changes the fashion game and brings a new look to the table that surely sets you apart from the crowd.

The Wrong Swipe A Ravi Kiran Film

 తెలుగు సినిమాకు మరో ఆశాకిరణం

డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ రవికిరణ్ గాడాల!!



# చక్కని-చిక్కని వినోదవైద్యం అందించడమే

ధ్యేయం అంటున్న చక్కెర వ్యాధి నిపుణుడు!!


# ముగ్గురు డాక్టర్లను ఇండస్ట్రీకి

పరిచయం చేసిన "ది రాంగ్ స్వైప్"


    అమ్మానాన్న ఇద్దరూ పేరొందిన డాక్టర్స్.  తను కూడా చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించుకుంటున్న డాక్టర్. సాఫీగా సాగిపోతున్న గొప్ప జీవితం.  కానీ ఇంకా ఏదో చేయాలి... ఇంకా ఏదో సాధించాలి... వేలాదిమంది కాదు- కొట్లాదిమందిలో ఏ కొంతయినా మార్పు తీసుకురావాలనే తపనతో సినీ రంగప్రవేశం చేసి... తొలి చిత్రం "ది రాంగ్ స్వైప్"తో తన సత్తాను ఘనంగా చాటుకున్న ఆ డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ పేరు "రవికిరణ్ గాడాల". 

   తన తోటి డాక్టర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో.. మొబైల్ ఫోన్ (ఒన్ ప్లస్ 6టి) ను కెమెరాగా చేసుకుని, చాలా పరిమిత బడ్జెట్ తో... వీకెండ్స్ లో మాత్రమే షూట్ చేసి "ది రాంగ్ స్వైప్" చిత్రాన్ని అద్వితీయంగా తెరకెక్కించిన యువ ప్రతిభాకిరణం డాక్టర్ రవికిరణ్ కు డైరెక్టర్ గా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే తను మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ... మరో వినూత్నమైన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు డాక్టర్ రవికిరణ్.

       "ది రాంగ్ స్వైప్" చిత్రం ద్వారా ముగ్గురు డాక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమవ్వడం విశేషం. ఈ చిత్ర నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి, హీరో డాక్టర్ ఉదయ్ రెడ్డి, డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి....  ముగ్గురూ ఈ చిత్రం సాధిస్తున్న సక్సెస్ ఇస్తున్న ఉత్తేజంతో టాలీవుడ్ లో లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా లబ్ధ ప్రతిష్టులైన పలువురు చిత్ర ప్రముఖులు "ది రాంగ్ స్వైప్" చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం... ఈ రంగంలో తాము కూడా రాణించగలమనే నమ్మకాన్ని రెట్టింపు చేసిందని డాక్టర్ రవికిరణ్ అంటున్నారు. సుప్రసిద్ధ దర్శకులు కోదండరామిరెడ్డి, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సోనీ లివ్ హెడ్ మధుర శ్రీధర్ రెడ్డి, ఊర్వశి సారథులు రవి కనగాల- తుమ్మలపల్లి రామసత్యనారాయణ "ది రాంగ్ స్వైప్" చిత్రాన్ని... ఇటీవలకాలంలో తాము చూసిన చాలా మంచి చిత్రాల్లో ఒకటని  కొనియాడడం.... స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకపోవడం "ది రాంగ్ స్వైప్" ప్రత్యేకత అని వారు పేర్కొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని డాక్టర్ రవికిరణ్ తెలిపారు.

     చక్కెర వ్యాధిని నయం చేయడంలో సిద్ధహస్తుడైన డాక్టర్ రవికిరణ్.... "6 ఎమ్.పి" పేరుతో తన తదుపరి చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. షుగర్ వ్యాధి బారి నుంచి తన పరిధిలో వేలాదిమందిని కాపాడుతూనే... కొట్లాదిమందికి వినోదవైద్యం అందించాలని తహతహలాడుతున్న డాక్టర్ రవికిరణ్... సినిమారంగం నుంచి కూడా డాక్టరేట్ సాధించేంత సక్సెస్ కావాలని మనసారా కోరుకుందాం!!

Terrific Response for Pushpa The Rise Trailer

 పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా.. ఫైర్.. ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన.. 



‘పుష్ప: ది రైజ్’ సినిమా సినిమా నుంచి అభిమానులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత గ్రాండ్‌గా విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో కళ్ల ముందు కనిపిస్తుంది. పుష్ప ట్రైలర్‌ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో మొదలైంది. ఆ తర్వాత మధ్యలో చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చారు. శేషాద్రి అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వచ్చే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చే వాయిస్ ఓవర్ కానీ.. డైలాగ్స్ కానీ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే మరో స్థాయిలో ఉంది. ఆయన పుష్ప రాజ్ పాత్రకు ప్రాణం పోసారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ముఖ్యంగా సూపర్ పోలీస్ ఆఫీసర్‌తో డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్. ఈ లోకం నీకు తుపాకి ఇస్తే.. నాకు గొడ్డలి ఇచ్చింది అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అలాగే చివర్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా.. ఫైర్ అంటూ వచ్చే పంచ్ డైలాగ్ కానీ.. డిసెంబర్ 17 నుంచి మాస్ పార్టీ స్టార్ట్స్ అంటూ వచ్చే ట్రైలర్ ఎండ్ కానీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూరుస్తూ.. సంచలన దర్శకుడు సుకుమార్, సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోయే పర్ఫెక్ట్ మాస్ సినిమాగా పుష్ప వస్తుంది. 

దీనిపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. అలాగే ట్రైలర్‌లో బన్నీ, రష్మిక మధ్యే వచ్చే రెండు మూడు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ట్రైలర్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. వాటిని నిలబెడుతూ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 



నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

Sri Lakshmi Narasimha Movie Makers Production No1 Launched

 శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 ప్రారంభం.



ధ‌ర్మ‌, పవి హీరో హీరోయిన్లుగా శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా నూత‌న చిత్రం రూపొందుతోంది. డిస్ట్రిబ్యూష‌న్ రంగంలో అనుభ‌వం ఉన్న నిర్మాత ప్ర‌వీణ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఆలోచింప‌జేసే క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల‌కు సినిమాటొగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు. ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల క్లాప్ కొట్ట‌గా మాగంటి గోపీనాథ్ కెమెరా స్విచాన్ చేశారు. హీరో శ్రీ విష్ణు, ద‌ర్శ‌కుడు వీఎన్ ఆదిత్య స్క్రిప్టును మేక‌ర్స్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి  నిర్మాత వివేక్ కూచిబొట్ల హాజ‌రయ్యారు. డిసెంబ‌రు చివరి వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది.


తారాగ‌ణం: ధ‌ర్మ‌, పవి


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి

నిర్మాత‌: జె. ప్ర‌వీణ్ రెడ్డి

సంగీతం: గౌర హ‌రి

సినిమాటోగ్రఫీ: కేశవ

క‌థ‌: కిషోర్ శ్రీ కృష్ణ‌

ఎడిట‌ర్‌: జెస్విన్ ప్ర‌భు

కో-ప్రొడ్యూస‌ర్‌: చైత‌న్య కందుల‌, సుబ్బారెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రామ‌బాలాజి. డి

పీఆర్ఓ: తేజస్వి స‌జ్జ

Republic Movie clocks 12 crore viewing minutes in record short time

 'Republic' is not a movie, it's a movement; Audience make it a blockbuster on ZEE5

Movie clocks 12 crore viewing minutes in record short time




Hyderabad, 4th December 2021: ZEE5 doesn't think that entertaining its patrons is its only purpose. It has been treating its patrons to entertaining movies, web series, and direct-to-digital releases. At the same time, the streaming giant has been seeking to enlighten the audience. That's why it has backed meaningful movies like 'Republic'. No wonder that ZEE5 has carved an image for being a platform for something more than entertainment. 


'Republic' has come in the combination of Supreme Hero Sai tej and versatile director Deva Katta. It raises questions about the role of officials in a democracy and what the public is supposed to do. It's a socially aware and conscientious movie. When it was released in theatres, it became a  hit. Those who couldn't watch it in theatres due to the fear of the coronavirus have been watching the movie with great enthusiasm on ZEE5, giving the streaming giant a record-breaking moment. They are saying that 'Republic' is not a movie but a movement. 


'Republic', which started streaming on ZEE5 on November 26, has become the biggest blockbuster in the career of Sai Tej. Since then, it has been trending on social media. The audience are appreciating the efforts put in by ZEE5 to bring out the director's commentary version. This is the first time in India that a movie has come out with the director's enlightening version. The Deva Katta-directed movie has successfully clocked a marvelous 12 crore viewing minutes in just seven days. This is a massive record. In the past, Sai Tej's 'Solo Bratuke So Better' was also released on ZEE5. 


ZEE5 has pulled off a praiseworthy 360-degree marketing approach to make 'Republic' a special release. 


All eyes on Avantika Mishra For Her Promising projects

All eyes on Avantika Mishra, as actress bags promising projects in Kollywood & Tollywood



From a successful model to a shining actress, the journey of Avantika

Mishra is nothing but the product of talent and hardwork, coupled with

her graceful looks.


The New Delhi native, who had her education in Bengaluru, represented

top brands before making her cinema debut with Neelakanta's Maaya. She

then played the lead in Meeku Meere Maaku Meme alongside Tarun Shetty.


After films like Vyshakam, Meeku Maathrame Cheptha and Bheeshma in

Telugu, she is making her Tamil debut with Enna Solla Pogirai being

directed by debutante Hariharan for Trident Arts production

co-starring Ashwin Kumar Lakshmikanthan.


She is also part of Nenjamellam Kadhal and D Block. These apart, the

actress is set to sign on the dotted line for a few more promising

projects in both Tollywood and Kollywood.


In D Block, she is acting alongside Arulnidhi. Directed by Vijay Kumar

Rajendran, it is tipped to be a college-based drama.


Says Avantika, "I am so happy to bag interesting projects which have

offered me good roles. All that I look for is challenging characters

that provide me scope to perform. I am so happy to receive the love of

Telugu audience and thankful to them. I am sure I will receive the

same from Tamil audience too, as Tamil Nadu is always known for

recognising talent. I will continue to act in both Tamil and Telugu

movies."


Ask her whether she has faced any language barrier while acting in

south Indian languages, the actress says, "no, not at all. Art has no

languages and boundaries. As an artiste, it is my duty to make the

audience happy no matter what the language is."


Manasanamaha Team Thanks Audience As Short Film Enters Oscar Qualification Race

 Manasanamaha Team Thanks Audience As Short Film Enters Oscar Qualification Race



Featuring Viraj Ashwin in the lead role, Manasanamaha, a Telugu short

film has entered the Oscars qualification race. The short film is

directed by Deepak Reddy and produced by Gajjala Shilpa. Manasanamaha

was made available for streaming on YouTube last year and ever since,

it had won 900 international and regional awards. The voting for

Manasanamaha's Oscars qualification will start from 10th December. On

the occasion, the team interacted with Telugu media and opened up

about their short film entering the Oscars qualification race.


The director Deepak Reddy said, When I thought of presenting a love

story in a new manner, the concept of reverse screenplay came to mind.

Using this method of filmmaking at that point in time was challenging.

The fact that Manasanamaha won hundreds of awards is encouraging. I

hope our short film wins the Oscars voting on December 10. I will be

working on a feature film soon.


Viraj Aswhin said When Deepak first narrated me the story, I didn't

know if he could bring the story to life on screen. But after seeing

the output, I understood  his vision. Gautham Menon released the short

film in Tamil and KGF producers did the honors in Kannada. The short

film won 900 awards. Qualifying to the Oscars race is a positive

feeling.


Drishika Chander, who plays the female lead said, Manasanamaha is my

first film and all the appreciation it is receiving is overwhelming.

It was really challenging working on the short film.


The cinematographer, Raj, the music composer, Kamran, and others

associated with the project were hopeful of the short film entering

the Oscars race.

Samantha's New Project 'Yashoda' Under Sridevi Movies Production Commences Shoot

 Samantha's New Project 'Yashoda' Under Sridevi Movies Production Commences Shoot



Samantha who caught the attention of Pan-India audience with The Family Man 2 has taken her new project onto the floors today. Samantha's upcoming project has been titled "Yashoda" and the regular filming commenced today, following a formal pooja ceremony.


Samantha will be playing an author-backed role in Yashoda, which is being directed by director duo Hari and Harish. Noted producer, Sivalenka Krishna Prasad who bankrolled super hits like Aditya 369, Sammohanam, and several others, is producing Yashoda now.


Yashoda is a thriller that has a new-age plot. The film will be released in a total of five Indian languages - Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.


Speaking at the shoot commencement event, the producer of the project, Sivalenka Krishna Prasad said "We all know that Samantha attained pan-India attention with The Family Man 2. In accordance with her current image, we have conceived a thriller that caters to a wide section of the audience."


With Yashoda being released in five major Indian languages, Samantha's fame is expected to grow bigger. The entire filming part is expected to be completed by March 2022. More details about the cast and crew, and as well as the release date will be announced in the due course.


The film is powered by a strong technical crew. Mani Sharma will compose the music while M Sukumar handles the cinematography. Marthand K Venkatesh is the editor.


Producer: Sivalenka Krishna Prasad

Directors: Hari and Harish

Music: Mani Sharma

Cinematography: M Sukumar

Editor: Marthand K Venkatesh

Art: Ashok

Fights: Venkat

Co- Producer : Chintha Gopalakrishna Reddy

Lyrics: Ramajogaiah Sastry

Dialogues: Pulagam Chinnarayana, Dr. Challa Bhagya Lakshmi

Line Producer: Vidya Sivalenka

Lakshya Pre Release Event Held Grandly

హార్డ్ వర్క్‌తో నాగశౌర్య తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. .. ‘లక్ష్య’ ప్రీ రిలీజ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌



`లక్ష్య` సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి సందేహం లేదు - శ‌ర్వానంద్‌


స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో నాగ శౌర్య హీరోగా రాబోతోన్న ‘లక్ష్య’ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఆదివారం సాయంత్రం లక్ష్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పుల్లెల గోపీచంద్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..


కాళ భైరవ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్.. నా కెరీర్ ప్రారంభంలో కొన్ని జానర్లలో సినిమాలు చేయాలని అనుకున్నాను. ఈ జానర్‌లో ఒక్కటైనా చేయాలి.. ఆ రకమైన సినిమాలకు మ్యూజిక్ చేయాలని అనుకున్నాను. అందులో స్పోర్ట్స్ సినిమా ఒకటి. అయితే నా కెరీర్‌లో ఇంత త్వరగా ఆఫర్ వస్తుందని అనుకోలేదు. ఇండియాలో మొదటి ఆర్చరీ బేస్డ్ సినిమా లక్ష్య. ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. సినిమా కోసం పని చేసిన నా టీం అందరికీ థ్యాంక్స్. అందరం కలిసి పని చేస్తేనే ఇలాంటి అవుట్ పుట్ వస్తుంది. డిసెంబర్ 10న మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.


నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘లక్ష్య సినిమాను ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందుగా ప్రారంభించాం. ఎప్పుడు వీలైతే అప్పుడు షూట్ చేశాం. మొత్తానికి సినిమాను ముగించేశాం. ఈ ఏడాదిన్నర జర్నీలో నాగ శౌర్య ఎంతో ఫోకస్‌గా ఉన్నాడు. ఇందులో నాలుగు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. లాక్డౌన్‌లో ఎంతో కష్టపడ్డాడు. తన బాడీని మార్చుకున్నాడు. ఆయన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. డీఓపీ రామ్ అద్బుతంగా చూపించారు. కాళ భైరవ మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్‌కు ఏం చేయాలో చాలా క్లారిటీ ఉంటుంది. కేతిక శర్మ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఈ బ్యానర్ పెట్టేందుకు కారణమైన పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఏసియన్ వారితో కలిశాను. నారాయణ్ దాస్ గారితో చేసే ప్రయాణంలో సునీల్ నారంగ్ వంటి అద్బుతమైన వ్యక్తి కలిశారు. రామ్ మోహన్ గారు అవసరమైనప్పుడు ముందుకు వచ్చేవారు. మేమంతా కలిసి ఓ టీంలా పని చేశాం. పుల్లెల గోపీచంద్ గారు ఈ జాతికి గర్వకారణం. శేఖర్ కమ్ముల గారికి ఆడియెన్స్ పల్స్ బాగా తెలుసు. ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు గోపీచంద్, శేఖర్ కమ్ముల గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


ఆర్ట్ డైరెక్టర్ షర్మిల మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాత శరత్ మరార్ గారికి థ్యాంక్స్. సంతోష్ గారు లేకపోతే ఇంత బాగా వచ్చేది కాదు. ఆర్చరీకి ఏముంటుందిలే అనుకున్నా కానీ.. ఆటను అర్థం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ వర్క్ చూస్తారు. ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురుచూశాను. అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను. చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మైల్ స్టోన్‌లా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘లక్ష్య ఈవెంట్‌కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ సర్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్. నాగ శౌర్యతో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. కాళ భైరవ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రామ్ గారు అందంగా చూపించారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


డైరెక్టర్‌ సంతోష్‌ మాట్లాడుతూ.. ‘నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా మొదటి సినిమా అవకాశం ఇచ్చిన వెంకట శ్రీనివాస్‌ గోకారం గారికి కృతజ్ఞతలు. సుబ్రమణ్యపురం సినిమా తర్వాత సునీల్‌ నారంగ్‌ గారు తన ఆఫీసుకు పిలిచి కథ విని వెంటనే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కథను నాగ శౌర్య గారికి వినిపించాను. ఫస్ట్‌ హాఫ్‌ మూడున్నర గంటలు అత్యంత ఓపికతో విన్నారు. ఆ వెంటనే కథను ఓకే చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ‘సక్సెస్‌ ఈజ్‌ నాట్‌ ఏ డెస్టినేషన్‌. ఇట్స్‌ ఏ జర్నీ’ ఆ జర్నీయే మీరు డిసెంబర్‌ 10వ తేదీన థియేటర్లలో చూసే లక్ష్య సినిమా. కెమెరా రామిరెడ్డి ఫెంటాస్టిక్‌ విజువల్స్‌ ఇచ్చారు. రైటర్‌ సృజనా మణి గారు సృజనాత్మకంగా రాశారు. సినిమా అనేది ఓ కళారూపమైతే. దానికి ఆక్సిజన్‌ థియేటర్‌ వ్యవస్థ. ఆ ఆక్సిజన్‌ను అందజేసే వ్యక్తి నారాయణ దాస్‌ నారంగ్‌ గారు. ఈ కరోనా టైంలో లవ్‌స్టోరీని డేరింగ్‌గా థియేటర్లలో రీజ్‌ చేశారు. మళ్లీ ఇప్పుడు లక్ష్యను రిలీజ్‌ చేస్తున్నారు’ అని అన్నారు.


శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘టీజర్, ట్రైలర్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ నేపథ్యం, ఆర్చరీ సినిమా అవ్వడంతో సగం హిట్ అయింది. సినిమాకు అందరూ కష్టపడ్డారు. కచ్చితంగా బుల్‌సై కొడతారని అనిపిస్తోంది. మంచి టేస్ట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. నాగ శౌర్య ఫస్ట్ లుక్ నేనే విడుదల చేశాను. హార్డ్ వర్క్‌తో నాగ శౌర్య తన మార్క్  క్రియేట్ చేసుకున్నాడు. కేతిక శర్మకు మంచి సక్సెస్ రావాలి. చిత్రయూనిట్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.


పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. ‘సినిమా మన అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ సినిమా వెనక ఎంతో మంది కష్టపడతారు. ఈ సినిమాకు ఖర్చు పెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారి కష్టానికి తగ్గట్టుగా ఈ సినిమాకు మంచి ఫలితం రావాలి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలి. నాగ శౌర్య, కేతిక శర్మలకు కంగ్రాట్స్’ అని అన్నారు.


హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ... ‘జై బాలయ్య...అఖండ సినిమాతో ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకువచ్చారు. డైరెక్టర్‌ సంతోష్‌ గారికి విష్‌ యూ ఆల్‌ది బెస్ట్‌. మీ కష్టం కనపడుతోంది. సినిమా సక్సెస్‌ కావాలని కోరకుంటున్నాను. ఫస్ట్‌ టైం ఆర్ట్‌ డైరెక్షన్‌ చేస్తున్న లేడీ ఆర్ట్‌ డైరెక్టర్‌కు కంగ్రాట్యులేషన్స్‌, ఆల్‌ ది వెరీ బెస్ట్‌. ప్రొడ్యూషర్స్‌ రామ్మోహన్‌రావుగారు, సునీల్‌ గారు, శరత్‌ మారార్‌ నాకు ఎంతో సన్నిహితులు. వారు నాకు పెద్దన్నల్లాగా.. ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వాళ్లు. లక్ష్య సినిమా హిట్‌ అనటంలో ఎలాంటి డౌట్‌ లేదు. ఎందుకంటే స్పోర్ట్స్‌ సినిమా చేయటానికి చాలా ధైర్యం కావాలి. చాలా స్పోర్ట్స్‌ సినిమాలు వచ్చాయి. హిట్‌ అయ్యాయి. స్పోర్ట్స్‌ సినిమా తీయాలంటే ఆ శ్రమ మొత్తం హీరోపై పడుతుంది. పాత్రకు తగ్గట్టుగా మారి నటించటానికి చాలా డెడికేషన్‌ ఉండాలి. నాగ శౌర్య డెడికేషన్‌ ఉన్న నటుడు. ట్రాన్ఫర్మేషన్‌లో కష్టం కనపడుతోంది. ఓకే ఒక్క జీవితం, ఆడవాళ్లు తర్వాత సిక్స్‌ ప్యాక్‌ అయితేనే సినిమా చేస్తా. నాగశౌర్య నాకు స్ఫూర్తి. అందరితో చక్కగా రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడతాడు. తనకంటూ ఓ మార్కెట్‌ తెచ్చుకున్నాడు. మా బాస్‌ చిరంజీవి చెప్పినట్లు తప్పకుండా సూపర్‌ స్టార్‌ అవుతాడు’అని అన్నారు.


నాగ శౌర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథను 2019లో విన్నాను. సునీల్ నారంగ్ గారు నాకు అన్నలాంటి వారు. ఫోన్ చేసి కథ విను అన్నారు. ఈ సినిమా నా దగ్గరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద బలం. మా మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ అద్బుతమైన సంగీతం అందించారు. అఖండ సినిమాలో రెండు పాటలున్నాయి. మా సినిమాలో కూడా రెండు పాటలున్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు పాటలు అవసరం లేదు అని మరోసారి నిరూపించారు. కెమెరామెన్ రామ్ గారు నన్ను అద్భుతంగా చూపించారు. మా హీరోయిన్ కేతిక శర్మ ఈ సినిమాకు, మేం అనుకున్న పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారు. రొమాంటిక్ సినిమాలో ఆమెను చూసి ఫిదా అయ్యాను. అది 2009 అనుకుంటాను. అప్పుడు హ్యాపీ డేస్ సినిమాను వదిలారు. శేఖర్ కమ్ముల గారి కోసం..పద్మారావు నగర్‌‌లో ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాను. కానీ ఒక్కసారి కూడా చూడలేదు. మెట్ల మీద పెన్ను, ప్యాడ్ పట్టుకుని రాసుకుంటూ ఉండేవారు. ఆ డెడికేషన్ అవసరం. పుల్లెల గోపీచంద్ గారు ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మీరు ఎంతో కష్టపడి అక్కడ గెలిస్తే.. మేం ఇక్కడ సెలెబ్రేట్ చేసుకుంటాం. ఇండస్ట్రీలో నాకు శర్వా  బెస్ట్ ఫ్రెండ్. శర్వా భయ్యాని ఓసారి కలిశాను. అప్పుడు సినిమా కాస్త ఆడలేదు. ఏమైనా డల్‌గా ఉంటాడేమో అనుకున్నాను. కానీ అలా లేడు. మనలో ఓ కన్‌సిస్టెంట్, నిజాయితీ ఉండాలని అన్నాడు. శర్వాలా అందరికీ ఫిజికల్, మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. మా అందరికీ శర్వానంద్ ఇన్‌స్పిరేషన్. సక్సెస్ ఒక్కసారి వస్తుంది.. అది వచ్చే వరకు మనం ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు శర్వాకు థ్యాంక్స్’ అని అన్నారు.

Siva Kandukuri Interview About Gamanam

 గమనం’ సినిమా చూసి  ప్రతీ ఒక్కరూ మంచి ఫీలింగ్‌తోనే బయటకు వస్తారు - హీరో శివ కందుకూరి



గమనం సినిమాతో సంజనా రావు అనే దర్శకురాలు పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు.క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సందర్భంగా  హీరో శివ కందుకూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు



గమనం సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. ఈ కథ విన్న వింటనే నచ్చింది. మా దర్శకురాలు సుజనకు నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు. అలా నా వద్దకు ప్రాజెక్ట్ వచ్చింది. స్టోరీ విన్నప్పుడు ఇళయరాజా గారు సంగీతమందిస్తున్నారని, బాబా గారు కెమెరామెన్ అని అప్పుడు తెలియదు. మను చరిత్ర షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ కథ విన్నాను.


ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. కానీ యూఎస్‌కి వెళ్లి చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ పోయింది. మళ్లీ ఈ సినిమా కోసం క్రికెట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌లా కనిపించాలని అనుకున్నాను.


చారు హాసన్ వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం రావడం ఎంతో అదృష్ణం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఆయన ఏ ఒక్క రోజు కూడా షూటింగ్‌కు ఆలస్యంగా రాలేదు.. వర్షంలో ఓ సీన్ ఉంటుంది. నాతో పాటే ఎన్నో గంటలు ఆయన అలా నిల్చుని ఉన్నారు.


ఇళయరాజా గారితో పని చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అది అసాధ్యమని అనుకున్నాను.. ఇళయరాజా గారితో చేస్తానని నా మైండ్‌లో కూడా లేదు.. ఆయన బీజీఎం వల్ల కొన్సి సీన్స్ మరోస్థాయికి వెళ్లాయి.


నేను చేసే ప్రతీ సినిమా కథను మా నాన్నతో చర్చిస్తాను. కానీ చివరకు నా నిర్ణయం మీదే వదిలేస్తారు.. ముందు కథ నాకు నచ్చాలి. కథతో కనెక్ట్ అయ్యాననిపిస్తేనే ఒప్పుకుంటాను.


నిర్మాత, కెమెరామెన్ జ్ఞానశేఖర్ అందరినీ బాగా చూసుకుంటారు. ఆర్టిస్ట్స్ కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చూసుకుంటారు. అండర్ వాటర్‌లో కొన్ని సీన్స్ తీయాలి. మాతో పాటు బాబా గారు కూడా ఉండేవారు. విజువల్‌గా ఇంత బాగా రావడానికి బాబా గారు కారణం. వాటిని డైలాగ్స్‌తో సాయి మాధవ్ బుర్రా గారు ఇంకా అద్భుతంగా మలిచారు.


మా నిర్మాతలైన రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్‌లు సినిమాకు ఏది కావాలంటే అది సమకూర్చారు.. మా అందరినీ చాలా బాగా చూసుకున్నారు.


పెద్ద పెద్ద హిట్‌లు అయిన సినిమాలు కూడా కొన్ని రోజులే గుర్తుంటాయి. కానీ సినిమాలోని ఎమోషన్ మాత్రం కనెక్ట్ అయితే అవి ఎక్కువగా కాలం గుర్తుండిపోతాయి.అలా ఎమోషన్ నాకు కనెక్ట్ కాలేకపోతే సినిమాలు చేయలేను.. ఇన్ని సినిమాలు చేయాలని కాదు.. వచ్చే పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా కూడా మంచివే చేయాలని అనుకుంటాను.


ఈ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ మంచి ఫీలింగ్‌తోనే బయటకు వస్తారు. ప్రియాంక ఎంత బాగా నటించింది.. శివ ఎంత బాగా చేశాడు.. శ్రియ ఎంత అద్భుతంగా నటించిందని అనుకుంటారు. మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది.


ప్రస్తుతం నేను మనుచరిత్ర చేస్తున్నాను. గమనం విడుదలకు సిద్దంగా ఉంది. నాని గారి ప్రొడక్షన్‌లో మీట్ క్యూట్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. మరో రెండు సినిమాలకు సైన్ చేశాను.

Mass Maharaja Ravi Teja Ramarao On Duty Releasing On March 25 2022

 Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Releasing On March 25, 2022



Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is nearing completion. Currently, an action sequence is being shot in Ramoji Film City, Hyderabad.


Today, the makers have announced release date of Ramarao On Duty. The film will be hitting the big screens on March 25, 2022. Summer season actually begins with last week of March and in that case Ramarao On Duty begins the summer race in 2022. Dressed in red shirt and black pants, Ravi Teja looks manly in the announcement poster. The pose indicate he is about to throw the stick on someone. A large number of farmers and police are also seen in the poster.


Divyansha Koushik and Rajisha Vijayan are the heroines opposite Ravi Teja in the film where Venu Thottempudi will be seen in a vital role. The film also features some noted actors in important roles.


Music for the flick is by Sam CS, while Sathyan Sooryan ISC cranks the camera. Praveen KL is the editor.


Story is inspired from true incidents, the film’s first look poster got terrific response. The makers will increase promotional campaign, after completing production works.


Cast: Ravi Teja, Divyasha Kaushik, Rajisha Vijayan, Venu Thottempudi, Nasser, Sr Naresh, Pavitra Lokesh, ‘Sarpatta’ John Vijay, Chaitanya Krishna, Tanikella Bharani, Rahul Rama Krishna, Eerojullo Sree, Madhu Sudan Rao, Surekha Vani and more.


Technical Crew:

Story, Screenplay, Dialogues & Direction: Sarath Mandava

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas LLP, RT Teamworks

Music Director: Sam CS

DOP: Sathyan Sooryan ISC

Editor: Praveen KL

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar 


Sirivennela Seetharama Sastry’s Last Song In Shyam Singha Roy Will Be Out On December 7th

 Sirivennela Seetharama Sastry’s Last Song In Shyam Singha Roy Will Be Out On December 7th



Natural Star Nani’s magnum opus Shyam Singha Roy being helmed by talented director Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments will have its theatrical release on December 24th as Christmas special. Songs and teaser set bar high for the film and the team is promoting it vigorously.


Cosmic love radiates on December 7th as third single Sirivennela from the film penned by legendary lyricist Sirivennela Seetharama Sastry will be out tomorrow. Nani flashes smile, while Sai Pallavi is seen blushing in the song announcement poster. Needless to say, the epic love story of Nani and Sai Pallavi will be the biggest asset of Shyam Singha Roy.


Sirivennela is a class number scored by Mickey J Meyer, while Anurag Kulkarni has sung it. The promo of the song was released couple of days ago and we need to wait for another day to listen to the full song.


Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are the heroines in the film that has original story by Satyadev Janga. Naveen Nooli is the editor, while National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


Shyam Singha Roy will release in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar