Latest Post

Anaganaga oka Rowdy in Post Production works



 

18 Pages First Look on June 1ST

 


జూన్ 1న విడుద‌ల కానున్న ఎన‌ర్జిటిక్‌ హీరో నిఖిల్, క్రియోటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, అల్లుఅర‌వింద్, బ‌న్నివాసు, సూర్య ప్ర‌తాప్ కాంబినేష‌న్ లో  18 పేజీస్ మూవీ ఫ‌స్ట్ లుక్


అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్..మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన యంగ్ నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా  జీఏ2పిక్చ‌ర్స్  మ‌రియు ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్ - అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్ తో ఈ అప్ డేట్ పోస్టర్ విడుద‌ల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్
క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్
డైరెక్ట‌ర్ - ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్
నిర్మాత - బ‌న్నీ వాస్
మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గోపీసుంద‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబు
కెమెరా - వ‌సంత్
ఎడిటర్ - న‌వీన్ నూలీ
ర‌చ‌న - శ్రీకాంత్ విస్సా
ఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ - శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బి
కో డైరెక్ట‌ర్ - రాధా గోపాల్
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Adivi Sesh’s Major Theatrical Release Postponed



Versatile actor Adivi Sesh who is enjoying best phase of his career is making his Bollywood entry with the Pan India project Major. The film directed by Sashi Kiran Tikka will see Sesh playing the role of the decorated NSG commando Major Sandeep Unnikrishnan.

The makers initially planned to release Major in Hindi, Telugu, and Malayalam on July 2nd. However, they have now announced to postpone the film, owing to second wave of corona.

“We are living in unprecedented times and we hope you are following all the safety protocols and staying safe. We would like to announce that Major, which was originally scheduled for a worldwide theatrical release on 2nd July, is now postponed to a later date.

We will announce the new theatrical release date in the days to come once things get back to normal. Times are tough but so are we,” reads the statement of team Major.

The film traces the inspirational journey of Sandeep Unnikrishnan who rescued hostages and lost his life in the valorous mission during the tragic 26/11 terrorist attacks in Mumbai.

Major stars Saiee Manjrekar, Sobhita Dhulipala, Prakash Raj, Revathi and Murli Sharma. The film is produced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S movies.

Starring: Adivi Sesh, Saiee Manjrekar, Sobhita Dhulipala, Prakash Raj, Revathi, Murali Sharma
Produced by: Sony Pictures Films India, GMB Entertainment, and A+S Movies
Directed by: Sashi Kiran Tikka
Story and Screenplay: Adivi Sesh
Script Guidance and Telugu DIalogue: Abburi Ravi
Cinematography: Vamsi Patchipulusu
Music: Sri Charan Pakala
Editing: Vinay Kumar Sirigineedi &  Kodati Pavan Kalyan
Lyrics: Ramajogayya Sastry (Telugu), Ritesh Rajwada (Hindi)
Production Designer: Avinash Kolla
Action Choreography: Sunil Rodrigues
Additional Action Choreography: Naba-Subbu
Hindi Dialogue: Akshat Ajay Sharma
Malayalam Dialogue: Yedhu-Abhijith M
Costume Designer : Rekha Boggarapu
Executive Producer: Rajiv Bharadwaj
Direction Team: Vinay Kumar Sirigineedi, Narendra Gautam Varma, Dinesh Jajula, Anurag Mudiganti, Balu Manoj D
DI, VFX and Sound Mix: Annapurna Studios
Technical Head: CV Rao
Colorist: Vishnu Vardhan K
VFX Supervisor: Venkateshwar Allagadda
Sound Mix: Krishnaraj Arumugam
Sound Design: Ethi Raaj

Varun Tej's 'Ghani' gears up for the next schedule

 


Varun Tej's 'Ghani' gears up for the next schedule

Action portions to be shot under the aegis of Hollywood stunt masters


Mega Prince Varun Tej-starrer 'Ghani' marks the directorial debut of Kiran Korrapati. Ace producer Allu Aravind is presenting this sports drama, which is produced by Sidhu Mudda of Renaissance Films and Allu Bobby of Allu Bobby Company. The awaited film is in the production stage. Due to the second wave of coronavirus, its shoot is not taking place currently and it will resume once the situation becomes normal. 


Giving an update, producer Sidhu Mudda said, "Seventy percent of the shoot of 'Ghani' has been completed. The next schedule will be commenced once the second wave subsides. The film has the backdrop of boxing. During the ongoing lockdown, Varun Tej is practising boxing. In the upcoming schedule, besides action portions, crucial sequences on Varun Tej and other major cast members will be canned. Our Art Director has designed a huge stadium set for the purpose. Larnell Stovall and Vlad Rimburg, the Hollywood stunt masters who have previously worked on 'Titans' and the Bollywood movie 'Sulthan', will work on the action portions. Once the schedule is over, we will announce the release date of 'Ghani'." 


Bollywood beauty Saiee Mukerjee is the female lead of this promising movie. Upendra, Suneil Shetty and Naveen Chandra are playing pivotal roles. 


Varun Tej's look in the movie will be a never-seen-before one in his career. Music sensation SS Thaman has done the music. George C Williams is the director of photography of this film. 


Cast:


Varun Tej, Saiee Mukerjee, Upendra, Suneil Shetty, Naveen Chandra and others. 


Crew:


Cinematography: George C Williams

Music: Thaman SS

Editing: Marthand K Venkatesh

Producers: Sidhu Mudda, Allu Bobby

Director: Kiran Korrapati.

Producer Annamreddy Krishna Kumar passes away due to cardiac arrest

 Producer Annamreddy Krishna Kumar passes away due to cardiac arrest



Producer Annamreddy Krishna Kumar is no more. He passed away on Wednesday morning in Vizag. He was 66. Kumar famously produced 'Sakhiya Natho', which was directed by Jayant C Paranje and starred Tharun in the lead. Before this movie, Kumar bankrolled titles such as 'Ee Pillaki Pellavuthunda', 'Kalikalam Aadadi', 'Dammit Katha Addam Thirigindi', and 'Ee Desamlo Oka Roju'. He also produced 'Best Actors' in association with director Maruthi.


Kumar is also the producer of 'Anukoni Athidhi', the Telugu version of a Malayalam film starring Sai Pallavi and Fahadh Faasil. The film will release on Aha on May 28.


The producer's demise happened at a time when he was busy with the remake activities of 'Thanneer Mathan Dinangal' (Malayalam).


Krishna Kumar lost his wife Jyothi few years back. She had acted as the female lead in films such as 'Vamsa Vruksham', 'Thoorpu Velle Railu', 'Maro Malupu' and 'Malle Pandiri'. The couple has a daughter.

Cine Journalists And Cine Celebrities Tribute to BA Raju

 



బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి


ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, పీఆర్వో, ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ అధినేత బీఏ రాజు ఈ నెల 21న శుక్రవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో అజాత శ్రతువుగా పేరొందిన బీఏ రాజు మరణంపై యావత్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రం సినీ జర్నలిస్టులు సంతాప కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, సూపర్ హిట్  రాంబాబు వర్మ, సంతోషం అధినేత సురేష్ కొండేటి ఆధ్వర్యంలో వెంకట్ సాంకేతిక సాయంతో జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో బీఏ రాజు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్‌తో పాటు సినీ జర్నలిస్టులందరూ పాల్గొన్నారు. అనేక మంది బీఏ రాజుతో ఉన్న అనుబంధాన్ని పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సినీ జర్నలిస్టులకు ఆయన ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘‘1994లో బీఏ రాజు సూపర్ హిట్ మ్యాగజైన్ పత్రికను ప్రారంభించారు. అప్పుడు నన్ను చీఫ్ రిపోర్టర్‌గా రమ్మన్నారు. ఎంతో కమిటెడ్‌గా పత్రికను నడిపారు. ఎంతోమంది జర్నలిస్టులు అందులో పని చేశారు. రాజు గారి సతీమణి జయగారి లీడర్ షిప్‌లో ఆ పత్రిక ఎంతో ఆదరణ పొందింది. బీఏ రాజు గారు ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండేవారు. తన పని తాను చేసుకుపోయేవారు. నిర్మాతగాను తన మార్కు చూపించారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఆయన వర్కింగ్ స్టయిల్ ఎవరికీ రాదు. పీఆర్వోగా ఇక ఆయన ఒక లెజెండ్. ఇండస్ట్రీలోని అందరితోనూ సమన్వయం చేసుకుంటూ ఎంతో ఓపికతో పని చేసేవారు. జర్నలిస్ట్‌గా చాలా డెప్త్‌గా సమాచారం సేకరించేవారు. ఏ సమాచారం అయినా వేళ్ల మీద చెప్పేసేవారు. ఆయన చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలగాలి’’ అన్నారు.


మోహన్ గోటేటి మాట్లాడుతూ..‘‘బీఏ రాజు జర్నలిస్టు మిత్రుడిగా నాకు చెన్నైలో పరిచయం. నాకు చాలా ఆప్తుడు అయ్యారు. మా ఇద్దరి భావాలు కలిశాయి. ఎలా రాయాలో ఎలా రాయకూడదో నాకు నేర్పించారు. ఆయనతో అవుట్ డోర్ షూటింగ్‌కు ఎన్నో సార్లు తీసుకెళ్లేవారు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు. రాజుతో ఎన్నో మధురానుభూతులున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


ఏ బాల్ రెడ్డి మాట్లాడుతూ.... "బి ఏ రాజు గారు నేను సితార పత్రిక తరపున ట్రైనీగా 1987 మద్రాస్  వెళ్ళాను. అప్పటికి అక్కడి పరిస్థితులు నాకు అర్ధం అవటం లేదు అలాంటి పరిస్థిలో కృష్ణ గారి పి ఆర్ ఓ గా నాకు రాజు పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయిన రాజు నేను శివరంజని ఎడిటర్ గా  హైదరాబాద్ వచ్చేసాను రాజు మద్రాస్ లో వుండి శివరంజని వ్యవహారాలు చూసేవాడు. అతని సేవలు శివరంజనికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. రాజు లేడ‌నే వార్త నమ్మలేకపోతున్నాను.  అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధగా వుంది.  ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.  


నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాజుతో నాకు మద్రాసు నుంచి పరిచయం ఉంది. రాజు గురించి చెప్పాలంటే తనతో నాది జీవిత కాలపు ప్రయాణం. నాకు ఏ సాయం కావాలన్నా రాజు కాదనకుండా చేసేవాడు. మేమిద్దరం సోదరుల్లా, ప్రాణ మిత్రుల్లా ఉండేవాళ్లం. జయ మరణించినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి రావాలన్నాడు. రాజు చేసిన ఉపకారం నాకు ఎంతో ఉంది. ఎప్పుడు డబ్బులు కావాలన్నా వెంటనే ఇచ్చేవాడు. నా పెళ్లి కోసం హీరోయిన్ రోజాను చెన్నై నుంచి విజయనగరానికి పంపించాడు. అంత గొప్ప వాడు రాజు. రాజు చాలా నిజాయ‌తీ గల వ్యక్తి. తను నిజంగా ‘రాజు’లాంటి వాడు. ఆ పేరుకు సార్థకం చేకూర్చాడు’’ అన్నారు.


తెలుగు టైమ్స్ అధినేత సి వి సుబ్బారావు మాట్లాడుతూ.... "బి ఏ రాజు గారు 35 ఏళ్లుగా పరిచయం. నేను సితార పత్రిక లో పనిచేస్తున్నప్పుడు సితార పత్రికకు సూపర్ స్టార్ కృష్ణ గారికి మధ్య ఓ వార్త  పై వివాదం వచ్చినపుడు బి ఏ రాజు గారి వ‌ల్ల‌ ఆ సమస్య పరిస్కారం అయింది. అప్పటి నుండి నాకు అయన పరిచయం. ఎంతో మృదు స్వభావి, సినిమా పరిశ్రమలో అజాత శత్రువు ఏ ఒక్కరిని నొప్పించే మనిషి కాదు. స్వయం శక్తి తో ఎదిగిన ఆయన తన సంస్థ ద్వారా  ఎంతో మందికి జీవనోపాధి కల్పించారు. అలాంటి మంచి వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధగా వుంది.  ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.  


గిరిధర్ మాట్లాడుతూ.. ‘‘1987లో నేను చెన్నై వెళ్లినప్పుడు కలిసిన తొలి వ్యక్తి బీఏ రాజు. ఆయన ఆప్యాయత చాలా బాగుండేది. నేను చాలా రోజులు వాళ్లింట్లోనే భోజనం చేశాను. బీఏ రాజు నాకు ఫ్రెండ్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం. రాజు ఇప్పుడు మనతో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయన కుమారులకు మనం అండగా ఉండాలి. ఆయన స్థాపించిన ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ ఆగిపోకూడదు. ఆ మ్యాగజైన్ రూపంలో ఆయన మనతోనే ఉండాలి.’’ అన్నారు.


వినాయకరావు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏ ఆర్టికల్ బాగున్నా వెంటనే ఫోన్ చేసి చెప్పేవారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం అది. సినిమా గురించి ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించేవారు. ఎవరి గురించి కూడా నెగిటివ్‌గా ఆలోచించేవారు కాదు. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక సినిమా చూసి పడుకునేవారు. కృష్ణగారి సినిమాలంటే ఆయనకు ప్రాణం. అన్నమయ్య సినిమాకు మేమిద్దరం కలిసి పని చేయడం నా అదృష్టం. నేను ఏ పుస్తకం రాసినా తన సహాయం ఉండేది. ఆయన హస్తవాసి మంచిది కాబట్టి సెంటిమెంట్‌గా ఫస్ట్ తన నుంచి డబ్బులు తీసుకునేవాణ్ని. కృష్ణ గారి గురించి పుస్తకం రాస్తున్నానంటే ఎంతో సంతోషించారు. ఆ పుస్తకానికి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. నేను రాసిన అన్ని పుస్తకాలకు రాజు చేసిస సాయం ఎంతో ఉంది. మూడ్రోజుల క్రితమే తనతో మాట్లాడాను. అదే రాజుతో మాట్లాడిన చివరి మాటలు. ఒక మంచి మిత్రుడు ఇంత త్వరగా దూరం అవుతాడని ఊహించలేదు. రాజు లెగసి కంటిన్యూ అవ్వాలంటే ‘సూపర్ హిట్’ మ్యాగజైన్ కంటిన్యూ అవ్వాలి. మనందరం అందుకు సాయం చేయాలి.’’ అన్నారు.


ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. ‘‘సూపర్ హిట్ మ్యాగజైన్‌తోనే నా కెరీర్ మొదలైంది. జయగారు సూర్యుడులా ఉంటే రాజు గారు చంద్రుడిలా ఉండేవారు. నేను సూపర్‌హిట్‌లో పని చేసింది ఒక సంవత్సరమే అయినా కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూశారు. అరుణ్, శివ సూపర్ హిట్ మ్యాగజైన్‌కు కంటిన్యూ చేస్తామని చెప్పగానే చాలా ఆనందమేసింది. నేను ఎప్పుడూ ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతుంటా. ఆయన చాలా సమాచారాన్ని అందించేవారు. ఇప్పుడు ఆయన నుంచి సమాచారాన్ని ఎంతో మిస్ అవుతున్నాం. బీఏ రాజు గారి లేని లోటును ఆయన కుమారులు తీర్చాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.


రెంటాల జయదేవ్ మాట్లాడుతూ.. ‘‘దాదాపు 30 ఏళ్లుగా ఆయన నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో నన్ను ఇంతగా బాధించింది బీఏ రాజు మరణమే. ఆయన ఐడీయాలతో విభేదాలున్నా ఆయనతో మంచి స్నేహం ఉంది. పీఆర్వోలకు ఒక నాయకుడిలా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇండస్ట్రీలోని అందరితో స్నేహం చేయడం ఆయనకే చెల్లింది. ఏ సమాచారం కావాలన్నా ఠక్కున సమాధానం చెప్పేస్తారు. ఏ సమయంలో మెసేజ్ పెట్టినా సమాధానం ఇచ్చేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. సూపర్ హిట్ మ్యాగజైన్‌ను ఆయన పిల్లలు కంటిన్యూ చేయాలి.’’ అని కోరారు.


స్టార్ మా రఘు మాట్లాడుతూ.. ‘‘రాజు గారి మరణవార్త బిగ్గెస్ట్ షాక్. దేవుడికి మంచి పీఆర్వో అవసరమై ఆయనను ఇంత త్వరగా తీసుకెళ్లిపోయాడేమో. అందరినీ గుర్తుపెట్టుకుని తీసుకెళ్తారు. జర్నలిస్టులను ఆయనంత బాగా ఎవరూ చూసుకోరు. గుర్తు పెట్టుకుని మరీ సాయం చేస్తారు. ఆయన నిజంగా మా రాజు. జర్నలిస్టులకు, పీఆర్వోలకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం.’’ అన్నారు.


భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘రాజు గారు నన్ను కుటుంబ సభ్యురాలిగా చూసేవారు. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నా. నన్ను, మా ఆయన మోహన్‌ను ఎంతో బాగా చూసుకున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడేవారు. రాజుగారిలో ఉన్న పోలికలు వాళ్ల అబ్బాయి శివలో ఉన్నాయి. రాజు గారి బాధ్యతలను శివ తీసుకోవాలి.’’ అన్నారు.


డి.జి.భ‌వాని మాట్లాడుతూ ..‘‘రాజుగారికి ఉన్న గొప్ప గుణం, జ‌ర్న‌లిస్టులంద‌రినీ ఇష్ట‌ప‌డ‌తారు. కొత్త, పాత‌.. అని కాకుండా అంద‌రితో చ‌క్క‌గా మాట్లాడుతారు. నేను జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు చాలా త‌క్కువ మంది ఉన్నారు. కాబ‌ట్టి మీరు బాగా రాణిస్తే మ‌రింత మంది ఇటుగా వ‌స్తారంటూ ఎంక‌రేజ్ చేశారు’’ అన్నారు.


యజ్ఞమూర్తి మాట్లాడుతూ.. ‘‘రాజుగారితో 20 ఏళ్ల పరిచయం. బాగా రాసే జర్నలిస్టులంటే ఆయనకు చాలా ఇష్టం. కొన్ని వార్తల విషయంలో ఆయనతో వాధించేవాణ్ని. అయితే ఆయనతో మాత్రం మంచి స్నేహం ఉండేది. ఆయన కృష్ణ గారికి వీరాభిమాని అయినప్పటికీ ఇతర హీరోల గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి బీఏ రాజు గారు. ఆయన ఎక్కడున్నా రాజులాగే ఉండాలి.’’ అన్నారు.


మ‌డూరి మ‌ధు మాట్లాడుతూ ‘‘నేను చేసిన ఈ సినీ ప్రయాణంలో సూపర్ హిట్ పత్రికలో పనిచేశాను. ఆ సమయంలో నాకు రాజుగారితో, జయగారితో మంచి అనుబంధం ఏర్పడింది. ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినిమానే ఆయన లోకం. ఆయన లాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం’’ అన్నారు.


మోహ‌న్ తుమ్మ‌ల మాట్లాడుతూ ‘‘నన్ను వాళ్లింటి సభ్యుడిగా ట్రీట్ చేసిన వ్యక్తి. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడేవారు కాదు. సీనియర్ హీరోల సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను వివరించేవారు. ప్రతి గురువారం కొత్త విషయాలను, సినిమాలోని కష్ట నష్టాలను వివరించేవారు. ఇకపై ఈ వివరాలను ఎవరు చెబుతారో చూడాలి’’ అన్నారు.


సిద్ధు మాట్లాడుతూ  ‘‘నేను సూపర్ హిట్‌లో జాయిన్ అయిన‌ప్ప‌టి నుంచి ప్ర‌తిరోజు తొలి కాల్ రాజుగారితోనే మాట్లాడేవాడిని. అలాగే చివ‌రి కాల్ ఆయ‌న‌తోనే. కానీ ప్ర‌తిరోజు ఫోన్ చేసి ప్ర‌తి విష‌యాన్ని ఎలా చేయాలో వివ‌రించేవారు. నేను అలా చేసుకుంటూ వెళ్లిపోయేవాడిని. త‌ర్వాత విష‌యాల‌ను ఆయ‌నకు అప్‌డేట్ చేసుకుంటూ వ‌చ్చేవాడిని.గ‌త మూడేళ్లుగా ఆయ‌న ఫోన్ లేకుండా రోజు గ‌డిచేది కాదు. అలాంటిది ఆయ‌న ద‌గ్గ‌ర నుంచి నాకు ఫోన్ వ‌చ్చి మూడు రోజుల‌వుతుంది’’ అన్నారు.


టీవీ5 రాంబాబు మాట్లాడుతూ..‘‘ఆయన ఎంతో పాజిటివ్ వ్యక్తి. ఆయన లేరంటే ఎంతో బాధగా ఉంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆయన పిల్లలకు అండగా ఉంటాం’’ అన్నారు.


పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ ‘‘రాజుగారు, జయ మేడమ్ ఇద్ద‌రూ ఎంతో బాగా ఉండేవారు. నేను సినిమా స్టార్ట్ చేసిన‌ప్పుడు కూడా రాజుగారే క్లాప్ కొట్టి.. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. నా మంచి కోరే వ్య‌క్తుల‌ను కోల్పోవ‌డం ఎంతో బాధాక‌రం’’ అన్నారు.


సురేందర్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘చంటిగాడు మూవీ ప్రమోషన్స్ అప్పుడు రాజుగారితో కలిసి పని చేశా. అప్పటి నుంచి ఆయనతో స్నేహం మొదలైంది. ఆయనలో బాగా నచ్చే విషయం పాజిటివ్‌గా ఉండడం. ఆయన కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతుంటారు. ఆయన మరణించిన రోజే ఉదయం నాకు కాల్ చేశారు. కృష్ణ గారి పుట్టినరోజున ఈవెంట్‌లో మాట్లాడాలి అంటే ఓకే అన్నారు. అయితే తర్వాత ఆయన మరణవార్త విని జీర్ణించుకోలేకపోయా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


రియల్ హీరో సోనూసూద్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. నెలన్నర క్రితం ఆచార్య షూటింగ్‌కు వచ్చినప్పుడు పార్క్ హయత్ హోటల్‌లో ఆయనను కలిశాను. నేను చేసిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్వోగా పని చేశారు. ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఎంతోమందిని స్టార్స్‌ను చేశారు. ఆయన ఒక హీరో. సినిమా పరిశ్రమకు ఆయన ఎంతో చేశారు. ఆయన పిల్లలకు నేను అండగా ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్లకు కావాల్సిన సాయం చేస్తా. పరిస్థితులు చక్కబడ్డాక హైదరాబాద్ వచ్చి ఆయన కుటుంబ సభ్యులను కలుస్తా’’ అన్నారు.


డైరెక్టర్ తేజ మాట్లాడుతూ..‘‘రాజు గారు లేరన్న వార్త నాకు షాకింగ్‌గా ఉంది. ఆయన నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. నేను అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నిజం సినిమా చేయడానికి కారణం బీఏ రాజుగారే. ఆయనే మహేశ్ బాబుతో మాట్లాడి ఒప్పించారు. ఆయన చాలా బెస్ట్ పీఆర్వో. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అన్నారు.


జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. రాజశేఖర్ గారి ఎన్నో సినిమాకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. ఎన్నో హిట్ సినిమాలు అందించారు. బీఏ రాజు కుమారుడు శివకు డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉందని తెలిసింది. అందుకు మేమందరం ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటాం.’’ అన్నారు.


నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. ‘‘రాజు గారితో పనిచేయడం ఎప్పుడూ సరదాగా ఉంటుంది. సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండేవారు. ఎన్నో ఇన్‌పుట్స్ ఇచ్చేవారు. ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అన్నారు.


డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ..‘‘బీఏ రాజుగారు లేరంటే నమ్మలేకపోతున్నా. ఆయన ఆఖరి చూపుకుకూడా ఎవరూ నోచుకోలేదు. నేను క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు బీఏ రాజు గారితో పరిచయం. నేను డైరెక్టర్ అయినప్పటి నుంచి ఒకట్రెండు సినిమాలకు తప్ప మిగితా అన్ని సినిమాలకు ఆయనే పీఆర్వో. సినిమా ఫ్లాప్ అయినా సరే అందులో మంచి విషయాన్ని తీసుకుని చాలా ఎంకరేజింగ్‌గా మాట్లాడుతుంటారు. మానసికంగా బలంగా ఉండేలా చేస్తారు. న్యూస్ కవరేజ్‌ల గురించి చాలా బాగా చెప్తుండేవారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నా దృష్టిలో ఆయన ఇంకా బతికే ఉన్నారు. ఆయన పాజిటివ్ ఎనర్జీ మనతోనే ఉంటుంది. ఆయన పిల్లలకు ఎలాంటి సపోర్ట్ అయినా చేస్తాం’’ అన్నారు.


ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు మాట్లాడుతూ - ``సూపర్‌హిట్‌ కొట్టి రికార్డులు సృష్టించిన ఎన్నో సినిమాకు పీఆర్వోగా పని చేసిన నా ప్రియమిత్రుడు బీఏ రాజు మనందరకి ఆకస్మాత్తుగా దూరం కావడం చాలా బాధగా ఉంది. ప్రస్తుతం నేను క్వారంటైన్‌లో ఉన్నాను. అందుకే అందర్నీ కలవలేకపోతున్నాను. నలభై సంవత్సరాలుగా ఒక మిత్రుడిగా, పీఆర్వోగా బీఏరాజుగారితో నాకు అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివస్తున్న సమయం అది ఆ సమయంలో కృష్ణగారితో పాటు , ఆయన అభిమానిగా బీఏరాజు ఇక్కడికి వచ్చారు. మేము కూడా వచ్చాము. అప్పటి నుంచి మా నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో వర్క్‌ చేస్తున్నారు బీఏరాజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు.


నిర్మాత, కళా  దర్శకుడు అడ్డాల చంటి  మాట్లాడుతూ... మద్రాస్ లో నాకు విజయ బాపినీడు ఆఫీస్ లో పరిచయం. అతని భార్య జయ గారు కూడా అక్కడే పరిచయం చిరంజీవి అనే పత్రికకు ఆమె ఎడిటర్. నేను ఆర్ట్ డైరెక్టర్ గా వున్నపుడు కంటే నేను నిర్మాతగా సినిమాలు తీసినపుడు మా అనుబంధం మరీ దెగ్గర ఐయ్యింది. నా బ్యానర్ లో ఐదారు సినిమాలకు పి ఆర్ ఓ గా పని చేసాడు.   కల్మషం లేని నవ్వుతో ఎప్పుడు సరదాగా వుండే రాజుగారు మన మధ్య లేకపోవడం నిజంగా తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళబ్భాయి శివ తండ్రి గారి అడుగుజాడల్లో పయనిస్తానని సందేశం ఇచ్చాడని తెలిసింది. తప్పని సరిగా మా లాంటి నిర్మాతలనుండి శివకు కూడా సహకారం అందిస్తానని తెలియ చేస్తూ... రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలని,  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.    

                                   

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ‘‘బీఏ రాజు గారితో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన నిర్మాతగా నేను నా రెండవ చిత్రంగా ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం లో నటించాను. ఆయన అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అన్నారు.


హీరోయిన్ సంజన మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. నా తొలి చిత్రం 'బుజ్జిగాడు' కి  ఆయనే పి ఆర్ ఓ,  అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. చాలా సింపుల్‌గా ఉంటారు. అందరితో కలిసి ఉంటారు. బేధభావాలు లేని వ్యక్తి. చాలా సాఫ్ట్‌గా మాట్లాడుతారు. కన్నడ సినిమాలకు కూడా పీఆర్వోగా పని చేశారు. ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్‌తో చేస్తారు. ఇంత గొప్ప మనిషి లోటును ఎవరూ భర్తీ చేయలేరు.’’ అన్నారు.


బీఏ రాజు రెండవ  కుమారుడు శివకుమార్ మాట్లాడుతూ..‘‘నాన్న గురించి మాట్లాడాలంటే తక్కువ టైమ్ సరిపోదు. మీ అందరి మద్దుతు నాకు ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నా.’’ అన్నారు.


బీఏ రాజు మొదటి  కుమారుడు  అరుణ్ కుమార్ మాట్లాడుతూ..‘‘అందరికీ చాలా థ్యాంక్స్. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ కలుస్తానని అనుకోలేదు. నాన్న గారి గురించి మీ అందరి మాటల్లో వింటుంటే తట్టుకోలేకపోతున్నాం. మీ అనుభవాలను పంచుకున్నందుకు థ్యాంక్యూ.’’ అన్నారు.


రాంబాబు వర్మ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారితో 30 ఏళ్ల పరిచయం ఉంది.  మిత్రుడు గిరిధర్  నన్ను వారివద్దకు తీసుకెళ్లి పరిచయం చేసారు. అప్పటికి నేను వ్యాస్ చంద్ ఎడిటర్ గా  మద్రాస్ నుండి వచ్చే పత్రిక 'సినిమా స్టూడియో' కి ఇక్కడ ఇంచార్జి గా పనిచేస్తున్నాను. సూపర్ హిట్ మ్యాగజైన్‌ ప్రారంభించాక ముందునుండే జయ, బి ఏ రాజు గార్లు నన్ను తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ బి ఏ రాజు గారి గురువుగారైన మోహన్ కుమార్ గారు, ప్రభు గారు నేను ఇక్కడ హైదరాబాద్ లో పత్రిక వ్యవహారాలన్నీచూసుకునే వాళ్ళం.  ఆరు నెలల అనంతరం వాళ్లు మద్రాసులో ప్రింటింగ్ కాబట్టి  ఇక్కడ ఆఫీస్ వ్యవహారాలన్నీ నాకు భాద్యత అప్ప చెప్పారు. మాక్సిమమ్ ఫ్రీడమ్ ఇచ్చి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. పత్రిక ఎదుగుదల కోసం నేను హైదరాబాద్ నుండి ఎలాంటి సలహాలు ఇచ్చినా ఇద్దరూ కూడా స్వీకరించే వారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వీరిద్దరూ స్థాపించిన సూపర్ హిట్ పత్రిక నాకు పెద్ద  వేదికగా నిలబడింది. జయ బి ఏ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఎంతో కష్ట పడి, ఇష్టంగా నిలబెట్టిన  సూపర్ హిట్ మ్యాగజైన్‌ను కొనసాగించడమే ఆయనకు మేము  ఇచ్చే ఘనమైన నివాళి’’ అన్నారు.


నాగబైరు సుబ్బారావు మాట్లాడుతూ..‘‘నేను చదువుకోవడానికి చెన్నై వెళ్లినప్పటి నుంచే రాజు గారితో నాకు పరిచయం ఉంది. ఎవరో తెలియకపోయినా అందరినీ గౌరవించే సహృదయం ఉన్న మంచి మనిషి. హైదరాబాద్‌లో మా ఇంటిపైనే సూపర్ హిట్ ఆఫీసు ఉండేది. ఇప్పుడున్న మా ఇంటి బ్యాక్ సైడ్ ఆయన ఆఫీసు ఉంది. జర్నలిస్టులను ఆయన రిసీవ్ చేసుకునే తీరు చాలా ఆదర్శం. ఇప్పుడున్న పీఆర్వోలకు ఆయన ఎంతో మార్గదర్శకులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.


నటుడు పృథ్వీ మాట్లాడుతూ..‘‘బీఏ రాజు గారు నాకు ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్లు. చెన్నై నుంచి ఆయనతో పరిచయం ఉంది. నా గురించి కృష్ణ గారికి అందరికీ చెప్పి వేషాలు ఇప్పించేవారు. జయగారు డైరెక్టర్ చేసిన సినిమాల్లో కూడా నాకు వేషాలు ఇప్పించారు. రాజు గారి మరణవార్తతో నేను షాక్ అయ్యా. ఆయన నిజంగా మకుటం లేని మహారాజు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’’ అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘‘నేను సంతోషం పత్రిక ప్రారంభించడానికి కారణం రాజు గారి సూపర్ హిట్ మ్యాగజైనే. ఆయన స్ఫూర్తితోనే నేను సంతోషం మ్యాగజైన్ స్టార్ చేశా. కృష్ణ గారి దగ్గర బీఏ రాజు గారిని చూసి నేను ఆయనలా అవ్వాలని అనుకున్నా. అలాగే నేను పీఆర్వో అవకాడానికి కూడా ఆయనే కారణం. ఆయను చూసే ఆ కోరిక కలిగింది. నేను సంతోషం మ్యాగజైన్ ప్రారంభించాక మా మధ్య కవర్ పేజీల కాంపిటీషన్ ఉండేది. కానీ ఆయన నాకు ఎంతో సహకరించారు. మా ఇద్దరి మధ్య పోటీ చాలా హెల్దీగా ఉండేది. ఆయన సీనియారిటీ, ఆయన సిన్సియారిటీ చూసి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నేను ఎంతగానో నేర్చుకున్నా. అలాంటి రాజు గారు మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. సూపర్ హిట్ పత్రికను కొనసాగించడానికి అందరూ సహాయసహకారాలు అందించాలి. మనందరి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.’’ అన్నారు.


 రాధాకృష్ణ  మాట్లాడుతూ...  కల్మషం లేని నవ్వు ఎప్పుడూ కళ్ళలో కనబడుతుంది. రూపం ఎంత బాగున్నా ... అది కంటి వరకే విలువ... ఆ రూపం వెనుక  మనస్సు....   మనసు నుండి వచ్చే మాట కల్మషం లేకున్నప్పుడే... ఆ మనిషికి రూపానికి  మించిన విలువ..   బి ఎ రాజు గారు మనుషుల్లో దేవుడు ఉంటారంటారు. ఆ దేవుడు రూపంలో ఉన్న మంచి మనిషి బి ఏ రాజు గారు రాజు గారు లేని లోటు సినిమా ఇండస్ట్రీకే కాదు సినిమా జర్నలిస్టులు కూడా తీరని లోటు మహానుభావుడు బి ఎ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి వారి ఆశీస్సులు ఆ దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని శివ కుమార్ కి, అరుణ్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.

                       

ఇంకా ఈ జూమ్ వర్చువల్ మీటింగ్ లో జ‌నార్ధ‌న్‌, పీవీ సుబ్బారావు, వీరబాబు, సాక్షి నాగేశ్వ‌ర‌రావు, నాగు గ‌వ‌ర‌, శ‌ర‌త్ మ‌రార్, విశ్వ‌, అంకిత‌, తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య నారాయ‌ణ‌, వేణు గోపాల్‌, 10 టీవీ స‌తీష్‌, సంజ‌న‌, వివేక్ కూచిబొట్ల‌, బాల‌కృష్ణ‌, జ‌య‌కృష్ణ‌, ద‌య్యాల అశోక్‌, సునీత‌, సుబ్బారావు, ఆర్వీఎస్‌, హీరో రూపేష్ కుమార్ చౌద‌రి, జ‌క్కుబాయి, రాజ్ క‌మ‌ల్‌, సుమ‌న్‌, సిద్ధు, స‌లోని మిశ్రా త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


చివరగా జర్నలిస్ట్ ప్రభు వోట్ అఫ్ థాంక్స్ తో జూమ్ వర్చువల్ మీటింగ్ ముగిసింది.


  https://youtu.be/3MpyNV86B84  



Actor Ali Help to Production Ladies



 ప్రొడక్షన్‌ లేడీస్‌కి నటుడు అలీ కుటుంబ సమేతంగా సహాయం...

ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా  షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ ప్రతిరోజూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్‌ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్‌ స్పాట్‌లకు వెళతారు. ఆ తర్వాత వీళ్లు షూటింగ్‌లో పనిచేసే అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో  షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే ఈరోజు నేను దాదాపు 2లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు అలీ. ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యూం, కరీమ్‌లు పాల్గొన్నారు.

Bazaar Rowdy Second Song Launched



పిల్లా నా మ‌తి చెడగొట్టావే అంటూ డ్యూయ‌ట్ వేసుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు


అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న "బ‌జార్‌ రౌడి" రెండ‌వ సాంగ్


వరుస విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఆసాధ్యాన్ని  సాధ్యం చేసిన‌  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమా కి సంబందించి రెండ‌వ సాంగ్ ని విడుద‌ల చేసారు.  నీ వంటికి మోరుపులు బాగా చుట్టేశావే..నా కంటికి ఏవో రంగులు చూపించావే..పిల్లా నా మ‌తి చెడ‌గోట్టావే .. వ‌ద్ద‌న్నా న‌ను ప‌డ‌గోట్టావే.. అంటూ  సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్ది తో డ్యూయ‌ట్  పాడుకుంటున్నాడు.  ఈ సాంగ్ కి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేఖమైన స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొద‌టి  రెండు సాంగ్స్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్ర టీజ‌ర్ కి 2 మిలియ‌న్ వ్యూస్ ని సోష‌ల్ మీడియాలో సొంతం చేసుకుంది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు.  ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ  చిత్రాన్ని చాలా బాగా కుదించారు.  SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ఈ బ‌జార్‌ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు.

న‌టీ న‌టులు..

బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు, మ‌హేశ్వరి వద్ది, నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: వసంత నాగేశ్వ‌రావు

నిర్మాత‌: సందిరెడ్డి శ్రీనివాస‌రావు

మాట‌లు: మ‌రుధూరి రాజా

సినిమాటోగ్రఫర్: ఏ విజ‌య్ కుమార్‌

సంగీతం: సాయి కార్తిక్‌

ఎడిటర్: గౌతం రాజు

ఫైట్ మాస్ట‌ర్‌: జాషువా

కాస్ట్యూమ్స్‌: ప్ర‌సాద్‌

మేక‌ప్‌: శ్రీకాంత్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శేఖ‌ర్ అల‌వ‌ల‌పాటి

కో-డైర‌క్ట‌ర్‌: కె. శ్రీనివాస‌రావు

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌ 

Venu Udugula Launched Jetti Song

 జెట్టి సినిమాలోని  దూరం క‌రిగినా.. మౌనం క‌రుగునా.. పాట‌ను విడుద‌ల చేసిన

 క్రేజీ డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల‌..



వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా  సుబ్ర‌హ్మ‌ణ్యం

పిచ్చుక  ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన  మూవీ ‘జెట్టి’. సౌత్

ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాగా   త‌న

ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది .   దక్షిణ భారత దేశంలోనే ఇప్పటివరకు రాని

సరికొత్త సముద్రపు కథ,  నాలుగు భాషల్లో ప్రేక్షకులని అలరించనుంది.

అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవితం సాగిస్తున్న వీరి

జీవితాల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

ఈమూవీ ఆల్బ‌మ్ లోని మొద‌టి సాంగ్ ని  మ్యూజిక్ డైరెక్ట‌ర్ కార్తిక్

కొండ‌కండ్ల స్టూడియో లో లాంఛ్ చేసారు క్రేజీ డైరెక్ట‌ర్ వేణ ఉడుగుల‌..

సినిమా క‌థ‌ను తెల‌సుకొని ఆయ‌న చాలా ఉద్వేగానికి లోను అయ్యారు.


 ఈ సంద‌ర్భంగా

వేణు ఉడుగుల మాట్లాడుతూః

జెట్టి సినిమాలోని దూరం క‌రిగినా పాట లాంఛ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

శ్రీమ‌ణి గారు రాసిన ఈ పాట సాహిత్య‌పు విలువ‌ల‌తో ఉంది. కొన్ని షాట్స ని

చూసాను చాలా బాగున్నాయి.. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

నిర్మాత వేణు మాధ‌వ్ గారికి, మ్యూజ‌క్ డైరెక్ట‌ర్ కార్తిక్ కి,

ద‌ర్శ‌కుడు సుబ్ర‌మ‌ణ్యం పిచ్చుక కు నా శుభాకాంక్ష‌లు.. ఇది

జీవితాల్లోంచి పుట్టిన క‌థ‌.. మ‌త్స‌కారుల జీవితాల్లోని క‌న్నీటి అల‌లు..

స‌మ‌స్య‌ల సుడిగుండాలని విశ‌దీక‌రించే  అద్భుత‌మైన క‌థా వ‌స్తువు

తీసుకొని జెట్టి అనే సినిమా ని నిర్మించారు. ఇప్పుడే క‌థ

విన్నాను..సినిమా విజ‌య‌వంతం అవ్వాల‌ని కోరుకుంటున్నాను.. అవుతుంద‌ని

న‌మ్ముతున్నాను. నిర్మాత కి రెట్టింపు లాభాలు రావాల‌ని ఆశిస్తున్నాను.

అన్నారు.


మ్యూజిక్ ద‌ర్శ‌కుడు కార్తిక్ కొండకండ్ల మాట్లాడుతూః


మా స్టూడియోకి వ‌చ్చి సాంగ్ ని లాంఛ్ చేసిన వేణు ఉడుగుల గారికి నా

ధ‌న్య‌వాదాలు. వేణు గారు తీసుకునే క‌థ‌లు సందేశాత్మ‌కంగా సాగుతాయి.

జెట్టి సినిమా క‌థ కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో శ్రీమ‌ణి గారు రాసిన

దూరం క‌రిగినా.. మౌనం కరుగునా.. పాట సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఈ మోలోడీ

త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమాలో వ‌చ్చే

మొద‌టి పాట ఇది.  పాట‌ల విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌త్యేక శ్ర‌ర్ధ

తీసుకున్నారు. నాలుగు బాష‌ల్లో విడుద‌ల‌వుతున్న జెట్టి లో అన్ని పాట‌లు

ఆక‌ట్టుకుంటాయి. జెట్టి త‌ప్ప‌కుండా మంచి మ్యూజిక్ అల్బ‌మ్ అవుతుంది.

అన్నారు...


ద‌ర్శ‌కుడు  సుబ్ర‌మ‌ణ్యం పిచ్చుకు మాట్లాడుతూః

వేణు గారు మా  ఆల్బ‌మ్ లో  మొద‌టి పాట విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా

ఉంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చూప‌ని క‌థ‌.  సంగీతం విష‌యంలో ఎక్క‌డా

రాజీ ప‌డ‌లేదు. ఆల్బ‌మ్ అన్ని సాంగ్స్ ఆక‌ట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్

గారికి ప్ర‌త్యేక ద‌న్య‌వాదాలు. దూరం క‌రిగినా .. మౌనం క‌రుగునా పాట తో

జెట్టి మ్యూజ‌క‌ల్ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది.  సూప‌ర్ హిట్ అల్బ‌మ్ ని

అందించ‌బోతున్నాం అనే న‌మ్మ‌కం మా టీం అంద‌రికీ ఉంది.  అన్నారు..



బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్

మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌

డిఓపి:  వీర‌మ‌ణి

ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి

ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌

స్టంట్స్: దేవరాజ్ నునె

కోరియోగ్రాఫర్ : అనీష్

పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్

డైలాగ్స్ ః శ‌శిధ‌ర్

పిఆర్ ఓ : జియస్ కె మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు

నిర్మాత ః వేణు మాధ‌వ్

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక


నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్

చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు


Ram Charan praises Ek Mini Katha

 After Prabhas, now Ram Charan is all praises for Amazon Prime Video's ‘unique’ Ek Mini Katha & looks forward to the release!



Amazon Prime Video's upcoming Telugu film, Ek Mini Katha is a light-hearted, romantic story with an underlining theme of social message of a ‘size’. Starring Santhosh Shoban and Kavya Thapar in the lead, the film entails a very unusual subject that a common man faces.


Not just the audience but also the heavyweights of the industry are gearing up for the release! And, this time it is none other than Ram Charan. 


Earlier Prabhas had extended good wishes and expressed his excitement for the film and now giving way to more anticipation, superstar Ram Charan has rendered praises while also sharing the intriguing trailer. He shares, 


"Looks like a unique & genuine attempt.

My best wishes to the team!

Watch #EkMiniKatha on Amazon Prime from May 27."


https://twitter.com/AlwaysRamCharan/status/1396713598638989315?s=19


The trailer of the film has been receiving phenomenal word from the audience and garnering praises and appreciation. While the subject of the film is a significant issue that starts and normalises conversation around issue faced by men, the makers have tried to give out a message in a fun and rib-tickling way.


The film is directed by Karthik Rapolu and written by Venkatadri Express fame Merlapaka Gandhi and premieres on 27th May 2021 on Amazon Prime Video.


aha's next release is Tovino Thomas' much-anticipated action saga Kala

 aha's next release is Tovino Thomas' much-anticipated action saga Kala



100% Telugu streaming platform aha is going all out to provide housefull entertainment within your homes this summer with a flurry of blockbusters, originals and web shows. The next big-ticket film to premiere on the platform this June 4 is actor Tovino Thomas-starrer Kala. The action drama opened to widespread critical acclaim upon its theatrical release earlier this year.


Kala is a story revolving around two men who try to settle scores over the death of a dog in a violent conflict. The film, directed by Rohith V. S, is a treat for action junkies with intense emotions, paisa-vasool stunts and arresting performances by a solid cast. Beyond Tovino, Kala also features Sumesh Moor, Divya Pillai, Lal Paul and Pramod Velliyanad in pivotal roles. 


Kala is yet another blockbuster addition to aha, which has brought some of the most revered Malayalam films in Telugu including Moothon, Jallikattu, Midnight Murders, Mayaanadhi, Vyuham, Nipah Virus, Shylock over the recent months. In addition, the platform has streamed the biggest Telugu hits this year including Krack, Naandhi, Gaali Sampath, Zombie Reddy, Sulthan and Chaavu Kaburu Challaga. Stay glued to your screens and place your bet on aha for quality Telugu entertainment now.

Child Artist Sathvik Varma Turned as Hero

మరో బాల నటుడు హీరో గా.... 



బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన  సాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా మన్నల్ని మరింత ఎంటర్టైన్ చేయటానికి బ్యాచ్ చిత్రం తో మనముందుకు వస్తున్నాడు.



ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ మరియు నేహా పఠాన్ హీరో హీరోయిన్ గా  శివ దర్శకత్వం లో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్.  ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా ఉంది. 


షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ "బ్యాచ్ ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం. యూత్ కి కావాల్సిన అన్ని అంశాలతో చిత్రాన్ని నిర్మించాము. క్రికెట్ బెట్టింగ్ నేపధ్యం లో  కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా.  షూటింగ్ పూర్తి అయ్యింది, ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు. 


నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ "దర్శకుడు శివ చేపిన కథ బాగా నచ్చింది.  మా చిత్రం తో బాల నటుడు సాత్విక్ వర్మ ని హీరో గా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం జనవరి లో షూటింగ్ మొదలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం మరియు కాకినాడ వంటి పరిసర ప్రాంతాల్లో 59 రోజులో పూర్తి చేసాం. మా సినిమా కి సంగీత దర్శకుడు రఘు కుంచే మరో హీరో. సాత్విక్ వర్మ, రఘు కుంచే కాంబినేషన్ లో వచ్చే పాటలు అద్భుతంగా వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం" అని తెలిపారు. 



చిత్రం : బ్యాచ్ 


సమర్పణ : బేబీ ఆరాధ్య


బ్యానర్ : ఆకాంక్ష మూవీ మేకర్స్


నటి నటులు : సాత్విక్ వర్మ, నేహా పఠాన్, బాహుబలి ప్రభాకర్, సంధ్య జనక్, మిర్చి మాధవి, వినోద్ కుమార్, చిన్న, తదితరులు


కెమెరా : వెంకట్ మన్నం 


సంగీతం : రఘు కుంచే  


కొరియోగ్రఫీ : రాజ్ పైడి 


ఎడిటింగ్ : జె పి 


పి అర్ ఓ : పాల్ పవన్ 


డైరెక్టర్ : శివ 


కో ప్రొడ్యూసర్ : సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది 


నిర్మాత : రమేష్ గనమజ్జి

 

Heroine Mithra Interview

 


Respect your profession and it will definitely yield you rich dividends: Actress and producer Mitraaw Sharma


Film production is one of the most hectic and mentally draining field of work. Here’s a look into the journey of a young entrepreneur named Mitraaw Sharma who moved from Mumbai to Hyderabad aspiring to act in films and also produce a few of them. Her latest production venture ‘Boys’ is tending on social media, thanks to the impressive teasers and song promos. Mitraaw is celebrating her birthday on 24th of May and she is  looking forward to what she believes would be a gratifying journey. In the early stages of her career, Mitraaw knocked the doors of many production houses but could not get the desired results. She later decided to pave her own way and also help a few others in her journey. She is now bankrolling Boys and also starring in the film. The latest song from the album, Hey Raja, crooned by Rahul Sipligunj is now trending on YouTube. Mitraaw says she is spending everything she has on Boys. “Respect your profession and it will yield you rich dividends,” she says. Being a spiritual person, Mitraaw says Srisailam Mallikarjuna Swamy will guide her.  “I hope everyone likes the film,” Mitraaw concludes.

Producer Pro Senior Journalist BA RAJU is No More

 



ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ, బి.ఏ.రాజు కన్నుమూత  


ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బి ఏ రాజు  ఈ రోజు 21- 05- 2021 శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో  గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు,కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.




సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే  పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు




ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే  ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన పిమ్మట 1994లో తన భార్య  జయ.బి (కలిదిండి జయ) సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బి ఏ రాజు. కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా ఎందరెందరో  అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్ కు, సాంకేతిక నిపుణులకు పి.ఆర్. ఓ.గా పని చేశారు బి.ఏ.రాజు. అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జిగా పనిచేసిన బి.ఏ. రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేవారు. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి  జయ.బి  దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి,  చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అరుణ్ కుమార్, శివ కుమార్ అనే ఇద్దరు కుమారులు వున్నారు. ఇద్దరు సినీ రంగం లో పని చేస్తున్నవారే.   అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబందించిన వి ఎఫ్ ఎక్స్ నిపుణుడు, శివ కుమార్ పూరి జగన్నాధ్, వి వి వినాయక్, మారుతీ, వంటి  ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి '22' అనే చిత్రం తో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం కరోనా కారణంగా విడుదల ఆగింది.




చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ , యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లతో బి ఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. "కృష్ణ గారి సినిమాలకు పని చేశాను, ప్రస్తుతం మహేష్ సినిమాలకు వర్క్ చేస్తున్నాను, రేపు గౌతమ్ కృష్ణ హీరోగా  




చేసే సినిమాలకు కూడా నేనే పి ఆర్ ఓ గా చేస్తాను" అని అంటుండేవారు బి. ఏ.రాజు    




ఇక సినీ పాత్రికేయ కుటుంబంలో బి ఏ రాజు కు గొప్ప స్థాన విశిష్టత ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించే బి.ఏ.రాజు  ఫిలిం క్రిటిక్స్  అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తన నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ  మొత్తం  అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బి ఏ రాజు ఎదిగారు .సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాలు విశ్లేషణ చాలా కచ్చితంగా ఉంటాయి అనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను  ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు... ఆ బ్యానర్ ఏమిటి... రిలీజ్ డేట్ ఏమిటి... అది ఏ ఏ సెంటర్స్ లో ఎన్ని రోజులు ఆడింది - వంటి సమస్త  వివరాలను,విశేషాలను  ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగిన  సినీ పరిజ్ఞానం బి.ఏ  రాజు సొంతం.




సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలో ప్రారంభోత్సవంలో శతదినోత్సవాలలో బి ఏ రాజు ప్రెజెన్స్  తప్పనిసరిగా ఉంటుంది. తను కనిపించలేదు అంటే సినీ ప్రముఖులందరూ రాజు ఎక్కడ... రాజు ఎక్కడ.. అని పదే పదే అడగటం చిత్ర పరిశ్రమలో బి ఏ రాజు సంపాదించుకున్న గుర్తింపుకు, గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత  సంబంధాలను కొనసాగించిన బి ఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్తే అవుతుంది. కాగా బి.ఏ.రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ,కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

99 Songs is now streaming on Jio Cinema

 99 Songs is now streaming on Jio Cinema in Hindi, Tamil & Telugu



After its theatrical release on 16th April, Jio Studios and Academy Award winner A R Rahman’s first collaboration 99 Songs - a musical romance is now streaming on Jio Cinema in Hindi, Tamil and Telugu.


The film marked Rahman’s debut as a producer and writer. 99 Songs also saw the launch of a new talent Ehan Bhat along with Edilsy Vargas. Directed by Vishwesh Krishnamoorthy, the movie follows the journey of a young man named Jay whose life centers around his two great loves: music and his girlfriend Sophie. All is well until Jay's love for music is challenged by Sophie's father. 99 Songs is an ode to the timeless power of love and music. It’s the embodiment of the belief that one song can and will change the world.

 

Jio Studios and AR Rahman present 99 Songs in association with YM Movies. Starring Ehan Bhat and Edilsy Vargas, the film is directed by Vishwesh Krishnamoorthy and released in cinemas across India in Hindi, Tamil and Telugu on 16th April 2021

Superstar Rajinikanth and Collection King Mohan Babu - The Original Gangsters

 Superstar Rajinikanth and Collection King Mohan Babu - The Original Gangsters



Everyone is aware of the fact that Superstar Rajinikanth and Collection King Mohan Babu are close friends. Recently, superstar Rajinikanth came to Hyderabad for the shooting of the movie 'Annatthe'. After finishing the shoot, he went to his dear friend Mohan Babu's house in Hyderabad.


He stayed there for two days and spent time with Mohanlal's family. From there, Rajinikanth went to Begumpet Airport and took a special flight to Chennai. Vishnu Manchu shared the photos of Rajinikanth, Mohanbabu and himself together captioning Rajinikanth and Mohanbabu as the Original Gangsters. "The OGs. Original Gangsters! @rajinikanth @themohanbabu and then goofy Vishnu Manchu," he wrote.


These photos are currently going viral on social media.


Allu sirish posts his shirtless gym selfies

 



Pic Talk: Allu sirish posts his shirtless gym selfies and proves he is Tollywood's latest hunk.


Allu Sirish has undergone a stunning makeover as he flaunts his toned upper body in his latest pictures. He has attained six-pack abs and ripped physique, thanks to intense workout sessions. The young actor seems to be undergoing a physical makeover for one of his forth coming projects. He is basking in the success of his maiden Hindi private song Vilayati Sharabh which garnered over a 100 million views on YouTube. He is also lining up a couple of interesting Telugu projects and has already started working on the same. Sirish will be rolling out multiple intriguing updates on his upcoming project on 30th May which happens to be his birthday. 

Prabhas is excited for Amazon Prime Video's Ek Mini Katha

 Prabhas is excited for Amazon Prime Video's Ek Mini Katha and extends his wishes to the team!



Amazon Prime Video today unveiled the trailer of Telugu film, Ek Mini Katha. The film entails a light-hearted, romantic story with an underlining theme of a social message. Starring Santosh Sobhan and Kavya Thapar in the lead, it deals with a rather unusual subject that a common man faces.


Taking our excitement higher, Superstar Prabhas took to his social media to extend his good wishes and expressed his excitement for the film by sharing the fun laden trailer. He shares, "Varsham is one of the biggest blockbusters in my career! 

Thanks to Shoban garu for giving me such a memorable film. Now, his son Santhosh's #EkMiniKatha is releasing on Amazon Prime on 27th.


Best wishes to my friends UV Creations, and the entire team for this one."


The trailer of the film dropped today and garnered wide appreciation from the audience. From the fun and bone-tickling content to the subject of the film, everything has captured the attention of the audience. 


The film is directed by Karthik Rapolu and written by Venkatadri Express fame Merlapaka Gandhi and premieres on 27th May 2021 on Amazon Prime Video.

Ek Mini Katha Trailer: Funny ‘size’ struggle!

 Ek Mini Katha Trailer: Funny ‘size’ struggle!



Concept films are not that regular in Tollywood but if it is worth it, audiences do pour down appreciation. This time we shall be witnessing a bold concept film titled ‘Ek Mini Katha.’ The trailer of the film is out and it really makes you think does size really matter?


The protagonist is Santosh Shoban who goes through a mini struggle from his childhood and as he becomes an adult, he wants to get it fixed. So what he will do? That’s a hilarious thing.


But it’s interesting that his ‘MINI’ problem is interlinked to many things such as his love life, career etc.


When will Santosh get relieved from his ‘MINI’ problem forms ‘Ek Mini Katha.’ The trailer is all fun from beginning to the end.


Directed by Karthik Rapolu, the film is releasing on Amazon Prime on May 27th.

Chiranjeevi Charitable Trust to start an Oxygen Bank

 


Mega star Chiranjeevi and his son Ram Charan are not only known for being stalwarts of cinema but also for their philanthropy. In 1998, when Chiranjeevi was reading a newspaper, he came across an article on a patient unfortunately passing away because they couldn’t find blood on time. Moved by the article, he immediately launched a life saving landmark, the Chiranjeevi Blood Bank. It is no news that the bank has saved millions of people across the Telugu states and the entire country. 


With the pandemic shaking the country to unimaginable bound, making people to run from pillar to post, many of them succumbing to oxygen deprivation, Chiranjeevi have risen up to the cause to start an Oxygen Bank to curb the oxygen crisis across Telangana and Andhra. The Oxygen Banks will be monitored by his son Ram Charan and are 

said to be handled by the Fans Association President of the respective districts. 


Chiranjeevi Charitable Trust debuted on Twitter today to announce about the same. The tweet says that the bank is going to be operational in a week’s time. 


Chiranjeevi and his son Ram Charan have been actively helping a lot of Covid patients both emotionally and financially. Fans collectively echo that words can’t express the life saving help the father and son duo are doing to society.