Latest Post

LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year

Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s Pan India Film LIGER (Saala Crossbreed) Multiple Updates Ahead Of New Year



Pan India star Vijay Deverakonda and dashing director Puri Jagannadh’s maiden Pan India project LIGER (Saala Crossbreed) that also marks Dynamite Mike Tyson’s debut in Indian cinema is in last leg of shoot. Only a small shooting schedule is pending which will be canned soon in India.


As earlier revealed by the makers, Liger will ‘Aag Laga Denge’ for New Year with First Glimpse that will be out on December 31st. That’s not all, they have come up with multiple updates. “The Big Announcement Video”, will be released on December 29th at 10:03 AM.


On December 30th, we will have two special treats. While BTS Stills will be released at 10:03 AM, Special Insta Filter will be unveiled at 4 PM. On last day of this year, First Glimpse will be out. So, get ready for back-to-back treats from team Liger.


Vijay Deverakonda is seen taking a break, before going for the big fight in ring in the announcement poster. Underwent a tremendous makeover, Vijay appears with ponytail here.


Liger is going to be one of the biggest action extravaganzas in India, as it deals with the subject of Mixed Martial Arts and moreover, it features Legend Mike Tyson in a mighty role. Fans and cine goers are waiting with bated breath to witness the real action on big screens. They are eager to see the breath-taking stunt sequences of Vijay Deverakonda and Mike Tyson. The glimpse is sure to offer a perfect New Year presentation for action movie lovers.


In association with Puri connects, the film is being produced jointly by Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


The film in the crazy combination has cinematography handled by Vishnu Sarma, while Kecha from Thailand is the stunt director.


Ramya Krishnan and Ronit Roy play prominent roles in Liger which is being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages.


The Pan India Movie is ready to splash its blood, sweat and entertainment, as it is releasing in theatres worldwide on 25th August, 2022. Vijay Deverakonda’s pathbreaking film Arjun Reddy was also released on August 25th four years ago in 2017. So, Liger is going to be another cult, iconic and trendsetting movie for Vijay Deverakonda.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Pushpa Will Make 325 Crores

 'Pushpa Will Make Rs 325 Crores'



Icon Staar Allu Arjun's Pushpa: The Rise is going great guns at the box office. The film is doing pretty well not just in the domestic circuit but also in the pan-India market.


The makers held a success meet event today to celebrate the success of the Sukumar directorial. Speaking at the event, Mythri Movie Makers stated that Pushpa will make Rs 300 - Rs 325 crores in its full run at the box office. 


"Pushpa: The Rise has already grossed over Rs 285 crores at the box office. We are expecting that the film will gross in upwards of Rs 300 - 325 crores in its full run. We would like to thank Allu Arjun and Sukumar for giving us a pan-India blockbuster with Pushpa: The Rise." Mythri Movie Makers state. 


The director of Pushpa, Sukumar said Allu Arjun is like a god for him. "Allu Arjun is a very composed actor. The way he emotes subtle emotions and nuances are of top notch quality. He is like a god for me and I hope to collaborate with him multiple times in the future as well."

Karan Johar Praised Allu Arjun For His Pushpa

 'Allu Arjun Is A Huge Megastar,' Karan Johar Heaps Praises On ‘Pushpa’ Star And Success In North Markets !!!



Allu Arjun‘s latest release Pushpa: The Rise is roaring at box office. The actor has achieved a smashing box office number with the film’s pan India release and has become the talk of the town. The entertainment industry of South and Bollywood, both have been praising the actor for his performance and the way director Sukumar has presented him in the film.


Bollywood Producer and director Karan Johar who recently spoke about Allu Arjun’s stardom across India. In a recent interaction with the producers on a show, he shared his views about Allu Arjun’s star stature and the success of Pushpa: The Rise. The film has surprised everyone in the North markets with extremely pleasant numbers at the Box office. Adding to the numbers the director-producer spoke about how the Superstar has managed to penetrate Pan India markets that have seen his popular films on satellite and digital platforms.


He also said that Allu Arjun is a huge megastar. He is a big superstar in South but his films have been watched on pan-India level through satellite and Digital platforms. He did not forget to mention Allu’s previous film Ala Vaikunthaourumuloo and how Big Hit it was in Telugu states. Meanwhile, Pushpa: The Rise is running successfully in theaters with new shows being allotted even in its second week.

Recce First Look Launched

 మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ"



# "రెక్కీ" ఫస్ట్ లుక్ విడుదల 

వేడుకలో చిత్ర బృందం!!


     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ... ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. 

     ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న "రెక్కీ" చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

      నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

Tremendous Response for Dharmapuri Lyrical Song Ayyayo Ayyayo

 రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన 'ధర్మపురి' సినిమాలోని లిరికల్ సాంగ్ 'అయ్యయ్యో అయ్యాయ్యో'కు అనూహ్య స్పందన..



తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు:

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Megastar Chiranjeevi Appreciated Sukumar For Pushpa The Rise







 

Tremendous Response for Aha Telugu Indian Idol

 ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌కి హ్యూజ్ రెస్పాన్స్.. భారీగా త‌ర‌లి వ‌చ్చిన యువ‌త‌



100% తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా... తన తదుపరి షో  తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా  తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి  ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది ఆహా!. అందులో భాగంగా, 12 సీజ‌న్ల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన ఇండియ‌న్ ఐడ‌ల్ ప్లాట్‌ఫార్మ్‌ని ద‌క్షిణాదిన తొలి సారిగా, అందులోనూ మ‌న తెలుగులో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ పేరుతో ప్రారంభిస్తోంది ఆహా. నాన్‌-ఫిక్ష‌న్ స్పేస్‌లో  ప్రారంభం కానున్న ఈ షో గురించి ఇప్ప‌టికే జనాల్లో క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే సింగింగ్ కాంపిటిష‌న్స్ ఆడిష‌న్స్ కూడా  పూర్తయ్యాయి. 


ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్‌గా నిలిచి తెలుగువారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన శ్రీరామ్ చంద్ర .. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే అంశం. తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ కోసం ఆన్ లైన్‌లోనూ ఆఫ్‌లైన్‌లోనూ ఆడిష‌న్స్ జరిగాయి. తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌లో పాల్గొనడానికి పాటించాల్సిన గైడ్ లైన్స్‌ను ఆహా విడుదల చేయగా.. వాటిని పాటిస్తూ..ఈ ఆడిషన్స్‌కు 5వేలకు పైగా కంటెస్టెంట్స్ పాల్గొనడం విశేషం. ఇంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే, తెలుగు ఇండియన్ ఐడల్‌కు ఉన్న క్రేజేంటో అర్థం చేసుకోవచ్చు. ఇక త్వరలోనే తెలుగు సినీ ప్రేమికులను అలరించబోతున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు. 


2021లో ఆహాలో ఇప్పటికే లవ్‌స్టోరీ, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, త్రీ రోసెస్‌, ఒన్‌, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, అనుభవించురాజా, సర్కార్‌,  చెఫ్‌ మంత్ర, ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ, క్రాక్‌, అల్లుడు గారు, లెవన్త్ హవర్‌, నాంది, సూపర్‌ డీలక్స్, తరగతి గది దాటి, మహా గణేశ, పరిణయం, ఇచట వాహనములు నిలపరాదు... ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.

Shyam Singha Roy Team Held Grand Success Meet

సినిమాపై ప్యాష‌న్‌తో ట్రావెల్ అయిన‌ప్పుడే శ్యామ్ సింగ రాయ్ లాంటి  విజ‌యాలు వ‌స్తాయి - దిల్‌రాజు



న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన‌ ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో...


ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌కి థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. నన్ను గుర్తించిన నాని, సాయి పల్లవిలకు థ్యాంక్స్’ అని అన్నారు.


సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. ‘పాతికేళ్ల కల నిజమైంది. ఈ పాత్ర నిజంగా ఉందా? అని సర్చ్ చేశారట. అదే నాకు పెద్ద సక్సెస్. నన్ను, రాహుల్ గారిని నమ్మి నాని గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాతకు ఆయనే చెప్పారు. దిల్ రాజు గారు ఈ సినిమాను భుజాల మీద వేసుకుని వెళ్లడం దైవికంగా అనిపిస్తుంది. ఈ సినిమాను మిస్ అయ్యామనే బాధ జీవితాంతం ఉంటుంది. అంత మంచి ప్రాజెక్ట్. అందుకే అందరూ చూడండి. ఎన్నో సినిమాలు వస్తాయ్ పోతాయ్. నాకు, మా డైరెక్టర్‌కు ఇదొక బ్లాక్ బస్టర్ కళాఖండంగా నిలిపోతుందని ఆశిస్తున్నాను. రోజి పాత్రకు సాయి పల్లవి జీవం పోశారు. ఆమె నటనను చూసి చలించిపోయాను. సింహపు పిల్లలా కనిపించారు. సావిత్రి తరువాత అంత గొప్ప నటి అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. ‘మా సినిమాను చూసి ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సెకండ్ వేవ్‌ను తట్టుకుని సినిమా చేయడానికి నిర్మాత కారణం. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి గారి గురించి నేను ఏం చెప్పగలను. ఇది నాని 2.ఓ. సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు. కృతి శెట్టి గారు చక్కగా నటించారు. రాహుల్ చక్కగా తీశారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.


నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. ‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. దిల్ రాజు గారు, శిరీష్ గారు నా వెంటే ఉంటూ చేసిన సాయాన్ని మరిచిపోలేను. కరోనా, లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. రాత్రి ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్తే.. ఉదయం ఆరు గంటల వరకు కష్టపడేవారు. సాయి పల్లవి గారిని అయితే నిద్రపోనివ్వకుండా చేశాం. 45 రోజులు ఎంతో కష్టపడి చేశారు. నాలుగైదు సినిమాలు మాన్పించి మరీ ఈ ప్రాజెక్ట్ కోసం అవినాష్ కొల్ల గారిని తీసుకున్నాం. ఆయనకు ఇలాంటి మరిన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. జెర్సీ సమయంలో కెమెరామెన్ సాను గారిని చూశాను. ఆయన మంచి చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన మా సినిమాను ఎంచుకున్నప్పుడే నాకు నమ్మకం కలిగింది. ఆ రోజు నుంచి సినిమా ఆడుతుందనే నమ్మకం మాకు ఉంది. నవీన్ గారు అద్భుతంగా పని చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది. ఎన్ని సార్లు అడిగినా మా కోసం పని చేశారు. కృతి శెట్టి నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే ఉంది. శ్యామ్ సింగ రాయ్ రచనలు హీరో.. సమాజం అనేది విలన్. అదే సినిమా కథ. సాయి పల్లవి గారు కథ విన్న వెంటనే ఒప్పుకున్నారు. ఎప్పుడూ ఎక్కడా కూడా ఆలస్యం చేయలేదు. ఆమె తప్పా ఇంకెవ్వరూ ఈ పాత్రను చేయలేరు. ఆమె నాకు ఫ్యామిలీ మెంబర్. నాని గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని అన్నారు.


కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు ఇంత మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాను తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేరు. ఈ చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. నాని గారి సినిమాలు చూసి నటిగా ఎప్పుడూ స్పూర్తిపొందుతూనే ఉంటాను. ఈ సినిమాను చూశాక అది ఇంకా పెరిగింది. నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. సాయి పల్లవి గారు అద్బుతంగా నటించేశారు. తెరపై ఆమె అందరినీ కట్టిపడేస్తారు. సత్యదేవ్ గారు అద్బుతమైన కథ అందించారు. నన్ను కొత్త పాత్రలో చూపించిన రాహుల్ గారికి థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత మమ్మల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈ రోజు ఆర్ నారాయణ మూర్తి గారిని గెస్ట్‌గా పిలిచి ఆశ్చర్యపరిచారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజుకు విలువలు, నిజాయితీతో బతికే వ్యక్తి. నిప్పులాంటి మనిషి. శ్యామ్ సింగ రాయ్ లాంటి మనిషి. ఇది వరకే సినిమా టీం గురించి అంతా చెప్పేశాను. రాయి రాయి పేర్చి గుడి కట్టామని చెప్పాను. కొరియోగ్రఫర్ కృతి మహేష్ గారికి థ్యాంక్స్. దేవదాసీలుగా నటించిన అందరికీ థ్యాంక్స్. మరో కొరియోగ్రఫర్ యశ్ మాస్టర్‌కి థ్యాంక్స్. ఫైట్ మాస్టర్ రవివర్మన్ గారికి థ్యాంక్స్. ప్రొడక్షన్ టీంలో ఉండే వారే రియల్ హీరోలు. మీరంతా కనిపించని రియల్ హీరోలు. మీరంతా కలిసే ఈ సినిమాను చేశారు. హిట్, సూపర్ హిట్ అని అంతా అంటారు. కానీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్ క్లాసిక్ అని అంటున్నారు.  మళ్లీ మళ్లీ చూడాలని ఉందంటున్నారు. ప్రేక్షకులకు ఉన్న అభిరుచి వల్లే ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి. వారికి కథ, కథనం, సాహిత్యం, సంగీతం అంటే ఇష్టమున్నాయి. అందుకే మా సినిమా నిలబడింది. ప్రతీ ఒక్క ఆడియెన్‌కు థ్యాంక్స్. ప్రేక్షకులకు టేస్ట్ లేదని అనడం తప్పు. మీకు నచ్చే చిత్రాలను తీస్తాను. నా జీవితంలో ముగ్గురు శ్యామ్ సింగ రాయ్‌లాంటి వ్యక్తులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి వారు మా నాన్న ప్రసాద్ గారు. నాకు చిన్నతనం నుంచే ప్రశ్నించే గుణాన్ని నేర్పించారు. ఇక రెండో వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో నేను బిజీగా ఉన్నాను. మూడో వ్యక్తి నాని గారు. రియల్ శ్యామ్ సింగ రాయ్. ఆయన వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు, నిర్మాతకు అంత అనుభవం లేకపోయినా అంతా ముందే ఉండి నడిపించారు. సెక్యూరిటీ గార్డులా సినిమాను కాపాడి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కరోనా సమయంలో సినిమాను విడుదల చేయడం, ఇంత పబ్లిసిటీ చేయడం ఎంత ఒత్తిడితో కూడుకున్న పనో మాకు తెలుసు. కానీ ఆ ప్రెజర్‌ను మా దగ్గరకు రానివ్వుకుండా అడ్డుగోడలా ఉన్నారు. పదేళ్ల తరువాత నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నేను మొదటి సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకుంటాను. పల్లవి చూడరా ఎంత చక్కగా ఉందో అని మ అమ్మ గారు అన్నారు. తెలుగు వారి గుండెల్లో సాయి పల్లవి స్థానం అది’ అని అన్నారు.


సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఎంతో సంతృప్తి అనిపించింది. సత్యదేవ్, రాహుల్ గారికి థ్యాంక్స్. ఇంత మంచి పాత్రను రాసినందుకు థ్యాంక్స్. పేపర్‌లో ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఆ సినిమా ఇంకా అందరికీ గుర్తుంది అంటే దానికి కారణం రాహుల్. సాను గారి విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. అవినాష్ గారి వర్క్ ఇంకా క్లియర్‌గా చూపించాలి.. ప్రతీ ఒక్కటీ ఎంతో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నీరజ గారి క్యాస్టూమ్ వల్లే అంత అందంగా కనిపించాం. కృతి శెట్టి స్వీట్ డార్లింగ్. ఆమెకు మున్ముందు మరిన్ని విజయాలు రావాలి. నిర్మాత వెంకట్ గారు నాకు ఫ్యామిలీ కంటే ఎక్కువ. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా రోజంతా వేస్ట్ అయిపోయినా కూడా పట్టించుకోరు. నాకు మనీ కాదు.. మంచి సినిమా తీయాలని అనేవారు. ఈ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇక నాని గారు.. డౌన్ టు ఎర్త్ అనే వ్యక్తిత్వం ఆయనది. ఇప్పటికీ తన సినిమాను తొలి సినిమాగానే భావిస్తుంటారు’ అని అన్నారు.


నాని మాట్లాడుతూ.. ‘సినిమా బాగుంది అని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. లవ్ లెటర్‌లా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితులున్నా కూడా మంచి సినిమాను ఆదరిస్తామని ప్రతీ సారి నిరూపిస్తూనే ఉన్నారు. మీరున్నంత వరకు, మీ నుంచి ఈ ప్రోత్సాహం ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇచ్చేందుకు ప్రాణం పెట్టి పని చేస్తాం. మొదటి నుంచి అండగా ఉన్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ క్యాస్టూమ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నీరజ కోన గారు అద్భుతంగా పని చేశారు. అభినవ్ సినిమాలన్నీ చూశాను. కానీ ఆయనతో ఇంత వరకు నటించలేదు. వేరే హీరోను నా పేరుతో పిలిచాడు. అంటే నాకు అంత బాగా కనెక్ట్ అయ్యాడేమో. శ్యామ్ సింగ రాయ్ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలి. అలాంటి కథను అందించిన సత్యదేవ్ గారికి థ్యాంక్స్. మీరు ఇలాంటి సమయం కోసం ఎన్నేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. శ్యామ్ సింగ రాయ్‌తో అది నిజమైనందుకు సంతోషంగా ఉంది. రాహుల్ పేరెంట్స్ ఇక్కడున్నారు. వారి కళ్లళ్లో ఆనందం కనిపిస్తుంది. రాహుల్ పట్ల మేం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. శ్యామ్ సింగ రాయ్ వంటి పెద్ద సినిమా, ఇంత కాస్టింగ్‌, పెద్ద బాధ్యతను రాహుల్ మీద పెట్టాం. ఇండస్ట్రీలో చాలా మంది నమ్మలేదు. కానీ అందరి అంచనాలు తప్పు అని నిరూపించాడు. ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి. రాజమౌళికి గారికి రాహుల్‌ను పరిచయం చేశాను. రాజమౌళి గారే రాహుల్ స్పూర్తి అన్నాడు. అది నేను విన్నాను. ఆయన దారిలోనే నువ్ వెళ్లున్నావ్.. ఆ గ్యాప్ తగ్గిపోతుందని నాకు అనిపిస్తుంది. కృతి శెట్టి ఆల్రెడీ సూపర్ స్టార్. ఆమె టచ్ చేస్తే చాలు హిట్ అవుతున్నాయి. కృతి శెట్టి ద్వితీయవిఘ్నాన్ని దాటేసింది. మడోన్నా ఈ సినిమాను, కథను, పాత్రను నమ్మించింది. తెలుగులో డబ్బింగ్ చెప్పుకుని నటించింది. దిల్ రాజు గారు శ్యామ్ సింగ రాయ్ ముందు రోజే చూశారు. థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చెప్పారు. ఆయన చెప్పినట్టే జరుగుతోంది. డిస్ట్రిబ్యూషన్ సైడ్ మాకు ఇంత సాయం చేసినందుకు థ్యాంక్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఈ నెల అంతా బాగుంది. అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఏదైతే ఉందో వచ్చే ఏడాది.. ఇంకా పదేళ్లు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి పల్లవి విషయంలో.. చుట్టూ ముళ్లున్నా అందరికీ అందాన్ని, ఆనందాన్ని పంచే రోజాపువ్వు నువ్వు.. అన్న డైలాగ్ కరెక్టేనేమో. ప్రణవాళయం అనే పాట ఎలాంటి పరిస్థితుల్లో చేసిందో మా అందరికీ తెలుసు. అయినా కూడా ఆ మొహంలో చిరునవ్వు మాత్రం చెరగనివ్వదు. సాయి పల్లవి పేరు రోజీగా మారిపోయింది. సఖిలాంటి సినిమాలు చూసినప్పుడు నాకు కూడా ఎప్పటికీ అలా నిలిచిపోయే కథ రావాలనే కోరిక ఉండేది. సూపర్ హిట్ లవ్ స్టోరీలు, బ్లాక్ బస్టర్ హిట్ లవ్ స్టోరీలున్నాయి. కానీ ఎప్పటికీ నిలిచిపోయే లవ్ స్టోరీలు లేవనే బాధ ఉండేది. కానీ శ్యామ్ బాబు, రోజీలు ఆ కోరిక తీర్చారు. నారాయణ మూర్తి గారి స్పీచ్ వల్లే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. మా నిర్మాత వెంకట్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. వెంకట్ గారికి నాని దొరికాడు అని అంతా అనుకుంటారు.. కానీ నానికే వెంకట్ గారు దొరికారు. ఆయన వంద సినిమాలు తీయాలి.. అందులో నాతో యాభై చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆర్ నారాయణమూర్తి గారు మొదటగా వచ్చి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు బ్రదర్ అని అడిగారు. అంత కంటే సక్సెస్ ఏమీ ఉండదు. సాను లేకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నా రెండు మెమోరబుల్ సినిమాలను అందించారు. సెకండాఫ్ ఎప్పుడైందో కూడా తెలీడం లేదని అంటున్నారు. నవీన్ గారి ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌లో మిక్కీ గారి పాత్ర ఎంతో ఉంది. సిరివెన్నెల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ పాత్రలకు మంచి పేరు వచ్చింది. టీం అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. న్యూ ఇయర్ కూడా మనదే’ అని అన్నారు.


దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గ‌త రెండేళ్ల‌లో కోవిడ్ కార‌ణంగా చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాం. ఇండ‌స్ట్రీ ఎటు వెళుతుందో తెలియ‌డం లేదు అని అనుకుంటున్న త‌రుణంలో అఖండ‌, పుష్ప‌, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల‌ను నైజాంలో విడుల చేస్తే.. మూడు సూప‌ర్ హిట్స్ అయ్యాయి. సినిమాపై ప్యాష‌న్‌తో ట్రావెల్ అవుతున్న‌ప్పుడు ఇలాంటి విజ‌యాలు ఎన్నో వ‌స్తుంటాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, నిర్మాత‌గా ఇలాంటి మ్యాజిక్‌ను చూసిన‌ప్పుడు చాలా ఎనర్జీ వ‌స్తుంది. నాని సినిమా రిలీజ్ స‌మ‌యంలో మాట్లాడిన విష‌యాన్ని చాలా మంది చాలా ర‌కాలుగా నెగిటివ్‌గా తీసుకున్నారు. హీరోగా త‌ను థియేట‌ర్‌కు వ‌చ్చి రెండేళ్లు అయ్యింది. థియేట‌ర్స్‌కు రాకుండా నాని ఇబ్బంది ప‌డ్డ సినిమా వి.. నేను నిర్మించిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రం చాలా ఇబ్బందులు ప‌డ్డాం. చివ‌ర‌కు ఆలోచించి మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారాల‌ని నానితో నేను మాట్లాడి క‌న్విన్స్ చేశాను. ఓటీటీకి ఇచ్చాం. త‌ర్వాత కూడా నాని సినిమా ట‌క్ జ‌గ‌దీష్ కూడా ఓటీటీలోనే విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ నానిపై అభ్యంత‌రాలు చెప్పారు. అలా రెండు సినిమాల త‌ర్వాత ఇప్పుడు థియేట‌ర్స్‌కు త‌న సినిమా వెళుతున్న‌ప్పుడు క‌ష్టం ప‌డ్డ వ్య‌క్తిగా నాని రియాక్ట్ అయ్యారు. నానిని ఎవ‌రూ త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు. త‌ను చెప్పిన ఫీలింగ్ వేరు. క‌మ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు’ అని అన్నారు.


ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ''మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటాం. ఈస్టర్న్ స్టేట్స్ లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఇవాళ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీబత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపింది నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేట్టు చేస్తున్నారు. నిర్మాత బోయినపల్లి వెంకట్ గారు ఎంత మంచి వ్యక్తి. నాని గురించి మాట్లాడుతూ ఆయన గురించి నేను ఏమి చెప్పగలంటూ అయాన్ ఏడిస్తే.. అయ్యా మీ గ్రాటిట్యూట్, సెంటిమెంట్ కి సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. పాప.. సాయి పల్లవి నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ఫిదాలో చూశా. హీరోయిన్ లా కాకుండా పక్కంటిపిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి.. ఆ దశగా ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నా'' అన్నారు.


SudheerBabu Sree Venkateswara Cinemas HarshavardhanLLP Production No 5 Shoot Begins Today

 Sudheer Babu, Harshavardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Shoot Begins Today



Hero Sudheer Babu teams up with actor-filmmaker Harshavardhan for a film to be produced by Narayan Das K Narang and Puskur Ram Mohan Rao on Sree Venkateswara Cinemas LLP as Production No 5, while Sonali Narang and Srishti present it.


The film was launched a few days ago and the team today began regular shoot in RFC, Hyderabad. Key sequences on the lead cast will be canned in the first schedule of the movie.


A working still released to make the announcement of commencing the shoot shows Sudheer Babu in an atypical avatar. Sporting moustache, he looks bit chubby here. We can’t see his face in the back pose, wherein he appears with garland around his neck. However, he wears it reversely.


Sudheer Babu plays one of the most challenging roles in his 15th film. Harshavardhan has prepared a different subject to present Sudheer Babu in a never seen before multi-shaded character. Billed to be an action entertainer with an innovative concept, the yet to be titled flick will feature some noted actors and a top-notch technical team will be working for it.


Chaitan Bharadwaj renders soundtracks, while PG Vinda handles cinematography. Rajeev is the art director. Other cast and crew of the movie will be revealed soon.


Cast: Sudheer Babu


Technical Crew:

Writer, Director: Harshavardhan

Producers: Narayan Das K Narang and Puskur Ram Mohan Rao

Presenter: Sonali Narang, Srishti

Banner: Sree Venkateswara Cinemas LLP

Music Director: Chaitan Bharadwaj

DOP: PG Vinda

Art Director: Rajeev

PRO: Vamsi-Shekar

Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Teaser Release On December 29th

 Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Teaser Release On December 29th



Young and promising hero Sharwanand’s milestone 30th film Oke Oka Jeevitham directed by debutant Shree Karthick and produced by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’ is getting ready for release.


Here comes an interesting update of the movie. Oke Oka Jeevitham’s teaser will be released on December 29th. The announcement poster sees cheerful faces of Sharwanand, Vennela Kishore and Priyadarshi. The trio is seen sitting on a swing.


Tharun Bhascker has penned dialogues for the film billed to be a family drama with sci-fi elements. Telugu girl Ritu Varma stars opposite Sharwa, while Amala Akkineni played his mother. Vennela Kishore and Priyadharshi will be seen in supporting roles.


The music for this film is composed by Jakes Bejoy. ‘Dear Comrade’ fame cinematographer and editor, Sujeeth Sarang and Sreejith Sarang are also part of this movie.


Sharwanand has huge following among family audiences and this film is going to equally cater to family viewers as well as the youth. In fact, films with mother-son bonding will enthral all sections.


The film is slated for its theatrical release in February, 2022.


Cast: Sharwanand, Ritu Varma, Amala Akkineni, Vennela Kishore, Priyadarshi, Nassar and others.


Technical Crew:


Written & Direction: Shree Karthick

Producers: SR Prakash Babu, SR Prabhu

Production Company: Dream Warrior Pictures

Dialogues: Tharun Bhascker

DOP: Sujith Sarang

Music Director: Jakes Bejoy

Editor: Sreejith Sarang

Art Director: N.Satheesh Kumar

Stunts: Sudesh Kumar

Stylist: Pallavi Singh

Lyrics: Sirivennela Sitaramasastri, Krishnakanth

PRO: Vamsi-Shekar

Bala shouri Son Marriage Photos

 











































Mp Bala shouri Son Marriage Held Grandly In Udaipur

 ఉదయపూర్ లో కన్నుల పండుగగా జరిగిన బందర్ ఎం పి బాలశౌరి కుమారుని వివాహం



మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది.. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.


ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన  వధూవరులను ఆశీర్వదించారు.

Aha's Senapathi Premieres on December 31st

 డిసెంబ‌ర్ 31న ‘ఆహా’లో ప్ర‌సారం అవుతున్న ‘సేనాప‌తి’లో స‌రికొత్త రాజేంద్ర ప్ర‌సాద్‌ను చూస్తారు .. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో న‌ట‌కిరిటీ రాజేంప్ర‌సాద్‌




100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్‌ ఒరిజినల్‌ సినిమా ‘సేనాపతి’తో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్‌ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది. క్రైమ్‌ డ్రామా జోనర్‌లో సాగుతుంది. 'ప్రేమ ఇష్క్ కాదల్‌' ఫేమ్‌ పవన్‌ సాదినేని దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది.  డిసెంబర్ 31న ఆహాలో సేనాపతి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... 


అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘మా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా, నిర్మాణ సంస్థ‌లు ఒక‌ట్రెండే ఉన్నాయి. ఇప్పుడు సుష్మిత కొణిదెల‌, విష్ణు వంటి వాళ్లు క‌లిసి గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ అనే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేయ‌డం చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొత్త సినిమాల‌ను చేయ‌డానికి వీళ్లు ముందుకు రావ‌డం గొప్ప విష‌యం. వారి జ‌ర్నీ గొప్ప‌గా ఉండాల‌ని అంటున్నాను. నాకూ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి మ‌ధ్య 45 ఏళ్ల అనుబంధం ఉంది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మా ఇద్ద‌రికీ ప‌నిచేయాల‌నే త‌ప్పన చావ‌లేదు. ఇప్ప‌టికీ ఎందుకు ప‌ని చేస్తుంటారు? అని న‌న్ను చాలా మంది అడుగుతుంటారు. నేను ప‌ని చేయ‌క‌పోతే మూల‌ప‌డిపోతానేమోన‌ని నా భ‌యం. అందుకే నిద్ర లేవ‌గానే ఛాలెంజ్ ఉండాల‌ని కోరుకుంటాను. డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని తొలి సినిమా చూసి త‌న‌ను క‌లిసి మాట్లాడాను. అప్పుడు త‌ను సినిమా చేసిన బ‌డ్జెట్ గురించి తెలుసుకుని షాక‌య్యాను. త‌ను రొమాంటిక్ కామెడీ సినిమాలు బాగా చేస్తాడ‌నే పేరుంది. కానీ సేనాప‌తి వంటి డిఫ‌రెంట్ మూవీని కూడా చేయ‌గ‌ల‌డ‌ని నా న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టినందుకు త‌న‌ను నేను అభినందిస్తున్నాను. త‌ను గీతాఆర్ట్స్‌లో సినిమా కూడా చేయ‌బోతున్నాడు. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ వెరీ గుడ్‌. డిసెంబ‌ర్ 31న సేనాప‌తి ఆహాలో విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు. 


న‌ట‌కిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘సినీ ఇండ‌స్ట్రీలో అల్లు రామ‌లింగ‌య్య‌గారితో మంచి అనుబంధం ఉంది. అల్లు రామ‌లింగ‌య్య‌గారు అర‌వింద్ కంటే న‌న్నే బాగా ఇష్ట‌ప‌డేవారు. ఇది ప‌చ్చి నిజం. ఇక నా 45 ఏళ్ల సినీ కెరీర్‌లో మంచి మిత్రుడు అంటే మెగాస్టార్ చిరంజీవిగారే. న‌వ ర‌సాల్లో యాక్ష‌న్‌, కామెడీ అనే ర‌సాల కార‌ణంగా నేను, చిరంజీవి నిలిచిపోయాం. నాకు, అర‌వింద్‌గారి వంటి వారికి ప‌ని లేక‌పోతే మేం బతికిఉన్న‌ట్లే కాదు. ప‌ని ఉంటేనే మేం బ‌తికి ఉన్న‌ట్లుగా భావిస్తాం. కెరీర్ ప్రారంభంలో స‌పోర్టింగ్ రోల్స్ చేసి త‌ర్వాత హీరో అయ్యాను. మ‌ళ్లీ సూప‌ర్ స‌పోర్టింగ్ రోల్స్ చేశాను. 45 ఏళ్ల ప్ర‌యాణం త‌ర్వాత కూడా నాకు ఇంకా ప‌ని దొరుకుతుందంటే కార‌ణం.. నేటి ద‌ర్శ‌కులు, టెక్నిషియ‌న్లే. ఇక రామేశ్వ‌ర‌రావు వంటి వ్య‌క్తి ఆహా వంటి ఓ తెలుగు యాప్‌ను క్రియేట్ చేయాలంటే అందుకు వ‌న్ అండ్ ఓన్లీ అల్లు అర‌వింద్‌గారి స‌పోర్ట్ ఎంతో ముఖ్యం. మ‌రెవ‌రూ ఆయ‌న‌లా చేయ‌లేరు. రాజేంద్ర ప్ర‌సాద్ ఇలా కూడా ఉంటాడా? అని సేనాప‌తి సినిమా చూస్తే అనిపిస్తుంది. నాకంటే యంగ‌ర్ జ‌న‌రేష‌న్ అయిన టీమ్‌తో ప‌నిచేశాను. వాళ్లు ఇన్‌స్పిరేష‌న్ ఇస్తూ వ‌ర్క్ చేయించుకున్నారు. సేనాప‌తితో స‌రికొత్త‌గా ఆహాలో అల‌రించ‌బోతున్నాం. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయాల‌ని కోరుతున్నాను’’ అన్నారు. 


డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారితో నాకు మంచి అనుంధం ఉంది. ఇండ‌స్ట్రీలో నేను డైరెక్ట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న త‌న విలువైన స‌ల‌హాల‌ను ఇస్తూ వ‌స్తున్నారు. ఇక రాజేంద్ర ప్ర‌సాద్‌గారి గురించి ఏం చెప్పినా కొడుకు తండ్రి గురించి మాట్లాడిన‌ట్లే ఉంటుంది. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప అనుభూతిని ఇచ్చింది. సుశ్మిత‌గారు, విష్ణు ప్ర‌సాద్‌గారు క్రియేటివ్‌గా నాకెంతో స‌పోర్ట్‌ను అందిస్తూ వ‌చ్చారు. వారికి నా ధ‌న్య‌వాదాలు. శ్ర‌వ‌ణ్ అద్బుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. గౌత‌మ్ ఎడిటింగ్‌తో ప్రొడ‌క్ట్‌ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాడు. అలాగే ఇత‌ర టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


నిర్మాత విష్ణు ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘అల్లు అరవింద్‌గారికి థాంక్స్‌. ఆయన ఆహా ద్వారా మా సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళుతున్నారు. అలాగే రాజేంద‌ప్ర‌సాద్‌గారికి కూడా థాంక్స్‌. ఎందుకంటే ఆయ‌న లేక‌పోతే సేనాప‌తి లేరు. ఆహా టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. నా గోల్డ్ బాక్స్ టీమ్‌కు స్పెష‌ల్ థాంక్స్‌’’ అన్నారు. 


సుష్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘గోల్డ్ బాక్స్ నుంచి చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి కార‌ణం ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలే కార‌ణ‌మ‌ని భావిస్తాం. సేనాప‌తి చిత్రాన్ని కూడా మీ అంద‌రికీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకొస్తున్నాం. చాలా ఎగ్జ‌యిట్‌మెంట్‌గా ఉంది. ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది. రాజేంద‌ప్ర‌సాద్ అంకుల్‌తో ఈ సినిమా చేయ‌డం చాలా స్పెష‌ల్‌గా అనిపించింది. సెట్స్‌లో ఆయ‌న డేడికేష‌న్‌, డిసిప్లెయిన్ చూసి చాలా నేర్చుకున్నాం. ప‌వ‌న్ సాధినేని మంచి సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. త‌క్కువ టైమ్‌లో ఇంత మంచి ప్రొడ‌క్ట్ చేయ‌డానికి స‌పోర్ట్ చేసిన గోల్డ్ బాక్స్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 



ఇంకా ఈ కార్యక్ర‌మంలో శ్రీవిష్ణు, త‌రుణ్ భాస్క‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య స‌హా చిత్ర యూనిట్ స‌భ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Sithara Entertainments & Fortune Four Cinemas Production No 15 - Naveen Polishetty Birthday Poster

 


నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థలు సంయుక్త నిర్మాణం

నేడు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల

*నవీన్ పోలిశెట్టి హీరోగా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్'  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా 'నవీన్ పోలిశెట్టి'. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల చేశారు చిత్ర బృందం. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటున్నారు. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన పేరు,మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు. 

Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 25 Days

 Nandamuri Balakrishna, Boyapati Sreenu, Dwaraka Creations Akhanda Successfully Completes 25 Days



The euphoria of Nandamuri Balakrishna and mass director Boyapati Sreenu’s mass action entertainer Akhanda is unstoppable. The mass madness is still continuing with the movie solid business at box office. Akhanda completes 25 days after release and it is registering massive collections in its fourth week as well.


Grand success celebrations of Akhanda were held last night with the core team including Balakrishna, Boyapati Sreenu and producer Miryala Ravinder Reddy of Dwaraka Creations attending it.


Balakrishna and boyapati Sreenu ,Miryala Ravinder Reddy presented the entire cast and technical crew of the movie with shields. The event was attended by distributors of all the regions in Telugu states.


Akhanda is already a biggest blockbuster of 2021 as it provided huge profits to producer as well as distributors in all the territories. It is indeed highest grossing movie for Balakrishna. The film has also crossed 1 million dollar mark in overseas. In fact, success of Akhanda gave a new hope to Tollywood.


Balakrishna came up with award-winning performance, wherein Boyapati Sreenu yet again proved that he is a master in dealing mass subjects. The actor, director duo completed hat-trick of blockbusters with the movie.


S Thaman’s background score is other biggest asset of the movie, other than C Ram Prasad’s cinematography and rich production values of Dwaraka Creations. Pragya Jaiswal played the leading lady in the movie.