Latest Post

Happy Birthday to Madhoo Nekkanti aka Bezawada Bebakkai

 

బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.



బెజవాడ లో పుట్టి ఉన్నత చదువులు చదివి అమెరికా లో సెటిల్ అయి, నటిగా, గాయని గా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా, తన సోషల్ మీడియా ప్లాటుఫారం పై కొంటె వీడియో లతో ఎందరికో వినోదని పంచుతున్న మధూ నెక్కంటి అలియాస్ బెజవాడ బెబక్కాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


అమెరికా పౌరసత్వం పొందిన కూడా తెలుగు భాష పై మక్కువతో తిరుగు ప్రయాణం పట్టారు. తన ఒక్క గాయనిగా, నటిగా, కమెడియన్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. 24 కిస్సెస్, మీలో ఎవరు కోటీశ్వరుడు, ఏబీసీడీ ఇలా మరెన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని మేపించారు. జీ 5 ఓ టి టి లో విడుదల అయిన షూట్ అవుట్ ఎట్ ఆలేర్ వెబ్ సిరీస్ లో హీరో  శ్రీకాంత్ గారికి భార్య గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 


తనని అందరు బెజవాడ బెబక్కాయ్ గా పిలుస్తారు. బెజవాడ బెబక్కాయ్ అంటే పేరు కాదు అది ఒక్క బ్రాండ్. ఆ పేరు కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాను చేసే చిన్న చిన్న వీడియో లకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కరోనా లాక్ డౌన్ సమయం లో బెజవాడ బెబక్కాయ్ తన తుంటరి వీడియో లతో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. 


ప్రేస్తుతానికి మన బెజవాడ బెబక్కాయ్ నరేష్ గారు నటిస్తున్న అందరు బాగుండాలి అందులో నేనుండాలి చిత్రం మంచి క్యారెక్టర్ చేస్తున్నారు, మారుతీ గారి దర్శకత్వం లో ఒక సినిమా, ఏక్ మినీ కథ హీరో సంతోష్ శోభన్ తో ఒక సినిమా మరియు ఆహా కళ్యాణం వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 


మే 30 న మధూ నెక్కంటి పుట్టిన రోజు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ "నన్ను నటిగా, గాయని గా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తున్న అందరికి నా ధన్యవాదాలు. తన తెలుగు లో కమెడియన్ లు చాలా మంది ఉన్నారు కానీ ఫి మేల్ కమెడియన్ ఎవరు లేరు. ఆ స్థానాన్ని నేను పూర్తి చేదాం అనుకుంటున్న. నాకు మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి, నన్ను అందరు ఆదరిస్తారు అని భావిస్తున్న. ఇప్పటిలాగే మరిన్నో వీడియో లతో మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తాను" అని తెలిపారు

Prasanth Varma’s Superhero Film Titled HANU-MAN

 Prasanth Varma’s Superhero Film Titled HANU-MAN



Superheroes in Tollywood is something that this generation has never seen before. Creative director Prasanth Varma just delivered a hit with Zombie Reddy by introducing Zombies to Tollywood. He is now introducing a new genre to Telugu audience, but this time it’s bigger than ever.


Prasanth Varma, on his birthday, announced a cinematic universe of superheroes and poster of its original film is unleashed today. Titled ‘Hanu-Man!’, it’s the original Indian superhero film.


Superheroes have their past history in the semidivine heroes of myth and legend. They exhibit feats of incredible strength and fighting prowess.


Superhero movies have been ruling the Hollywood from more than a decade. DC and Marvel superhero movies are making huge box office collection. Recent Avengers End Game is the highest grossed movie of all time.


Prasanth Varma is bringing this super hit genre to Telugu audience. High packed action sequences and hero elevations in superhero movies are sure to bring audience to theatres.


‘HANU-MAN’ must be inspired from Indian mythology. The title is justified, as HANUMAN is the SUPER HERO figure for Indians. The title logo looks authoritative with a sun and a diamond placed in between HANU and MAN.


The makers have also released motion poster which is a visual extravaganza.


The exotic locations of Himalayas are presented exquisitely and the background score gives a divine feel to the video.


Needless to say, HANU-MAN is going to be something new, big and exciting. The director will announce cast and crew of the project soon, including its protagonist.


'Kannulu Chedire..' From 'WWW' Movie Released By Young Hero Adivi Sesh

 Enticing Melody 'Kannulu Chedire..' From 'WWW' Movie Released By Young Hero Adivi Sesh




Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' is now coming with a Mystery Thriller, 'WWW' (Evaru.. Ekkada.. Enduku..) as his latest film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner.  Makers recently released a catchy RAP video song, 'Who.. Where.. Why' Lockdown song to bring some positive vibes and smiles in these tough times during COVID 2nd wave. The song garnered very good response in social media. Melody song 'Kannulu Chedire' lyrical from the film 'WWW' is released by Young Hero Adivi Sesh and wished all the best to the entire unit. The song goes with beautiful lyrics penned with Anantha Sriram, " Kannulu Chedire andaanni.. Vennela terapai chusaane, kadule kaalaanne nimisham nilipesaane.. nannika neelo vidichaane, ninnalu gaallo kalipaane.. ippude neninkola mallee puttaane..'  is mellifluous melody soulfully crooned by Yazin Nizar composed by Simon K King. On this occasion..


Director KV Guhan said, " 'WWW' is the first computer screen thriller movie in Telugu. The film is being made as a dual language straight film in Telugu and Tamil languages. Teaser and songs released so far received superb responses. 'WWW' is a different film in the thriller genre."


Producer Dr. Ravi P. Raju Datla said, " 'WWW' is the film in our Ramantra Creations banner. Already the teaser released by Superstar Mahesh Garu and the 'Nailu Nadi' song released by Star Heroine Tamanna gained extraordinary response and raised the expectations on the film. Recently released Lockdown RAP Song too gets a terrific response from the audience. We are glad that Young Hero Adivi Sesh has released the 'Kannulu Chedire' song. We thank Adivi Sesh on the behalf of our Ramantra Creations banner. Adith Arun, Shivani Rajasekar performed very well in the film. Guhan Garu made this film in a very interesting manner. 'WWW' will surely score a big hit"


Co-Producer Vijay Dharan Datla said, " Guhan Garu is working very dedicatedly to make this film a Superhit. Currently, the post-production work is going on a brisk pace. We will announce the release date once the ongoing COVID situation gets normal."


Arun Adith, Shivani Rajashekar, Priyadarshi, Viva Harsha, and others are the principal cast


Banner: Ramantra Creations

Music: Simon K. King

Editing: Thammiraju

Art: Nikhil Hassan

Dialogues : Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram

Choreography: Prem Rakshith

Stunts: Real Sathish

Costume Designer: Ponmani Guhan

Production Controller: K. Ravikumar

Co-producer: Vijay Dharan Datla

Producer: Dr. Ravi P. Raju Datla

Story, Screenplay, Cinematography & Direction: K V Guhan

Allu Sirish's next second pre-look is Impressive

 A day before the release of first look of Allu Sirish's next, actor releases an impressive second pre-look!



After releasing a pre-look of his upcoming movie on Thursday, Allu Sirish has surprised his fans, raising their curiosity further with a second pre-look. The first pre-look had managed to rope in everyone's interest as we saw Allu Sirish, #Sirish6 and #AlluAravind were trending on Twitter. The second pre-look also followed suit, where the excited audiences started trending #Sirish6 again in no time.


The second pre-look features Allu Sirish holding Anu Emmanuel’s hand, showing an intimate bond between the lead actors, while their faces are still not revealed. While the first pre-look was more intense, the second pre-look looks passionate, romantic and candid. 


Allu Sirish was last seen on the big screen 2 years ago in the film ABCD and since then fans have been waiting for an announcement from the actor. The announcement of a new film is not too far away and the two pre-looks have increased the excitement among audiences. The actor also was recently seen in a Hindi single 'Vilayati Sharaab' that crossed 100 million views. 


The movie has been directed by Rakesh Sashii. It is being produced by GA2 Pictures, and is being presented by Allu Aravind. The second pre-look also reminds audiences of the date and time of the first look release – May 30 at 11 am, which also happens to be Allu Sirish’s birthday

Sanjay Rao Movie with Neha Art Productions

 


సంజయ్ రావ్ హీరోగా నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రం !


ఓ పిట్టకథ సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా  వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో   నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై  ప్రొడ్యూసర్ కమ్మరి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోహిణి ముంజల్, సాధన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా గురించి  నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కధాంశంతో, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాము, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెడతాం అన్నారు.    


దర్శకుడు వి ఎస్ ఫణింద్రన్ మాట్లాడుతూ .. సరికొత్త కథా కథనంతో తెరకెక్కించే సినిమా ఇది. ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే ఆసక్తికర ప్రశ్న ? అదే అంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విషయంలో నిర్మాత చాలా సపోర్ట్ అందిస్తున్నారు. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తాం అని అన్నారు.  


సంజయ్ రావ్, రోహిణి ముంజల్, సాధన, హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా 

ఇతర ముఖ్య పాత్రల్లో  రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం " ప్రణవ్ దాశరథి, లిరిక్స్ : శ్రీరామ్ తపస్వి,  కెమెరా. అనిల్, ఎడిటర్ : రామారావు, పి ఆర్ ఓ : సురేష్ కొండేటి, నిర్మాత :  కమ్మరి. రవికుమార్,  రచన, దర్శకత్వం : వీ. ఎస్. ఫణీంద్రన్.

Guttu Chappudu First Look Launched

 


సంజయ్ రావ్ హీరోగా ''గుట్టు చప్పుడు'' చిత్రం ఫస్ట్  లుక్ విడుదల 


ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు , ఓ పిట్ట కథ  ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు  సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. 


అనంతరం ..  చిత్ర హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. గుట్టు చప్పుడు సినిమా నాకు చాలా మంచి ఇమేజ్ తెస్తుంది. నేను చేసిన పిట్టకథ సినిమాలోని పాత్రకు ఇది పూర్తీ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నాకు దర్శకుడు మణీంద్రన్ చెప్పినప్పుడు అయన చెప్పిన కథ కంటే కూడా అయన ఇచ్చిన నేరేషన్ నాకు బాగా నచ్చింది. ప్రతి సీన్, షార్ట్ డివిజన్, మ్యూజిక్.. ఇలా అన్ని అంశాలతో కథను చెప్పారు .. కథ కూడా  చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పక్కా మాస్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ .. అన్నిరకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి .. అలాగే మా నిర్మాత లివింగ్ స్టన్ చాలా సరదాగా ఉంటారు.. మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి .. నేను ప్రొడ్యూసర్ అనే విధంగా అస్సలు ఉండరు, ఆయనిచ్చిన సపోర్ట్ తో చాలా స్పీడ్ గా షూటింగ్ చేసాం. ఈ గుట్టు చప్పుడు చిత్రాన్ని త్వరలోనే మీ ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. 


నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ ...ముందుగా మా హీరో సంజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు ..  నేను దర్శకుడు మణీంద్రన్ చాలా కాలంగా మంచి ఫ్రెండ్స్ .. మా కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నప్పుడు చాలా కథలు అనుకున్నాం.. కానీ గుట్టు చప్పుడు కథ నాకు బాగా నచ్చింది. ముక్యంగా ఆ కథను అల్లిన విధానం బాగుంది .. అందుకే ఈ సినిమా మొదలెట్టాం .. ఇక ఈ సినిమాలో హీరోగా బ్రహ్మాజీ వాళ్ళ అబ్బాయి నటిస్తున్నాడు .. ఈ సందర్బంగా బ్రహ్మాజిగారికి థాంక్స్ చెబుతున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.. మరో రెండు షెడ్యూల్స్ ఉన్నాయి .. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకా మిగిలిన షెడ్యూల్స్ మొదలెడతాం. తప్పకుండా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం  అన్నారు. 


దర్శకుడు మణీంద్రన్ మాట్లాడుతూ ...  మా హీరో సంజయ్ కి హ్యాపీ బర్త్ డే విషెష్ తెలియచేస్తున్నాను .. ఇక ఈ కథ గురించి చెప్పాలంటే ఇది వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది .. పక్కా మాస్ అండ్ లవ్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ అని చెప్పాలి. కొత్త తరహా కథతో చాలా విభిన్నమైన దిశగా కథ ఉంటుంది. తప్పకుండా నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముక్యంగా యూత్ ని బేస్ చేసుకుని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా విషయంలో మా నిర్మాత సపోర్ట్ చాలా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక ఈ కథ అనుకున్న తరువాత హీరోగా ఎవరు అయితే బాగుంటుందని చాలా మంది హీరోలను అనుకున్నాం.. కానీ పిట్టకథ సినిమాలో హీరోగా చాలా చక్కని నటన కనబరిచిన సంజయ్ అయితే బాగుంటుందని ఆయనను కలవడం .. కథ విని వెంటనే ఓకే చెప్పడంతో సినిమా మొదలెట్టాం. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసాం.. ఒక షెడ్యూల్ వైజాగ్, రెండో షెడ్యూల్ ని హైద్రాబాద్ లో షూట్ చేసాం .. మిగతా రెండు షెడ్యూల్స్ కరోనా వేవ్ తగ్గగానే మొదలుపెడతాం. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. 


కెమెరా మెన్ రాము మాట్లాడుతూ .. ఈ సినిమాకు కెమెరా మెన్ గా పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కథ ..అన్ని రకాల కమర్షియల్ అండ్ టెక్నీకల్ అంశాలతో తెరకెక్కిస్తున్నాం అన్నారు. 


మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి మాట్లాడుతూ .. ఇది చాలా మంచి కథ.. ఇలాంటి కథకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ .. దర్శకుడు మణీంద్రన్ పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడు .. తప్పకుండా మా టీం అందరికి మంచి హిట్ ఇచ్చే చిత్రం అవుతుంది అన్నారు. 


మాటల రచయిత సురేష్ కుమార్ మాట్లాతుడు .. నేను ఇప్పటికే శివరంజని, దేవరకొండ లో విజయ్ ప్రేమకథ చిత్రాలకు పనిచేసాను, ఇది నా మూడో సినిమా. దర్శకుడు మణీంద్రన్ చాలా కొత్త కథను చెప్పాడు .. సినిమాకు సరైన కథ ఉంటేనే దానికి డైలాగ్స్ మరింత బలాన్ని ఇస్తాయి. చాలా చక్కని డైలాగ్స్ కుదిరాయి. తప్పకుండా ఈ సినిమాతో నాకు మరింత మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. 


ఈ చిత్రానికి సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు , ప్రొడక్షన్ మేనేజర్ : ఓ కృష్ణా రెడ్డి , ఆర్ట్ : నాగు, సిజి : చందు, మాటలు : వై . సురేష్ కుమార్, పిఆర్ ఓ : సురేష్ కొండేటి, కెమెరా : రాము సీఎం , సంగీతం : గౌర హరి, ఎడిటింగ్ : సాయి బాబు తలారి,  నిర్మాత : లివింగ్ స్టన్,  రచన, దర్శకత్వం : మణీంద్రన్.

SriRama Dandakam By Nandamuri Balakrishna launched

 


ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించిన నందమూరి బాలకృష్ణ

శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. 'లవకుశ' తెలుగు-తమిళ వెర్షన్లు, 'సంపూర్ణ రామాయణం' తమిళ వెర్షన్, 'శ్రీకృష్ణ సత్య', 'శ్రీ రామాంజనేయ యుద్ధం', 'శ్రీరామ పట్టాభిషేకం'... ఆరు చిత్రాల్లో శ్రీరామ చంద్రుని పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజలను అలరించారు. ఇంకా, 'అడవి రాముడు', 'చరణదాసి', 'చిట్టి చెల్లెలు', 'తిక్క శంకరయ్య' మొదలగు పది చిత్రాల్లో అంతర్ నాటకాల్లో రాముడిగా కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మనసుల్లో శ్రీరాముడిగా ముద్రించుకుపోయిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. 


నేడు (మే 28) ఎన్టీఆర్ జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుమారుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకం ఆలపించారు. క్లిష్టమైన, గ్రాంధిక పదాలు, వత్తులతో పలకడానికి కష్టమైన దండకాన్ని బాలకృష్ణ అవలీలగా ఆలపించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9.45 గంటలకు ఈ శ్రీ రామ దండకాన్ని విడుదల చేశారు. ఈ శ్రీరామ దండకం నిడివి: 3.15 నిమిషాలు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు. 


నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "ధర్మం లోపించిన సమయమిది. ధర్మానికి ప్రతిరూపం శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుని పాత్రకు వెండితెరపై నాన్నగారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సమయంలో ఆ శ్రీరాముని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే... నాన్నగారి జయంతి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, స్వస్థత చేకూరాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కలగాలని శ్రీరామ దండకాన్ని ఆలపించాను" అని అన్నారు.


ఎన్.బి.కె. ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా శ్రీరామ దండకం విడుదల చేశారు. దీనికి బాలకృష్ణ ముందుమాట చెప్పారు. శ్రీరామునిగా నందమూరి తారక రామారావు స్టిల్స్ ఒక్కొక్కటీ తెరపై వస్తుంటే... నేపథ్యంలో బాలకృష్ణ ఆలపించిన దండకం వినిపించింది. దీనికి తెలుగు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Nandamuri Kalyan Ram’s ‘Bimbisara’

 


Daring and dynamic hero Nandamuri Kalyan Ram’s 18th film title and first glimpse are unveiled. Produced by Hari Krishna K under NTR Arts banner, the film is titled ‘Bimbisara’ and comes up with the tagline ‘A Time Travel From Evil To Good.’


Mallidi Vashist is directing ‘Bimbisara’ and on the occasion of NTR’s birth anniversary the announcements were made. The first look glimpse shows Kalyan Ram in a never before avatar.


Right from the beginning of his career, Kalyan Ram has thrived for different roles and yet again he makes a point to prove it that he is game for diverse content. Seen as a barbaric king, Kalyan Ram holds a sword that has blood stains and is seated above a pool of dead bodies.


Kalyan Ram’s look and the backdrop with vfx are just terrific. “We have started the shooting of the film last year. We are making the film with high technical values and involves a lot of graphic works. Huge sets were erected for this film and it is going to be a bid budget film in Kalyan Ram’s career. Currently the shooting is stalled due to the Covid-19 and once things normalise, the works resume. We are planning to release the movie in second half of this year,” said the ‘Bimbisara’ team.


Catherine Tresa and Samyuktha Menon are playing the female lead roles.


Cast: Nandamuri Kalyan Ram, Catherine Tresa, Samyuktha Menon


Crew:

Director: Mallidi Vashist

Producer: Hari Krishna K

Banner: NTR Arts

Cinematography: Chota K Naidu

Editor: Tammiraju

Music: Chirantan Bhatt

Lyrics: Sirivennela Seetarama Sastry, Ramajogayya Sastry

Art Director: Kiran Kumar Manne

Choreography: Shobi, Raghu

Fights: Venkat, Ramakrishna

VFX: Anil Paduri

Tremendous Response for 18pages First Look

 


ఎన‌‌ర్జిటిక్‌ హీరో నిఖిల్, క్రియోటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, అల్లుఅర‌వింద్, బ‌న్నివాసు, సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో 18 పేజీస్ ప్రీలుక్ కి విశేష స్పంద‌న‌


అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా  జీఏ2పిక్చ‌ర్స్  మ‌రియు ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ - అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా 18 పేజీస్ ప్రీ లుక్ విడుదల చేశారు, నిఖిల్ క‌ల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్డైరెక్ట‌ర్ - ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్నిర్మాత - బ‌న్నీ వాస్మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గోపీసుంద‌ర్లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబుకెమెరా - వ‌సంత్ఎడిటర్ - న‌వీన్ నూలీర‌చ‌న - శ్రీకాంత్ విస్సాఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ - శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బికో డైరెక్ట‌ర్ - రాధా గోపాల్పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

SR Kalyanamandapam Est1975 only in Theaters




 థియేట‌ర్ల‌లోనే కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 విడుద‌ల‌


రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల రీత్య అనేక సినిమాలు డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుద‌లకు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే, కానీ SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని మాత్రం థియేట‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌గా నిల‌వ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెలిపారు. ఇప్ప‌టి ప‌రిస్థితులు సాధ‌ర‌ణ స్థాయికి వ‌చ్చి, థియేట‌ర్లు ఎప్పుడూ తెరుచుకుంటే అప్పుడు ఈ సినిమా విడుద‌లకి సిద్ధం.


తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే

సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్

కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్

ఆర్ట్ - సుధీర్

డిఐ - సురేశ్ ర‌వి

ఫైట‌ర్ - శంక‌ర్

IKshu Movie Ntr Dialogues Teaser Released by Srikanth

 


ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఇక్షు సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ రిలీజ్ చేసిన హీరో శ్రీకాంత్ . పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై హనుమంతురావు నాయుడు అండ్ Dr గౌతమ్ నాయుడు ప్రెసెంట్స్ లో వస్తున్న సినిమా "ఇక్షు",


 *పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు , డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రాం అగ్నివేష్ కథానాయకుడిగా రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం "ఇక్షు". ఎన్టీఆర్ జన్మదినం సందర్బంగా ఈ సినిమా లోని ఎన్టీఆర్ డైలాగ్ ను  హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా* 


 *హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...* పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీస్ నిర్మించిన సినిమా ఇక్షు, అలాగే ఈ సినిమా కి  స్టోరీ స్క్రీన్ప్లే, డైరెక్షన్ -రుషిక మరియు ప్రొడ్యూసర్ -అశ్విని నాయుడు, మంచి క్వాలిటీస్ తో సినిమా పైన ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మించారు.ఫస్ట్ టైం హీరోగా రామ్ అగ్నివేశ్ ఇండస్ట్రీకి ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు, ఈ సినిమాలో ఒక సన్నివేశం ఎన్టీఆర్ గారి ఫేమస్ అయిన డైలాగ్ వుంది. ఆ డైలాగ్ ని హీరో రామ్ అగ్నివేశ్ సింగిల్ టేక్ లో చెప్పటం చాలా గొప్ప విషయం, ఆ డైలాగ్ ఎన్టీఆర్ గారి లాంటి గెటప్ వేసుకొని డైలాగ్ చెప్పటం గొప్ప విషయం, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా పోస్టర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ నేను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా వుంది, కొత్త వాళ్ళు అయినా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్  మంచి క్వాలిటీతో సినిమా నిర్మించారు. ఈ సినిమా టీమ్ అందరికి నా బెస్ట్ విషెష్ తెలుపుతున్నాను, 


 *డైరెక్టర్ రుషిక మాట్లాడుతూ...* మేము అడిగిన వెంటనే హీరో శ్రీకాంత్ ఒప్పు కున్నందుకు నా ధన్యవాదములు, ఆ పోస్టర్ లాంచ్ చేసిన తరువాత, ఆ డైలాగ్ వెర్షన్ చూసిన తరువాత హీరో రామ్ అగ్నివేశ్ ని చాలా సపోర్ట్ చేశారు, మా సినిమా లో కొన్ని సన్నివేశాలు చూసి మంచి ప్రశంసలు ఇచ్చారు.


 *హీరో రామ్ అగ్నివేశ్ మాట్లాడుతూ.* . హీరో శ్రీకాంత్ గారు నా సినిమా పోస్టర్ అండ్ డైలాగ్ లాంచ్ చేయటం చాలా ఆనందంగా వుంది, నేను భయపడుతూ వున్నాను ఆయన నన్ను దగ్గరకి తీసుకోని చాలా బాగాచేసావ్ అని మెచ్చు కున్నారు, 


 *ప్రొడ్యూసర్ అశ్విని నాయుడు మాట్లాడుతూ*.. శ్రీకాంత్ గారికి చాలా ధన్యవాదములు, మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నారు, సినిమా లో చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్బంగా ఈడైలాగ్ వెర్షన్ టీజర్ లాంచ్ చేయటం చాలా ఆనందం గా వుంది, ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము


 *నటీనటులు* : 

రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి, తదితరులు


 *సాంకేతిక. నిపుణులు* 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల, చిత్రం శ్రీను

మూల కథ: సిద్ధం మనోహర్

కెమెరా: నవీన్ తొడిగి

పాటలు:-కాసర్ల శ్యామ్

మ్యూజిక్: వికాస్ బాడిస

ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్

ఆర్ట్స్: రాజు

మాటలు: మున్నా ప్రవీణ్

కొరియోగ్రఫీ: భాను

పిఆర్వో: మధు వి ఆర్

Producer M Rajasekhar Reddy Interview

 


నిర్మాతగా ఈ ఏడాది పెద్ద సక్సెస్‌ కొడతాను– యం. రాజశేఖర్‌ రెడ్డి

తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకున్న ‘ప్రేమలో పడితే’, ‘నకిలీ’ చిత్రాలను తెలుగులోకి అనువదించి నిర్మాతగా తొలి అడుగులను వేశాను. తర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో ‘శైవం’ చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని రుచి చూశాను, తెలుగులో ‘త్రిపుర’ చిత్రాన్ని తెరకెక్కించటంతో పాటు ‘దిల్‌’ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో విడుదలైన చిత్రం  ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని ‘శ్రీధర్‌’ అనే పేరుతో తమిళంలో విడుదల చేశాను. తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రాన్ని తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’ గా రీమేక్‌ చేసి ఫిబ్రవరి 12న విడుదల చేశాను అన్నారు నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి. మే 29 రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ–‘‘ నేను ఎప్పుడు తెరముందుకు రావటానికి ఇష్టపడను. ఈ సారి ఎందుకు మీడియా ముందుకు  రావాల్సి వచ్చిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పరిశ్రమలు కోవిడ్‌ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే నా వంతుగా సీయం రిలీఫ్‌ ఫండ్‌కు 11 లక్షల రూపాయల సహాయాన్ని అందించటంతో పాటు ఎంతోమంది ఆపదలో ఉన్న స్నేహితులకు ఆసుపత్రిలో చేర్పించి వారి అవసరాలు తీర్చి అనేక రకాలుగా ఆసరాగా ఉన్నాను. 2021వ సంవత్సరం నిర్మాతగా నాకు ఛాలెంజ్‌ అనే చెప్పాలి. ఈ ఏడాది నా సినిమాలు నాలుగింటిలో ఓ చిత్రం ‘కేరాఫ్‌ కాదల్‌’ విడుదలవ్వగా మిగిలిన మూడు చిత్రాలు విడుదలవ్వనున్నాయి. విజయ్‌ ఆంటోని, అరుణ్‌ విజయ్‌లు హీరోలుగా అక్షర హాసన్‌ హీరోయిన్‌గా నవీన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మించిన  ‘జ్వాలా’ అనే భారీ బడ్జెట్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్‌ జంటగా పృధ్వీ దర్శకత్వంలో  ‘క్లాప్‌’ చిత్రం ఇళయరాజా సంగీతంలో రానుంది. అలాగే  ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో  ‘అక్టోబర్‌ 31’ లేడీస్‌నైట్‌ అనే క్యాప్షన్‌తో  విశ్వక్‌సేన్, మేఘా ఆకాశ్, నివేధా పేతురాజ్, మంజిమా మోహన్, రెబ్బాజాన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న  చిత్రం షూటింగ్‌ ఫైనల్‌ దశలో ఉంది. ఈ చిత్రంలో మరో ప్రముఖ హీరోయిన్‌ మెయిన్‌లీడ్‌లో నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ ఓటిటి చానెల్‌కు వెబ్‌సిరీస్‌ను నిర్మించటానికి అన్ని హంగులు పూర్తయ్యాయి, లాక్‌డౌన్‌ ముగియగానే షూటింగ్‌కు వెళతాం. ఇన్ని ప్రాజెక్ట్‌లు ఉన్న కారణంగా మీడియా ముందుకు రావలిసి వచ్చింది . 2021లో ఏదో సినిమా పెద్ద హిట్‌ కొట్టి నిర్మాతగా నిరూపించుకుని పెద్ద హీరోతో సినిమా చేస్తాను. త్వరలోనే  దర్శకునిగా నా ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నా. ఈ ఏడాది నిర్మాతగా నాకు లక్కీ ఇయర్‌ అనుకుంటున్నా’ అన్నారు.

Veteran director Lingusamy completed 20 years in tamil flim industry

 


Veteran director Lingusamy completed 20 years in tamil flim industry, who made his debut in Kollywood with Mammootty's Aanandham, which was produced by RB Choudary. The film, which also featured Murali, Abbas, Devayani and Rambha, won Tamil Nadu State Film Award for Best Film. The family drama still holds a special place in everyone's heart.


He then followed it up with blockbuster films like Run & Sandakozhi. Sandakozhi dubbed as pandemkodi in Telugu was a big hit too.

In 2009 his flim with Karthi named Paiyaa and madhavan Arya starrer Vettai, has also been dubbed as Awara & remade as "Tadakh" were also big hits in Telugu.

His next film, Anjaan, with Suriya which was dubbed as shikkander made a big opening across South states.


Director Lingusamy took a hiatus for four years and made a comeback with Vishal's Sandakozhi 2. The filmmaker is now busy with his upcoming bilingual with Ram Pothineni. Soon, details about the film will be announced.


Two days back director Lingusamy took initiative to set up 50 beds for corona patients in Manapakkam ashram aided by heartfulness in association with CIPACA. Actor & MLA udhayanidhi stalin along with TN rural minister Anbarasan & "Mahanati" Keerthy suresh opened the centre for public yesterday.

Allu Sirish announces his next with a pre-look poster and fans are beyond excited!

 Allu Sirish announces his next with a pre-look poster and fans are beyond excited!



Two years after ABCD, Allu Sirish is back with the announcement of his next movie. The pre-look poster, which was released on Thursday, has already got people excited. Fans started trending #Sirish6 in no time.


The pre-look features an intense scene between the couple and has the names of the actors on the top, which is a breath of fresh air when it comes to Tollywood posters. The movie stars Anu Emannuel opposite Allu Sirish and has been directed by Rakesh Sasi of Vijetha fame. The movie is being produced by GA2 Pictures and is being presented by Allu Aravind.


Allu Sirish presently was seen in a Hindi single 'Vilayati Sharaab' that went viral in no time, crossed 100 million views and remains to be on everyone's playlist. Apart from ABCD, his film Okka Kshanam was also dubbed in Hindi as Shoorveer. His previous work in Telugu and Malayalam films made his fans anticipate his next film and by the looks of it, this one will be a rage. 


The pre-look announces the date of the first look as May 30th, which also happens to be Allu Sirish’s birthday. We also hear that a second pre-look is on its way and will be released before the first look comes in.


Anaganaga oka Rowdy in Post Production works



 

18 Pages First Look on June 1ST

 


జూన్ 1న విడుద‌ల కానున్న ఎన‌ర్జిటిక్‌ హీరో నిఖిల్, క్రియోటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, అల్లుఅర‌వింద్, బ‌న్నివాసు, సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో  18 పేజీస్ మూవీ ఫ‌స్ట్ లుక్


అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్..మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా  జీఏ2పిక్చ‌ర్స్  మ‌రియు ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ - అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్ తో ఈ అప్ డేట్ పోస్టర్ విడుద‌ల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్
క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్
డైరెక్ట‌ర్ - ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్
నిర్మాత - బ‌న్నీ వాస్
మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గోపీసుంద‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబు
కెమెరా - వ‌సంత్
ఎడిటర్ - న‌వీన్ నూలీ
ర‌చ‌న - శ్రీకాంత్ విస్సా
ఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ - శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బి
కో డైరెక్ట‌ర్ - రాధా గోపాల్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Adivi Sesh’s Major Theatrical Release Postponed



Versatile actor Adivi Sesh who is enjoying best phase of his career is making his Bollywood entry with the Pan India project Major. The film directed by Sashi Kiran Tikka will see Sesh playing the role of the decorated NSG commando Major Sandeep Unnikrishnan.

The makers initially planned to release Major in Hindi, Telugu, and Malayalam on July 2nd. However, they have now announced to postpone the film, owing to second wave of corona.

“We are living in unprecedented times and we hope you are following all the safety protocols and staying safe. We would like to announce that Major, which was originally scheduled for a worldwide theatrical release on 2nd July, is now postponed to a later date.

We will announce the new theatrical release date in the days to come once things get back to normal. Times are tough but so are we,” reads the statement of team Major.

The film traces the inspirational journey of Sandeep Unnikrishnan who rescued hostages and lost his life in the valorous mission during the tragic 26/11 terrorist attacks in Mumbai.

Major stars Saiee Manjrekar, Sobhita Dhulipala, Prakash Raj, Revathi and Murli Sharma. The film is produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S movies.

Starring: Adivi Sesh, Saiee Manjrekar, Sobhita Dhulipala, Prakash Raj, Revathi, Murali Sharma
Produced by: Sony Pictures Films India, GMB Entertainment, and A+S Movies
Directed by: Sashi Kiran Tikka
Story and Screenplay: Adivi Sesh
Script Guidance and Telugu DIalogue: Abburi Ravi
Cinematography: Vamsi Patchipulusu
Music: Sri Charan Pakala
Editing: Vinay Kumar Sirigineedi &  Kodati Pavan Kalyan
Lyrics: Ramajogayya Sastry (Telugu), Ritesh Rajwada (Hindi)
Production Designer: Avinash Kolla
Action Choreography: Sunil Rodrigues
Additional Action Choreography: Naba-Subbu
Hindi Dialogue: Akshat Ajay Sharma
Malayalam Dialogue: Yedhu-Abhijith M
Costume Designer : Rekha Boggarapu
Executive Producer: Rajiv Bharadwaj
Direction Team: Vinay Kumar Sirigineedi, Narendra Gautam Varma, Dinesh Jajula, Anurag Mudiganti, Balu Manoj D
DI, VFX and Sound Mix: Annapurna Studios
Technical Head: CV Rao
Colorist: Vishnu Vardhan K
VFX Supervisor: Venkateshwar Allagadda
Sound Mix: Krishnaraj Arumugam
Sound Design: Ethi Raaj

Varun Tej's 'Ghani' gears up for the next schedule

 


Varun Tej's 'Ghani' gears up for the next schedule

Action portions to be shot under the aegis of Hollywood stunt masters


Mega Prince Varun Tej-starrer 'Ghani' marks the directorial debut of Kiran Korrapati. Ace producer Allu Aravind is presenting this sports drama, which is produced by Sidhu Mudda of Renaissance Films and Allu Bobby of Allu Bobby Company. The awaited film is in the production stage. Due to the second wave of coronavirus, its shoot is not taking place currently and it will resume once the situation becomes normal. 


Giving an update, producer Sidhu Mudda said, "Seventy percent of the shoot of 'Ghani' has been completed. The next schedule will be commenced once the second wave subsides. The film has the backdrop of boxing. During the ongoing lockdown, Varun Tej is practising boxing. In the upcoming schedule, besides action portions, crucial sequences on Varun Tej and other major cast members will be canned. Our Art Director has designed a huge stadium set for the purpose. Larnell Stovall and Vlad Rimburg, the Hollywood stunt masters who have previously worked on 'Titans' and the Bollywood movie 'Sulthan', will work on the action portions. Once the schedule is over, we will announce the release date of 'Ghani'." 


Bollywood beauty Saiee Mukerjee is the female lead of this promising movie. Upendra, Suneil Shetty and Naveen Chandra are playing pivotal roles. 


Varun Tej's look in the movie will be a never-seen-before one in his career. Music sensation SS Thaman has done the music. George C Williams is the director of photography of this film. 


Cast:


Varun Tej, Saiee Mukerjee, Upendra, Suneil Shetty, Naveen Chandra and others. 


Crew:


Cinematography: George C Williams

Music: Thaman SS

Editing: Marthand K Venkatesh

Producers: Sidhu Mudda, Allu Bobby

Director: Kiran Korrapati.

Producer Annamreddy Krishna Kumar passes away due to cardiac arrest

 Producer Annamreddy Krishna Kumar passes away due to cardiac arrest



Producer Annamreddy Krishna Kumar is no more. He passed away on Wednesday morning in Vizag. He was 66. Kumar famously produced 'Sakhiya Natho', which was directed by Jayant C Paranje and starred Tharun in the lead. Before this movie, Kumar bankrolled titles such as 'Ee Pillaki Pellavuthunda', 'Kalikalam Aadadi', 'Dammit Katha Addam Thirigindi', and 'Ee Desamlo Oka Roju'. He also produced 'Best Actors' in association with director Maruthi.


Kumar is also the producer of 'Anukoni Athidhi', the Telugu version of a Malayalam film starring Sai Pallavi and Fahadh Faasil. The film will release on Aha on May 28.


The producer's demise happened at a time when he was busy with the remake activities of 'Thanneer Mathan Dinangal' (Malayalam).


Krishna Kumar lost his wife Jyothi few years back. She had acted as the female lead in films such as 'Vamsa Vruksham', 'Thoorpu Velle Railu', 'Maro Malupu' and 'Malle Pandiri'. The couple has a daughter.

Cine Journalists And Cine Celebrities Tribute to BA Raju

 



బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి


ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, పీఆర్వో, ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ అధినేత బీఏ రాజు ఈ నెల 21న శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అజాత శ్రతువుగా పేరొందిన బీఏ రాజు మరణంపై యావత్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రం సినీ జర్నలిస్టులు సంతాప కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సూపర్ హిట్  రాంబాబు వర్మ, సంతోషం అధినేత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో వెంకట్ సాంకేతిక సాయంతో జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో బీఏ రాజు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్‌తో పాటు సినీ జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. అనేక మంది బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సినీ జర్నలిస్టులకు ఆయన ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘‘1994లో బీఏ రాజు సూపర్ హిట్ మ్యాగజైన్ పత్రికను ప్రారంభించారు. అప్పుడు నన్ను చీఫ్ రిపోర్టర్‌గా రమ్మన్నారు. ఎంతో కమిటెడ్‌గా పత్రికను నడిపారు. ఎంతోమంది జర్నలిస్టులు అందులో పని చేశారు. రాజు గారి సతీమణి జయగారి లీడర్ షిప్‌లో ఆ పత్రిక ఎంతో ఆదరణ పొందింది. బీఏ రాజు గారు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేవారు. తన పని తాను చేసుకుపోయేవారు. నిర్మాతగాను తన మార్కు చూపించారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన వర్కింగ్ స్టయిల్ ఎవరికీ రాదు. పీఆర్వోగా ఇక ఆయన ఒక లెజెండ్. ఇండస్ట్రీలోని అందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఎంతో ఓపికతో పని చేసేవారు. జర్నలిస్ట్‌గా చాలా డెప్త్‌గా సమాచారం సేకరించేవారు. ఏ సమాచారం అయినా వేళ్ల మీద చెప్పేసేవారు. ఆయన చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలగాలి’’ అన్నారు.


మోహన్ గోటేటి మాట్లాడుతూ..‘‘బీఏ రాజు జర్నలిస్టు మిత్రుడిగా నాకు చెన్నైలో పరిచయం. నాకు చాలా ఆప్తుడు అయ్యారు. మా ఇద్దరి భావాలు కలిశాయి. ఎలా రాయాలో ఎలా రాయకూడదో నాకు నేర్పించారు. ఆయనతో అవుట్ డోర్ షూటింగ్‌కు ఎన్నో సార్లు తీసుకెళ్లేవారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు. రాజుతో ఎన్నో మధురానుభూతులున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


ఏ బాల్ రెడ్డి మాట్లాడుతూ.... "బి ఏ రాజు గారు నేను సితార పత్రిక తరపున ట్రైనీగా 1987 మద్రాస్  వెళ్ళాను. అప్పటికి అక్కడి పరిస్థితులు నాకు అర్ధం అవటం లేదు అలాంటి పరిస్థిలో కృష్ణ గారి పి ఆర్ ఓ గా నాకు రాజు పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయిన రాజు నేను శివరంజని ఎడిటర్ గా  హైదరాబాద్ వచ్చేసాను రాజు మద్రాస్ లో వుండి శివరంజని వ్యవహారాలు చూసేవాడు. అతని సేవలు శివరంజనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రాజు లేడ‌నే వార్త నమ్మలేకపోతున్నాను.  అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధగా వుంది.  ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.  


నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాజుతో నాకు మద్రాసు నుంచి పరిచయం ఉంది. రాజు గురించి చెప్పాలంటే తనతో నాది జీవిత కాలపు ప్రయాణం. నాకు ఏ సాయం కావాలన్నా రాజు కాదనకుండా చేసేవాడు. మేమిద్దరం సోదరుల్లా, ప్రాణ మిత్రుల్లా ఉండేవాళ్లం. జయ మరణించినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి రావాలన్నాడు. రాజు చేసిన ఉపకారం నాకు ఎంతో ఉంది. ఎప్పుడు డబ్బులు కావాలన్నా వెంటనే ఇచ్చేవాడు. నా పెళ్లి కోసం హీరోయిన్ రోజాను చెన్నై నుంచి విజయనగరానికి పంపించాడు. అంత గొప్ప వాడు రాజు. రాజు చాలా నిజాయ‌తీ గల వ్యక్తి. తను నిజంగా ‘రాజు’లాంటి వాడు. ఆ పేరుకు సార్థకం చేకూర్చాడు’’ అన్నారు.


తెలుగు టైమ్స్ అధినేత సి వి సుబ్బారావు మాట్లాడుతూ.... "బి ఏ రాజు గారు 35 ఏళ్లుగా పరిచయం. నేను సితార పత్రిక లో పనిచేస్తున్నప్పుడు సితార పత్రికకు సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఓ వార్త  పై వివాదం వచ్చినపుడు బి ఏ రాజు గారి వ‌ల్ల‌ ఆ సమస్య పరిస్కారం అయింది. అప్పటి నుండి నాకు అయన పరిచయం. ఎంతో మృదు స్వభావి, సినిమా పరిశ్రమలో అజాత శత్రువు ఏ ఒక్కరిని నొప్పించే మనిషి కాదు. స్వయం శక్తి తో ఎదిగిన ఆయన తన సంస్థ ద్వారా  ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధగా వుంది.  ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.  


గిరిధర్ మాట్లాడుతూ.. ‘‘1987లో నేను చెన్నై వెళ్లినప్పుడు కలిసిన తొలి వ్యక్తి బీఏ రాజు. ఆయన ఆప్యాయత చాలా బాగుండేది. నేను చాలా రోజులు వాళ్లింట్లోనే భోజనం చేశాను. బీఏ రాజు నాకు ఫ్రెండ్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం. రాజు ఇప్పుడు మనతో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన కుమారులకు మనం అండగా ఉండాలి. ఆయన స్థాపించిన ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ ఆగిపోకూడదు. ఆ మ్యాగజైన్ రూపంలో ఆయన మనతోనే ఉండాలి.’’ అన్నారు.


వినాయకరావు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏ ఆర్టికల్ బాగున్నా వెంటనే ఫోన్ చేసి చెప్పేవారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం అది. సినిమా గురించి ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించేవారు. ఎవరి గురించి కూడా నెగిటివ్‌గా ఆలోచించేవారు కాదు. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక సినిమా చూసి పడుకునేవారు. కృష్ణగారి సినిమాలంటే ఆయనకు ప్రాణం. అన్నమయ్య సినిమాకు మేమిద్దరం కలిసి పని చేయడం నా అదృష్టం. నేను ఏ పుస్తకం రాసినా తన సహాయం ఉండేది. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి సెంటిమెంట్‌గా ఫస్ట్ తన నుంచి డబ్బులు తీసుకునేవాణ్ని. కృష్ణ గారి గురించి పుస్తకం రాస్తున్నానంటే ఎంతో సంతోషించారు. ఆ పుస్తకానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు రాజు చేసిస సాయం ఎంతో ఉంది. మూడ్రోజుల క్రితమే తనతో మాట్లాడాను. అదే రాజుతో మాట్లాడిన చివరి మాటలు. ఒక మంచి మిత్రుడు ఇంత త్వరగా దూరం అవుతాడని ఊహించలేదు. రాజు లెగసి కంటిన్యూ అవ్వాలంటే ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ కంటిన్యూ అవ్వాలి. మనందరం అందుకు సాయం చేయాలి.’’ అన్నారు.


ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘సూపర్ హిట్ మ్యాగజైన్‌తోనే నా కెరీర్ మొదలైంది. జయగారు సూర్యుడులా ఉంటే రాజు గారు చంద్రుడిలా ఉండేవారు. నేను సూపర్‌హిట్‌లో పని చేసింది ఒక సంవత్సరమే అయినా కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూశారు. అరుణ్, శివ సూపర్ హిట్ మ్యాగజైన్‌కు కంటిన్యూ చేస్తామని చెప్పగానే చాలా ఆనందమేసింది. నేను ఎప్పుడూ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతుంటా. ఆయన చాలా సమాచారాన్ని అందించేవారు. ఇప్పుడు ఆయన నుంచి సమాచారాన్ని ఎంతో మిస్ అవుతున్నాం. బీఏ రాజు గారి లేని లోటును ఆయన కుమారులు తీర్చాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.


రెంటాల జయదేవ్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 30 ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో నన్ను ఇంతగా బాధించింది బీఏ రాజు మరణమే. ఆయన ఐడీయాలతో విభేదాలున్నా ఆయనతో మంచి స్నేహం ఉంది. పీఆర్వోలకు ఒక నాయకుడిలా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇండస్ట్రీలోని అందరితో స్నేహం చేయడం ఆయనకే చెల్లింది. ఏ సమాచారం కావాలన్నా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఏ సమయంలో మెసేజ్ పెట్టినా సమాధానం ఇచ్చేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సూపర్ హిట్ మ్యాగజైన్‌ను ఆయన పిల్లలు కంటిన్యూ చేయాలి.’’ అని కోరారు.


స్టార్ మా రఘు మాట్లాడుతూ.. ‘‘రాజు గారి మరణవార్త బిగ్గెస్ట్ షాక్. దేవుడికి మంచి పీఆర్వో అవసరమై ఆయనను ఇంత త్వరగా తీసుకెళ్లిపోయాడేమో. అందరినీ గుర్తుపెట్టుకుని తీసుకెళ్తారు. జర్నలిస్టులను ఆయనంత బాగా ఎవరూ చూసుకోరు. గుర్తు పెట్టుకుని మరీ సాయం చేస్తారు. ఆయన నిజంగా మా రాజు. జర్నలిస్టులకు, పీఆర్వోలకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం.’’ అన్నారు.


భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘రాజు గారు నన్ను కుటుంబ సభ్యురాలిగా చూసేవారు. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా. నన్ను, మా ఆయన మోహన్‌ను ఎంతో బాగా చూసుకున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేవారు. రాజుగారిలో ఉన్న పోలికలు వాళ్ల అబ్బాయి శివలో ఉన్నాయి. రాజు గారి బాధ్యతలను శివ తీసుకోవాలి.’’ అన్నారు.


డి.జి.భ‌వాని మాట్లాడుతూ ..‘‘రాజుగారికి ఉన్న గొప్ప గుణం, జ‌ర్న‌లిస్టులంద‌రినీ ఇష్ట‌ప‌డ‌తారు. కొత్త, పాత‌.. అని కాకుండా అంద‌రితో చ‌క్క‌గా మాట్లాడుతారు. నేను జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. కాబ‌ట్టి మీరు బాగా రాణిస్తే మ‌రింత మంది ఇటుగా వ‌స్తారంటూ ఎంక‌రేజ్ చేశారు’’ అన్నారు.


యజ్ఞమూర్తి మాట్లాడుతూ.. ‘‘రాజుగారితో 20 ఏళ్ల పరిచయం. బాగా రాసే జర్నలిస్టులంటే ఆయనకు చాలా ఇష్టం. కొన్ని వార్తల విషయంలో ఆయనతో వాధించేవాణ్ని. అయితే ఆయనతో మాత్రం మంచి స్నేహం ఉండేది. ఆయన కృష్ణ గారికి వీరాభిమాని అయినప్పటికీ ఇతర హీరోల గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి బీఏ రాజు గారు. ఆయన ఎక్కడున్నా రాజులాగే ఉండాలి.’’ అన్నారు.


మ‌డూరి మ‌ధు మాట్లాడుతూ ‘‘నేను చేసిన ఈ సినీ ప్రయాణంలో సూపర్ హిట్ పత్రికలో పనిచేశాను. ఆ సమయంలో నాకు రాజుగారితో, జయగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినిమానే ఆయన లోకం. ఆయన లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం’’ అన్నారు.


మోహ‌న్ తుమ్మ‌ల మాట్లాడుతూ ‘‘నన్ను వాళ్లింటి సభ్యుడిగా ట్రీట్ చేసిన వ్యక్తి. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడేవారు కాదు. సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వివరించేవారు. ప్రతి గురువారం కొత్త విషయాలను, సినిమాలోని కష్ట నష్టాలను వివరించేవారు. ఇకపై ఈ వివరాలను ఎవరు చెబుతారో చూడాలి’’ అన్నారు.


సిద్ధు మాట్లాడుతూ  ‘‘నేను సూపర్ హిట్‌లో జాయిన్ అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు తొలి కాల్ రాజుగారితోనే మాట్లాడేవాడిని. అలాగే చివ‌రి కాల్ ఆయ‌న‌తోనే. కానీ ప్ర‌తిరోజు ఫోన్ చేసి ప్ర‌తి విష‌యాన్ని ఎలా చేయాలో వివ‌రించేవారు. నేను అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాడిని. త‌ర్వాత విష‌యాల‌ను ఆయ‌నకు అప్‌డేట్ చేసుకుంటూ వ‌చ్చేవాడిని.గ‌త మూడేళ్లుగా ఆయ‌న ఫోన్ లేకుండా రోజు గ‌డిచేది కాదు. అలాంటిది ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నాకు ఫోన్ వ‌చ్చి మూడు రోజుల‌వుతుంది’’ అన్నారు.


టీవీ5 రాంబాబు మాట్లాడుతూ..‘‘ఆయన ఎంతో పాజిటివ్ వ్యక్తి. ఆయన లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆయన పిల్లలకు అండగా ఉంటాం’’ అన్నారు.


పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ ‘‘రాజుగారు, జయ మేడమ్ ఇద్ద‌రూ ఎంతో బాగా ఉండేవారు. నేను సినిమా స్టార్ట్ చేసిన‌ప్పుడు కూడా రాజుగారే క్లాప్ కొట్టి.. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. నా మంచి కోరే వ్య‌క్తుల‌ను కోల్పోవ‌డం ఎంతో బాధాక‌రం’’ అన్నారు.


సురేందర్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘చంటిగాడు మూవీ ప్రమోషన్స్ అప్పుడు రాజుగారితో కలిసి పని చేశా. అప్పటి నుంచి ఆయనతో స్నేహం మొదలైంది. ఆయనలో బాగా నచ్చే విషయం పాజిటివ్‌గా ఉండడం. ఆయన కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతుంటారు. ఆయన మరణించిన రోజే ఉదయం నాకు కాల్ చేశారు. కృష్ణ గారి పుట్టినరోజున ఈవెంట్‌లో మాట్లాడాలి అంటే ఓకే అన్నారు. అయితే తర్వాత ఆయన మరణవార్త విని జీర్ణించుకోలేకపోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


రియల్ హీరో సోనూసూద్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. నెలన్నర క్రితం ఆచార్య షూటింగ్‌కు వచ్చినప్పుడు పార్క్ హయత్ హోటల్‌లో ఆయనను కలిశాను. నేను చేసిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎంతోమందిని స్టార్స్‌ను చేశారు. ఆయన ఒక హీరో. సినిమా పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. ఆయన పిల్లలకు నేను అండగా ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్లకు కావాల్సిన సాయం చేస్తా. పరిస్థితులు చక్కబడ్డాక హైదరాబాద్ వచ్చి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తా’’ అన్నారు.


డైరెక్టర్ తేజ మాట్లాడుతూ..‘‘రాజు గారు లేరన్న వార్త నాకు షాకింగ్‌గా ఉంది. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నిజం సినిమా చేయడానికి కారణం బీఏ రాజుగారే. ఆయనే మహేశ్ బాబుతో మాట్లాడి ఒప్పించారు. ఆయన చాలా బెస్ట్ పీఆర్వో. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు.


జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. రాజశేఖర్ గారి ఎన్నో సినిమాకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. ఎన్నో హిట్ సినిమాలు అందించారు. బీఏ రాజు కుమారుడు శివకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందని తెలిసింది. అందుకు మేమందరం ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాం.’’ అన్నారు.


నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘‘రాజు గారితో పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఎన్నో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.


డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజుగారు లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఆఖరి చూపుకుకూడా ఎవరూ నోచుకోలేదు. నేను క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు బీఏ రాజు గారితో పరిచయం. నేను డైరెక్టర్ అయినప్పటి నుంచి ఒకట్రెండు సినిమాలకు తప్ప మిగితా అన్ని సినిమాలకు ఆయనే పీఆర్వో. సినిమా ఫ్లాప్ అయినా సరే అందులో మంచి విషయాన్ని తీసుకుని చాలా ఎంకరేజింగ్‌గా మాట్లాడుతుంటారు. మానసికంగా బలంగా ఉండేలా చేస్తారు. న్యూస్ కవరేజ్‌ల గురించి చాలా బాగా చెప్తుండేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నా దృష్టిలో ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయన పాజిటివ్ ఎనర్జీ మనతోనే ఉంటుంది. ఆయన పిల్లలకు ఎలాంటి సపోర్ట్ అయినా చేస్తాం’’ అన్నారు.


ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు మాట్లాడుతూ - ``సూపర్‌హిట్‌ కొట్టి రికార్డులు సృష్టించిన ఎన్నో సినిమాకు పీఆర్వోగా పని చేసిన నా ప్రియమిత్రుడు బీఏ రాజు మనందరకి ఆకస్మాత్తుగా దూరం కావడం చాలా బాధగా ఉంది. ప్రస్తుతం నేను క్వారంటైన్‌లో ఉన్నాను. అందుకే అందర్నీ కలవలేకపోతున్నాను. నలభై సంవత్సరాలుగా ఒక మిత్రుడిగా, పీఆర్వోగా బీఏరాజుగారితో నాకు అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్న సమయం అది ఆ సమయంలో కృష్ణగారితో పాటు , ఆయన అభిమానిగా బీఏరాజు ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చాము. అప్పటి నుంచి మా నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో వర్క్‌ చేస్తున్నారు బీఏరాజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.


నిర్మాత, కళా  దర్శకుడు అడ్డాల చంటి  మాట్లాడుతూ... మద్రాస్ లో నాకు విజయ బాపినీడు ఆఫీస్ లో పరిచయం. అతని భార్య జయ గారు కూడా అక్కడే పరిచయం చిరంజీవి అనే పత్రికకు ఆమె ఎడిటర్. నేను ఆర్ట్ డైరెక్టర్ గా వున్నపుడు కంటే నేను నిర్మాతగా సినిమాలు తీసినపుడు మా అనుబంధం మరీ దెగ్గర ఐయ్యింది. నా బ్యానర్ లో ఐదారు సినిమాలకు పి ఆర్ ఓ గా పని చేసాడు.   కల్మషం లేని నవ్వుతో ఎప్పుడు సరదాగా వుండే రాజుగారు మన మధ్య లేకపోవడం నిజంగా తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళబ్భాయి శివ తండ్రి గారి అడుగుజాడల్లో పయనిస్తానని సందేశం ఇచ్చాడని తెలిసింది. తప్పని సరిగా మా లాంటి నిర్మాతలనుండి శివకు కూడా సహకారం అందిస్తానని తెలియ చేస్తూ... రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలని,  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.    

                                   

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ‘‘బీఏ రాజు గారితో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన నిర్మాతగా నేను నా రెండవ చిత్రంగా ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం లో నటించాను. ఆయన అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


హీరోయిన్ సంజన మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. నా తొలి చిత్రం 'బుజ్జిగాడు' కి  ఆయనే పి ఆర్ ఓ,  అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో కలిసి ఉంటారు. బేధభావాలు లేని వ్యక్తి. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతారు. కన్నడ సినిమాలకు కూడా పీఆర్వోగా పని చేశారు. ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్‌తో చేస్తారు. ఇంత గొప్ప మనిషి లోటును ఎవరూ భర్తీ చేయలేరు.’’ అన్నారు.


బీఏ రాజు రెండవ  కుమారుడు శివకుమార్ మాట్లాడుతూ..‘‘నాన్న గురించి మాట్లాడాలంటే తక్కువ టైమ్ సరిపోదు. మీ అందరి మద్దుతు నాకు ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నా.’’ అన్నారు.


బీఏ రాజు మొదటి  కుమారుడు  అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘‘అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ కలుస్తానని అనుకోలేదు. నాన్న గారి గురించి మీ అందరి మాటల్లో వింటుంటే తట్టుకోలేకపోతున్నాం. మీ అనుభవాలను పంచుకున్నందుకు థ్యాంక్యూ.’’ అన్నారు.


రాంబాబు వర్మ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారితో 30 ఏళ్ల పరిచయం ఉంది.  మిత్రుడు గిరిధర్  నన్ను వారివద్దకు తీసుకెళ్లి పరిచయం చేసారు. అప్పటికి నేను వ్యాస్ చంద్ ఎడిటర్ గా  మద్రాస్ నుండి వచ్చే పత్రిక 'సినిమా స్టూడియో' కి ఇక్కడ ఇంచార్జి గా పనిచేస్తున్నాను. సూపర్ హిట్ మ్యాగజైన్‌ ప్రారంభించాక ముందునుండే జయ, బి ఏ రాజు గార్లు నన్ను తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ బి ఏ రాజు గారి గురువుగారైన మోహన్ కుమార్ గారు, ప్రభు గారు నేను ఇక్కడ హైదరాబాద్ లో పత్రిక వ్యవహారాలన్నీచూసుకునే వాళ్ళం.  ఆరు నెలల అనంతరం వాళ్లు మద్రాసులో ప్రింటింగ్ కాబట్టి  ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలన్నీ నాకు భాద్యత అప్ప చెప్పారు. మాక్సిమమ్ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. పత్రిక ఎదుగుదల కోసం నేను హైదరాబాద్ నుండి ఎలాంటి సలహాలు ఇచ్చినా ఇద్దరూ కూడా స్వీకరించే వారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీరిద్దరూ స్థాపించిన సూపర్ హిట్ పత్రిక నాకు పెద్ద  వేదికగా నిలబడింది. జయ బి ఏ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఎంతో కష్ట పడి, ఇష్టంగా నిలబెట్టిన  సూపర్ హిట్ మ్యాగజైన్‌ను కొనసాగించడమే ఆయనకు మేము  ఇచ్చే ఘనమైన నివాళి’’ అన్నారు.


నాగబైరు సుబ్బారావు మాట్లాడుతూ..‘‘నేను చదువుకోవడానికి చెన్నై వెళ్లినప్పటి నుంచే రాజు గారితో నాకు పరిచయం ఉంది. ఎవరో తెలియకపోయినా అందరినీ గౌరవించే సహృదయం ఉన్న మంచి మనిషి. హైదరాబాద్‌లో మా ఇంటిపైనే సూపర్ హిట్ ఆఫీసు ఉండేది. ఇప్పుడున్న మా ఇంటి బ్యాక్ సైడ్ ఆయన ఆఫీసు ఉంది. జర్నలిస్టులను ఆయన రిసీవ్ చేసుకునే తీరు చాలా ఆదర్శం. ఇప్పుడున్న పీఆర్వోలకు ఆయన ఎంతో మార్గదర్శకులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.


నటుడు పృథ్వీ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్లు. చెన్నై నుంచి ఆయనతో పరిచయం ఉంది. నా గురించి కృష్ణ గారికి అందరికీ చెప్పి వేషాలు ఇప్పించేవారు. జయగారు డైరెక్టర్ చేసిన సినిమాల్లో కూడా నాకు వేషాలు ఇప్పించారు. రాజు గారి మరణవార్తతో నేను షాక్ అయ్యా. ఆయన నిజంగా మకుటం లేని మహారాజు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘‘నేను సంతోషం పత్రిక ప్రారంభించడానికి కారణం రాజు గారి సూపర్ హిట్ మ్యాగజైనే. ఆయన స్ఫూర్తితోనే నేను సంతోషం మ్యాగజైన్ స్టార్ చేశా. కృష్ణ గారి దగ్గర బీఏ రాజు గారిని చూసి నేను ఆయనలా అవ్వాలని అనుకున్నా. అలాగే నేను పీఆర్వో అవకాడానికి కూడా ఆయనే కారణం. ఆయను చూసే ఆ కోరిక కలిగింది. నేను సంతోషం మ్యాగజైన్ ప్రారంభించాక మా మధ్య కవర్ పేజీల కాంపిటీషన్ ఉండేది. కానీ ఆయన నాకు ఎంతో సహకరించారు. మా ఇద్దరి మధ్య పోటీ చాలా హెల్దీగా ఉండేది. ఆయన సీనియారిటీ, ఆయన సిన్సియారిటీ చూసి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేను ఎంతగానో నేర్చుకున్నా. అలాంటి రాజు గారు మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. సూపర్ హిట్ పత్రికను కొనసాగించడానికి అందరూ సహాయసహకారాలు అందించాలి. మనందరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.’’ అన్నారు.


 రాధాకృష్ణ  మాట్లాడుతూ...  కల్మషం లేని నవ్వు ఎప్పుడూ కళ్ళలో కనబడుతుంది. రూపం ఎంత బాగున్నా ... అది కంటి వరకే విలువ... ఆ రూపం వెనుక  మనస్సు....   మనసు నుండి వచ్చే మాట కల్మషం లేకున్నప్పుడే... ఆ మనిషికి రూపానికి  మించిన విలువ..   బి ఎ రాజు గారు మనుషుల్లో దేవుడు ఉంటారంటారు. ఆ దేవుడు రూపంలో ఉన్న మంచి మనిషి బి ఏ రాజు గారు రాజు గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీకే కాదు సినిమా జర్నలిస్టులు కూడా తీరని లోటు మహానుభావుడు బి ఎ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి వారి ఆశీస్సులు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని శివ కుమార్ కి, అరుణ్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.

                       

ఇంకా ఈ జూమ్ వర్చువల్ మీటింగ్ లో జ‌నార్ధ‌న్‌, పీవీ సుబ్బారావు, వీరబాబు, సాక్షి నాగేశ్వ‌ర‌రావు, నాగు గ‌వ‌ర‌, శ‌ర‌త్ మ‌రార్, విశ్వ‌, అంకిత‌, తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య నారాయ‌ణ‌, వేణు గోపాల్‌, 10 టీవీ స‌తీష్‌, సంజ‌న‌, వివేక్ కూచిబొట్ల‌, బాల‌కృష్ణ‌, జ‌య‌కృష్ణ‌, ద‌య్యాల అశోక్‌, సునీత‌, సుబ్బారావు, ఆర్వీఎస్‌, హీరో రూపేష్ కుమార్ చౌద‌రి, జ‌క్కుబాయి, రాజ్ క‌మ‌ల్‌, సుమ‌న్‌, సిద్ధు, స‌లోని మిశ్రా త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


చివరగా జర్నలిస్ట్ ప్రభు వోట్ అఫ్ థాంక్స్ తో జూమ్ వర్చువల్ మీటింగ్ ముగిసింది.


  https://youtu.be/3MpyNV86B84