Latest Post

Point Blank Success Meet

 


హీరోగా అభి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలి : ‘పాయింట్ బ్లాంక్’ సక్సెస్ మీట్ లో నాగబాబు  


అదిరే అభి, హీనా రాయ్ , రేచల్ హీరో హీరోయిన్లుగా వి వి ఎస్ జి దర్శకత్వంలో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాయింట్ బ్లాంక్’. డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మాత. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ యూ ఎస్ లో 9 జనవరి న విడుదలై సూపర్ వ్యూస్ ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ బుధవారం ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ప్రముఖ నటుడు నాగబాబు, దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు వి ఎన్ ఆదిత్య, రైటర్ లక్ష్మి భూపాల్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలో కేక్ కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు.


ఈ సందర్బంగా  తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. మెం సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సిల్వర్ జూబిలీ సెలెబ్రేషన్స్ చేసాం, ఆ తరువాత వందరోజుల వేడుకలు చేసాం. ఇప్పుడు వారం ఆడితే చాలు అనేది వచ్చింది. ఈ మధ్య అయితే ఇన్ని వ్యూస్ వస్తే చాలని అంటున్నారు. మారుతున్నా కాలంతో పాటు పరిస్థితులు మారుతున్నాయి. ఆర్టిస్టులు కూడా ఇలా వస్తున్నారు.. అలా పోతున్నారు. ఆ రోజుల్లో చిరంజీవి గారు, రవితేజ ఇలా పదేళ్లకు ఓ హీరో వస్తున్నాడు.. ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తరువాత చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను నిలబెట్టుకుని సక్సెస్ అవ్వాల్సిన సమయం ఇది. అలా వచ్చిన సినిమాలన్నీ జనాలు చూస్తారని కాదు.. ఇక్కడ కంటెంట్ ముఖ్యం. కంటెంట్ ఉంటె తప్పకుండా సినిమా చూస్తారని మరోసారి జనాలు నిరూపించారు. ఈ సినిమా చూడాలని ట్రై చేశాను.. కానీ కుదరలేదు. తప్పకుండా ఇలాంటి విజయం అందుకున్నందుకు టీం ను అభినందిస్తున్నాను. ఇక ఎప్పుడైనా సరే కష్టపడ్డవాడు తప్పకుండా నిలబడతాడు. అభి కూడా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇక్కడ ఇండియాలో కూడా విడుదలై మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


వి ఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ఈ సినిమాకు గెస్ట్ లుగా వచ్చిన నాగబాబుగారు, భరద్వాజ్ గారు, లక్ష్మి భూపాల్ , అభి లాంటి వారు ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితిగా ఉంటారు.. వారి పనులు కూడా అలాగే ఉంటాయి. ఈ సినిమా అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్స్ కి చెప్పగా అవుట్ అఫ్ 5 లో 4 . 4 పైగా రేటింగ్ వచ్చిందట. నిజంగా ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న సినిమా మన తెలుగులో ఇంతవరకు విడుదల కాకపోవడం దురదృష్టకరం. ఇక్కడ తెలుగు మార్కెట్ లో కూడా ఓటిటి లు వచ్చాక కూడా హీరో ఉండాలి, ఇలా ఉండాలి అని కండిషన్స్ పెడుతున్నారు.. అది మారాలి, కంటెంట్ బాగుంటే చాలు విడుదల చేయడానికి ముందుకు రావాలి. ఇలాంటి సినిమా తీసిన నిర్మాతను అభినందిస్తున్నాను. ఇక అభి ఈశ్వర్ సినిమానుండి చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా అతనికి మంచి భవిష్యత్ ఉంటుంది అన్నారు.


రైటర్ లక్ష్మి భూపాల్  మాట్లాడుతూ .. అభి నాకు చాలా కాలంగా తెలుసు. అభి చాలా కాలంగా హార్డ్ వర్క్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్నారు. తప్పకుండా ఈ రోజు ఓ స్థాయికి చేరుకున్నారు. హీరోగా నిలబడాలంటే ఇంకాస్త టైం పడుతుంది. వెళ్ళాను ఇంతగా ప్రోత్సహిస్తున్న నాగబాబు గారికి థాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాను నిర్మించిన నిర్మాత కు కూడా చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత శ్రీనాథ్ మాట్లాడుతూ .. రియల్ ఎస్టేట్ లో ఉన్నాను.. ఈ కథ బాగా నచ్చడంతో సినిమాను నిర్మించాను. కోవిద్ టైం లో ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది. సినిమా కూడా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నాగబాబు గారు పదిహేనేళ్ల పరిచయం.. అయన ఈ వేడుకలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.


రాజీవ్ మాట్లాడుతూ .. నేను డల్లాస్ నుండి వచ్చాను. ఈస్ట్ వెస్ట్ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాను. లాక్ డౌన్ లో ఈ సినిమా స్టార్ట్ చేసాం. కథ బాగా నచ్చడంతో అభి అన్న ద్వారా ఈ సినిమా చేయడం జరిగింది. విడుదల తరువాత ఈ సినిమాకు వస్తున్నా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇంతమంచి అవకాశం ఇచ్చిన శ్రీనాథ్ గారికి థాంక్స్ అన్నారు.


హీరోయిన్ హీనా రాయ్ మాట్లాడుతూ .. ఈ సందర్బంగా చాలా ఎమోషనల్ గా ఉంది. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా. ఈ సినిమాలో నేను డీ గ్లామరైజెడ్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. చాలా మంచి పాత్ర చేశాను. నిజంగా ఇది చాలా టఫ్ అయిన పాత్ర అయినా కూడా అభి గారి ప్రోత్సహంతో చేశాను. ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకులకు థాంక్స్. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.


అదిరే అభి మాట్లాడుతూ .. ఈ సినిమా కథను మల్లిక్ చింతకుంట చెప్పారో అప్పటినుండి మా సహా నిర్మాతలతో కలిసి శ్రీనాథ్ గారు మొదలెట్టారు. చాలా కష్టపడి ఈ సినిమాను ప్లాన్ చేసాం. ముక్యంగా గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉంటె బాగుంటుంది అన్న ఆలోచనతో మొదలెట్టాం. మొదట్లో చాలా భయపడడం.. చిన్న సినిమాలకు జనాల సపోర్ట్ వస్తుందా లేదా అన్నది. కానీ ఎప్పుడైతే ఓటిటి లో విడుదల అయిందో .. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. నాకు ఇండస్ట్రీ లో పెద్దదిక్కు అంటే నాగబాబు గారే, అలాగే ఇక్కడికి వచ్చిన వి ఎన్ ఆదిత్య గారికి, లక్ష్మి భూపాల్ గారికి భరద్వాజ గారికి థాంక్స్ అన్నారు.


మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. అభి గురించి వచ్చాను.. అభి 2013 నుండి తెలుగు.. చాలా డిసిప్లేన్ ఉన్న వ్యక్తి. చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి. రోజు జిమ్ మాత్రం వదలడు. మంచి ఆర్టిస్ట్, మంచి యాంకర్. అదుర్స్ అప్పటినుండి నాకు పరిచయం. ఆ తరువాత జబర్దస్త్ షో ద్వారా ఎక్కువగా దగ్గరయ్యాడు. తాను హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న తాపత్రయం చూస్తుంటే .. ఇప్పటికే ఎంతోమంది డిస్సప్పాయింట్ చేసినా కూడా ఏది పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడిదాకా రావడం .. పట్టువదలని విక్రమార్కుడిగా అనుకున్నది సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సినిమా అమెజాన్ అమెరికాలో విడుదల కావడం అక్కడ సక్సెస్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ఎంటర్ టైనేమేంట్ అనే పదం మారింది. ఈ రోజు సినిమా ఒక్కటే కాదు ఓటిటి , టివిలు, యూ ట్యూబ్ ఇలా చాలా ఉన్నాయి.. మంచి టాలెంట్ ఉంటె తప్పకుండా చాలా ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. అభిని చుస్తే నాకు తెలిసిన పోలీస్ అధికారులు గుర్తొస్తారు. అలా కనిపిస్తాడు అభి. అభి నటించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చూడాలి, అభి తప్పకుండా సినిమాలా, ఓటిటి అన్నది కాకుండా తప్పకుండా సక్సెస్ అవుతాడు. నాభిలో నటుడే కాదు మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు. భవిష్యత్తులో అభి నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. కేవలం జబర్దస్త్ కమెడియన్ గానే కాకుండా నటుడిగా మరింత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.



అదిరే అభి, హీనా రాయ్, రేచల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో

జీవా,

సూర్య,

‘ఛత్రపతి’శేఖర్,

సాయి, శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కథ: మల్లిక్ చింతకుంట,

కెమెరా: కన్నా చింతం,

సంగీతం: సాయి పవన్,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నవీన్ ఇటిక,

ఎడిటర్: క్రాంతి,

ఆర్ట్ రమేష్ బాబు,

సహ నిర్మాతలు: మల్లిక్ చింతకుంట, సుమన్ గధంశెట్టి, దేవేంద్ర ఇంటూరి, గోపిచంద్ మచ్చ, రవి కిరణ్ చలిచామ,

నిర్మాత: కొన్నిపాటి శ్రీనాథ్,

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.ఎస్.జి

Producer SV Babu About 30 Rojullo Preminchadam Ela



నీలి నీలి ఆకాశం' పాట విడుద‌లైన 365 రోజుల‌కు '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' సినిమాని విడుద‌ల చేస్తున్నాం.. నిర్మాత ఎ‌స్‌.వి. బాబు.


పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా?' అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర 'ఆర్య 2', '1.. నేనొక్క‌డినే' చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు. క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. జీఏ2-యువి క్రియేష‌న్స్ ద్వారా జ‌న‌వ‌రి 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం మీడియా ప్ర‌తినిధుల‌కు ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ విశేషాలు...


'నీలి నీలి ఆకాశం' పాట ఇంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వుతుంద‌ని ఊహించారా? ఎలా ఫీల‌వుతున్నారు?

రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు మా సాంగ్‌ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. న‌న్నే ఎంతోమంది అడిగారు.. "ఈ సాంగ్ విన్నారా?  చాలా బాగుంటుంది.. ఈ సినిమాని క‌న్న‌డ‌లో చేయొచ్చు క‌దా?" అని. నేను క‌న్న‌డ‌లో రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేస్తుంటాను కాబ‌ట్టి న‌న్ను తెలిసిన‌వాళ్లంద‌రూ ఆ సాంగ్ గురించి నాకే చెప్పారు. అప్పుడు నేను మొబైల్‌లో పోస్ట‌ర్ చూపించి, అందులో నా పేరు చూపిస్తేనే కానీ అది నా సినిమా అనే విష‌యం వాళ్ల‌కు తెలీదు. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టి దాకా ఈ సినిమా గురించి మేం ప‌బ్లిసిటీ చేసుకోలేదు. ఆ సాంగ్ అంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని మేం ఊహించ‌లేదు. రిలీజ్ చేసిన‌ప్పుడు 5 మిలియ‌న్ వ్యూస్ వ‌స్తే చాల‌నుకున్నాం. అది దాదాపు ఇప్ప‌టికి 278 మిలియ‌న్ వ్యూస్ దాకా వెళ్లింది. ఆ సాంగ్ విష‌యంలో మా టీమంతా చాలా సంతోషంగా ఉంది. అలాగే మ‌రో పాట కూడా 20 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. స్నేహం మీద చేసిన సాంగ్‌కు సుమారు 10 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. నేను క‌న్న‌డంలో నిర్మించిన సినిమాల్లోని పాట‌లెన్నో చాలా పెద్ద హిట్ట‌య్యాయి. వాట‌న్నింటినీ మించి ఇంకో మెట్టు పైకి వెళ్లింది ఆ సాంగ్‌. ఆ సాంగే సినిమా చూడ్డానికి ప్ర‌జ‌ల్ని తీసుకొస్తుంద‌నే న‌మ్మ‌కం మాకుంది. ఆ సాంగ్ మాత్ర‌మే కాదు.. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. నిర్మాత‌గా ఇది నాకు 18వ సినిమా. మిగ‌తా అన్ని సినిమాల‌కంటే ఈ సినిమా చూసిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. డైరెక్ట‌ర్ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ సినిమా చూస్తే, ఓ కొత్త డైరెక్ట‌ర్ ఈ సినిమా చేశాడ‌నిపించ‌దు. ఒక బేబీ లాగా ఈ సినిమాని చూసుకున్నాడు. ఈ సినిమా కోసం ప‌డిన క‌ష్ట‌మంతా దాన్ని చూశాక మ‌ర్చిపోయాను. రియ‌ల్లీ డైరెక్ట‌ర్ మున్నాకు హ్యాట్సాఫ్.


ప్ర‌దీప్ గురించి ఏం చెబుతారు?

హీరో ప్ర‌దీప్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంద‌రూ ఇష్ట‌ప‌డే విధంగా ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆయ‌న న‌టించారు. ఆయ‌న న‌ట‌న మా మూవీకి చాలా ప్ల‌స్‌. ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం క‌థ‌. మంచి సెంటిమెంట్‌, కామెడీ ఉన్నాయి. సినిమా రెండు షేడ్స్‌లో ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్ష‌కులు త‌మ‌దిగా చేసుకుంటార‌నే ప్ర‌గాఢ న‌మ్మ‌కం నాకుంది.


ఓటీటీకి ఈ సినిమాని ఎందుకు ఇవ్వ‌లేదు?

డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. కానీ మా సినిమా మీద మాకు చాలా న‌మ్మ‌కం ఉంది. ప్ర‌దీప్ గారికి ఇది ఫ‌స్ట్ ఫిల్మ్‌. థియేట‌ర్ల‌లో విడుద‌ల చెయ్యాల‌నే ఉద్దేశంతోటే నేను ఓటీటీ గురించి ఆలోచించ‌లేదు. హీరో కానీ, డైరెక్ట‌ర్ కానీ మీ డ‌బ్బులు మీకు రావాలండీ అన్నారు కానీ, నా ప్రొడ‌క్ట్ మీద నాకున్న న‌మ్మ‌కం వ‌ల్ల ఓటీటీలో నేరుగా రిలీజ్ చెయ్య‌కుండా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాను.


టైటిల్‌కు, పాట‌ల‌కు వ‌చ్చిన రెస్పాన్స్ కానీ చూశాక‌, అంచ‌నాల‌కు న్యాయం చేసే రీతిలో సినిమా ఉంటుందా?

సినిమా విడుద‌ల‌కు ముందు సాంగ్స్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యి, తీరా రిలీజ‌య్యాక ఫెయిలైన సినిమాలు చాలానే ఉన్నాయి. మేం అనేక విధాలుగా ఆలోచించి, కొన్ని క‌రెక్ష‌న్స్ కూడా చేశాం. ఈ సినిమాని అల్లు అర‌వింద్ గారు, బన్నీ వాసు గారు చూశారు. వాళ్లు ఇష్ట‌ప‌డి వాళ్ల బ్యాన‌ర్ మీద ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విష‌యంలో నేను వెరీ హ్యాపీ. బిజినెస్ విష‌యంలో ఇది నాకు చాలా హెల్ప్ అయ్యింది. సినిమా ఎక్క‌డా కూడా బోర్ కొట్ట‌దు. ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌దు. సినిమా చూసిన ప్రేక్ష‌కుడు హాయిగా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. అందుకే పాటంత బాగా సినిమా ఉంటుంద‌నే క్యాప్ష‌న్ కూడా వేశాం.


టైటిల్ సినిమాకి ప్ల‌స్ అవుతుందా?

ఇప్పుడు ప‌ద‌హారు రోజుల్లోనే ప్రేమించేస్తున్నారు. ప‌దిహేడో రోజు విడిపోతున్నారు. ఏ క‌థైనా ప్రేమ మీదే మొద‌ల‌వుతుంది. ఓ అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ప్రేమ వాళ్ల‌ను ఎంత‌వ‌ర‌కు తీసుకెళ్తుంద‌నేది ఈ సినిమా. అంద‌రూ కూడా వాళ్ల ప్రేమ‌ను ఇష్ట‌ప‌డ‌తారు. సినిమా చూసిన‌వాళ్లెవ‌రూ మ‌మ్మ‌ల్ని తిట్టుకోరు. ప్ర‌తి ఆర్టిస్ట్ త‌మ పాత్ర‌ల‌కు వంద శాతం న్యాయం చేశారు. సినిమా చూసే ముందు నేను కూడా ఇంత న‌మ్మ‌కం పెట్టుకోలేదు. డైరెక్ట‌ర్ ఏది అడిగితే అది స‌మ‌కూర్చాం. ఆన్ స్క్రీన్ క్వాలిటీ కావాల‌నే ఉద్దేశంతో ఏ విష‌యంలోనూ మేం కాంప్ర‌మైజ్ కాలేదు. ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌పెద్ద‌వాళ్లు ఈ సినిమా చూశారు. అంద‌రూ ప్ర‌శంసించారు. మ‌రి ప్రేక్ష‌కులు ఏం చెబుతారో ఈ నెల 29 మార్నింగ్ తెలిసిపోతుంది.


సినిమాల్లోకి ఏ ఉద్దేశంతో వ‌చ్చారు?

నేను ప్యాష‌న్‌తో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. నేను హైస్కూల్లో చ‌దివేట‌ప్పుడు అర్జున్ స‌ర్జా వాళ్ల నాన్న‌గారు మాకు డ్రిల్ మాస్టారు. అప్ప‌ట్లో ఆయ‌న సినిమాల్లో విల‌న్‌గా న‌టించేవారు. ఆయ‌న స్కూలుకు నెల‌కు ప‌దిహేను రోజులే వ‌చ్చేవారు. నేను అటూ ఇటూ చ‌క్క‌ర్లు కొట్టి ఆయ‌న క్యాబిన్‌లో ఉండేవాడ్ని. అదొక పిచ్చి నాకు. నేను చిన్న‌వాడినైనా ఎందుకో తెలీదు, త‌న క‌ష్టాల‌ను నాతో షేర్ చేసుకొనేవారు. మీరు బాధ‌ప‌డ‌కండి, నేను సినిమా చేస్తాను.. అనేవాడ్ని. అది నా మ‌న‌సులో ఫీడ్ అయిపోయింది. పెద్ద‌య్యాక నేను వైజాగ్‌లో ట్రావెల్ ఏజెన్సీలు న‌డిపాను. స‌త్య‌నారాయ‌ణ‌గారికి మా కార్లు కూడా తీసుకెళ్లారు. ఓసారి ఎలా ఉంటుందో చూడాల‌ని నాగార్జున గారికి డ్రైవ‌ర్‌గా కూడా వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. అప్ప‌ట్లో వైజాగ్‌లో ఉండేవాడ్ని కాబ‌ట్టి ఫిల్మ్ ఇండ‌స్ట్రీ గురించి బాగా స్ట‌డీ చేశాను. అయితే ఫ‌స్ట్ సినిమా క‌న్న‌డంలో చెయ్యాల‌నే ఉద్దేశంతో క‌న్న‌డంలోనే చేశాను. వేరే బిజినెస్‌లు ఉన్న‌ప్ప‌టికీ 15 సంవ‌త్స‌రాల నుంచీ ప్యాష‌న్‌తోనే సినిమాలు చేస్తున్నాను. డ‌బ్బు పోగొట్టుకోకూడ‌ద‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నాను. ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల్లో నాలుగైదు సినిమాలు బ్రేకీవెన్ తెచ్చాయి. మిగ‌తా సినిమాలు రిక‌వ‌బుల్ అయ్యి ప్రాఫిట్స్ తెచ్చాయి. క‌న్న‌డంలో చేసిన 'జోష్' అనే సినిమాకు ఓ వంద అవార్డులు దాకా వ‌చ్చాయి. ఆ సినిమాని తెలుగులో 'కెర‌టం' అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. అది ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ ఫిల్మ్‌.


నాగార్జున‌కు డ్రైవ‌ర్‌గా వెళ్లార‌న్నారు క‌దా.. ఏం తెలుసుకున్నారు?

అది 'కెప్టెన్ నాగార్జున' సినిమా టైమ్‌లో. ఆ సినిమా షూటింగ్ అర‌కులో జ‌రిగేట‌ప్పుడు మా కార్లు తీసుకున్నారు. నాగార్జున గారికి ఓ స్పెష‌ల్ కారు కావాల‌ని వెతుకుతున్నారు. అప్ప‌టికే నేను ఓ అంబాసిడ‌ర్ కారును ఏసీ చేసి, నాకోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ కారు గురించి తెలుసుకొని అడిగారు. దాన్ని ఏ డ్రైవ‌ర్ చేతుల్లో పెట్ట‌న‌నీ, దాన్ని నా సొంతానికి మాత్ర‌మే ఉప‌యోగిస్తుంటాన‌నీ చెప్పాను. నాగార్జున గారి కోసం అడుగుతున్నామ‌ని వాళ్లు చెప్ప‌డంతో, నేనే న‌డుపుతాన‌ని చెప్పి వెళ్లాను. అలా ఏడెనిమిది రోజులు అర‌కులో ఉన్నాను.


ఇన్ని సినిమాలు చేశాక నిర్మాత‌గా ఏమ‌నిపిస్తోంది?

ఎలా మంచి సినిమాలు తీసి, ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ఆలోచిస్తుంటాను. తీసిన సినిమాని ఏ విధంగా రిలీజ్ చెయ్యాల‌ని అని ఆలోచిస్తున్నాను. సినిమా తియ్య‌డంలో క‌ష్టం 25 శాత‌మైతే, దాన్ని రిలీజ్ చెయ్య‌డంలో క‌ష్టం 75 శాతం.


మున్నా డైరెక్ష‌న్‌లో సినిమా తియ్యాల‌ని ఎందుక‌నిపించింది?

భ‌ద్రం గారి ద్వారా మున్నా ప‌రిచ‌య‌మ‌య్యారు. భ‌ద్రం మా ఫ్యామిలీ లాంటివారు. వాళ్ల మామ‌య్య‌, నేను బ్ర‌ద‌ర్స్ లాగా ఉంటాం. కొత్త‌వాళ్ల‌తో సినిమా చెయ్యాల‌ని ఉంద‌ని భ‌ద్రం గారితో అన్నాను. ఆయ‌న మున్నాగారి గురించి చెప్పారు. అదివ‌ర‌కు చాలా మందితో నేను డిస్క‌ష‌న్లు జ‌రిపాను. మున్నాగారు వ‌చ్చి మా అబ్బాయికి క‌థ చెప్పారు. త‌న‌కు బాగా న‌చ్చింది. నాలుగు రోజుల త‌ర్వాత నేను విన్నాను. బాగా న‌చ్చేసింది.


హీరో హీరోయిన్ల‌ను డైరెక్ట‌రే ఎంపిక చేశారా?

అలా ఏమీ కాదు. టీమ్ అంతా చ‌ర్చించుకొని హీరో హీరోయిన్ల‌ను ఎంపిక చేశాం. హీరోయిన్ కోసం చాలా వెతికాం. అమృతా అయ్య‌ర్ మా ఆఫీస్‌కు త‌న ఫొటోల‌ను పంపి ఉంది. ఆ ఫొటోలు నాకు న‌చ్చి, డైరెక్ట‌ర్‌కు పంపితే, ఆయ‌న‌కూ హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఆమె స‌రిగ్గా స‌రిపోతుంద‌నిపించింది. ఆమెది స్వ‌త‌హాగా బెంగ‌ళూరే అయినా త‌మిళ సినిమాలు చేస్తూ ఉంది.


ఈ నెల 22 మీ బ‌ర్త్‌డే క‌దా?

అవునండీ.. కానీ నా బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం నాకిష్టం ఉండ‌దు. న‌ల‌భై ఐదేళ్లుగా ఆ రోజు నేను తిరుప‌తిలో కొండ‌మీదే ఉంటూ వ‌స్తున్నా. భ‌గ‌వంతుడు కూడా అలా చేసేలా నాకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. ఆ రోజు ఎంత ర‌ష్ ఉన్నా ఏదో ఓ ర‌కంగా త‌న ద‌ర్శ‌నాన్ని ఆరోజు నాకు క‌ల్పిస్తున్నాడు. వేంక‌టేశ్వ‌ర‌స్వామికి నేను ప‌ర‌మ‌భ‌క్తుడ్ని. నాకున్న‌దంతా ఆయ‌న‌దేన‌ని ఫీల‌వుతుంటా.


ఈ బ‌ర్త్‌డేకి మీరు తీసుకోబోతున్న నిర్ణ‌య‌మేంటి?

మ‌ళ్లీ తెలుగులోనే సినిమా తియ్యాల‌నుకుంటున్నాను.


లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో సినిమా గురించి ఏమైనా వ‌ర్రీ అయ్యారా?

లేదండీ. మా సాంగ్ ఎంతోమందిని ఎంట‌ర్‌టైన్ చేసింద‌ని హ్యాపీ ఫీల‌య్యాను. ఆ టైమ్‌లోనే మా 'నీలి నీలి ఆకాశం' పాట‌ను 25 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. భాష‌తో నిమిత్తం లేకుండా ఆ పాట‌ను విన్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో బెంగ‌ళూరులో పోలీసులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. వాళ్ల కోసం ఓ వీడియో సాంగ్ చేయించాను. దాంతో పాటు వాళ్లు 'నీలి నీలి ఆకాశం' సాంగ్‌ను వింటూ రావ‌డం నేను చూశాను. ఆ పాటను వాళ్లు ఆస్వాదించార‌నే హ్యాపీనెస్ నాలో ఉంది.


ఇలాంటి పాట‌ల‌ను ఇచ్చిన అనూప్ రూబెన్స్ గురించి ఏం చెబుతారు?

ఆయ‌న‌కు హ్యాట్సాఫ్‌. ఓ క‌న్న‌డ సినిమాను ఇస్తాన‌ని ఆయ‌న‌కు ప్రామిస్ చేశాను. మా డైరెక్ట‌ర్‌, ఆయ‌నా ఆలుమ‌గ‌ల్లాగా అయిపోయారు. వాళ్లు క‌లిసి ట్రావెల్ చేస్తార‌నుకుంటున్నా.


50 శాతం ఆక్యుపెన్సీలో ఎన్ని థియేట‌ర్లు వ‌స్తాయ‌నుకుంటున్నారు?

మాగ్జిమ‌మ్ థియేట‌ర్స్ వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాం. మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఎన్ని థియేట‌ర్స్ అనేది క్లారిటీ వ‌స్తుంది. వీలైన‌న్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చెయ్యాల‌ని మేం ప్లాన్ చేస్తున్నాం.


మీ దృష్టిలో సినిమాలోని హైలైట్స్ ఏమిటి?

నాకైతే క‌థ విన్న‌ప్ప‌టి కంటే సినిమా చూశాక మంచి ఫీల్ క‌లిగింది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే సెంటిమెంట్ ఆడియెన్స్ మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. యాక్ట‌ర్ల ప‌ర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. ఇక సాంగ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా!


తెలుగు, క‌న్న‌డ ప్రేక్ష‌కుల మ‌ధ్య మీరు గ‌మ‌నించిన తేడా?

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు సినిమాని చాలా ఎక్కువ‌గా ప్రేమిస్తారు. క‌న్న‌డంలో అలా కాదు. ప్ర‌స్తుతం ఏ క‌న్న‌డ ప్రొడ్యూస‌ర్ కూడా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చెయ్య‌ట్లేదు.


'కేజీఎఫ్‌'తో క‌న్న‌డ సినిమా కూడా ప్యాన్ ఇమేజ్ తెచ్చుకోవ‌డం ఎలా అనిపిస్తోంది?

మా హీరోలు కూడా ఎక్క‌డికో వెళ్లిపోతున్నారంటే హ్యాపీయే క‌దా. య‌శ్ నాకు బాగా తెలుసు. వెరీ క్లోజ్ ఫ్రెండ్‌. ఆయ‌న మిసెస్ రాధికా పండిట్‌తో నేను పెద్ద సినిమాలు చేశాను. ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చాడు. ఆయ‌న ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ క‌న్న‌డ మార్కెట్ హ‌య్యెస్ట్ రూ. 60 కోట్లు.


రిలీజ్‌కు జ‌న‌వ‌రి 29 డేట్ ఎందుకు ఎంచుకున్నారు?

'నీలి నీలి ఆకాశం' పాట‌ను మేం 2020 జ‌న‌వ‌రి 30న రిలీజ్ చేశాం. అంటే జ‌న‌వ‌రి 29కి ఆ పాట విడుద‌లై 365 రోజుల‌న్న మాట‌. అలా విడుద‌ల తేదీ కుదిరింది. కావాల‌ని ఆ రోజును ఎంచుకోలేదు. కాక‌తాళీయంగా ఆ రోజును ఎంచుకున్నాం. మా ప్ర‌దీప్ గారే ఆరోజుకు పాట విడుద‌లై 365 రోజుల‌వుతుంద‌ని గుర్తు చేశారు. మా ప్లాన్‌కు త‌గ్గ‌ట్లు ఏదీ జ‌ర‌గ‌లేదు. త‌న‌కేం కావాలో సినిమాయే ప్లాన్ చేసుకుంటూ వ‌స్తోంది. నిజానికి ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేద్దామ‌నుకున్నాం. కానీ కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల జ‌న‌వ‌రి 29కి వ‌చ్చింది. 

Senior Actor Naresh Birthday Celebration



 నా జీవితంలో ఈ పుట్టినరోజు ఒక మెమరబుల్ వండర్ ఫుల్ డే గా నిలిచిపోతుంది.. డా. నరేష్ వీకే !!


"ప్రేమ సంకెళ్లు" తో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంటర్ అయి దాదాపు వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించుకున్న వికే నరేష్ ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నూట యాభై చిత్రాలకు పైగా నటించి సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ.. ముందుకు దూసుకుపోతున్నారు. కళల పట్ల తనకున్న ప్యాషన్తో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ.. మరో ప్రక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఆదక్షుడిగా తనవంతు భాద్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా పాండమిక్ టైంలో తోటి కళాకారులకు తనవంతు సాయం చేసి ఎంతోమందిని ఆదుకున్నారు. అంతటి సేవా దృక్పధం కలిగిన  నవరసరాయ డా. నరేష్ వీకే పుట్టినరోజు జనవరి 20. ఈ సందర్బంగా ఆయన పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో అభిమానులు, శ్రేయోభిలాషులు మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యూ మన్క్స్ కుంగుఫు అసోసియేషన్ ను తెలంగాణలో ప్రారంభించారు. దీనికి నరేష్ వీకే ను అధ్యక్షునిగా నియమించారు. అలాగే ఈ కార్యక్రమంలో 2021 సంవత్సరానికి గాను 9వ యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్ ని ప్రముఖ సినీ నటులకు తెలంగాణ రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ ఫౌండర్ డా.యం యన్ రవికుమార్, వైస్ ప్రెసిడెంట్స్ శ్యామ్ సుందర్ గౌడ్, కోడి శ్రీనివాసులు జెనరల్ సెక్రెటరీ కృష్ణకుమార్ రాజు, 9వ యాన్యువల్ బుద్ధ బోధి ధర్మ అవార్డ్స్ గ్రహీతలు ఇంద్రగంటి మోహనకృష్ణ, ఆలీ, రాజీవ్ కనకాల, సాంసృతిక వేత్త ధర్మారావు, పవిత్ర లోకేష్, టార్జాన్, యం. అశోక్ కుమార్, గణేష్, గౌతమ్ రాజు, కరాటే కల్యాణి, జాకీ, కృష్ణమోహన్, శ్రీనివాసులు పసునూరి, శ్రీపురం కిరణ్ తదితరులు పాల్గొనగా.. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు.


వైస్ ప్రెసిడెంట్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ..' న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు నరేష్ గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడంతో యాభై శాతం సక్సెస్ అయినట్లుగా భావిస్తున్నాం. నరేష్ గారిలాంటి వ్యక్తి మాకు సపోర్ట్ గా ఉంటే ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా.. ఎంతోమందికి ఉపయోగకరంగా కుంగుఫు ఉంటుంది. విద్యార్థి దశనుండే కుంగుఫు నేర్చుకున్నట్లయితే శరీరం దృడంగా ఉండటమే కాకా సెల్ఫ్ డిఫెన్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ లో ఉన్నతమైన శిఖరాలకు పౌరులను తీర్చిదిద్దుతాము. ఇబ్రహీంపట్నంలో మార్చి 8నుండి స్టార్ట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కుంగుఫు ఇష్టపడి నేర్చుకునే వారికి స్తానం కల్పించి.. మాస్టర్స్ తో ట్రైనింగ్ ఇప్పించి  అసోసియేషన్ లో సభ్యులుగా తీర్చిదిద్దుతాం. అలాగే వచ్చే అకడమిక్ ఇయర్ కల్లా గ్రామ గ్రామాల్లో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ విస్తృతంగా వ్యాపింపజేస్తాం.. అన్నారు.


నవరసరాయ డా. నరేష్ వీకే మాట్లాడుతూ.. 1979లో నేను కూడా కుంగుఫు నేర్చుకున్నాను.. బెల్టులు దాకా వెళ్ళలేదు కానీ తొలి దెబ్బ సినిమాలో ఫైట్స్ సీన్లలో కుంగుఫు వాడం. మా అమ్మ విజయనిర్మల గారి ఆశీర్వాదం.. మా గురువు జంధ్యాల, ఈవివి గారి ప్రోత్సహంతో ప్రేమ సంకెళ్లు, నాలుగు స్థంబాలాట నుండి వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించాను. మధ్యలో కొంత బ్రేక్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు యస్వి రంగారావు గారు గుర్తుకొచ్చారు.. ఆయనలా గొప్ప పాత్రలు చేయాలి అని ఆయన్ని దృష్టిలో పెట్టుకొని  ఇప్పటివరకు నూట యాభై చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించాను. నేను ఊహించని వెరైటీ పాత్రలు చేస్తున్నాను.  కరోన టైమ్ లో కమిటీ అయిన 11 చిత్రాలు పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక పది చిత్రాల్లో డిఫరెంట్ వెరీయేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. అందులో ఒకటి నేను ఆలీ హీరోలుగా చేస్తున్న 'అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి' సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రేమ సంకెళ్లు నుండి గొప్ప గొప్ప దర్శకులతో పనిచేశాను. ఆ జర్నీ మరువలేనిది. ఇప్పుడు ఎంతో మంది యువ దర్శకులతో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. 49 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో నాకు సహకరించిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా నన్ను సెలెక్ట్ చేసి సపోర్ట్ చేస్తున్న నిర్మాత దర్శకులకు నా కృతజ్ఞతలు. ఒక కళాకారుడికి అలసట అనేది ఉండదు. అందర్నీ ఎంటర్టైన్ చేయడమే మా పని. 'మా'  అసోసియేషన్ ను పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకుపోతున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం.  మా యాంతం కూడా ఒకటి చేశాం.  కుంగుఫు అనేది మనిషికి ఎంతో అవసరం. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన విద్య. అలాంటి ఈ విద్యను రాష్ట్ర నలుమూలలా విస్తరింపజేసెలా నా వంతు కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో న్యూ మంక్స్ కుంగుఫు అసోసియేషన్ లో నాకు ఒక బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో రెండు మూడేళ్ళలో కుంగుపు ను అద్భుతమైన స్థాయికి తీసుకెళతాం.  ఈ అవకాశం కల్పించిన కమిటీ సభ్యులందరికి నా థాంక్స్. ఇది నా లైఫ్ లో వండర్ ఫుల్ మెమరబుల్ డే గా నిలుస్తుంది.. విచ్చేసిన అభిమానులు తోటి కళాకారులు అందరికీ నా ధన్యవాదాలు..  అన్నారు.


తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' నటుడిగా అనేక రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరిస్తున్న నరేష్ నిజజీవితంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. న్యూ మంక్స్ కుంగుఫు తెలంగాణ  అసోసియేషన్ కు నరేష్ అధ్యక్షునిగా ఉన్నందుకు అభినందిస్తున్నాను. భారతదేశం వ్యాప్తంగా కుంగుఫు విద్యను విస్తృతం చేస్తున్న న్యూ మంక్స్ కమిటీకి శుభాకాంక్షలు. పాఠశాలల్లో చదివే పిల్లల నుండి మొదలు పెట్టి పెద్దవాళ్ళకు  లేడీస్ కి  మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తే ఇది ఎంతో ఆరోగ్యకరమైన విద్యగా అందరికీ ఉపయోగపడుతుంది. సినిమా పరిశ్రమకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. ఒక టూరిజం డిపార్ట్మెంట్ మంత్రిగా సినిమా షూటింగ్ లకు తెలంగాణలో అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కేటీఆర్ గారి సహకారంతో  అతి తక్కువ ధరకు లొకేషన్స్ ఇచ్చి సినిమా రంగాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లాడనికి మా ప్రభుత్వం రెడీగా ఉంటుంది. అలాగే ప్రతి మున్సిపాలిటీ గ్రౌండ్స్ లో కుంగుఫు టోర్నమెంట్స్ ఎక్కడ పెట్టినా ఫ్రీ ఆకాంబిటేషన్స్ కల్పించి మా ప్రభుత్వం ప్రోత్సహించి సహకరిస్తాం.. అన్నారు... అనంతరం సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ నేషనల్ అభిమాన సంగం అధ్యక్షుడు దిడ్డి రాంబాబు, ఖాదర్ గోరి సమక్షంలో భారీగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.

Netflix Announces First Telugu Film Pitta Kathalu

 NETFLIX ANNOUNCES FIRST TELUGU FILM, PITTA KATHALU




Brings together four incredibly talented directors, Tharun Bhascker, B.V. Nandini Reddy, Nag Ashwin and Sankalp Reddy, to helm an anthology about distinctly bold women



Mumbai, 20th January, 2021: Netflix today announced its first Telugu original film, Pitta Kathalu. The four-part anthology film is directed by four of the finest stalwarts of Telugu cinema - Tharun Bhascker, B.V. Nandini Reddy, Nag Ashwin and Sankalp Reddy. Pitta Kathalu, which means short stories in Telugu, tells the stories of four distinctly bold women. Bringing these characters to life are Eesha Rebba, Lakshmi Manchu, Amala Paul and Shruti Haasan in lead roles. Pitta Kathalu  also stars Ashima Narwal, Jagapathi Babu, Satya Dev, Saanve Megghana, Sanjith Hegde among many other well-known names. 



Produced by Ronnie Screwvala’s RSVP Movies and Ashi Dua Sara’s Flying Unicorn Entertainment, Pitta Kathalu will premiere exclusively on 19th February on Netflix across 190 countries. 



National Film Award-winning director, Tharun Bhascker said, “Pitta Kathalu is a labour of love with every story in the anthology showcasing a beautiful landscape of the country and presenting women-led stories that will touch a chord with the audience. Working with other extremely talented directors and incredible actors was an opportunity to cherish. It is time for regional Indian content to shine on the global stage.”



Director of numerous hits, director B.V. Nandini Reddy said about her first Netflix film,“Collaborating with Netflix and the accomplished cast of Pitta Kathulu has been a very rewarding experience. Working with gifted directors who seek to travel on newer paths of storytelling has helped us bring forth authentic human stories and a differentiated take on relationships. We hope these stories will have a universal impact with the massive reach that Netflix provides.”



Filmfare Award-winning director, Nag Ashwin said, “With this the first Telugu original by Netflix, I really wanted to push the boundaries of what people expect from the medium. I hope Pitta Kathalu, the four different stories of this anthology, the four unique worlds the directors have created will connect with people, not just in the Telugu speaking states but across the world.”



National Film Award-winning director, Sankalp Reddy said, “I am very excited to announce my first  Netflix film, Pitta Kathalu. The film brings four stories to life and explores some unique themes that we hope will interest viewers. It is incredible that these stories will travel to millions of viewers globally with Netflix.”



Srishti Behl Arya, Director, International Original Films, Netflix India said, “Great stories can come from anywhere. As we expand our film slate and tell more stories that are rooted in all corners of the country, we are thrilled to bring the magic of Telugu storytelling to Netflix, with Pitta Kathalu. This anthology was a wonderful opportunity to work with imaginative storytellers and incredible talent who have pushed the creative boundaries. We can’t wait for our members in India and around the world to discover these intricate, well-told stories.” 



Pitta Kathalu will release on 19th February, 2021, exclusively on Netflix!



CREDITS:



Movie: Ramula


Director and writer: Tharun Bhascker 


Cast: Machu Lakshmi, Saanve Megghana, Naveen Kumar 



Movie: Meera


Director : B.V. Nandini Reddy


Writer: Radhika Anand 


Cast: Jagapathi Babu, Amala Paul, Aswin Kakamanu



Movie: xLife 


Director and writer: Nag Ashwin 


Cast: Shruti Haasan, Sanjith Hegde, Sangeet Shobhan, Anish Kuruvilla, UKO, Dayanand Reddy, Thanmayi



Movie: Pinky


Director : Sankalp Reddy


Writer: Emani Nanda Kishore


Cast: Satya Dev, Eesha Rebba, Srinivas Avasarala, Ashima Narwal 



About Netflix 


Netflix is the world's leading streaming entertainment service with over 195 million paid memberships in over 190 countries enjoying TV series, documentaries and feature films across a wide variety of genres and languages. Members can watch as much as they want, anytime, anywhere, on any internet-connected screen. Members can play, pause and resume watching, all without commercials or commitments.


For the latest news, updates and entertainment from Netflix India, follow us on IG @Netflix_IN, TW @NetflixIndia and FB @NetflixIndia



About RSVP


The vision of RSVP is to develop and create stories that must be told, stories that we would love to tell and stories that people go to the movies for. Younger audiences are closing the mediums of their choice and we maintain it’s an audience revolution and evolution more than a technology one. The goal is to constantly innovate and disrupt in this space of movies, digital content and the new age of documentaries.


Following this vision, RSVP has successfully produced Love Per Square Foot, Lust Stories, Karwaan, Pihu, Kedarnath, Uri - The Surgical Strike, Sonchiriya , Raat Akeli Hain, The Sky is Pink and Mard Ko Dard Nahi Hota. The upcoming films under the banner are Rashmi Rocket, Tejas, Pippa and Sam Maneckshaw. 



About Flying Unicorn


Flying Unicorn Entertainment is an independent production house founded by Ashi Dua Sara. She pioneered the anthology film genre in India first with Bombay Talkies and then Lust Stories, working with four of the biggest directors in Bollywood - Zoya Akhtar, Dibakar Banerjee, Anurag Kashyap, and Karan Johar. She also produced Kaalakaandi, a Saif Ali Khan starrer caper black-comedy.


Hero Shailesh Sunny Interview About Mr and Mrs

 


మిస్టర్ అండ్ మిస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ - హీరో శైలేష్ సన్నీ


జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా అశోకరెడ్డి దర్శకత్వంలో వస్తున్న క్రౌడ్  ఫండెడ్ చిత్రం మిస్టర్ & మిస్. రీడింగ్ ల్యాంప్స్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిస్టర్ అండ్ మిస్ సినిమా ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర హీరో  శైలేష్ సన్నీ చిత్ర విశేషాలు తెలిపారు. 


శైలేష్ సన్నీ మాట్లాడుతూ..నాకు చిన్నప్పటినుంచి సినిమాలు, యాక్టింగ్ తో ఇష్టం. బీటెక్ పూర్తి చేసుకుంటూ షాట్ ఫిల్మ్ లలో లో ట్రై చేసేవాన్ని...కాలేజీలో జరిగిన ఒక వేడుకలో చిన్న షాట్ ఫిల్మ్ చేశాను. అది చూసి చాలా మంది బాగా నటించావు అన్నారు. దాంతో నటింగలను అనే ఉత్సాహం వచ్చింది. షాట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఫైనాన్స్ సపోర్ట్ కోసం విప్రో లో జాబ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ లు చేస్తున్న క్రమంలోనే అశోక్ రెడ్డి దర్శకత్వంలో  మిస్టర్ అండ్ మిస్ 30 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలింలో నటించే అవకాశం వచ్చింది. మిస్టర్ అండ్ మిస్ షార్ట్ ఫిలింనే ఎలాబ్రేట్ చేసి సినిమాగా తెరకెక్కించాం. ఇందులో స్క్రీన్ ప్లే, ట్విస్ట్ టర్న్స్ వేరే ఉంటాయి. హీరో హీరోయిన్ ల దగ్గర నుంచి మిస్ అయిన ఫోన్ దొరికిందా లేదా.. దొరికితే ఎలా దొరికింది.. ఫోన్ లో ఏముంది వారిద్దరూ  కలిశారా..  అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. 


ఈ సినిమా లో నేను శివ క్యారెక్టర్ గా  విలేజ్  బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయిగా నటించాను.హీరోయిన్ జ్ఞానేశ్వరి ముంబై నుండి వచ్చిన ఫ్యాషన్ గర్ల్ లా నటించింది.అయితే  మేమిద్దరం ఇంతకుముందు చేసిన మిస్టర్ అండ్ మిసెస్ డెమో షార్ట్  షార్ట్ ఫిలిం లో వర్క్ చేశాము. హీరోయిన్ తో నాకు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మా డైరెక్టర్ ఫ్రెండ్ ఫోన్ పోయినప్పుడు  వారు ఎంత ఇబ్బంది పడ్డారో డైరెక్టర్ గారు చూశారు. దాన్ని సీరియస్ టాపిక్ గా తీసుకుని కమర్షియల్ వే లో ప్రేక్షకులకు  ఎంటర్టైన్మెంట్ కల్పిస్తూ మూవీ ఎందుకు  చేయకూడదనే ఐడియా తో ఈ ప్లాట్ ఫర్మ్ ని ఎంచుకోవడం జరిగింది.ముక్యంగా యస్వంత్ నాగ్ ఇచ్చిన మ్యూజిక్ ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలుస్తుంది. ఈ సినిమాలోని పాటలకు యూత్ అంతా కనెక్ట్ అవుతారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.నాకు ఈ సినిమాలో అన్ని పాటలు నచ్చాయి అందులో "ఎం మనసే" పాట నా ఫెవరేట్ సాంగ్. చాలా మంది బ్రేకప్ అయిన లవర్స్ కు మా సినిమా  కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. 


మేము తీసిన చిన్న షార్ట్ ఫిలిం మిస్టర్ అండ్ మిస్ చేసిన సేమ్ క్యాస్ట్ అండ్ క్రూనే ఈ మూవీ కు  చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ గారు వైజయంతి మూవీస్ లకు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి మా మూవీ కి చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ అశోక్ రెడ్డి గారే. ప్రేక్షకుడు రెండు గంటల కూర్చొని ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడో అంత ఎంటర్ టైన్మెంట్ మా మిస్టర్ & మిస్సెస్ ఇస్తుందనే నమ్మకం ఉంది.  ఇంతకుముందు మేము తీసిన షార్ట్ ఫిలింలో  ఓన్లీ ప్రాబ్లమ్స్ గురించే చెప్పాము. ఇందులో వారు ఎలా కలిశారు ఫోన్ ఎలా దొరికిందో తెలియజేస్తూ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఈ మూవీ చేయడం జరిగింది. ఈ మూవీను చూసిన యూత్ కనెక్ట్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. చూసిన పేరెంట్స్ కూడా మీరు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ గా ఉందని నమ్ముతారు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రెండు సినిమా కథలు విన్నాను అవి ఇంకా ప్రోగ్రస్ లో ఉన్నాయి. త్వరలో తెలియజేస్తాను. అలాగే మార్చి లో రెండు ఓటిటి. మూవీస్ స్టార్ట్ అవుతాయి.ఈ నెల  29న  విడుదల అవుతున్న మా  మిస్టర్ అండ్ మిస్ ను చూసి ప్రేక్షకులు అందరూ ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరు కోరుకుంటున్నాను. అన్నారు. 


మిస్టర్ అండ్ మిస్ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, ఆర్ట్ డైరెక్టర్ :

కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Megastar Chiranjeevi 153 Movie Launched Grandly

 


Megastar Chiranjeevi’s project #153 was launched ceremoniously on Wednesday at Super Good Office in the city’s Film Nagar. Konidela Productions, Super Good Films, and N V R Films are jointly producing the movie with Smt. Surekha Konidela is presenting the movie. Mohan Raja is directing the film. Music Director S S Thaman is all set to provide scintillating music to this mega project.

Mega Producers Allu Aravind, Ashwini Dutt, DVV Danayya, Niranjan Reddy, Mega Brother Nagababu, Director Koratala Siva, Producer’s Tagore Madhu, Gemini Kiran, Writer Satyanand, Meher Ramesh, Bobby, Ram Achanta, Gopi Achanta, Miryala Ravinder Reddy, Naveen Yerneni, Sirish Reddy, UV Creations Vicky and others participated in the pooja ceremony.

Mega Project #153 producers R B Choudhary and N V Prasad while speaking to media on this auspicious occasion have said that they were planning to start regular shooting from February onwards. “Director Mohan Raja made suitable changes to the original script and improvised it that suits our nativity,” said the producers. The project will not only be a mega-blockbuster hit but will also remain one of the most prestigious movies in Megastar’s career, said the producers.

Director Mohan Raja seemed much elated while speaking to the media. “I am most fortunate to direct Megastar’s movie,” said Mohan Raja. He promised that this movie will reach all the expectations of Mega fans, he assured. This is not an original remake. We took the outline and improvised the story according to Megastar Chiranjeevi gari's image. The production team said that it would announce the other cast and crew, shortly.


The Movie is presented by – Smt. Surekha Konidela.

Music: S S Thaman

Camera: Neerav Shah

Writer: Laxmi Bhupal

Art: Suresh Selvarajan

Line Producer: Vakada Apparao

Producers: R B Choudhary, N V Prasad

Screenplay and Direction: Mohan Raja

Kabali Fame Dhansika's "Neragadu" To Release in Feb !!



 

First Look Motion Poster of Mega Prince Varun Tej's 'Ghani' is out!

 First Look Motion Poster of Mega Prince Varun Tej's 'Ghani' is out!



Mega Prince Varun Tej celebrates his birthday today (January 19). On the happy occasion, the first look motion poster of his next film, directed by Kiran Korrapati, was unveiled by the makers. The much-awaited film is titled 'Ghani'. Ace producer Allu Aravind is presenting this sports drama that is produced by Sidhu Mudda of Renaissance Films and Allu Bobby of Allu Bobby Company.  Bollywood beauty Saiee Mukerjee is the female lead of this promising movie. Upendra, Suneil Shetty and Naveen Chandra are playing pivotal roles. 


The first look makes it clear that Varun Tej is playing the role of a boxer in this film. Soon after the poster was out, fans on social media started calling Varun Tej's look terrific. The Mega hero has got into the skin of his character, for which he was trained by Olympic boxing winner Tony Jeffries. Music sensation SS Thaman has done the music. George C Williams is the director of photography of this film. 


It will release in theatres in July 2021. 


Cast:


Varun Tej, Saiee Mukerjee, Upendra, Suneil Shetty, Naveen Chandra and others. 


Crew:


Cinematography: George C Williams

Music: Thaman SS

Editing: Marthand K Venkatesh

Producers: Sidhu Mudda, Allu Bobby

Director: Kiran Korrapati.

Bangaru Bullodu Releasing on Jan 23




 జనవరి 23న విడుదల కానున్న   "బంగారు బుల్లోడు" !!


అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం "బంగారు బుల్లోడు". జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం నేడు ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. అల్లరి నరేశ్, పూజా జవేరి, కమెడియన్స్  ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, లైన్ ప్రొడ్యూసర్ మహేష్, కెమెరామెన్ సతీష్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు..


హీరో నరేష్ మాట్లాడుతూ.. ' పాండమిక్ తర్వాత సంక్రాంతి కి సినిమాలు రిలీజ్ అయి బాగా అడుతున్నాయి. మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. బంగారు బుల్లోడు జనవరి 23న రిలీజ్ అవుతుంది. కథలో కామెడీ రన్ అవుతూ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా గిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెలిగొండ శ్రీను బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశాడు. ఒక మంచి సినిమా చేశాం. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. చాలా ఎగ్జైట్ గా ఉంది. సాయి కార్తీక్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. స్వాతిలో ముత్యమంత సాంగ్ రీమేక్ చేశాడు. ఎక్స్ ట్రార్డినరి రెస్పాన్స్ వచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగా నటించారు. తప్పకుండా ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బాలకృష్ణ గారి బంగారు బుల్లోడు కి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్ లో వర్క్ చేస్తూ గ్రామీణ బాంక్ లో పనిచేసే వాడి కథ. బంగారు తాకట్టు పెట్టుకొని రుణాలు ఇస్తుంటాడు.  అందుకే ఈ సినిమాకి బంగారు బుల్లోడు టైటిల్ పెట్టడం జరిగింది. అడగ్గానే ఈ టైటిల్ ఇచ్చిన బాలకృష్ణ గారికి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కి నా థాంక్స్.. అన్నారు.


హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ.. ' వన్ ఇయర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ట్రైలర్ లాంచ్ లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈ 23న మా బంగారు బుల్లోడు రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతలకు మరిన్ని లాభాలు రావాలి. సాయి కార్తీక్ తో థర్డ్ ఫిల్మ్ ఇది. మంచి సాంగ్స్ ఇచ్చారు. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ అంతా చాలా ఫన్నీగా, స్మూత్ గా జరిగింది. సినిమా చాలా బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్తో ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అనిల్, కిషోర్ గిరి గారికి నా థాంక్స్.. అన్నారు.


సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ' ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో ఇది ఐదవ సినిమా. నరేష్ తో 4వ సినిమా. ఇందులో మూడు సాంగ్స్ ఉన్నాయి. పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా స్వాతిలో ముత్యమంత పాట రీమిక్స్ చేశాం. అది చాలా పెద్ద హిట్ అయింది. అపాట బాగా చేశాం.  రీమిక్స్ అనేది ఇప్పటివరకు చెడగొట్టకుండా   బాగా చేశాను. బయట కూడా అదే మంచి పేరు ఉంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని గిరి రూపొందించాడు. నా లక్కీ నంబర్ 5. ఈనెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయి ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి మంచి పేరు రావాలి.. అన్నారు.


రచయిత వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ' నరేష్ గారితో చేసిన అన్నీ సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఒక ఫ్యామిలీ లో జరిగే కథ ఇది. అందులోనే కామెడీ ట్రావెల్ అవుతుంది. మరో కొత్త కోణంలో  నరేష్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన కేరియర్ లో ఈ చిత్రం బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. చిన్న పిల్లలు దెగ్గరునుండి పెద్దవాళ్ళ వరకు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈరోజే సినిమా చూశాం. మేమందరం బాగా నవ్వుకుని ఎంజాయ్ చేశాం. అలాగే ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీలవుతారు. సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లేడీస్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. అన్నారు.


చిత్ర దర్శకుడు గిరి పాలిక మాట్లాడుతూ.. ' నందిని నర్సింగ్ హోమ్ చిత్రం తర్వాత చేసిన సినిమా ఇది. బెండు అప్పారావు తర్వాత పక్కా విల్లేజ్ బ్యాక్ డ్రాప్ కథతో నరేష్ సినిమా చేయలేదు. అలాంటి సినిమా చేయాలని ఈ కథ రాయడం జరిగింది. కథలో క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతూ ఈ సినిమా రన్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, సతీష్ కెమెరా వర్క్ చాలా ప్లస్ అయింది. ఆర్టిసులు, టెక్నీషియన్స్ అందరూ నాకు బాగా కోపరేట్ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, కిషోర్ గారికి నా థాంక్స్.. అన్నారు.


కమెడీయన్ ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. నరేష్ నిజంగా బంగారు బుల్లోడు. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసి మాలాంటి ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని.. మరిన్ని సక్సెస్ లు ఆయన సాధించాలని అన్నారు.


భద్రం మాట్లాడుతూ.. డైరెక్టర్ గిరిది మాది, ఇద్దరిది రాజమండ్రినే.  ఈ మూవీలో ఒక మంచి వేషం ఇచ్చారు. చాలా రోజుల తరువాత కడుపుబ్బా నవ్వుకునే సినిమా వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా.. అన్నారు.


నటి రజిత మాట్లాడుతూ.. ' 24 క్యారెక్టర్స్ గోల్డ్ మా నరేష్. ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్.. ప్రేక్షకులకు విందు బోజనంలా ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ చేసేటప్పుడే మా యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. సీన్స్ అన్నీ కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటాయి. ఏకే అంటే నా మాతృ సంస్థ. చాలా సినిమాలు చేశాను. 23న వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


నరేష్, పూజా జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, ప్రవీణ్, అదుర్స్ రఘు, అజయ్ గోష్, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్, అనంత్, భద్రం, నవీన్, భూపాల్, రమాప్రభ, రజిత, జోగిని శ్యామల తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు; రామజోగయ్య, కాస్ట్యూమ్స్; ఖాదర్, మేకప్: రాంగా, ఆర్ట్; గాంధీ, చీఫ్-కో డైరెక్టర్; నాగ ప్రసాద్ ధాసం, ఎడిటింగ్; యం ఆర్ వర్మ, డివోపి; సతీష్ ముత్యాల, సంగీతం; సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; కృష్ణ కిషోర్ గరికపాటి, కో- ప్రొడ్యూసర్; అజయ్ సుంకర, నిర్మాత; రామబ్రహ్మం సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; గిరి పాలిక.

Senior Producer Sravanthi RaviKishore interview



 నాలుగు రోజుల్లోనే 'రెడ్' బ్రేక్ ఈవెన్ అయింది - ‘స్రవంతి’ రవికిశోర్‌


హ్యూమన్‌ ఎమోషన్స్‌, వేల్యూస్‌ ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అందించే నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్‌ ముందు వరుసలో ఉంటారు. రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రెడ్‌’. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చింది. నాలుగు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ అయింది. ఈ నెల 22 మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్‌తో ఇంటర్వ్యూ...


కంగ్రాట్స్‌ రవికిశోర్‌గారు... ‘రెడ్‌’తో మరో సక్సెస్‌ అందుకున్నారు.

థ్యాంక్యూ. ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని, వసూళ్ల వస్తాయని ముందునుంచీ నమ్మకం ఉంది. వాళ్లకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని ఇన్నాళ్లు ఎదురు చూశాం. థియేటర్లలో సినిమా చూసి బావుందని ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది.


విడుదలైన నాలుగు రోజుల్లోనే సినిమా లాభల బాటలోకి వచ్చింది. ప్రశంసలతో పాటు వసూళ్లు వస్తున్నాయి కదా!

తొలి రోజు సినిమాకు రూ. 6.7 కోట్ల షేర్‌ వచ్చింది. రెండో రోజు రూ. 4.17 కోట్లు, మూడో రోజు రూ. 2.71 కోట్లు, నాలుగో రోజు రూ. 2.26 కోట్ల షేర్‌ వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటంటే... మేజర్‌ ఏరియాలు కొన్నిటిలో మేం విడుదల చేసినప్పటికీ, మిగతా ఏరియాల్లో చాలా రీజనబుల్‌ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. కరోనాకి తోడు 50 శాతం ఆక్యుపెన్సీని దృష్టిలో పెట్టుకుని... మామూలు రేటు కంటే తక్కువ రేటుకు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఆ డబ్బులు కూడా వచ్చేశాయి. తక్కువ రేటుకు ఇవ్వడం వల్ల మాకు ఇబ్బంది ఏమీ జరగలేదు. మనకు వస్తాయనుకున్న డబ్బుల్లో కొంత తగ్గింది తప్పితే... నష్టపోయింది ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి ఎదుర్కొనాలనేది నా అభిమతం. కరోనా సమయంలోనూ... ఓ రేటుకు సినిమాను అమ్మడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ చేయాలనేది వచ్చిందో, అప్పుడు మళ్లీ రేటు తగ్గించి... ఈ విధంగా చేస్తే మీకూ, మాకూ కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందని అనడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకొచ్చారు. సరిపడా థియేటర్లలో విడుదల చేశారు. వాళ్లు పెట్టిన పెట్టుబడి కొన్నిచోట్ల రెండో రోజు, కొన్ని చోట్ల మూడో రోజే తిరిగి వచ్చేసింది. పశ్చిమ గోదావరిలో రెండో రోజుకే బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తూర్పు గోదావరిలో మూడో రోజు బ్రేక్‌ ఈవెన్‌ అయింది. నాలుగు రోజుల్లో అందరికీ లాభాలు వచ్చాయి.


కరోనాకి ముందు ‘రెడ్‌’ రెడీ అయింది. కరోనా కాలంలో ఓటీటీ వేదికల నుంచి చాలా ఆఫర్లు వచ్చాయనే మాటలు వినిపించాయి. ‘పెదనాన్నగారు చిత్రాన్ని చంటిబిడ్డలా కాపాడుకుంటూ వచ్చి థియేటర్లలో విడుదల చేస్తున్నారు’ అని రామ్‌ చెప్పారు. కరోనా సమయంలో పరిస్థితుల ప్రభావం వలన ఓటీటీకి ఇవ్వాలని అనిపించిందా?

మొదట్నుంచీ ఎన్నాళ్లయినా థియేటర్లలోనే సినిమాను విడుదల చేద్దామని నిశ్చయించుకున్నా. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పిన ఓ మాట నాకు బాగా నచ్చింది. అదేంటంటే... ‘యాక్టర్లను, హీరోలను స్టార్స్‌ చేసేది పెద్ద స్కీనే (వెండితెరే). చిన్న స్ర్కీన్‌ (బుల్లితెర) కాదు’. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు! హీరోల ఇమేజ్‌ పెరిగి, వాళ్లు పది కాలాల పాటు ప్రజల మనసుల్లో ఉండాలంటే... ప్రేక్షకులు పెద్ద స్ర్కీన్‌ మీద సినిమా చూడాలి. నా ఉద్దేశంలో థియేటర్‌ కోసం చేసిన సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీకి ఇవ్వడమనేది కరెక్ట్‌ కాదు. సినిమాపై ప్యాషన్‌ ఉన్నవాళ్లు ఎవరూ అలా చేయరు. వ్యాపారం కోసం సినిమాను చేసేవాళ్లను మనం ప్రశ్నించలేం. ‘నేను పదిరూపాయల పెట్టుబడి పెట్టా.  12 రూపాయలు వస్తే చాలు’ అనుకునేవాళ్లు వేరు. పది రూపాయలకు తొమ్మిది వచ్చినా, 12 వచ్చినా ప్రేక్షకుడి నుంచి రావాలని నేను ఆలోచిస్తా. ఇటువంటి నిర్మాతలం కొంతమంది ఉన్నాం. సినిమా అంటే ప్యాషన్‌ అని చెప్పినవాళ్లు థియేటర్లలో కాకుండా ఓటీటీలో సినిమాను విడుదల చేస్తే వాళ్ల మాటలు నమ్మవద్దు. ఆ మాటకు వాళ్లు అర్హులు కాదు.


‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. దాని తర్వాత రామ్‌తో మరో కమర్షియల్‌ సినిమా కాకుండా ‘రెడ్‌’ వంటి థ్రిల్లర్‌ చేయడానికి కారణం?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే ముందు ఈ సినిమా చేద్దామని నేను అనుకున్నా. రామ్‌ చేస్తాడా? లేదా? అనేది అప్పటికి తెలియదు. చేస్తే బావుంటుందని అనుకున్నా. సాధారణంగా నా సినిమాలన్నీ రామ్‌తో చేశా. అయితే... ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ భయపెట్టింది. అంత పెద్ద రేంజ్‌ సక్సెస్‌ తర్వాత ‘రెడ్‌’ చేయడం ఎంత వరకూ కరెక్ట్‌? అని చాలారోజులు మేం డిస్కస్‌ చేసుకున్నాం. ఏ హీరోకైనా సూపర్‌ సక్సెస్‌ వచ్చిన తర్వాత, నెక్ట్స్‌ సినిమా ఏదైనా అంతకు ముందు సినిమా సక్సెస్‌తో పోలుస్తారు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ కంపేరిజన్స్‌ని రామ్‌ ఎదుర్కొక తప్పదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ‘రెడ్‌’ను పోల్చలేం. కానీ, మంచి చిత్రమిది. ఇందులో యాక్టింగ్‌కి స్కోప్‌ ఉంది. అందుకని, ఈ కథను ఎంపిక చేసుకున్నాం. ఇప్పటివరకూ రామ్‌ కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. రెండు పాత్రల్లో మంచి నటన కనబరిచాడు. గతంలో ‘నేను శైలజ’ వంటి క్లాస్‌ సినిమాలు రామ్‌ చేశాడు. తనలో మాస్‌ కోణాన్ని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బయటకు తీసుకొచ్చింది. ‘రెడ్‌’లో ఆదిత్యతో మాస్‌ ఆడియన్స్‌, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్‌ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చింది.


సినిమాలో రామాయణం డైలాగ్‌, మధ్యలో మిడిల్‌ క్లాస్‌ గురించి వివరించే డైలాగ్‌ సహా కొన్ని సంభాషణలకు చక్కటి స్పందన లభిస్తోంది. థ్రిల్లర్‌లోనూ స్పెస్‌ తీసుకుని కిశోర్‌ తిరుమల మంచి డైలాగ్స్‌ రాశారు. స్ర్కిప్ట్‌ డిస్కషన్స్‌లో కిశోర్‌తో వీటి గురించి డిస్కస్‌ చేశారా?

‘నేను శైలజ’ గానీ, ‘ఉన్నది ఒకటే జిందగీ’ గానీ... కిశోర్‌కి, నాకు మంచి అనుబంధం కుదిరిందే అటువంటి ఎమోషన్స్‌ విషయంలో. మేం ఎప్పుడూ హ్యూమన్‌ ఎమోషన్స్‌ వదిలిపెట్టలేదు. థ్రిల్లర్‌ అయినా... మరో జానర్‌ అయినా... హ్యూమన్‌ వేల్యూస్‌ మారవు. మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిలు అలా ఉంటారు. ఏదైనా కొనాలన్నా, తినాలన్నా... కొనకుండా, తినకుండా ఉంటే ఎంత మిగిలుతుందని ఆలోచిస్తారు. ఇవి నచ్చాయి. రచయితకు ఎవరైనా భుజం తట్టి ‘మంచి మాట రాశావ్‌’ అంటే వాళ్లకు ఇంకా ఉత్సాహం వస్తుంది. కిశోర్‌ ఇటువంటి డైలాగులు ఎప్పుడు చెప్పినా అతణ్ణి ఎంకరేజ్‌ చేశా. ఇవే కావాలని చెప్పా.


*ఇటీవల ‘రెడ్‌’ మలయాళం ట్రైలర్‌ విడుదల చేశారు. ఏడు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. మిగతా భాషల్లో విడుదల చేసే ఆలోచన ముందునుంచీ ఉందా?*

మూడు నాలుగేళ్ల నుంచి రామ్‌ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. రామ్‌ చేసిన క్లాస్‌ సినిమాలనూ ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. ‘నేను శైలజ’ను హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి 300 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ‘ఉన్నది ఒకటే జిందగీ’కి 190 మిలియన్స్‌, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి 271 మిలియన్స్‌, ‘హైపర్‌’కి 120 మిలియన్స్‌, ‘గణేష్‌’కి 100 మిలియన్స్‌, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి 150 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన ఏకైక దక్షిణాది హీరో రామ్‌ అని చెప్పవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడి ప్రేక్షకుల కోసం థియేటర్లలోకి సినిమాను తీసుకువెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కరోనా సమయంలో వచ్చింది. అన్ని భాషల్లో రామ్‌ను ఆదరిస్తున్న అభిమానులకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇది రామ్‌ నేషనల్‌ లెవల్‌ ఎంట్రీ కాదు. ఈ నెల 22న మలయాళంలో ‘రెడ్‌’ విడుదలవుతుంది. బహుశా.. ఫిబ్రవరి మొదటి వారంలో హిందీలోనూ విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాం. తెలుగునాట ధైర్యంగా సినిమాలను విడుదల చేయడంతో మిగతా భాషల్లో ముందడుగులు వేస్తున్నారు.


*‘రెడ్‌’ ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో మీ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్‌ ఎమోషనల్‌ అయ్యారు.*

అవును. తన ప్రయాణం మా సంస్థలో అలా మొదలైంది కదా! ఎవరూ తమ ప్రయాణాన్ని మర్చిపోరు కదా! నాకు ‘లేడీస్‌ టైలర్‌’ సమయంలో అటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అది కాకుండా... మా ఇద్దరి అనుబంధం వేరు. సన్నివేశాలు, పాత్రలు, కథల గురించి మాట్లాడుకుంటూ సినిమా మేకింగ్‌ ఎంజాయ్‌ చేశాం. వెనక్కి తిరిగి చూసుకుంటే... సినిమా మేకింగ్‌ డేస్‌ అవే అనిపిస్తుంది.


*‘స్ర్కిప్ట్‌ను పూర్తిగా చదివే నిర్మాతలు ఇద్దరే... రామానాయుడుగారు, ‘స్రవంతి’ రవికిశోర్‌గారు’ అని త్రివిక్రమ్‌ చెప్పారు. ఇండస్ట్రీలో కాలానుగుణంగా అప్పట్నుంచి ఇప్పటికి మీరు గమనిస్తున్న మార్పులు?*

నాలో ఏ మార్పూ లేదు. ఎవరి పద్ధతి వాళ్లది. మిగతావాళ్ల గురించి చెప్పలేను. ఇవాళ్టికీ... ఆఖరి షాట్‌తో సహా బౌండెడ్‌ స్ర్కిప్‌ ఉంటేనే గానీ, కథ తెలిస్తేనే గానీ సినిమా చేయను. ఐప్యాడ్‌లో స్ర్కిప్ట్‌ ఉంటుంది. లేదంటే బౌండెడ్‌ స్ర్కిప్ట్‌ ఫైల్‌ నా దగ్గర ఉంటుంది. అలా లేకపోతే సినిమా చేయను. చేయడం కరెక్ట్‌ కూడా కాదు.


*రామ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మీ నిర్మాణ సంస్థలో సినిమా ఏదైనా ప్లాన్‌ చేస్తున్నారా?*

చూద్దాం... దేనికైనా టైమ్‌ రావాలి. త్రివిక్రమ్‌కి ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉండి ఉంటాయి. తను ‘ఎస్‌. మనం సినిమా చేద్దాం’ అంటే ఎప్పుడైనా నేను సిద్ధమే.


*ఇప్పుడు చేయాలనుకుంటే... రామ్‌తో ఎటువంటి సినిమా చేస్తారు?*

ఒక మూసలోకి వెళ్లకుండా డిఫరెంట్‌ సినిమాలు చేయాలని నేను అనుకుంటున్నాను. రామ్‌ శక్తి సామర్థ్యాలు అపరిమితం. ఏదైనా చేసి మెప్పించగలడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే... క్యారెక్టర్‌ చేసేటప్పుడు దానిని రామ్‌ ఆస్వాదించగలగాలి. కంఫర్టబుల్‌గా ఫీలవ్వాలి. అటువంటి క్యారెక్టర్స్‌ ఎంపిక చేసుకుంటాడు. అటువంటి సినిమాలు రామ్‌ చేయాలని అనుకుంటాడు.


*ఉత్తరాది ప్రేక్షకుల్లో రామ్‌కు మంచి ఆదరణ ఉంది. ఇటీవల జాన్‌ అబ్రహంతో కలిసి ‘గార్నియర్‌’ యాడ్‌ చేశారు. పాన్‌ ఇండియా లెవల్‌లో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా?*

మంచి స్ర్కిప్ట్‌ వచ్చి ఎగ్జైట్‌ అయితే తప్పకుండా చేస్తాడని అనుకుంటున్నాను. ఈ ప్రశ్న రామ్‌ను అడగటమే సబబు.


*మీ సంస్థలో తదుపరి సినిమా ఎప్పుడు?*

ప్రస్తుతానికి చెప్పలేను. సినిమా చేసేయాలి కాబట్టి చేయను. ‘యస్‌. ఈ కథ చేయాలి’ అనిపించినప్పుడు చేస్తా.

Adipurush motion capture starts today

 



The magnum opus Adipurush starring Prabhas and Saif Ali Khan starts with motion capture on 19th January 2021.



Speaking on the same, Bhushan Kumar says, "At T- Series, we have always encouraged new ideas and concepts & this coupled with cutting edge technology, paves the way for the future of filmmaking. Om and his team are creating an entire world of Adipurush with the latest technology, commonly used in international cinema but will be explored in Indian filmmaking for the first time. We are proud to bring to our audiences - Adipurush."



Producer Prasad Sutar adds, “High-end visual effects combined with real-time technology is commonly used in international films and this always helps filmmakers narrate their story. To create the world of Adipurush and to tell the epic tale, we are bringing together the same. Adipurush is a huge mission for all of us and we are looking forward to embark on this journey with Bhushanji.”



The film is produced by Bhushan Kumar, Krishan Kumar of T-Series & Om Raut, Prasad Sutar & Rajesh Nair of Retrophiles. Adipurush mahurat on 2nd February 2021

FCUK Movie - to release on February 12th - Sri Ranjith Movies

 FCUK Movie - to release on February 12th - Sri Ranjith Movies 



“Should make FCUK movie a success” - Jagapathi Babu


FCUK (Father Chitti Umaa Karthik) Movie with Jagapathi Babu as the lead protagonist and young stars Ram Karthik and Ammu Abhimrami in titular role and Baby Sahistritha as the fourth protogonist in the title will replease on February 12th 2021. Sri Ranjith Movies made the announcement at the 10th anniversary celebrations of one of its gigantic hits ‘Alla Modalaindhi’. Directed by Vidyasagar Raju, ‘Father Chittie Umaa Karthik’ movie which has become popular by the acronym FCUK has been creating ripples by the unique character videos about each of its four title characters has created high anticipation. Speaking to the media at Ramanaidu studios today, Jagapathi Babu said he is very enthused by the fantastic response to the sneak peaks to far and said he is looking forward to brining it to the audiences on February 12th. 


The program started with observance of two minutes of silence for Producer & Distributor Sri. V Doraswamiraju who passed away this morning. Speaking on the occasion Producer DamodarPrasad Garu recalled the association of his later father Sri. Ranjith Kumar with Doraswamiraju Garu. He also said that though covid has caused irreversible damage to the industry, movies like Solo Brathukay So Betteru, Krack, Red, Alludu Adhurs being brave to release in theatres and audiences braving the restrictions to watch at the theathers and making the movies a success has given lot of confidence to the film fraternity. He thanked the producers, directors, audiences and actors for the same. 



He said that some have said that the FCUK title is being misunderstood and that he takes the opportunity to make it clear that Sri Ranjith Movies will never make a movie that will make any one lower their head. “Though cinema is commercial venture, I always made movies with certain values” he said. Though FCUK was scheduled to release in April 2020 it was delayed due to pandemic and will be released on 12th February 2021. He also expressed happiness for announcing this on the occasion of the 10th anniversary of Ala Modalaindhi. 


Jagapathi Babu too expressed sadnesses over the passing of Sri Doraswami Raju and recalled his time working with him. He said that producer Dammu movies are all very tastefully done. He praised Director Vidyasagar Raju for the fantastic movie. He said that the teaser itself is so convincing that many were asking if it was his actual story. 


Director Vidyasagar Raju said that he hoped that the movie will up the spirits of the audiences in this new year after together facing the toughest pandemic known to this generation. 


Hero Ram Karthik said that he is happy that the movie is going to release on Jagapathi Babu Garus Birthday and Dhammu Garus birthday. He expressed his gratititude for getting chance to share screen with Jagapathi Babu

On this event cinematographer Siva.G, Executive Producer srikanth reddy paturi, line Producer Vasu parimi and other unit members have participated.


The film also stars Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.


Dialogues: Aditya,Karunakar,

Cinematography: Shiva.G

Music Director: Bheems Ceciroleo

Songs: Aditya, Karunakar, Bheems

Editing: Kishore Maddali

Art Director: J.k. Murthy

Co-Producer: Yalamanchili Rama Koteswarrao 

Excutive producer: Srikanth reddy pathuri 

Line Producer: Vasu Parimi 

Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju

Producer: KL Damodar Prasad

Lady Amitabh Vijayashanthi' RadhaKrishna' Movie

'Nirmala Bomma.. Entha Bagunnavamma..' Song From 'RadhaKrishna' Movie Is Very Good - Lady Amitabh Vijayashanthi




'Nirmala Bomma.. Entha Bagunnavamma' is a very good melody song from 'RadhaKrishna' movie. It sounds wonderful. Music Director M.M. Sreelekha composed very good music. Sreelekha Garu showed the beauty of our Telangana in this song with her music. All the best to the entire unit. I wish the film to become a big hit.... Says Lady Superstar Vijayashanthi while launching the 'Nirmala Bomma' song from 'RadhaKrishna' Movie.




Popular Director, 'Dhamarukam' fame Sreenivass Redde is presenting and providing Screenplay to 'Radhakrishna' movie starring Anurag, Musskan Sethi (Paisa Vasool Fame) along with AP Telugu Academy Chairperson Lakshmi Parvathy in a crucial role. T.D. Prasad Varma is Directing this film. Mantena Narasimharaju (Chilukur) is Presenting this film while Puppala Sagarika is Producing it under Harini Aradhya Creations. Recently released songs and trailer received very good response. On this occasion...



Music Director M.M. Sreelekha said, " This is the main song in this film. I am glad that Vijayashanthi Garu has launched the soul song of 'RadhaKrishna' movie, 'Nirmala Bomma.. Entha Bagunnavamma'. This song depicts the greatness of Nirmal Crafts and how they are sculpted. Suddala Ashok Teja Garu penned this song while Mangli crooned it. Everything are in perfect sync for this song.  I wish this film will bring very good name to the entire unit." 



Film Producer Puppala Sagarika Krishnakumar said, " Thanks to Vijayashanthi Garu on behalf of our entire unit for launching 'Nirmala Bomma.. Entha Bagunnavamma..' from 'Radhakrishna'. We made this film as a social responsibility towards  supporting the hand craftsmen who are facing the hardships and about the world famous craft which is on the verge of extinction. Suddala Ashok Teja Garu who has penned many great songs gave meaningful lyrics about Nirmala Bommalu. M.M. Sreelekha Garu who has worked for many SuperHit films composed mellifluous music matching the lyrics. Mangli sang very beautifully. Thanks to them. Songs and trailer released so far have garnered very good response. Now this 'Nirmala Bomma' song will also impress music lovers and listeners. We will announce the release date soon."



Principal Cast involves,

Anurag, Musskan Sethi ( Paisa Vasool Fame ), Nandamuri Lakshmi Parvathy, Ali, Krishna Bhagawan, Annapurnamma and Others while Sampoornesh Babu is playing a special role in the film.



Cinematography: Surender Reddy

Music: M.M. Sreelekha

Editing: D. Venkataprabhu

Art: V.N. Saimani

Co-Producer: Srinivas Kanuru

Presenter, Screenplay, Direction Supervision: Sreenivass Redde

Nirmaana Saradhyam: Krishna Kumar

Producer: Puppala Sagarika, Krishnakumar

Direction: T.D. Prasad Varma

Ram's Red registers exceptional opening day collections

 Ram's Red registers exceptional opening day collections



Ram Pothineni's Red, which released yesterday - January 14th, garnered a largely positive response from movie-goers. The film made the most out of the Sankranti release and registered exceptional numbers at the ticket counters on its opening day.


The film managed to put up solid figures at the box office despite the 50% occupancy regulation in movie theatres.


Here is the region-wise breakdown of Red's day 1 collections in Andhra Pradesh and Telangana.


Nizam - Rs 2.19 crores

Ceeded - Rs 1.17 crores

Nellore - Rs 36 lakhs

Guntur - Rs 46.5 lakhs(18L hires)

Krishna - Rs 35.3 lakhs

West - Rs 95.7 lakhs(60L hires)

East - Rs 63.85 lakhs(21L hires)

Uttharandhra - Rs 53 lakhs(8L hires)


The RaPo starrer collected a total share of Rs 6.7 crores on its opening day inspite of the restrained release.


Red released in a total of 690 theatres in Andhra Pradesh and Telangana. The advance bookings for day 2 are encouraging and the film is expected to put on a good show at the box office over the weekend.


Red is directed by Kishore Tirumala and bankrolled by Sravanthi Ravikishore. The film has Nivetha Pethuraj, Malvika Sharma, and Amritha Aiyer in female lead roles.

Kennedy Club 2020 Releasing soon

 


సంక్రాంతి శుభాకాంక్షలతో కెన్నడీ క్లబ్ ఫస్ట్ లుక్ విడుదల 


శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో సుశీంద్రన్ దర్శకత్వం లో ప్రముఖ నిర్మాత  డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం యొక్కఫస్ట్ లుక్ పోస్టర్  ను పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో విడుదల చేసారు. ఇది పల్లేటూరి నేపధ్యం లో కబడ్డీ క్రీడ సినిమా . 



ఈ సందర్భం గా నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ "సుశీంద్రన్ దర్శకత్వం లో కబడ్డీ క్రీడ నేపథ్యం లో నిర్మించిన  చిత్రం కెన్నడీ క్లబ్. ఈ చిత్రం తమిళం లో విడుదలై ఘన విజయం సాధించింది. ఇది పల్లేటూరి నేపథ్యంలో సాగే కబడ్డీ ఆట. సుశీంద్రన్ గారు అద్భుతంగా తెరకేకించారు. తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది . అందుకే మా  అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై తెలుగులో విడుదల చేయటానికి సంకల్పించాం ఫిబ్రవరి లో విడుదల చేయాలనుకుంటున్నాము. సంక్రాతి పండగ సందర్భంగా మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.

Controversy Pressmeet on Dil Raju




 ఇక నుండి ఆయన దిల్ రాజు కాదు కిల్ రాజు!!



కబాలి, హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, ఇప్పుడు లేటెస్ట్ గా క్రాక్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నైజాంలో పంపిణీ చేశారు..  కార్తికేయ ఎగ్జిబిటర్స్ అధినేత వరంగల్ శ్రీనివాస్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 9న విడుదలై సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ టైములో కమిట్ అయిన ధియేర్స్ అన్నీ తీసివేసి ఒక డబ్బింగ్ సినిమా మాస్టర్ కి దిల్ రాజు, శిరీష్ రెడ్డి ఎక్కువ ధియేటర్స్ ఇచ్చారని వరంగల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆయన అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు, జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి భాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ పాల్గొన్నారు. 


నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా అంటే పిచ్చి నాకు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి నేను కూడా సినిమా ఫీల్డ్ కి వెళ్లి ఏదో ఒకటి చెయ్యాలని సినిమా ఇండస్త్రీకి వచ్చాను. కథలు పట్టుకొని డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరిగాను. అవకాశాలు రాక డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. పదిహేను ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ నైజాంలో రిలీజ్ చేశాను. ఇప్పుడు లేటెస్ట్ గా క్రాక్ మూవీ రిలీజ్ చేశాను. బ్లాక్ బస్టర్ హిట్ అయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ టైములో మా సినిమా తీసివేసి మాస్టర్ సినిమాకి ధియేటర్స్ ఇచ్చారు. ఒకప్పుడు తమిళ్ సినిమాలకి ధియేటర్స్ ఇవ్వొద్దు. తెలుగు సినిమాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్టేజ్ ల మీద స్పీచ్ లు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట తప్పారు.1857లో సిపాయిల తిరుగుబాటు వచ్చింది. తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత నిజాం పాలన వచ్చింది. ఇండియన్స్ ని బానిసలు లాగా చూస్తే ఒక విప్లవం అనేది మొదలై యుద్ధం స్టార్ట్ అయింది. ఆ విప్లవం లోనించి మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు అదే పద్దతిలో ఒక విప్లవం రావాలి. ఎందుకంటే నైజాంలో ధియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి    గుత్తాధిపత్యాన్ని పెత్తనాన్ని కొనసాగిస్తుంన్నారు. వారి నిరంకుశపాలనకి అడ్డుకట్ట వేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తాను. ఎగ్జిబిటర్స్ ని బెదిరించి ధియేటర్స్ ఆక్యుపే చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందర్నీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. తన సినిమాకి ఒకలా బయట వాళ్ళ సినిమాకి ఇంకోలా చేస్తూ.. తన సినిమా పదివేలు కలెక్షన్ ఉంటే తీయవద్దు అంటాడు. పక్కోడి సినిమా లక్షరూపాయల కలెక్షన్ ఉంటే తీసివేస్తాడు. ఈరోజు మా క్రాక్ ఆడుతున్న మేజర్ సెంటర్స్ లలో 80 ధియేటర్స్ తీసివేసి మాస్టర్ మూవీకి ఇచ్చారు. క్రాక్ లాంటి హిట్ సినిమాకి శిరీష్ రెడ్డి కిల్ రాజు తన నియంతృత్వ ధోరణితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్స్ లేకుండా చేశారు. అదేంటి అని అడిగితే రెస్పెక్ట్ లేకుండా ఎరా..పోరా అని పదిమందిలో అవమానించారు. ఎంతో కాలంగా ఓపికతో వారి అరాచకాలను భరిస్తూ వచ్చాను. ఇక నాకు ఓపిక నశించి పోయింది. తెలంగాణ దిల్ రాజు జాగీర్ కాదు. మూడుపూటలు మేమె తినాలి అంటే కుదరదు. ఎదుటి వారికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి.  అందరూ బతకాలి. అందరికీ సమానంగా ధియేటర్స్ ఇవ్వాలి. అది వచ్చేదాకా నా పోరాటం ఆగదు. మా జోలికి రావద్దు. మా సినిమాలు వేసినా కూడా  మాకు సరిపడే  ధియేటర్స్  ఇవ్వండి అని నిన్ను బ్రతిమిలాడుకోవటం ఏంటి. నువ్వు నైజాం  డిస్ట్రిబ్యూటర్వే నేను నైజాం  డిస్ట్రిబ్యూటర్నే. నువ్వు నిర్మాతవే నేను నిర్మాతనే . రామానాయుడు , అశ్వినీదత్, అల్లు అరవింద్ గార్ల కంటే నువ్వు గొప్పోడివా ?   నువ్వు ఇప్పటినుండి దిల్ రాజు కాదు కిల్ రాజువి. నిర్మాతలకు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నావు వారిని నువ్వు చంపేస్తున్నావు .  ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఈ విషయం ఎవరో ఒకరు చెప్పాలి, గళం విప్పాలి అందుకే నేను ఈ రోజు ఈ విషయం చెబుతున్న. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నా దగ్గర డబ్బుతో పాటు నిజాయితీ ఉంది. ఆ నిజాయితీతో దేనినైనా గెలవచ్చు అనేది నా సిద్ధాంతం. థియేటర్స్ ఓనర్స్ ను ఎగ్జిబ్యూటర్స్ ను గౌరవించవు. వారు నీ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాలి. థియేటర్స్ ఓనర్స్ ని, మరియు లీజ్ దారులను బెదిరించి   అతి తక్కువ రెంట్స్ ఇస్తూ.. నిర్మాతలకు ఎక్కువ రెంట్స్ చూపించి కోట్లు గడిస్తున్నాడు. ఇకనైనా లీజ్ దారులు, యజమానులు నా వెంట ఉంటే వారు అడిగే రెంట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను.  సినిమాలు తెచ్చుకుంటాడు. థియేటర్స్ ఉన్నాయి కదా అని నిర్మాతల దెగ్గర సినిమాలను తెచ్చుకుంటాడు.  బెదిరించి నువ్వు కొత్త డిష్టిబ్యూటర్స్ ను ఎదగనివ్వకుండా తొక్కేస్తావు ఎందుకంటే వారు నైజాం లో నీకంటే పై స్థాయికి వెళతారు కావున. అందుకే నువ్వు దిల్ రాజు కాదు కిల్ రాజు. 



ఓయూ యూనివర్సిటీ  అద్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ .... దిల్ రాజు, శిరీష్ అన్నలతో నాకు ఎప్పటినుండో పరిచయం ఉంది. అయితే శ్రీను అన్న తెలంగాణ బిడ్డ. మా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థి. తను ఎంతో కష్టపడి  కోట్ల రూపాయలతో క్రాక్ సినిమాని నైజాంలో రిలీజ్ చేశాడు. తనకి థియేటర్స్ ఇవ్వకుండా శిరీష్, దిల్ రాజు అన్యాయం చేయడమే కాకుండా, ఎరా, పోరా, వాడు, ఈడు, అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు.. టార్చర్ చేస్తున్నారు అని శ్రీను అన్నా చెప్పాడు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మా విద్యార్థి సంఘాలు గళం విప్పుతాయి.. అంత పరిస్థితి రాకుండా వరంగల్ శ్రీను అన్నకు తగిన పరిష్కారం చేయాలి.. లేదంటే మేము ఈ విషయాన్ని ఎంతదూరం అయినా తీసుకెళతాం.. అన్నారు.

Kabzaa in 7 Languages



 'కన్నడ' సూపర్ స్టార్ ఉపేంద్ర 'కబ్జా' అనే పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించినట్టు తెలిసిన విషయమే. ఇది మన దేశంలోనే 7 వివిధ భాషల్లో విడుదల కాబోతుంది.



సంక్రాంతి సందర్భంగా ఒక పెద్ద ప్రకటన ఉంది అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్  లో, 'U + ?' అని రాసి, ఎవరు జాయిన్ కాబోతున్నారో కనుగొనండి అని ఉంది. అందులో ఉన్న 'U', చిత్ర కథానాయకుడు ఉపేంద్ర అనేది స్పష్టంగా తెలియగా, సినిమాలో కథానాయిక ఎవరు అనేది అధికారంగా ప్రకటన ఎక్కడా చేయకపోవడంతో, అందరూ చిత్ర కథానాయికని ప్రకటించబోతున్నారు అని అనుకున్నారు.



అయితే ఈరోజు వదిలిన అప్డేట్ పోస్టర్ లో షోలే, కూండుకిలి, సత్యం శివమ్, గాంధాడగుడి, సిపాయి, దళపతి, బిల్లా-రంగా, లవ కుశ, గూండే, అయ్యప్పనుమ్ కోషూయుమ్, విక్రమ వేద మరియు దేవదాస్ వంటి వివిధ భాషల నుండి వివిధమైన మల్టీస్టారర్ చిత్రాల పోస్టర్స్ ను కలగలిపి ఒక అధికార పోస్టర్ ను విడుదల చేసారు. 


ఇది చూసిన తరువాత, ఆ 'U + ?' లో ఆ '?' అనేది ఇంకొక స్టార్ హీరో అయ్యి ఉంటారని కనిపిస్తుంది. అయితే అదే నిజం అయితే, కబ్జా సినిమా పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం అనే చెప్పొచ్చు. ఏది ఏమైనా, అసలు ఆ '?' ఏంటి అనేది తెలియాలంటే, జనవరి 14వ తేదీ వరకు ఆగక తప్పదు కదా. 


ఆర్ట్ : శివ్ కుమార్


ఎడిటర్ : మహేష్ రెడ్డి


సినిమాటోగ్రఫీ : ఎ.జె.షెట్టి


మ్యూజిక్ : రవి. బస్రూర్ 


సమర్పణ : లాంకో శ్రీధర్


నిర్మాణం : శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్


నిర్మాతలు : ఆర్. చంద్ర శేఖర్, మునింద్ర కె. పురా


రచన - దర్శకత్వం : ఆర్. చంద్రు

Ala Vaikuntapuramulo Grand Re Union

 








అంగ‌రంగ వైభ‌వంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - అల‌వైకుంఠ‌పురంలో వ‌న్ ఇయ‌ర్ రీయూనియ‌న్ ఈవెంట్


అల వైకుంఠపురంలో చిత్రం 2020, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ మూవీ ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ పదునైన డైలాగ్స్, తమన్ బాణీలు, అల్లు అరవింద్, చినబాబు నిర్మాణ విలువలు ఇలా అన్నీ ఈ సినిమాను ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలబెట్టాయి. ఈ సినిమా విడుదలై ఏడాదైన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్, పూజా హెగ్డే,  త్రివిక్రమ్, సుశాంత్, సునీల్, నవదీప్, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ...


అల వైకుంఠపురంలో సినిమా నా కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిందంటే అందుకు కారణమైన అందరికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారి టేకింగ్ తమన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. నాన్న, చినబాబు గారు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. 2020 నాకు బెస్ట్ ఇయర్, అలా వైకుంఠపురంలో సినిమా విడుదలై నాకు బూస్టప్ ఇచ్చింది. నా కెరీర్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. నా 20 ఏళ్ల కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోయింది. ఈ సినిమాను అందరూ ప్రేమతో చేశారు. కెమెరామెన్ వినోద్, నవీన్ నోలి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


త్రివిక్రమ్ మాట్లాడుతూ...


రెండేళ్ల కిందట నేను బన్నీ సినిమా చేద్దాం అనుకోని స్టార్ట్ చేశాం, అలా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. బన్నీ వాసు గారు, అల్లు బాబీ గారికి ఈ సినిమా నరేట్ చేసినప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ మర్చిపోలేను. అల్లు అరవింద్ గారు కథ విని వెంటనే షూటింగ్ కి వెళ్లిపోండి అన్నారు, ఇప్పటికీ ఆ మాట అతని కాన్ఫిడెన్స్ మర్చిపోలేను చినబాబు గారు కథకు ఏం కావాలో అన్నీ సమకూర్చారు. సునీల్ ఉంటే చాలని చెప్పాను అలాగే తమన్ ప్రాణం పెట్టి సాంగ్స్ ఇచ్చాడు. పూజా హెగ్డే ఎనర్జీ ఇలా అందరూ తమవంతు పూర్తి సహకారం ఇచ్చారు. ఈ సినిమాను మీడియా తమ సొంత సినిమాగా భావించి ఎంకరేజ్ చేశారు. అల వైకుంఠపురంలో సినిమా ఇంత గ్రాండ్ హిట్ అయిందంటే అందుకు అల్లు అర్జున్ ప్రధాన కారణమని చెబుతాను. బన్నీ ఈ సినిమాకు ఎంత చెయ్యగలడో అంతా చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ టెక్నీషియన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. 


అల్లు అరవింద్ మాట్లాడుతూ...


ఒక ఏడాది తరువాత అల వైకుంఠపురంలో సినిమా ఫంక్షన్ ఏంటని అడిగారు. మా సినిమా విడుదలైన ఏడాది తరువాత కూడా మేము ఈవెంట్ చేస్తున్నాము అంటే ఈ సినిమాలో అంత దమ్ము ఉంది. ఈ సినిమా త్రివిక్రమ్ మాయ, బన్నీ విశ్వరూపం, తమన్ కు జస్ట్ బిగినింగ్. ఈ కోవిడ్ సమయంలో అల వైకుంఠపురంలో సినిమా అందరికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. త్రివిక్రమ్ రైటింగ్ లో మ్యాజిక్ అందరికి నాలుగు రెట్లు ఎక్కువ  ఉత్సాహన్నీ ఇచ్చింది. జెమినిలో ఈ సినిమా బెస్ట్ టిఆర్పీ 29.4 రేటింగ్ ను సొంతం చేసుకుంది. థియేటర్ అనేది తల్లి లాంటిది, ఓటిటి అనేది పిల్లలతో సమానం. కలకాలం నిలిచిపోయేది థియేటర్స్ మాత్రమేనని తెలిపారు.


తమన్ మాట్లాడుతూ...


అల్లు అర్జున్ రేసుగుర్రం సినిమా నుండి నాకు బెస్ట్ సపోర్ట్ ఇస్తున్నారు. తనతో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది. అలా వైకుంఠపురంలో నాకు మోస్ట్ మెమరబుల్ సినిమా. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు, వంశీ గారు ఈ సినిమాకు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. వారు నాకిచ్చిన కాన్ఫిడెన్స్ మరిచిపోలేను. బన్నీ గారిమీద ప్రేమతో ఒక స్పెషల్ సాంగ్ చేశాము, అందుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారితో నేను ఎప్పుడు ఒక ప్రోగ్రామర్ గానే వర్క్ చేశాను. అతని డైలాగ్స్ లో మోర్ మీనింగ్ ఉంటుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.


పూజ హెగ్డే మాట్లాడుతూ...


అల వైకుంఠపురంలో సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతివక్కరికి థాంక్స్. బన్నీ గారి ఎనర్జీ ఈ సినిమాకు మెయిన్ హైలెట్. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేశాను. నిర్మాతలు అల్లు అరవింద్, వంశీ, చినబాబు గారి సపోర్ట్ సూపర్బ్. త్రివిక్రమ్ గారితో చేసున్న రెండో సినిమా ఇది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీపీయన్స్ మర్చిపోలేను. ఈ సినిమాను అన్నీ ప్లాట్ఫామ్స్ లో ఆదరించిన ఆడియన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.


సుశాంత్ మాట్లాడుతూ...


అల వైకుంఠపురంలో ఈవెంట్ కు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తున్నాయి. బన్నీతో కలిసి నటించడం నాకు బెస్ట్ మెమోరీస్. నాకు ఈ సినిమాలో భాగం చేసిన నిర్మాతలు అల్లు అరవింద్ గారికి, చినబాబు గారికి త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో పాలోన్న నవదీప్, సునీల్, సముద్రఖని అల వైకుంఠపురంలో సినిమాను ఆడియన్స్ ఎంకరేజ్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ తెలిపారు. ఒక మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబు, వంశీ గర్లకు అలాగే త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లాంటి మరిన్ని బ్లాక్ బాస్టర్స్  సినిమాల్లో నటించాలని తెలిపారు.

Teja Sajja Prasanth Varma’s Zombie Reddy Releasing On February 5th

 Teja Sajja, Prasanth Varma’s Zombie Reddy Releasing On February 5th



Director Prasanth Varma’s third film Zombie Reddy that marks debut of Teja Sajja as hero features Anandhi and Daksha playing the leading ladies. The makers previously announced to release the film for Sankranthi. But, they have postponed it to February 5th.


Prashanth Varma in his video byte said, “Sankranthi wishes to one and all. Ravi Teja’s Krack was released recently and is running successfully in theatres. I’m very happy for him. My hearty congratulations to the entire team of Krack. I wish all the best for next films releasing for Pongal. Zombie Reddy was scheduled for Pongal release. We had even announced it earlier. I’ve got numerous calls and messages. Industry bigwigs suggested me to postpone the film. Taking their advice, we have put in our Zombie Reddy in quarantine. Very soon, which is February 5th; Zombie Reddy is going to come to theatres to entertain you. Please everyone do wear mask and come to theatres. Please do remember the date Feb 5th and do watch the film only in theatres.”


Prashanth Varma is coming up with yet another high-concept film introducing Zombie concept to Tollywood. It indeed is the first film made on corona.


The film’s theatrical trailer that was released for New Year to overwhelming response and it set the bar high on the film. The quarantine time of Zombie Reddy ends by February 5th.


Here's technical crew of the film:


1. Writer & Director - Prasanth Varma

2. Producer - Raj Shekar Varma

3. Production House - Apple Tree Studios

4. Screenplay - Scriptsville

5. DOP - Anith

6. Music - Mark K Robin

7. Production Designer - Sri Nagendra Tangala

8. Editor - Sai Babu

9. Executive Producers - Anand Penumetcha, Prabha Chintalapati

10. Line Producer - Venkat Kumar Jetty

11. Publicity Designer - Ananth

12. Costume Designer - Prasanna Dantuluri

13. Sound Design - Nagarjuna Thallapalli

14. Stills - Varahala Murthy

15. PRO - Vamsi Shekar

Rana Daggubati Unveiled The First Look Poster Of KV Guhan's 'WWW'

 Versatile Hero Rana Daggubati Unveiled The First Look Poster Of KV Guhan's 'WWW'



Popular Cinematographer KV Guhan after delivering a SuperHit '118' as his first directorial is now coming with a different Thriller titled 'WWW' (Who.. Where.. Why..) as his second film. Adith Arun and Shivani Rajashekar are playing the lead roles. Dr. Ravi P. Raju Datla is bankrolling this film under Ramantra Creations banner. The film has completed its shooting part and is currently undergoing it's post production works. Recently released title Logo of the film garnered very good response. The First Look poster of the film is released by Versatile Hero Rana Daggubati. On this occasion..


Versatile Hero Rana Daggubati says, " Guhan Garu is a very unique Cinematographer. I have worked with him.  Poster of 'WWW' film indicates a high concept film. Visuals will be topnotch in this film. I wish Guhan Garu to make many more films like these in coming days. All the best to the entire team."


Director KV Guhan says, " While I was thinking about my next after '118', I came up with a new concept during lockdown period and made 'WWW' film. This is a concept based film. The movie came out very well. Our entire team is very happy about the output. Thanks to Rana garu for releasing the first look poster of our film. Rana garu always encourages new kind of Films. We are planning to release the film very soon."


Producer Dr. Ravi P. Raju Datla says, “On behalf of Ramantra Creations team and entire crew of WWW project, I thank Pan India Star Rana Daggubati garu for accepting our request and releasing our First Look.  We are passionate movie makers and we are attempting our debut movie with entertaining and thriller story line. WWW is the very common word we use everyday on internet to go to any website and especially now in Covid Pandemic times. WWW (Who Where Why) is very apt for our story line. We are excited to work with KV Guhan garu and amazing technicians for this movie. Adith and Shivani along with other actors performed great. We are also excited to launch Shivani Rajasekhar with our movie. We will release more details soon. Hope we entertain audience with our thriller movie"


Hero Adith Arun says, " WWW is KV Guhan Gari film after '118'. We planned and shot 'WWW' with a new concept in a short time. Thanks to Rana garu for releasing the first look and for supporting our film."


Heroine Shivani Rajashekar says, " KV Guhan Garu is an amazing Cinematographer. I am very lucky to do a thrilling character in Guhan gari Direction. Thanks to Rana garu for launching the first look poster of my first film."


Co-Producer Vijay Dharan Datla says, " Special Thanks to Rana Garu on behalf of our entire team. 'WWW' is a special movie. Top technicians have worked for this film. Shooting part has been completed and the film is currently undergoing it's post production works. We are planning to release the film simultaneously in Telugu and Tamil languages."


Arun Adith and Shivani Rajashekar will be seen as the lead pair.


Banner : Ramantra Creations

Music : Simon K. King

Editing : Thammiraju

Art: Nikhil Hassan

Dialogues : Mirchi Kiran

Lyrics: Ramajogayya Sastry, Ananth Sriram

Choreography: Prem Rakshith

Stunts: Real Sathish

Costume Designer: Ponmani Guhan

Production Controller: K. Ravikumar

Co-producer: Vijay Dharan Datla

Producer: Dr. Ravi P. Raju Datla

Story, Screenplay, Cinematography & Direction: K V Guhan